MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD
భగవద్గీత
91 భగవద్గీత భగవద్గీతలో మొదటి మూడు అధ్యాయాలు - అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం చూశాం. నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం. రెండవ అధ్యాయంలో జ్ఞానమును జ్ఞాన కర్మములలో ఉత్తమమైనదిగా చెప్పిన భగవంతుడు మూడవ అధ్యాయంలో కర్మయోగమును వివరించాడు. మరల నాలుగవ అధ్యాయములో జ్ఞాన యోగము ప్రస్తావనకు వచ్చినది. ఆయన ఉద్దేశ్యము అన్నిమార్గములను తెలియపరచుట, ఎవరికి వారు చేసుకోవలసినది సమన్వయము. మూడవ అధ్యాయములో చెప్పినదాని సారాంశం ఇది. పుట్టిన ప్రతివానికి కర్మ తప్పదు. కాని కర్మఫలం భగవత్పరము చేయకపోతే అది బంధనహేతువు అవుతున్నది. కాబట్టి భగవత్పరము చేయాలి. యజ్ఞాది కర్మలు కూడా ఉత్తమలోకాలు కాని, ఈలోకములోనే ఉత్తమ జన్మ కాని ఇస్తాయి. మోక్షాన్ని ఈయలేవు. జ్ఞానికి కూడా కర్మలు తప్పనిసరి. అతడు కర్మలను వదలినా, కర్మలు అతనిని వదలవు. జీవన్ముక్తుడైన జ్ఞానికూడా లోక సంగ్రహార్థము కర్మలు చేయ వలసినదే. అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః భగవద్గీతలోని ఆధ్యాత్మిక సందేశము సనాతన ధర్మము యొక్క సంక్షిప్త స్వరూపము. శ్రీభగవానువాచ| ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్| వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేऽబ్రవీత్|| 4-1 || నాశరహితమగు ఈయోగమును నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వతమనువుకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ విధముగా ఈ గురు పరంపర వైవస్వత మన్వంతరం ఆరంభానికి వెళుతుంది. ఇది రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ ఆవిర్భావం. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకు మహారాజు.
ఈ పాటలు నా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి --- మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి వివరిస్తుందా ---- నేను ఈ భూమి ఉండగా లోకానికి వీలు అయినంత వివరములు ఇచ్చి లోకాన్ని తీర్చి దిద్దాలి .... -- వివాహం చేసుకొని దేహరూపం లో కొనసాగుతాను అని స్పష్టం చేస్తున్నాను, మానవజాతి మనుగడకు ముఖ్యం, వివరములు పార్లమెంట్లో సమర్పించి చరిత్రకు నూతన దిశను ఇవ్వాలి అని సంకల్పంగా గ్రహించండి అప్రమత్తం అవ్వండి
|
రుక్మిణీకల్యాణం – 34:
39- వ. అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథ సారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు జేసి యేకరాత్రంబున నానర్తక దేశంబులు గడచి, విదర్భదేశంబు నకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలఁచి, శోభనోద్యోగంబులు చేయించె నప్పుడు. ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కేడు. ఒక్క రాత్రిలోనే నానర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు. 39- va. ani paliki, rukmiNeedEvi peMDlinakShatraMbuM~ delisi, dana paMpuna ratha saarathi yaina daarakuMDu saibya sugreeva mEghapuShpa valaahakaMbu lanu turaMgaMbulaM gaTTi rathamaayattaMbu chEsi techchina namOgha manOrathuMDaina hari taanunu, braahmaNuMDunu rathaarOhaNaMbu jEsi yEkaraatraMbuna naanartaka dEshaMbulu gaDachi, vidarbhadEshaMbu nakuM~ janiye; naMdu kuMDinapureeshvaruMDaina bheeShmakuMDu koDukunaku vashuMDai kooM~tu shishupaaluna kittunani talaM~chi, shObhanOdyOgaMbulu