భగవద్గీత
91 భగవద్గీత భగవద్గీతలో మొదటి మూడు అధ్యాయాలు - అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం చూశాం. నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం. రెండవ అధ్యాయంలో జ్ఞానమును జ్ఞాన కర్మములలో ఉత్తమమైనదిగా చెప్పిన భగవంతుడు మూడవ అధ్యాయంలో కర్మయోగమును వివరించాడు. మరల నాలుగవ అధ్యాయములో జ్ఞాన యోగము ప్రస్తావనకు వచ్చినది. ఆయన ఉద్దేశ్యము అన్నిమార్గములను తెలియపరచుట, ఎవరికి వారు చేసుకోవలసినది సమన్వయము. మూడవ అధ్యాయములో చెప్పినదాని సారాంశం ఇది. పుట్టిన ప్రతివానికి కర్మ తప్పదు. కాని కర్మఫలం భగవత్పరము చేయకపోతే అది బంధనహేతువు అవుతున్నది. కాబట్టి భగవత్పరము చేయాలి. యజ్ఞాది కర్మలు కూడా ఉత్తమలోకాలు కాని, ఈలోకములోనే ఉత్తమ జన్మ కాని ఇస్తాయి. మోక్షాన్ని ఈయలేవు. జ్ఞానికి కూడా కర్మలు తప్పనిసరి. అతడు కర్మలను వదలినా, కర్మలు అతనిని వదలవు. జీవన్ముక్తుడైన జ్ఞానికూడా లోక సంగ్రహార్థము కర్మలు చేయ వలసినదే. అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః భగవద్గీతలోని ఆధ్యాత్మిక సందేశము సనాతన ధర్మము యొక్క సంక్షిప్త స్వరూపము. శ్రీభగవానువాచ| ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్| వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేऽబ్రవీత్|| 4-1 || నాశరహితమగు ఈయోగమును నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వతమనువుకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ విధముగా ఈ గురు పరంపర వైవస్వత మన్వంతరం ఆరంభానికి వెళుతుంది. ఇది రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ ఆవిర్భావం. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకు మహారాజు.
ఈ పాటలు నా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి --- మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి వివరిస్తుందా ---- నేను ఈ భూమి ఉండగా లోకానికి వీలు అయినంత వివరములు ఇచ్చి లోకాన్ని తీర్చి దిద్దాలి .... -- వివాహం చేసుకొని దేహరూపం లో కొనసాగుతాను అని స్పష్టం చేస్తున్నాను, మానవజాతి మనుగడకు ముఖ్యం, వివరములు పార్లమెంట్లో సమర్పించి చరిత్రకు నూతన దిశను ఇవ్వాలి అని సంకల్పంగా గ్రహించండి అప్రమత్తం అవ్వండి
|
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్
హైదరాబాద్
No comments:
Post a Comment