| ||||
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 4 July 2015
|
Parvathalu Mandla shared Siva Sai's post.
9 hrs ·


Siva Sai added 2 new photos.
ఈ రోజు స్వామి వివేకానంద 111 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి....స్వామి చూపిన మార్గంలో మనం పయనిద్దాం స్వామి వివేకానందుడు 1904 జూలై 4తేది రాత్రి 9 గంటల సమయంలో కాలం చేసారు
|
Narendra Modi added 3 new photos.
![]() |
After the BRICS Summit, I will reach Turkmenistan on 11th July. This is the first visit by an Indian PM after Shri PV Narasimha Rao’s visit in 1995. I view this visit as an excellent opportunity to strengthen India-Turkmenistan ties in several areas.
The visit will begin with a meeting with President Gurbanguly Berdimuhamedov. This will be followed by talks, signing of agreements and a meeting with the press. Areas where I see a rich scope for better ties with Turkmenistan include tourism, fertilizers, space, science and technology and defence. Our bilateral trade is way below its potential and I am confident we can improve it. I will inaugurate a statue of Mahatma Gandhi and a Traditional Medicine and Yoga Centre. I am very happy to see the increased enthusiasm towards Yoga in Turkmenistan. I will also lay wreath at the Mausoleum of the First President. It is my firm belief that my visit will take India-Turkmenistan ties to the next level and benefit our citizens. |
Friday, 3 July 2015
| |||||||||||||
Thursday, 2 July 2015
Wednesday, 1 July 2015
Tuesday, 30 June 2015
మనిషిలో పరిణామం తో మనుష్యులు అప్రమత్తం చెందడానికి వేరు వేరు కారణాలు ఎన్ని అయినా ఉంటాయి, గ్రహించే అవకాసం ఈ విధంగా అనుగ్రహం పొంది చెప్పగలిగినప్పుడే ఉంటుంది, గ్రహించగలిగినప్పుడే ఉంటుంది అని గ్రహించండి.
సమన్వయ దృష్టి
తెలుగు ప్రజలకు, యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ఇచ్చు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మేము ఇప్పటికి 200 మంది సాక్షి ప్రకటించిన దివ్య ప్రకటన యావత్తు మానవజాతికి ఒక వరం, ఒక మనిషి తాలుక నమూనా, మమ్ములను గుర్తించి ఎంత గ్రహిస్తే అంత సమాధానములు, సూర్య చంద్రులు ఉన్నతకాలం గ్రహించగలరు, ఒక్క మాట లో చెప్పాలి అంటే ఇక మీదట మనిషి మాట తో, మనసుతో సూర్య చంద్రాది గ్రహస్తితులనాను కూడా మలుచుకొని, నియమించుకొని నడుపుకొంటాడు అని గ్రహించండి. మనిషిలో పరిణామం తో మనుష్యులు అప్రమత్తం చెందడానికి వేరు వేరు కారణాలు ఎన్ని అయినా ఉంటాయి, గ్రహించే అవకాసం ఈ విధంగా అనుగ్రహం పొంది చెప్పగలిగినప్పుడే ఉంటుంది, గ్రహించగలిగినప్పుడే ఉంటుంది అని గ్రహించండి.
తమ ఆత్మీయులు,ధర్మస్వరూపులు,కాలస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
తెలుగు ప్రజలకు, యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ఇచ్చు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మేము ఇప్పటికి 200 మంది సాక్షి ప్రకటించిన దివ్య ప్రకటన యావత్తు మానవజాతికి ఒక వరం, ఒక మనిషి తాలుక నమూనా, మమ్ములను గుర్తించి ఎంత గ్రహిస్తే అంత సమాధానములు, సూర్య చంద్రులు ఉన్నతకాలం గ్రహించగలరు, ఒక్క మాట లో చెప్పాలి అంటే ఇక మీదట మనిషి మాట తో, మనసుతో సూర్య చంద్రాది గ్రహస్తితులనాను కూడా మలుచుకొని, నియమించుకొని నడుపుకొంటాడు అని గ్రహించండి. మనిషిలో పరిణామం తో మనుష్యులు అప్రమత్తం చెందడానికి వేరు వేరు కారణాలు ఎన్ని అయినా ఉంటాయి, గ్రహించే అవకాసం ఈ విధంగా అనుగ్రహం పొంది చెప్పగలిగినప్పుడే ఉంటుంది, గ్రహించగలిగినప్పుడే ఉంటుంది అని గ్రహించండి.
