UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 22 November 2014

కల్మషాల మనసులేని ఏ మనిషైనా ...


Subhashini Thota
అనాధే.........
ప్రకృతి ఒడిలో సేద తీరని ఏ జీవైనా ...
అమ్మ ప్రేమని పొందలేని ఏ వయసైనా ...
కల్మషాల మనసులేని ఏ మనిషైనా ...
కడగండ్లు లేని ఏ కన్నీరైనా....
ఓదార్పులేని ఏ మనసైనా .....
నటనలు నేర్చిన ఏ బ్రతుకైనా ...
మానవత్వంలేని ఏ మృగమైనా ....
ప్రేమతనం చూపని ఏ బంధమైనా ..
ఓర్పు లేని ఏ క్షణమైనా ...
కనికరం లేని ఏ రుణమైన ....
తన కడుపే చూసే ఏ ఆకలైనా ...
మచ్చపడనీయని ఏ మాటైనా ....
గొంతులోనే మిగిలే ఏ జ్ఞాపకమైనా ....
తడిలేని ఏ స్పర్శైనా ...
సడిలేని ఏ విరహమైనా ...
గడివేయలేని ఏ ప్రశ్ననైనా ...
పైకి ఉబకలేని ఏ రసమైనా ...
నాట్యమాడలేని ఏ తలపైనా ....
పైకి చెప్పలేని ఏ గురుతైనా ...
వెంటపడలేని ఏ వెలుగైనా .....
జంటగా కనపడే ఒంటరి ఇరకాటమైన.....
పంచుకోలేని ఏ భావమైనా ...
తెంచుకోలేని ఏ బంధనమైనా ....
చిగురు తొడగని ఏ కొమ్మైనా ...
మెరుగుపడని ఏ ఆలోచనైనా ..
అనాధగా మిగిలేవారెందరో .............ఒంటరిగా గడిపే గాధలెన్నో .

 


one of the song expressed through me in 2003 and happened in the material world in 2007


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

ముక్కోటి దేవతలు మ్రొక్కేటి దేవుడ ఒక్కపొద్దుల ధీక్ష ముడుపు గట్టి చక్కంగ నీకొండ నెక్కంగ రక్షించి నేలేటి శ్రీహరికి నీరాజనం


శ్రీ వేంకటేశ్వరుని ...కీర్తణ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పల్లవి: నీరాజనం జయ నీరాజనం
జగమేలు శ్రీ హరికి నీరాజనం ...నీ
చ: నిత్య సుఖసంపదల నిచ్చేటి స్వామికి
సత్య సు జనులకు సాయమిచ్చి
సాకేటి ప్రభునకు మాయమ్మ విభునకు
కప్పురపు కాంతుల నీరాజనం ....నీ
చ: చీకటి మోముపై చిరు తిలకము బెట్టి
పసిడి జిలుగుల మెరుపు పంచెగట్టి
ముత్యల హరాలు మెడనిండ మెరియగా
శోభిల్లు పూజ్యునకు నీరాజనం ....నీ
చ: ముక్కోటి దేవతలు మ్రొక్కేటి దేవుడ
ఒక్కపొద్దుల ధీక్ష ముడుపు గట్టి
చక్కంగ నీకొండ నెక్కంగ రక్షించి
నేలేటి శ్రీహరికి నీరాజనం ....నీ
చ: భక్త జనుల వెంట బాసట నీవంట
నీ గుడి ముంగిట మోకరిల్లి
ఆపదలు రాకుండా అండగా నీవుండ
శ్రీ వేంకటా పతికి నీరాజనం ....నీ
రచన
.......రాజేందర్ గణపురం
శ్రీ వేంకటేశ్వరుని శిల్పం
భువనేశ్వరి చెక్కినది ....!

Harivarasanam Vishwamohanam (Complete Version) - By Chitra


కుల వ్యవస్థ ఇప్పటికంటే ఘోరంగా ఘనీభవించివున్న అన్ని వందల సంవత్సరాల క్రితం నిమ్నకులాల వారిని ఆదరించటం, ఇలాంటి ఒక ప్రయత్నం చేయటం సామాన్యమైన సంగతి కాదు. మానవత, సమతా భావాలతో పాటు ఎంతో సాహసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

