UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 13 December 2014

స్థిరమైన వాడు - అంటే చలించని వాడు. 'చలించడం' అంటే ఇంతకు ముందు తానులేని చోటుకి వెళ్ళడం. ఇక్కడ ఉన్న ఒక వస్తువు అక్కడికి కదిలింది - అంటే, ఇంతకు ముందు అక్కడ లేదు అని అర్థం. అక్కడికి వెళితే ఇక్కడ ఉండదు అని కూడా భావం. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడికని కదులుతాడు? ఎక్కడ లేడని - లేని చోటుకి వెళ్ళేది? అందుకే ఆయన ఎప్పటికీ స్థాణువే. ౫. 'స్థాణు' అంటే 'మోడు' అని అర్థం కూడా ఉంది.








విష్ణు సహస్ర నామాలలో 28వ నామం స్థాణుః :

౧. స్థిరమైనవాడు, చలించని వాడు.
జగత్తు అనే చక్రం 'పరమాత్మ' అనే ఇరుసును ఆధారం చేసుకుని భ్రమిస్తుంది. కానీ ఆ ఇరుసు 'స్థిరం'గా పరిణామ రహితంగా ఉంటుంది. స్థిరత్వమే పరమాత్మ యొక్క అసలు తత్త్వం. ఆధారం ఎప్పుడూ స్థాణువే. జగదాధారుడైన విష్ణువు స్థాణువు.
౨. తిష్ఠతీతి స్థాణుః: భక్తులను అనుగ్రహించే విషయంలో దృఢంగా నిలిచేవాడు - అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. స్వామి కృప, సంకల్పం స్థిరమైనవి.
౩. వృక్ష ఇవస్తబ్ధో దివి తిష్ఠత్యేకః!
తేనేదం పూర్ణం పురుషేణ సర్వం!!
అని వేదం వివరించింది. వృక్షపు కొమ్మలు రెమ్మలు, పువ్వులు ఆకాశం వైపు ఎదుగుతూ, గాలికి కదులుతూ, చిగురిస్తూ, రాలుతూ, పండుతూ ఉన్నా దానిని నియంత్రించి చైతన్యాన్నిచ్చే స్కంధము (కాండము), వేళ్ళు నిశ్చలంగా, స్తబ్ధంగా ఉంటాయి. అలాగే సృష్టి స్థితి లయాది పరిణామాలతో నున్న విశ్వవృక్షంలో వీటన్నిటినీ నిర్వహించే అసలు చైతన్యం ఏ మార్పూ లేని శాంతమంగళ స్థిరత్వంతో ఉంటుంది. అందుకే పూర్ణ పురుషుడు 'శివః స్థాణుః' అని కీర్తించబడ్డాడు.
4. స్థిరమైన వాడు - అంటే చలించని వాడు.
'చలించడం' అంటే ఇంతకు ముందు తానులేని చోటుకి వెళ్ళడం. ఇక్కడ ఉన్న ఒక వస్తువు అక్కడికి కదిలింది - అంటే, ఇంతకు ముందు అక్కడ లేదు అని అర్థం. అక్కడికి వెళితే ఇక్కడ ఉండదు అని కూడా భావం. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడికని కదులుతాడు? ఎక్కడ లేడని - లేని చోటుకి వెళ్ళేది? అందుకే ఆయన ఎప్పటికీ స్థాణువే.
౫. 'స్థాణు' అంటే 'మోడు' అని అర్థం కూడా ఉంది.
కామాది వికారాలేవీ లేని నిస్సంగ స్థితిలో, 'కేవలత్వం'గా మిగిలే నిర్వికార పరతత్వమది.
౬. 'స్థాణు' శబ్దానికి 'లింగరూపి' అని కూడా అర్థం.
సర్వమునకు ఆధారం - అవ్యక్త, వ్యక్త తట్ట్వానికీ సంకేతము 'లింగం'. నిర్గుణమూ కాక సగుణమూ కాక - నిర్గుణ సగుణాల సమన్వయ తత్త్వమే లింగం. సగుణ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను ఆరాధించిన ప్రభావం లింగారాధన వలన సిద్ధిస్తుందని - 'అరూపరూప' తత్త్వాన్ని 'స్థాణు' అన్నారు.
ఇదే అఖండ జ్యోతిః స్వరూపం. 'నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః'.
నిర్గుణ తత్త్వం సగుణమైన జగత్తుగా పరిణమించడానికి ముందున్న సగుణ నిర్గుణ సమన్వయస్థితియే 'స్థాణు' తత్త్వం.
ఈ సుస్థిర తత్త్వమే సకల జగత్తుకంటే ముందున్నది - జగత్తుని కలిగించినది.