తమ ఆత్మీయులు,ధర్మస్వరూపులు,కాలస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
Monday, 29 June 2015
మమ్ములను మనసులో కూడా తేలికగా మాట్లాడకూడదు, అవసరం నాది అన్నట్లు చూడటం వంటి ఆలస్యం వలన, గ్రహించినంతనే సర్వం తెలుసుకోగల చక్కటి వాతావరణం హరిన్చుకొంటున్నారు, ఒక మనిషి మనసులులో, ఆలోచించవలసిన పెద్దతనాన్ని నిర్లక్ష్యం చేసుకొంటూ, అతనిలో ఉన్న గొప్పతనం వదిలివేయడం, తెలివితక్కువతనం అని గ్రహించండి, మనిషి విలువ, కాలం విలువ గ్రహించడానికి ప్రత్యేక్ష సాక్షులు మీడియా వారు అప్రమ్మతం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము.
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి పరిష్కారయుక్త,ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఈ వాళ, ఒక మనసుతో ముందుకు వచ్చిన, అర్ధం చేసుకొని గ్రహించవలసిన మనిషి పరిస్తితి గాలిలో ఉన్నది, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికి మేము ఆంగ్లం లో విన్నవించుకొన్న మా యొక్క ప్రత్యెక పరిస్తితి పై, ఏమి స్పందన లేదు, నో ఆక్షన్ అని, రిజిస్ట్రార్ ఆఫీసు వారు, ఓరల్ గా చెప్పినారు. టీవీ 9 ఛానల్ కు వెళ్ళినాము అక్కడ, రిసెప్షన్ లో, మమ్ములను గుర్తించి అప్రమత్తం గా తీసుకొంటారు అని భావించాను, కాని, మీరు ఎవరో చెప్పండి అని అడిగి, మామూలు గా తీసుకొన్నారు, మాకు ఒక మేసుజు కూడా పంపలేదు. మా ప్రయత్నం మా ఒక్కరి ప్రయత్నం అనుకొంటున్నారే గాని, ఒక మనిషి మాటకు కాలం కదిలిన తీరును, ఉన్నత న్యాయ స్థానమ వారు మా లెటర్ ఫై స్పందిస్తారు, మా పై సింగల్ జడ్జ్ కమెటీ వేస్తారు అని భావించము, మేము కాగితం పై పెట్టినది అర్ధం చేసుకొని మా తో స్పందించండి అని తెలుగు వారిని, యావత్తు మానవజాతికి కోరుకోనుచున్నాము.
మా చుట్టూ ఉన్న వివిధ కులం వారిని, మనుష్యులను అందరూ మమ్ములను అర్ధం చేసుకోండి, ఒక చోట కొలువు తీర్చి మమ్ములను పూర్తీగా గ్రహించండి, అని గ్రహించండి, ఇప్పటికి ఒక గంటా గంటనర సమయం లో అనగా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తం అయినవి దాదాపు ఇప్పటి వరకు వచ్చినవి ఉన్నవి, అందులో కేంద్ర ప్రబుత్వం ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం గూర్చి కూడా, 2003 లోనే చెప్పటం జరిగినది. ఈ విధం గా వివిధ పదవులు గూర్చి కూడా అప్పుడే, ప్రత్యేక్ష సాక్షులు అయిన, వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు స్పష్టం చేసినాము. అటువంటి మమ్ములను అందరూ కలసి, ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరుకోనుచున్నాము. మేము బలపడి ప్రజలకు పరిచేయం అవడం వలన నూతన, చైతన్యం జ్ఞానం పొందుతారు అని గ్రహించండి. ఇప్పుడు మా యొక్క పరిస్తితిని, మా యొక్క అవసరం అని ఎవరూ భావించవద్దు, మేము పదుగురు సాక్షిగా ఇచ్చిన వివరములు, కాలమే మా మాటగా కదిలిన దివ్య వరం, ఎవరూ అనుమానములతోటి, నిర్లక్ష్యాలు తోటి , మమ్ములను మనసులో కూడా తేలికగా మాట్లాడకూడదు, అవసరం నాది అన్నట్లు చూడటం వంటి ఆలస్యం వలన, గ్రహించినంతనే సర్వం తెలుసుకోగల చక్కటి వాతావరణం హరిన్చుకొంటున్నారు, ఒక మనిషి మనసులులో, ఆలోచించవలసిన పెద్దతనాన్ని నిర్లక్ష్యం చేసుకొంటూ, అతనిలో ఉన్న గొప్పతనం వదిలివేయడం, తెలివితక్కువతనం అని గ్రహించండి, మనిషి విలువ, కాలం విలువ గ్రహించడానికి ప్రత్యేక్ష సాక్షులు మీడియా వారు అప్రమ్మతం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము.