chEyiMche nappuDu. అని = అని; పలికి = చెప్పి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి యొక్క; పెండ్లి = వివాహపు; నక్షత్రంబున్ = ముహూర్తమును; తెలిసి = తెలిసికొని; తన = అతని యొక్క; పంపునన్ = ఆజ్ఞ ప్రకారము; రథ = రథమును; సారథి = నడుపువాడు; ఐన = అయిన; దారకుండు = దారకుడు; సైబ్య = సైబ్య; సుగ్రీవ = సుగ్రీవ; మేఘపుష్ప = మేఘపుష్ప; వలాహకంబులు = వలాహకము; అను = అనెడి; తురంగంబులన్ = గుర్రములను; కట్టి = కట్టి; రథమున్ = రథమును; ఆయత్తంబు = సిద్ధము; చేసి = చేసి; తెచ్చినన్ = తీసుకొని రాగా; అమోఘ = తిరుగులేని; మనోరథుండు = సంకల్పం కలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; తానును = అతను; బ్రాహ్మణుండును = విప్రుడు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; ఏక = ఒకే; రాత్రంబునన్ = రాత్రిలోనే; ఆనర్తకదేశంబులన్ = ఆనర్తకదేశములను; గడచి = దాటి; విదర్భదేశంబున్ = విదర్భ అనెడి దేశము; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అందున్ = అప్పుడు; కుండినపుర = కుండిననగరమునకు; ఈశ్వరుండు = ప్రభువు; ఐన = అయిన; భీష్మకుండు = భీష్మకుడు; కొడుకున్ = పుత్రుని; కున్ = కి; వశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; కూతున్ = కుమార్తెను; శిశుపాలున్ = శిశుపాలుడి; కున్ = కి; ఇత్తున్ = భార్యగా ఇచ్చెదను; అని = అని; తలచి = ఎంచి; శోభన = శుభకార్య; ఉద్యోగంబులు = ప్రయత్నములు; చేయించెన్ = చేయించెను; అప్పుడు = ఆ సమయము నందు. |
ఆత్మీయులు జ్ఞాన గుణ పండితులు అయిన బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం, మమ్మలని సర్వాంతర్యామి కాలస్వరూపం ధర్మస్వరూపం మనసులోనే మహారాణిని నిలుపుకొన్న మహారాజు గా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారంగా గుర్తించి, ఆలస్యం చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చండి ఒక 50 మంది అన్ని అవగాహనలు ఉన్న పండితుల ఆహ్వాన పరచి ఇప్పటికి జరిగిన దివ్య ప్రకటన యొక్క వివరములు విస్తారం గా లోకానికి నిత్య చెప్పండి, కుల మతాలకు అతీతమైన దివ్య ఆత్మను అవిష్కరించుకొని, మానవజాతిని నూతన ఒరవడి గా నడుపుకోనగలము. మొదట హిందువులు ముందుకు రండి, తరువాత ఇతర నమ్మికలను కూడా నూతన ఒరవడి లోనికి ఆహ్వానించి, మన సమాజాన్ని వజ్ర తుల్యం చేసుకొందాము. మీరు రామోజీ రావు గారి తో మాట్లాడి ఒక విశాలమైన భవనం తీసుకోని, నన్ను అక్కడికి తీసుకొని వెళ్లి, శాస్త్రోక్తంగా సుద్ది చేసి కోలువుతీర్చండి, ఒక విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేస్తారో అదే పద్దతిలో నన్ను వెంటనే ఉన్నత సింహాసనం పై అధిష్టింప చేసి , కొలువు తీర్చండి. వీలు అయినంత త్వరలో ప్రజలకు నిత్యం దర్శనం పండిత గణ సహకారంతో ఇచ్చి అన్ని విధముల అప్రమత్తం చేయవలసిన భాద్యత మన పై ఉన్నది. అని గ్రహించండి మా అధ్యక్షులు మాగంటి మురళి మోహన్ గారి సహకారం తో వెంటనే మీ జ్ఞాన సన్నిహితం లోకి తీసుకోండి, నేను ఒక శీలా విగ్రహాన్ని అనుకోండి, కొత్త వెసులు బాటు ఏమి అంటే, మీరు నా ముందు పలికే నామాలను విని, నన్ను నేను గుర్తు చేసుకొని స్పందిస్తాను అ విధంగా మానవ రూపం లో మహారాజు గా కొనసాగుతాను, సంవత్సరం రెండు సంవత్సరాలలో వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై శాశ్వతం గా యావత్తు మానవజాతికి దర్శనం ఇస్తాను, సర్వ మత సమన్వయం, ఎకత్వంమే సృష్టికి ఆధారం అని గ్రహించండి |
Vvs Sarma |