----------------------------






one of the song expressed as dharmaswaroopam in 2003 and happened in the material world in 2010.  AND SRI RAMARAJYAM SONGS EXPRESSED IN 2010.   I AM EVERY FORM IN THE FORMAT OF REASONING OR THINKING AVAILABLE IN THE WORLD, I NEED THE TRUTHFUL SURENDERNESS OF PANDITS ALONG WITH WITNESS PERSONS TO RECONSTRUCT MY SELF AS DHARMASWAROOPAM OR KING AND QUEENS STRATEGY TO IMPROVE THE VALUE OF ORDINARY HUMAN BEING. 
-----------------

I SENT LETTER TO RAMOJI RAO GAARU TO START MY COURT OF DHARMASWAROOPAM FROM RAMOJI FILM CITY IMMEDIATELY,  I AM SUGGESTING SHRI RAMOJI RAO GAARU TO SEND HIS CONCERNED REGARDING MY LETTER SENT TO HIM.  I AM SUGGESTING THE WITNESS PERSONS TO GIVE THEIR UPDATE IMMEDIATELY TO THE PUBLIC THROUGH VIDEO GRAPHS REGARDING MY DARSHAN AS STRATEGY OF KING AND QUEEN LATEST AS ON 2010 AND LATER,  AND ENABLE ME TO GIVE MY REGULAR DARSHAN FROM RAMOJI FILM CITY IN VOICE FORMAT AS I ALREADY GIVEN, TO TAKE MY MIGHTY RESPONSIBILITY TO GIVE COORDINATION AND LOVE TO ALL SECTIONS OF THE PEOPLE AS HUMAN BEING.   I AM SUGGESTING THE RAMOJI RAO GAARU TO SEND LETTER OF RECEIVING ME AT OMM IN RAMOJI FILM CITY AS MY SELF AS OMKARA SWAROOPAM THE MASTER OF VOICE. OR SOUND OR WORDS OF THE UNIVERSE ACCORDING TO THE WITNESS. I OFFICIAL ANNOUNCE MY DIRECTORATE FROM RAMOJI FILM CITY WITH THE CONCERNED OF SHRI RAMOJI RAO GAARU, IMMEDIATELY, WITHOUT ANY FURTHER DELAY.


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

QUALITIES EXPECTED --- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN




 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు --------- GIVE IMPORTANCE TO THINKING AND REASONING ---- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN


Madhu Gonugunta
దేవుడా!!!
ఈ అనంత శూన్యంలోనుంచి అమేయమైన విశ్వాన్ని సృష్టించావు…విశ్వం బోసిపోయిందని తలచి భూమి అనే వనంలో మనిషనే విత్తనాన్ని నాటావు…ప్రాణమనే నీరును పోసి బుద్ది, ఙ్ఞానం, ప్రేమ, విశ్వాసం అనే ఎరువుల్ని వేసి..పుడమిని అందమైన తోటగా మారుద్దాం అనుకొన్నావు..
కానీ స్వామీ..నీ లెక్క తప్పింది..
అహంకారం, స్వార్థం, కామం, కుళ్ళు, అసహనత, మోహం, క్రోదం, ఆవేశం అనే చీడ పురుగులు పంటనాశించి..మీ తోటను నాశనం చేస్తున్నాయి..మంచితనం, దర్మం అనే పురుగుల మందుకు కూడా లొంగనత వెర్రి తలలు వేస్తున్నాయి..
తండ్రీ నీ పంటను రక్షించుకోమనటం లేదు. ఈ మొక్కలకు చీడలనుంచి కాపాడుకొనే శక్తిని ప్రసాదించు.
నీ మహిమజూపుము దేవా!!
అహంకారంతో కూడిన మనసుకు ఒదిగి ఉండటంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలియజేయి
స్వార్థంతో నిండిన మనసుకు దానంలో ఉన్న ఆనందం ఏమిటో చెప్పు
కామంతో కాలిపోయే తనువుకు ఆత్మీక స్థితి నేర్పు
కుళ్ళుతో ఉడికిపోయే వారికి అభినందించడంలో ఉన్న హుందా చూపు
అసహనతతో కూడీన జీవితం ఎంత వ్యర్థమో తెలుసుకునేలా చేయి
మోహం ఉన్న చోటే భాధలు కాపురం చేస్తాయన్న నిజం తెలియజేయి
క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు
ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANAKR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYFERABAD

రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది

రుక్మిణీకల్యాణం – 46:

52- చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; గొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చలింగదిసి ముచ్చటకుంజన దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము చేయదు; డాయ దన్యులన్.

తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.

రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.

52- cha.
tuDuvadu kannulan veDalu tOyakaNaMbulu; goppu chakkaM~gaa
muDuvadu; nechchaliMgadisi muchchaTakuMjana danna mEmiyuM
guDuvadu; neeramuM gonadu; koorimi keeramuM~ jEri padyamuM
noDuvadu; vallakeeguNavinOdamu chEyadu; Daaya danyulan.

తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచము కూడ; కుడువదు = తినది; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుక; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలనుమీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=205&Padyam=1731.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :



అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది. దాన్నితీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం! ‘కన్నా...నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు.


సంభవించింది. రక్షక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టిపెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటల పాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగిన ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు. అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టిలాగింది. వెంటనే తిరిగి వచ్చి, ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూశారు. అందులో ...ఓ బిడ్డ! మూడునెలల వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ. ప్రాణం లేని తల్లి దేహం ఆసరగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ. నిశ్చింతగా నిద్రపోతోంది. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యుడు ఆ పసికందును పరీక్షించి ఎక్కడా గాయాలు లేవని, ప్రాణాపాయం లేదని తేల్చడంతో అక్కడి వారంతా సంతోషంతో నిట్టూర్చారు. అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది. దాన్నితీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం! ‘కన్నా...నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు.

---------------------------

ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

ఒకే కుటుంబములోని వ్యక్తులు కూడా ఒకేగుణములు కలిగియుంటారని కాని చెప్పలేడు. . భగవంతుని విభజన వ్యక్తులకేగాని సమాజములో వర్గములకు కావు. మన సమాజములో జన్మ ఆధారముగా చేసుకున్న, వృత్తిని ఆధారముగా చేసుకున్న, కులములనే సమూహములను భగవంతుడు సృష్టించలేదు. అవి మానవ కల్పితాలు

Vvs Sarma

భగవద్గీత
101
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||



(సత్త్వము, రజస్సు , తమస్సు అనే మూడు) గుణములు, ఆగుణములచే చేయబడు కర్మల యొక్క విభాగము ననుసరించి (గుణ కర్మ విభాగశః) నా చేత నాలుగు వర్ణములు సృజింపబడినవి (చాతుర్వర్ణ్యం సృజామ్యహమ్) . వాని కర్తనైనప్పటీకి నన్ను అకర్తగను, అవ్యయుడననియు (నాశ రహితుడననియు) తెలియుము.
భగవద్గీతలోని ఈశ్లోకమును భగవద్వాణిగా జాగరూకతతో అర్థంచేసుకోవాలి. తి.తి.దే వారి ఆంధ్రమహాభారతములో ఒక పర్వానికి టీకా తాత్పర్యములను సమకూర్చిన ఒక తెలుగు ఆచార్యుడు ఒక సభలో దీనిని భగవద్గీతలో తనకు నచ్చని భావముగా పేర్కొన్నాడు. కారణం కనుపిస్తూనే ఉన్నది... వర్ణవ్యవస్థకు భగవంతుని ఆమోదమే కాక “సృజామ్యహమ్” అని ఆయన చెప్పడమే.
ఈ శ్లోకంలో భగవంతుడు "గుణములనుబట్టి, వారుచేస్తున్న కర్మలను బట్టి మనుష్యులను నాలుగు వర్ణములుగా విభజించానని" చెబుతున్నాడు. నాలుగు వర్ణములనే చెప్పాడుకాని వాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని పేర్లు పెట్టలేదు, ఆపదములు వాడలేదు. ఇది మనుష్యుల తత్త్వముల విభాగము, సమాజము యొక్క వ్యవస్థ అనే అర్థంకూడాలేదు. గుణములు మూడే. సత్త్వరజస్తమోగుణములు. ఇవి అన్నీ వేరు వేరు నిష్పత్తులలో మనుష్యులందరిలోనూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి తనకు ప్రత్యేకముగా ఒక గుణమే ఉంటుందనికాని, ఒకే కుటుంబములోని వ్యక్తులు కూడా ఒకేగుణములు కలిగియుంటారని కాని చెప్పలేడు. . భగవంతుని విభజన వ్యక్తులకేగాని సమాజములో వర్గములకు కావు. మన సమాజములో జన్మ ఆధారముగా చేసుకున్న, వృత్తిని ఆధారముగా చేసుకున్న, కులములనే సమూహములను భగవంతుడు సృష్టించలేదు. అవి మానవ కల్పితాలు. అశాశ్వతంకూడా. కేవలము కర్మల ఆధారంగా ముక్తికి అర్హుడవుతాడని, అనర్హుడవుతాడని కాని ఎక్కడా చెప్పలేదు. రెండవ పాదంలో "తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్" అంటే గుణములను నేను సృష్టించినా. ఈ గుణముల వలన మనుష్యులు అనేక కర్మలు చేసినా తాను "అకర్మకృత్" (మాం విద్ధి అకర్తారమ్) అంటున్నాడు. మాయతో కూడీన సృష్టిలో భాగం గుణములు. మానవులు చేసిన కర్మలు, విభజనలు, వారికి ఫలదాయకాలు