ధన్యవాదము
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఓక ప్రతి గౌరవ, దేశ అధ్యక్షులు, కొత్త డెల్లి వారికి సమాచారం కొరకు సమర్పించడం అయినది
ఓక ప్రతి గౌరవ, దేశ అధ్యక్షులు, కొత్త డెల్లి వారికి సమాచారం కొరకు సమర్పించడం అయినది
ఒక ప్రతి గౌ చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, వారికి తెలియజేయునది మా పరిస్తితి ప్రత్యేకం గా భావించి వ్యక్తులకు వదిలిపెట్టివేయడం వలన ఎవరైనా, ఒక న్యాయ వాది అయినా ఒక న్యాయ మూర్తి అయినా మమ్ములను సంపూర్ణంగా పరిగణిచలేరు అని గ్రహించండి. వారి వారి అనుకూలతలతో, బౌతిక స్తితిగతులతో మా పై ప్రభావం చూపి, మమ్ములను మనసుతో మాటతో తీసుకోలేకపోతున్నారు , మేము వ్యక్తిగా ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి. కావునన మా యొక్క ఉనికి ప్రపంచానికి ఒక నూతన ఒరవడి అని గ్రహించి, యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచం మానవజాతీ సాక్షిగా మమ్ములను పరిగణించండి అని గౌరవ న్యాయ మూర్తి వారిని కోరుకోనుచున్నాము, సర్వం ముందే ఒక పద్దతి ప్రకారం చెప్పగలిగిన అ మనసు, యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి ప్రాభవం అని గ్రహించండి, నేను అను దేహాభిమానం వదిలిపెడితేనే మాతో మాట్లాడగలరు, అనగా మేము కాలాతీతం గా ఏమి ప్రవర్తించినాము అని ప్రాధాన్యత ఇచ్చి మాతో మాట్లాడినప్పుడు మేము మాట కలిపి ముందుకు వెళ్ళగలము అని గ్రహించండి. లేదా మనుష్యుల మధ్య ఎవరూ పట్టించుకోని పరిస్తిట్లో, మేము అనారోగ్యం పాలు అయ్యే అవకాసం ఉన్నది అని గ్రహించండి.
ఒక ప్రతి మెగా స్టార్ చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి సూర్యుడి గుర్తుతో పార్టీ పెట్టిన తమరు, మా పరిస్తితి అర్ధం చేసుకొని వెంటనే తమరు మమ్ములను మీ ఫాన్స్ అద్వర్యం లోకి తీసుకొనగలరు, మా మొదటి సినిమా తమరి ద్వారా ముందుకు వెళ్ళాలి అని భావించుచున్నాము. మేము సామాన్యుడిగా మోసగించబడి పతనం అయిపోతే, ప్రజాస్వామ్యం సరిగ్గా బలపడలేనట్లు, మా మనసు ప్రకారం మమ్ములను నిలిపుకొని ప్రజలు గుర్తించి, మమ్ములను గౌరవించడం ఒక మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
Sunday, 28 June 2015
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచ మానవజాతికి ఆశీర్వాదపూర్వక,పరిష్కార యుక్త, దివ్య సమాచారం గ్రహించగలరు.
