నల్లధనంపై కఠినంగా ఉన్నాం : అరుణ్జైట్లీ
Updated : 10/17/2014 7:51:49 PM
న్యూఢిల్లీ : నల్లధనాన్ని వెనక్కి తెప్పించే విషయంలో ఎన్డీఏ సర్కార్ కఠిన వైఖరితో ఉందని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ స్పష్టం చేశారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారిపై కేసులు పెట్టిన తర్వాత పేర్లు బయటపెడుతామని తెలిపారు. బ్లాక్ మనీ అంశంలో అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
No comments:
Post a Comment