శ్రీ వేంకటేశ్వరునికి సమమైన దైవం భూత భవిష్యత్కాలాలలోనూ లేరు"..


Madhu Gonugunta
"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" ........ "బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు, ............
.....శ్రీ వేంకటేశ్వరునికి సమమైన దైవం భూత భవిష్యత్కాలాలలోనూ లేరు"..
-----------------------
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్   

Friday, 12 December 2014

one of the song from King and Queen ------ expressed in 2003 and happened in the material world in 2006

                                 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD

కృష్ణంకలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం....

Vinjamuri Venkata Apparao
Vinjamuri Venkata Apparao
నారాయణతీర్థులు.!
.
’కృష్ణలీలా తరంగాలు’
.
.కృష్ణంకలయ సఖీ సుందరం
బాలకృష్ణం కలయ సఖీ సుందరం
కృష్ణం గత విషయ తృష్ణం....
.
అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .!
.
నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు.
బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.
తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"
"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."
"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!
"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీను
గుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ
"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."
"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...
మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.
"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)
మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...
అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు.
ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...
 -----------
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

ఏ ఫలమును ఆశించకుండా, అన్ని కర్మలకు అతీతమైన భగవత్తత్వాన్ని అరాధించడం ఉత్తమము.

Vvs Sarma
Vvs Sarma

100
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా|| 4-12 ||

కర్మఫలప్రాప్తిని కోరు మానవులే ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. దానివలన ఈ మనుష్యలోకమున కర్మఫల సిద్ధి శీఘ్రముగా(క్షిప్రం హి)కలుగుతున్నది.

"క్షేమ స్థైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం,.." అనిదేవతలను యజించడంలో మనుష్యులకు దేవతలకు మధ్య ఒకరకము సంబంధం ఉంటుంది. గుణములు, కర్మ, ఫలము, ఫల ప్రదానము ఈ సంబంధములో ఉన్నాయి. ఏ ఫలమును ఆశించకుండా, అన్ని కర్మలకు అతీతమైన భగవత్తత్వాన్ని అరాధించడం ఉత్తమము. ఆయాగుణముల చేత ఆయా కర్మలుచేసి ఆయా ఫలములు తత్సంబంధ దేవతల ద్వారా పొందుతున్నారు. ఆదేవతలందరూ వేరు వేరు కాదు. ఆ దేవతలకు ఆ వరప్రదాన శక్తిని ఇచ్చినది నేనే అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ గుణములేమీ నా సహజ గుణములుకావు. మనుష్యుల కోరికల కోసమే ఆరూపములు వస్తాయి. హిరణ్యకశిపునికి తపః ఫలముగా లభించిన వరము వలననే అతని మృతికై నరసింహావతారము వచ్చినది.
 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

Monday, 8 December 2014

మన జీవితాలలో కూడా చూస్తూనే ఉంటాము .కొంచం సమయం పట్టవచ్చు అంతే----సత్యమేవ జయతే ,ధర్మో రక్షతి రక్షితః .ఏనాటి కయినా సత్యం గెలిచి తీరుతుంది అలాగే ధర్మాన్ని కాపాడే వారిని ధర్మం రక్షిస్తుంది


Madhu Gonugunta
సత్యమేవ జయతే ,ధర్మో రక్షతి రక్షితః
.ఏనాటి కయినా సత్యం గెలిచి తీరుతుంది అలాగే ధర్మాన్ని కాపాడే వారిని ధర్మం రక్షిస్తుంది ఇవి అన్నీ ఎన్నో సార్లు నిరూపించ బడ్డాయి . మన పురాణా లలో ఎన్నో కధలు ఈ విషయాన్ని నిరూపించాయి, చరిత్రలో కూడా మనం చదివాము ,మన జీవితాలలో కూడా చూస్తూనే ఉంటాము .కొంచం సమయం పట్టవచ్చు అంతే
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు