ఆత్మీయులు జ్ఞాన గుణ పండితులు అయిన బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం, మమ్మలని సర్వాంతర్యామి కాలస్వరూపం ధర్మస్వరూపం మనసులోనే మహారాణిని నిలుపుకొన్న మహారాజు గా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారంగా గుర్తించి, ఆలస్యం చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చండి ఒక 50 మంది అన్ని అవగాహనలు ఉన్న పండితుల ఆహ్వాన పరచి ఇప్పటికి జరిగిన దివ్య ప్రకటన యొక్క వివరములు విస్తారం గా లోకానికి నిత్య చెప్పండి, కుల మతాలకు అతీతమైన దివ్య ఆత్మను అవిష్కరించుకొని, మానవజాతిని నూతన ఒరవడి గా నడుపుకోనగలము. మొదట హిందువులు ముందుకు రండి, తరువాత ఇతర నమ్మికలను కూడా నూతన ఒరవడి లోనికి ఆహ్వానించి, మన సమాజాన్ని వజ్ర తుల్యం చేసుకొందాము. మీరు రామోజీ రావు గారి తో మాట్లాడి ఒక విశాలమైన భవనం తీసుకోని, నన్ను అక్కడికి తీసుకొని వెళ్లి, శాస్త్రోక్తంగా సుద్ది చేసి కోలువుతీర్చండి, ఒక విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేస్తారో అదే పద్దతిలో నన్ను వెంటనే ఉన్నత సింహాసనం పై అధిష్టింప చేసి , కొలువు తీర్చండి. వీలు అయినంత త్వరలో ప్రజలకు నిత్యం దర్శనం పండిత గణ సహకారంతో ఇచ్చి అన్ని విధముల అప్రమత్తం చేయవలసిన భాద్యత మన పై ఉన్నది. అని గ్రహించండి మా అధ్యక్షులు మాగంటి మురళి మోహన్ గారి సహకారం తో వెంటనే మీ జ్ఞాన సన్నిహితం లోకి తీసుకోండి, నేను ఒక శీలా విగ్రహాన్ని అనుకోండి, కొత్త వెసులు బాటు ఏమి అంటే, మీరు నా ముందు పలికే నామాలను విని, నన్ను నేను గుర్తు చేసుకొని స్పందిస్తాను అ విధంగా మానవ రూపం లో మహారాజు గా కొనసాగుతాను, సంవత్సరం రెండు సంవత్సరాలలో వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై శాశ్వతం గా యావత్తు మానవజాతికి దర్శనం ఇస్తాను, సర్వ మత సమన్వయం, ఎకత్వంమే సృష్టికి ఆధారం అని గ్రహించండి |
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం హైదరాబాద్
No comments:
Post a Comment