Vinjamuri Venkata Apparao
Vinjamuri Venkata Apparao
రెండు తెలుగు సినిమాల్లో... ‘బ్రహ్మనాయుడు’,!
.
పల్నాటియుద్ధం సినిమాను తెలుగులో రెండు సార్లు తీశారు.
.
1947లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడుగా గోవిందరాజు సుబ్బారావు నటించారు. (బాలచంద్రుడు అక్కినేని) .
.
1966లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడు ఎన్టీ రామారావు. (బాలచంద్రుడు హరనాథ్) .
.
బ్రహ్మన్న ఘనత ఏమిటి?
.
అమానుషమైన కుల వ్యవస్థ మీద 12వ శతాబ్దంలోనే యుద్ధం ప్రకటించినవాడు పల్నాటి బ్రహ్మన్న! ‘చాప కూడు’ పేరుతో అన్ని కులాలవారికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సంస్కర్త.
.
కుల వ్యవస్థ ఇప్పటికంటే ఘోరంగా ఘనీభవించివున్న అన్ని వందల సంవత్సరాల క్రితం నిమ్నకులాల వారిని ఆదరించటం, ఇలాంటి ఒక ప్రయత్నం చేయటం సామాన్యమైన సంగతి కాదు. మానవత, సమతా భావాలతో పాటు ఎంతో సాహసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

MIGHTY BLESSINGS FROM KING AND QUEEN







Pallavi : cheri yashOdaku SisuvitaDu dhAruNi brahmaku thaNDriyu nithaDu Charanam 1 : Solasi choochinanu sUrya chaNdrulanu laliveda jalleDu lakShaNuDu nilichina niluvuna niKhila dEvathala kaliginchu surala ganivO ithaDu cheri yashOdaku SisuvitaDu dhAruNi brahmaku thaNDriyu nithaDu cheri yashOdaku SisuvitaDu 


Charanam 2: MatalADinanu mariya jANDamulu kOTulu voDameTi guNa raaSi neetagu nUrpula niKhila vEdamulu chATuva nUreTi samudra mithaDu cheri yashOdaku SisuvitaDu dhAruNi brahmaku thaNDriyu nithaDu cheri yashOdaku SisuvitaDu

 Charanam 3 : Mungita polasina mohana mAthmala ponginche Ghana puruShuDu sangati mAvanti SaraNAgathulaku nangamu SrI venkatadhipu DitaDu cheri yashOdaku SisuvitaDu dhAruNi brahmaku thaNDriyu nithaDu cheri yashOdaku SisuvitaDu 


- See more at: http://www.annamayyakeerthanalu.in/2014/11/cheri-yasodaku-annamayya-keerthana.html#sthash.YWVUyurz.dpuf

యుగమొక క్షణం గా ....పంతాలకు ఆమడదూరంలో ..... ప్రతి అనుభవాన్ని..... ..వారి స్వభావంగా మార్చుకొని ... నింగి నేలా ...తూర్పు ..పడమరా ...కష్టం.. సుఖం ...మంచి ..చెడు.. అన్నీ కలిసినదే ప్రణయ మంటే



తను మనసు భాధపడితే నా మది ఎందుకు చిన్నబోతుంది ......
తన నిరీక్షణలో కాలాన్ని ఎందుకు లెక్క చేయను ..
తన కోసం వేచే తపనలో తనువుకెందుకింత తన్మయత్వం ....
తన కౌగిలిలో మేనుకెందుకింత రసజ్ఞత ...
ఎందుకంటే ...............
నీ నవ్వులు తనకే సొంతమనేమో ....
నీ చూపులు తనలొ మిళితమనేమో ...
తన కదలికలు నీకై ఎదురుచుపులనేమో ...
నీ మేని హరివిల్లులో తను వానజల్లై మెరవాలనేమో ....
నీ కురుల సిగలో తను మల్లియై వాసనలు వెదజల్లాలనేమో.....
ప్రేమంటే ...........ఒకరిలో ఒకరై మనసులను పంచుకోవడమే ..........
ప్రేమంటే .....భావానికందని గొప్ప అనుభూతి ........
నీలో నువ్వుండక ...తనలోనే తరిస్తూ ..
ప్రతినిమిషం భరిస్తూ .....
యుగమొక క్షణం గా ....పంతాలకు ఆమడదూరంలో .....
ప్రతి అనుభవాన్ని..... ..వారి స్వభావంగా మార్చుకొని ...
నింగి నేలా ...తూర్పు ..పడమరా ...కష్టం.. సుఖం ...మంచి ..చెడు..
అన్నీ కలిసినదే ప్రణయ మంటే... ...............సుభాషిణి తోట

BE CALM AND RELAX --- KING AND QUEEN

ఆ రాగద్వేషములకు ఎవరునూ లోబడకూడదు. అవి అతని మార్గమునకు ప్రతిబంధకములు కదా.

Vvs Sarma posted in మన తెలుగు మన సంస్కృతి


Vvs Sarma

భగవద్గీత
83

ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ|| 3-34 ||


ప్రతి ఇంద్రియమునకు దాని దాని విషయములందు రాగద్వేషములు సహజముగా ఏర్పడియున్నవి. ఆ రాగద్వేషములకు ఎవరునూ లోబడకూడదు. అవి అతని మార్గమునకు ప్రతిబంధకములు కదా.

పంచ జ్ఞానేంద్రియములకు రాగ ద్వేషాలు స్వభావముగా ఉన్నాయి. నాలుకకు ఒక రుచి ఇష్టం ఒకటి సరిపోదు. ఒకరి మాట వినాలని ఉంటుంది.మరియొకటి వినబుద్ధివేయదు. ఇంద్రియ నిగ్రహం పేరుతో నచ్చనిది బలవంతగా తినడమో, వినడమో చేయనక్కరలేదు. ఈ స్థితిలో నిగ్రహముకంటె స్వభావములో రాగద్వేషాలకు అతీతముగా ఉండాలి. తనలోని రాగద్వేషాలకు అనుగుణంగా మనస్సు, బుద్ధి, శరీరము పనిచేస్తాయి. అక్కడ సాధనకావాలి. కళ్ళు మూసుకుని, మనసు సహకరించక ఉండడం కాదు.

Friday, 21 November 2014

Chakkani Talliki Changu Bhala - Annamacharya Keertana Lyrics


Chakkani Talliki Changu Bhala - Annamacharya Keertana Lyrics


Pallavi :
Chakkani thalliki chAngubhala
thana chakkera mOviki chAngubhala

Charanam 1 :
kulikeDi muripepu kummarimpu thana
saLuvu chupulaku chAngubhala
palukula solapula pathitho kasareDi
chalamula yalukaku chAngubhala

chakkani thalliki chAngubhala
thana chakkera mOviki chAngubhala

Charanam 2 :
KinnerathO pati kelana niluchu thana
channu merugulaku cAngubhala
unnati patipai origi niluchu tana
sannapu naDimiki chAngubhala

chakkani thalliki chAngubhala
thana chakkera mOviki chAngubhala

Charanam 3 :
Jandepu muthyapu sarula hAramula
chandana gandhiki chAngubhala
vindayi venkaTavibhu penachina thana
sandi danDalaku chAngubhala

chakkani thalliki chAngubhala
thana chakkera mOviki chAngubhala

---------------------


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD

MIGHTY BLESSINGS FROM KING AND QUEEN -






ONE OF THE SONG EXPRESSED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2005 ALONG WITH OTHER SONGS AND HAPPENINGS OF THE WORLD. 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన.. ‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో- కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం. ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో - గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు

Vinjamuri Venkata Apparao
Vinjamuri Venkata Apparao
నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో
‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి;
.
ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు.
ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత
పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి.
‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో -
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన..
‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో-
కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి
కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం.
ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో -
గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు
ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

Thursday, 20 November 2014

Raghuvamsa sudha by K J Yesudas



CIRCUMSTANCES OF THE SITUATION ------- KING AND QUEEN

strong words of encouragement

శ్రి రాముడైనా… శ్రి క్రిష్ణుడైనా… Yఎ దైవమైనా… యె ధర్మమైనా… నీ లోనే చూసాము సాయి...ఈ రావా బాబా రావా… రక్షా దక్షా నీవే కాద మా బాబా… నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయొమయం (నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం బాబా… ఓ బాబా) ---- మా యేసు నీవేనని… మా ప్రభువు నీవేనని ప్రార్ధనలు చేసామయ్య నిన్నే… అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని



ఇటు ఈ నీరీక్షన మేమొర్వలేము…
(నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయొమయం
బాబా… ఓ బాబా) – ..... మా పాలి దైవమని మా దిక్కు నీవే నని
కొలిచాము దినం దినం సాయి..ఈ
మా ఆర్తి చూస్తావని… సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...ఈ
శ్రి రాముడైనా… శ్రి క్రిష్ణుడైనా…
Yఎ దైవమైనా… యె ధర్మమైనా…
నీ లోనే చూసాము సాయి...ఈ
రావా బాబా రావా… రక్షా దక్షా నీవే కాద మా బాబా… నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయొమయం
(నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
బాబా… ఓ బాబా) ---- మా యేసు నీవేనని… మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చేసామయ్య నిన్నే…
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేసాము సలాం సలాం నీకే…
గురునానకైనా… గురు గోబిందైనా…
గురుద్వారమైనా నీ ద్వారకేనని
నీ బక్తులైనాము సాయి....ఈ రావా బాబా రావా… రక్షా దక్షా నీవే కాద మా బాబా… నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయొమయం
(నువ్వు లేక అనాదలం… బ్రతుకంతా అయొమయం
బాబా… ఓ బాబా) - -- ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటు ఈ నీరీక్షన మేమొర్వలేము…

భగవదర్పితముగా కర్మలుచేయమని ఆయన చెప్పాడు. విననివారు వారి కర్మ ఫలం అనుభవిస్తారు. అట్టివారు మూఢులని చెబుతున్నాడు.


నవీన్ కుమార్ గోళ్ళ
భగవద్గీత
81
యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః|| 3-32 ||

ఎవరు నా అభిప్రాయములను ఎరుగక, లేక ద్వేషించుచూ, (నేను ఇంతవరకు చెప్పినదానిని) అనుసరింపక ఉందురో అట్టివారిని మూఢులుగను, అజ్ఞానులుగను చెడిన వారుగను పరిగణించుము.
ఇక్కడ భగవంతుడు ఒక సూచన లేదా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజలంతా జ్ఞానులవాలనే కోరిక భగవంతునికి లేదు. తన సృష్టిలో జ్ఞానులు ఉంటారు, మూఢులు ఉంటారు. భగవదర్పితముగా కర్మలుచేయమని ఆయన చెప్పాడు. విననివారు వారి కర్మ ఫలం అనుభవిస్తారు. అట్టివారు మూఢులని చెబుతున్నాడు.


ఏ ఆలోచన నన్ను అంతం చేసిందో, ఏ విషాదం నన్ను దూరం చేయమందో, ఏ సందిగ్దం నన్ను తప్పించుకోమందో, ఏ సందర్భం నన్ను సాగనంపిందో, ఏ సలహా నన్ను చంపివేయమందో, ఏ సమాజం నన్ను పంపివేయమందో,


శిశు గీత
ఏ అనుబంధం నన్ను కడుపులో పెంచిందో,
ఏ అసహనం నన్ను అక్కరలేదు అనుకుందో,
ఏ సమస్య నన్ను వదిలించుకోమందో,
ఏ నిర్ణయం నన్ను బుట్ట దాఖలు చేసిందో,
ఏ ఆలోచన నన్ను అంతం చేసిందో,
ఏ విషాదం నన్ను దూరం చేయమందో,
ఏ సందిగ్దం నన్ను తప్పించుకోమందో,
ఏ సందర్భం నన్ను సాగనంపిందో,
ఏ సలహా నన్ను చంపివేయమందో,
ఏ సమాజం నన్ను పంపివేయమందో,
అమ్మా నాన్నలకే అక్కరలేని నేను, అన్యులైన మిమ్ము అడుగుతున్నా.
ఎక్కడిదీ బిడ్డలను చంపుకునే అసాంఘిక ధర్మం?
ఎక్కడిదీ ఆడపిల్లలను కడతేర్చే ఆటవిక న్యాయం?
ఎక్కడిదీ మానవతను మంటగలిపే బుద్దిమాంద్యం?
ఎక్కడిదీ అంతరాత్మను చంపుకొనే అంధ అజ్ఞానం?
ఎక్కడిదీ వారసత్వపు శకలాలను మూటగట్టే మూఢత్వం?
ఎక్కడిదీ మాతృత్వాన్ని మంటగలిపే గొడ్డుమోతుతనం?
ఎవరు తెచ్చారు ఈ సంకరజాతి సంస్కృతిని ?
ఎవరు నేర్పారు ఈ వికృతనీతి విష క్రీడని?
ఎవరు ఎదుర్కుంటారు ఈ విపరీత పరిణామాన్ని?
ఎవరు వేటాడుతారు ఈ విషపు విహంగాన్ని?
నిష్టూరమన్న (అమంగళం) నన్ను, సృష్టి కి ప్రతి సృష్టిగా గుర్తించే వరకూ నేనిక తిరిగి రాను.