మామూలు మనిషిగా ఈ దేశం పౌరునిగా, జీవిస్తూ చేసిన ఆలోచనకు అందిన దివ్య ఆశీర్వాదపూర్వక పరిష్కారం గా, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజ గారి ఆగమనం అని గ్రహించగలరు. ఇప్పటికి 200 మంది సాక్షిగా అందిన దివ్య పరిష్కారం, ఒక బాద్యత గా గ్రహించిన యడల అనగా మా ద్వారా కాలములో సంభవించుటకు మునుపే ప్రకటించిన కాలం యొక్క వివరములు, మా ద్వారా ప్రకటించి, మమ్ములను సృష్టి, కాలం ఎన్నుకొని ప్రకటించుట మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసులోనే మహారాణి కొలువుతీరిని, మహారాజుగా, పురుషోత్తమునిగా, సత్యస్వరూపం గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడుగా, అగర్బ శ్రీమంతునిగా గుర్తించుట, లేదా గౌరవించుట మమ్ములను, మా పరిణామా ప్రభావమును సాటి మనుష్యులు సమకాలికులు ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది. ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతర పండితులు, మేధావులు, వివిధ గురు అగ్రగణ్యులు, మా పై వారి వారి అభిప్రాయములు వెళ్ళబుచ్చి, మానవజాతికి సమన్వయానికి, ధర్మ పరి రక్షణకు, సహజ సత్య శ్వీకార దృష్టి వారి వారి, విజ్ఞతతో కూడిన అభిప్రాయములు ఒకరి ఒకరు ధర్మస్వరూపం పై పంచుకొనగలరు, అని గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు. పురుషోత్తములు,
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి సమాచారం కొరకు మరియు న్యాయ పరిగణ, పరిశీలన, కొరకు సమర్పించడమైనది
యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచ మానవజాతికి ఆశీర్వాదపూర్వక,పరిష్కార యుక్త, దివ్య సమాచారం గ్రహించగలరు.
మామూలు మనిషిగా ఈ దేశం పౌరునిగా, జీవిస్తూ చేసిన ఆలోచనకు అందిన దివ్య ఆశీర్వాదపూర్వక పరిష్కారం గా, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజ గారి ఆగమనం అని గ్రహించగలరు. ఇప్పటికి 200 మంది సాక్షిగా అందిన దివ్య పరిష్కారం, ఒక బాద్యత గా గ్రహించిన యడల అనగా మా ద్వారా కాలములో సంభవించుటకు మునుపే ప్రకటించిన కాలం యొక్క వివరములు, మా ద్వారా ప్రకటించి, మమ్ములను సృష్టి, కాలం ఎన్నుకొని ప్రకటించుట మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసులోనే మహారాణి కొలువుతీరిని, మహారాజుగా, పురుషోత్తమునిగా, సత్యస్వరూపం గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడుగా, అగర్బ శ్రీమంతునిగా గుర్తించుట, లేదా గౌరవించుట మమ్ములను, మా పరిణామా ప్రభావమును సాటి మనుష్యులు సమకాలికులు ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది. ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతర పండితులు, మేధావులు, వివిధ గురు అగ్రగణ్యులు, మా పై వారి వారి అభిప్రాయములు వెళ్ళబుచ్చి, మానవజాతికి సమన్వయానికి, ధర్మ పరి రక్షణకు, సహజ సత్య శ్వీకార దృష్టి వారి వారి, విజ్ఞతతో కూడిన అభిప్రాయములు ఒకరి ఒకరు ధర్మస్వరూపం పై పంచుకొనగలరు, అని గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు. పురుషోత్తములు,
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి సమాచారం కొరకు మరియు న్యాయ పరిగణ, పరిశీలన, కొరకు సమర్పించడమైనది
Subscribe to:
Posts (Atom)