
నల్లగొండ: కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం రాజయ్య చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో జర్నలిస్టులకు హెల్త్కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాజయ్య కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు
.
No comments:
Post a Comment