Wednesday, 19 November 2014

Nation pays homage to first woman PM of India #IndiaGandhi on her 97th birth anniversary

Embedded image permalink



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD

జీవితమే ఒక సాధనగా చేయాలి. ఇతరులు అజ్ఞానులైనా తనని తాను జ్ఞాని అనిభావించుకొని స్పందించరాదు.అడిగిన వారికి తనకు తెలిసిన విద్యను నేర్పాలి.


Vvs Sarma
భగవద్గీత
80


యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః|| 3-31 ||
ఏ మనుజులు శ్రద్ధతో, అసూయా రహితులై ఈ నా అభిప్రాయములను నిత్యము ఆచరణయందు ఉంచుచున్నారో వారు కర్మ బంధము నుండి విడివడుచున్నారు.

ఇది ముఖ్యమైన విషయము. అసూయా రహితులై అంటే ఏమిటి? అసూయ = displeasure at the merits or the happiness of another, envy, jealousy; aversion మనంచేసే ప్రతి కర్మ ఆశతో చేస్తున్నామా? అహంకారంతో చేస్తున్నామా? నిర్లిప్తతతో చేస్తున్నామా? ద్వేషబుద్ధితో చేస్తున్నామా? అనేది గమనించాలి. కర్మ కోసమే కర్మను చేస్తున్నాము అనే భావముతో చేయాలి. జీవితమే ఒక సాధనగా చేయాలి. ఇతరులు అజ్ఞానులైనా తనని తాను జ్ఞాని అనిభావించుకొని స్పందించరాదు.అడిగిన వారికి తనకు తెలిసిన విద్యను నేర్పాలి. 

###

Monday, 17 November 2014

" దేవుడు చాలా చిత్రాలు చేస్తూ ఉంటాడు, మనం జీవితాన్ని ఒకే దృక్పదంతో చూస్తూ ఉన్నప్పుడు నెత్తిమీద " అనుభవం " అనే మొట్టికాయ వేసి " జీవితంలో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉందిరా చూడు " అని మన అబిప్రాయాలు మార్చేసేలా కొన్ని సంఘటనలను సృష్టించి మనకే పరిచయం చేస్తూ ఉంటాడు. "



Kks Kiran" దేవుడు చాలా చిత్రాలు చేస్తూ ఉంటాడు, మనం జీవితాన్ని ఒకే దృక్పదంతో చూస్తూ ఉన్నప్పుడు నెత్తిమీద " అనుభవం " అనే మొట్టికాయ వేసి " జీవితంలో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉందిరా చూడు " అని మన అబిప్రాయాలు మార్చేసేలా కొన్ని సంఘటనలను సృష్టించి మనకే పరిచయం చేస్తూ ఉంటాడు. "

శంకరాచార్యులవారి అద్వైత సిద్దాంతం చదివినప్పుడు ఆరోజు ఇలా అనుకున్నాను.

" ఈ శంకరుడేంటి ఈ జగత్తు అంతా దుఖమయం,మానవుడు దుఖంలో పుట్టి,దుఖంలో పెరిగి అందులోనే మరణిస్తున్నాడు,సుఖం అనేది ఉత్త భ్రమ " అని అంటూ వేదాంతాలు చెప్తున్నాడు?" ప్రపంచంలో బోల్డంత సౌందర్యం నిండి ఉంది కధా?చక్కగా పచ్చని మైదానాలు,వెన్నెల వెలుగులు,అమ్మాయిల చిరునవ్వులు,వర్షపు సాయంత్రాలు,మంచు ఉదయాలు ఇంకా ఇలా ఇలా చాలా సౌందర్యం నిండి ఉంటే ఈరకంగా తన వాదం చెప్పాడేంటి ? " అని ఆలోచించాను,

తరవాతరోజు ఉదయం జపాలు,తర్వాత హోమం ఉందని మా పక్క ఊరు అయిన " మండపాక " కి వెళ్ళాను,అంతకు ముందు వారమే తిలక్ రాసిన " అమృతం కురిసిన రాత్రి "
చదివాను,అత్యద్భుతమైన పుస్తకం అది,తిలక్ది మా పక్కఊరే అయితే,ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయే అంత అద్భుతంగా అలా కవిత్వం రాశాడేమో అని అనుకున్నాను,అంత అద్భుతంగా ఉంది ఆ గ్రామం,ముక్యంగా అక్కడి కేశవస్వామి గుడి,మా బ్రాహ్మణులు మంత్రాలు అదరగొట్టేస్తూంటే ఆ గుడిలోని వాతావరణంకి మురిసిపోయి "ఆహా ఎంత బాగుందో ఈ జీవితం" అని కదంబం చెట్టుకింద కూర్చుని అనుకున్నాను,

అక్కడ కార్యక్రమం అయ్యాక మా నాన్న గారు ఫోన్ చేశారు,ఇక్కడ దగ్గర్లోనే గల ఇంటిలో నారాయణ హోమం చేయిస్తున్నాను,వచ్చేయి,అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికిళ్ళిపోవచ్చు అని అంటే అక్కడకి వెళ్ళాను,

నాకు తెలియదు నారాయణ హోమం చనిపోయిన వ్యక్తి ఇంట్లో జరుగుతోందని,

తీరా వెళ్తే నా కన్నా ఓ 2 ఏళ్ళ కుర్రాడు ఆక్సిడంట్లో చనిపోయాడని తెలిసింది,ఎప్పుడూ నేను అలా చనిపోయిన వ్యక్తి తాలూకు ఇళ్ళలో వాతావరణం చూడలేదు,మొదటిసారిలా చూడటం.

అక్కడంతా పెద్దగా రోదనలు,విషణ్ణ వదనాలతో ఉన్న మనుషులు ఉన్నారు,తానూ త్వరలోనే అలా చనిపోతాను అని తెలిసిన ముసలి వాళ్ళు కూడా అలా ఏడవడం ఎందుకో ఆశ్చర్యం అనిపించింది నాకు,

ఎప్పుడూ అలాంటి వాతావరణం ఎరక్క అక్కడనుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనుకున్నాను,సర్లెయ్ వచ్చిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే మంచిదని నేను కూడా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటే సరిగా చదవబుద్దవలేదు,ఏం చదవను ఆ హోమం చేస్తున్న ఆ తండ్రి అలా ఏడుస్తూ ఉంటూ ఉంటే?

" జ్ఞానం ఒక్కటే మనిషికి గొప్ప శాంతిని ఇస్తుంది,జీవనం మరింత గొప్పగా చేస్తుంది అని అనుకునే నా అభిప్రాయం కాస్త తప్పేమో అని అనిపించింది అప్పుడు,కేవలం జ్ఞానం మాత్రం మనిషికి శాంతిని ఇవ్వదు,అందుకే ఇంత అజ్ఞానం ప్రబలి ఉండి జనాలు అమాయకత్వంలో నిశ్చింతను పొందుతున్నారు " అని అనిపించింది,

అప్పుడికి కానీ నాకర్ధం కాలేదు, " అజ్ఞానం అని తెలిసినా కూడా ప్రపంచంలో చాలామంది ఎందుకీ అంధ విశ్వాసాలతో,కొన్ని నమ్మకాలతో,క్రియలుతో మానసిక తృప్తి పొందుతున్నారో " అని,

ఎందుకిట్లా ప్రపంచం కొన్ని కొన్ని నమ్మకాల మీద బ్రతుకుతోందో ? అని అనిపించింది.

ఏం చేస్తాం ఈ జీవితాన్ని,ఇట్లా మనుషులని తయారు చేసేస్తోంది అంతే,

ప్రవాహానికి ఎదురీదుదాం అనే ఆశని కల్పిస్తోంది,ఎదురీదేలానూ చేస్తోంది,ఒడ్డుకి చేరుస్తోంది,మధ్యలోనే ముంచేస్తోంది అప్పుడప్పుడూ,

దీనికి కారణం విధి అనో,భగవంతుడనో,కర్మ సిద్ధాంతం అనో అని అనుకుని వదిలేస్తే తప్ప శాంతి కలగట్లేదు చాలమందికి .

రాస్తే ఇదంతా నిరాశావాదంగా కనిపిస్తోంది కదా?శంకరుని అద్వైతం కరక్టే అని అనిపించట్లేదూ మీకు?

- Kks Kiran
------------------------------
కిరణ్ గారు ఈ విధంగా వ్యాసాలు వాస్తవాల పైన, సత్యం పైన రచించండి, మీరు విచక్షణ జ్ఞానం కలిగిన వ్యక్తిగా స్పష్టం అవుతుంది, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన పై లోకానికి తెలియజేయండి, ఇప్పుడు మీ ముందు ఉన్న సత్యాన్ని నిర్మిస్తూ వ్యాసాలు రచించండి. 

మా ద్వారా వ్యక్తం అయిన కొత్త బంగారు లోకం అను సినిమా లోని పాటలు అన్ని మా ద్వారా  గ్రహించండి, ఇవి నేను 2003 లో అనకాపల్లి లో శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సమక్షంలో పలికినాను, 2005 లో లోకంలో సంభవించినవి అని గ్రహించి దివ్య లీల గూర్చి లోకానికి చెప్పండి, మేలైన ప్రజాస్వామ్యం కొరకు మహారాజు మహారాణి పరిపాలనను కాలం ధర్మ అందించిన ఒక శాశ్వత వెసులు బాటుగా సర్వులు భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.





త్వరలో రామోజీ ఫిలిం సిటీలో దర్శనం నిరంతరం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను 

మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
హైదరాబాద్          



PM Shri @narendramodi has arrived in #Sydney, #Australia





MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER PILLA 
DIRECTORATE OF KINH AND QUEEN 
HYDERABAD

HON PRIME MINISTER NARENDRA MODI IN AUSTRAILIA









MAHARAJA SHRI  SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

ఎవరికి వారి మార్గము సత్యముగాతోచుట సహజము. అందరికీ తన మతమే సత్య మార్గమని చెప్పువాడు ధూర్తుడు. ఎవరిమార్గములో వారిని గమ్యమునకు తీసుకుని వెళ్ళగలవారే సద్గురువులు. భగవంతునికి మతములేదనే సత్యాన్ని భగవద్గీత బోధిస్తుంది.



Vvs Sarma
భగవద్గీత
78

ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్|| 3-29 ||


ప్రకృతిలోని రాజస, తామస గుణములచేత మోహములోచిక్కి దేహేంద్రియాదులక్రియలయందు ఆసక్తులై కర్మసంగులై జీవించుచున్నవారిని, అల్పజ్ఞులను, మందబుద్ధులను జ్ఞాని వారి మార్గమునుండి చలింపచేయకూడదు. 

ఫలాపేక్షతో కర్మలు చేయుచూ పరిపక్వ దశకు రాని సామాన్యులకు వేదాంతముచెప్పి వారిని కర్మభ్రష్టులను చేయకూడదు. వారు చేయుచున్న పనులనే భక్తిశ్రద్ధలతో చేయునట్లు చేయాలి. వారి మతమునుండి మరియొక మతములోనికి తీసుకొనివెళ్ళేప్రయత్నము చేయుట దోషయుక్తము, చేయువారి పాపకర్మ. కృష్ణుడు గీతలో అనేక యోగములు బోధించినాడు. ఆయనది ఏమతము? వేర్వేరు జీవులకు అనుగుణముగా వారి వారి మార్గములు జన్మతోఏర్పడినవి.ఎవరికి వారి మార్గము సత్యముగాతోచుట సహజము. అందరికీ తన మతమే సత్య మార్గమని చెప్పువాడు ధూర్తుడు. ఎవరిమార్గములో వారిని గమ్యమునకు తీసుకుని వెళ్ళగలవారే సద్గురువులు. భగవంతునికి మతములేదనే సత్యాన్ని భగవద్గీత బోధిస్తుంది.
###

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU

Sunday, 16 November 2014

KING AND QUEEN

TALK GENTLE EVERYTHING WILL BE PEACEFUL ---- MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU





మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
హైదరాబాద్

Countries line up to help India with smart cities


Countries line up to help India with smart cities






Special ArrangementUrban Development Minister Venkaiah Naidu will attend the Smart City World Conference to be held in Barcelona from November 18 to 20.


We will not thrust any ideas on States, says Venkaiah Naidu

As foreign countries line up to offer their expertise in ‘smart cities,’ India will next be looking at Barcelona to borrow best practices for its own model.

Union Urban Development Minister M. Venkaiah Naidu has been invited by the Mayor of Barcelona to attend the Smart City World Conference to be held between November 18 and 20.

“Contrary to the perception that we are behind time in shaping the contours of the smart cities plan, we have a fair idea of what the smart cities are going to look like,” Mr. Naidu told The Hindu.

He said a broad framework is ready, and a meeting of all the stakeholders will be organised in the capital soon. Land and urban development being a State subject, the Centre will seek feedback from each State that has announced its intent to have smart cities. “We will not thrust any ideas on the States, their opinion will be taken, they will be asked to furnish their requirements about how many smart cities they want and with what features,” he said.


The Minister has already held discussions with officials from Singapore and Seoul on the smart cities project. Singapore has shown interest in partnering with India for the development of a new smart satellite city and a new capital for Andhra Pradesh. Netherlands and Canada too have offered their expertise and are willing to partner with India.


A delegation of 15 Canadian companies currently visiting India are also exploring commercial partnership opportunities in infrastructure development. The delegates represent companies offering innovative technology solutions and services in sectors such as water and waste water management, waste-to-energy, solar power, waterproofing, LED street lighting, intelligent transport systems, architecture and engineering.

SHANKARA BHARANAM SONGS ----- ONE OF THE MAIN INSPIRATION TOWARDS DHARMASWAROOPAM OR KAALASWAROOPAM KING AND QUEEN










 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

shloka 32 -- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN

Wishing the ever inspiring Ramoji Rao garu a very Happy Birthday. ------- FROM MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER

ఎదను నిందిస్తూ ....కాలం తో కలహిస్తూ ... జీవితాన్ని ..జీవంలేని ఇతంగా మారుస్తుంది ప్రేమని .....ప్రణయంలేని ప్రాణంగా భావిస్తూ .. బ్రతుకు భారమైతూ .... ప్రతిక్షణం ...నీరీక్షణమే ఈ వియోగం ..నీ వియోగం .........





కనుల వాకిట కొలువుంటాయి .....కాటువేసిన ఊసులన్ని ....
తలపులకు తనువంతా తల్లడిల్లిపోతుంది ...
మనిషిగా బ్రతకనివ్వక .....మనసుని మాయలో ముంచేస్తుంది ...
ఒకటే ఆవేదన ...ఏ వేదనను దరిచేరనివ్వదు ...
ఆలోచనలకూ ..ఆనందాలకూ ఆమడ దూరంలో అంతరాత్మ ...
దుఖ:తీరాలలోనే కాపురముంటానంటూ ...సుఖాన్ని కడలిలో కలిపేస్తుంది ...
ఏ పనిలో ఉన్నా... అదే పనిగా నిశిని నీడగా చేసుకుంటుంది ...
వేకువను వెలివేస్తూ ..ఓటమిలోనే వసంతమని ఓదారుస్తుంది ....
ఎదను నిందిస్తూ ....కాలం తో కలహిస్తూ ...
జీవితాన్ని ..జీవంలేని ఇతంగా మారుస్తుంది
ప్రేమని .....ప్రణయంలేని ప్రాణంగా భావిస్తూ ..
బ్రతుకు భారమైతూ ....
ప్రతిక్షణం ...నీరీక్షణమే ఈ వియోగం ..నీ వియోగం .........

నీ రూపాన్నే కలగంటూ .. గుండె మాటునా వున్నా భాదను నీ ఓదార్పుకై ఆరాటపడుతూ ... మౌనంగా జ్ఞాపకాలని తలుస్తూ నీ ఊహల్లో బ్రతికేస్తూ .. నాలో రేగే ఎన్నో భావాలకు నీ స్పర్శ నాలో కొత్త జీవం పోసె క్షణాలకి నీవు పలకరించే పలుకుతో నే పులకించడానికి ... నీరిక్షిస్తున్న ...!!


//నీరిక్షణ //
వేచి వేచి అలిసి సోలిసిన నా కనులు
నీ రాకకై ఎదురుచూస్తూ ..
తలచి వలచిన నా మనసు
నీ రూపాన్నే కలగంటూ ..
గుండె మాటునా వున్నా భాదను
నీ ఓదార్పుకై ఆరాటపడుతూ ...
మౌనంగా జ్ఞాపకాలని తలుస్తూ
నీ ఊహల్లో బ్రతికేస్తూ ..
నాలో రేగే ఎన్నో భావాలకు
నీ స్పర్శ నాలో కొత్త జీవం పోసె క్షణాలకి
నీవు పలకరించే పలుకుతో
నే పులకించడానికి ...
నీరిక్షిస్తున్న ...!!
ఎదలో రేగే అలజడులనులని
వేదనల్ని ఆవేదనలని దూరం చేసే
నీ అడుగుల సవ్వడి నా మదిని తాకాలని ..
నీ హృదయపు రాగాలు
నాలో సరాగాలు పలికించాలని
ముగ్దమై అభిసారికలా
ఎదురుచూస్తూ ..నీకే ..నాలో నీవై ...!!
LikeLike · 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU