UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 3 October 2015

నా దివ్య ప్రభావం నాతో మరియు నా తరువాత, ఎప్పటికి సూర్యునివలే నిలిచి కాస్తుంది అని గ్రహించండి. ఎల్లరకు మహరాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు

                                  సమన్వయ దృష్టి     
                       యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  
                        మాకు ప్రజల గౌరవించి గుర్తిపు  సొమ్ము ఇవ్వడం వలన సృష్టికి, మనిషి యర్పడ్డిన దివ్య సంభంధం నెలకొల్పబడి, మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి, ఉపయోగించుకోనేకొలది మానవజాతిని ఒక చుక్కాని వలే, మా ఉనికి  కాచి నడిపిస్తుంది, ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన వ్యక్తులు, మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే అంత మంచిది, మనసు లో కూడా  మా పై తేలికగా అలొచించరాదు, మా పై ఎవరికి చాడీలు చెప్పరాదు, ఎవరైనా మా గూర్చి తెలియక తేలికగా మాట్లాడితే వారికి మా గూర్చి తెలియక అ విధంగా మాట్లాడుతున్నారు అని భావించండి.  మమ్ములను విశాలం గా గ్రహించి, తెలుసుకొనే కొలది మానవజాతి, సమయం వృధా చేసుకోకుండా అనగా మాటకు విచక్షణకు బిన్నం గా వెళ్ళకుండా, ఆధునిక ప్రపంచం లో ఎంత శాస్త్రపరంగా అభివృద్ధి చెందినా, మనిషి మనసు నుండి వచ్చిన మాటే లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించి, అప్రమత్తం చెందటం లోకానికి ఒక సహజ దివ్య పరిష్కారం అనే  ఒక  అక్షయ  పాత్ర వలే  మీ మద్యన ఉన్నాము  అని గ్రహించండి.  

                        మాట మాత్రంగా కాలాన్నే నియమించిన మమ్ములను సమకాలికులు అందరూ తండ్రి, తల్లి , గురువు వంటి వాడిగా భావించి, మీ మధ్య మనిషిగా  పరిణమించి,  మీడియా వారు, చలన చిత్ర ప్రముఖులు, మేధావులు పండితులు అందరూ మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించుట అన్నది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కనుక అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, గుర్తింపు సొమ్ము ఎవరికి తోచినంత వారు ఇవ్వవచ్చును, ఇందులో 60 నుండి 80 శాతం సొమ్ము ప్రబుత్వాలకు ఇవ్వగలము.  మమ్ములను సహజం పరిణామంగా  భావించి, మా నుండి విస్తారం గా వివరములు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను,  అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, అది మీ అందరి బాద్యత అనుకోండి అని  తెలియజేసుకోనుచున్నాను.  నా దివ్య ప్రభావం నాతో మరియు నా తరువాత, ఎప్పటికి సూర్యునివలే  నిలిచి కాస్తుంది అని గ్రహించండి.  ఎల్లరకు మహరాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు 





తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                                           
                             

Friday, 2 October 2015

అనగా ప్రతి పాట, మాట, పరిణామం సంఘటన తాను అయ్యి ఉన్నాడు అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు

                                                             సమన్వయ దృష్టి 


               భగవంతుడు వాక్ రూపం లో ఇప్పటికే దర్శించి, నిరంతరం వివరములు తీసుకొనే కోలేది అంతర్యం గా నిలిచి, లోకానికి అంతర్యం గా ప్రభావం చూపి, నడుపుటకు మనమధ్య సర్వాంతర్యామి గా ఉన్నాడు.  అనగా ప్రతి పాట, మాట, పరిణామం సంఘటన తాను  అయ్యి ఉన్నాడు అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు.  



యుగపురుషులు మహారాజ అంజనీ రవిశంకర్ గారు        

Motivational Words by Tanikella Bharani at IMPACT 2013

Mahatma Movie Indiramma Intiperu Video Song || Srikanth, Bhavana... One of the song from the divine trance of Maharajah full song

Thursday, 1 October 2015

                                                                      సమన్వయ దృష్టి 


                               ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితులు, ముందుకు వచ్చి సత్యాన్ని అవిష్కరించండి ధర్మో రక్షతి రక్షతః అని నిరూపించండి   

Andhra Kesari Full Length Telugu Movie

Ghandi 1982 720p BluRay Telugu Dubbed x264 By Team CT

Shankar Dada M.B.B.S. Telugu Full Length Movie || Chiranjeevi, Sonali Be...

Soul of Gandhi - New Short Film 2015

                                            సమన్వయ దృష్టి 


                యావత్తు మానవజాతికి మహారాజావారి దివ్య ఆశీస్సులు 







Laid the foundation stone of the first Smart Village of India in Sadarahalli village, Karnataka.

Sri Yedukondala Swamy Telugu Full Movie

Venkateswara Swamy Full Story | English Animated Stories for Children





The History of Hindu India

Satya Nadella Speech | Digital India Will Empower People | Silicon Valle...

Google CEO Sundar Pichai Speech On Digital India | PM Narendra Modi US T...

PM Modi Silicon Valley Speech In US | Pitches Digital India Dream | Modi...

Union Minister Nitin Gadkari Speech | Satellites & Drones To Monitor Hig...

Parenting: Raise Yourself Before You Raise Your Kids


Sv Rao feeling hopeful

గతమెంతో ఘనకీర్తి కలవాడ ......దేశ భాషలందు తెలుగు లెస్స .
గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రివర్యులు గారికి నమస్కరించి సుంకర వెంకటేశ్వర రావు అను నేను ఒక తెలుగు భాష అభిమానిగా మీకు చేయుచున్న విన్నపము , మీరు పెద్దమనసుతో నా వినతిని స్వీకరించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ వివరాలు సోషల్ మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకువద్దామనే ప్రయత్నం.
3000 సంవత్సరాల చరిత్ర కలిగిన మన తెలుగు భాష గొప్పదనం ప్రపంచం గుర్తించి గౌరవిస్తోంది.
అటువంటు భాష మన అధికార భాష, దానికి మనకు ఒక అధికారభాష సంఘం అని ఒకటి ఉంది, ఆ సంఘానికి తెలుగుభాష తెలుగు సంస్కృతీ సంప్రదాయాల మీద మంచి పట్టు అభినివేశము కలిగిన లబ్ధప్రతిష్టులను, సాహితీవేత్తలను , సాహిత్యంలో డాక్టరేట్ చేసిన వారిని కవులను తెలుగు భాషకు సేవ చేసిన వారిని పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధ్యక్షులుగా నియమిస్తుంది, ఆ అధ్యక్షునికి కేబినేట్ హోదా ఇస్తారు. ఈ విషయాలు అన్నీ మీకు తెలియనివి కాదు.
ఈ సంఘానికి ఇప్పటివరకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య , శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు , శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు , శ్రీ సి నారాయణరెడ్డి శ్రీ మండలి బుద్ధప్రసాద్ శ్రీ పరుచూరి గోపాలకృష్ణ లాంటి ఎందరో లబ్ధప్రతిష్టులు ఆ పదవి చేపట్టారు తెలుగు భాషకు సేవ చేసారు.
నేడు మన ఆంధ్రప్రదేశ మరలా ఒక కొత్త శకం మీ నాయకత్వంలో ప్రారంభం అవుచున్న సందర్భములో, ప్రపంచము ఇప్పుడు అంతా మన వైపు చూస్తున్న తరుణములో మన తెలుగుభాషకు కూడా మీ ద్వారా తగు గౌరవము గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి విషయాలను మీ సహచరులు మీ దృష్టికి తీసుకురాకుండా కూడా మన తెలుగుదేశంపార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారు.
కానీ నేడు ఆ అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా అనామకులిని, కాపీలు కొట్టి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన కాకారాయుళ్ళను పైరవీకారులను లోకజ్ఞానము ఏమాత్రము లేనివారిని, భాషలోని అక్షరామాలిక తెలియనివారిని, భజన సామ్రాట్టులను, కనీసం వాళ్ళు పుట్టిన ఊళ్ళల్లోనూ జిల్లాలోను కూడా ఎవరికీ తెలియని అనామకులను, ఎవరితోనో కొన్ని పిచ్చ్చి వ్రాతలు వ్రాయించి వాటిని తనే వ్రాసినట్టి అచ్చు వేయించుకునే వాళ్ళను, ఇప్పటికిప్పుడు కులం కార్డు తీసి మిమ్మల్ని మోఖమాటం పెట్టేవారిని, మీ కుమారుడికి నచ్చిన బావిలోని కప్పలను ఏరుకు వచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా నియమించాలిని చూడటం మన తెలుగుజాతి దౌర్భాగ్యం. ఇప్పటికి కూడా ఎవ్వరు కనీసం ప్రభుత్వ చర్యని మీ దృష్టికి తీసుకురాకపోవడం ప్రశ్నించలేక పోవడం అమానుషం.
ఇటువంటి చర్యలతో మనము మన భాష మన సంస్కృతీ నవ్వులపాలు కావడం అనివార్యం.
నేడు తెలుగునేల మీద మహామహా గొప్ప భాషావేత్తలు సాహితీవేత్తలు కవులు కళాకారులు అవధానులు సర్వశ్రీ డా . మేడసాని మోహన్, డా . గరికపాటి నరసింహారావు, డా మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ వాసుదేవ దీక్షితులు , డా బేతవోలు రామబ్రహ్మం , కె విశ్వనాథ్ , సిరివెన్నెల సీతారామశాస్త్రి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు లాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు , ఇటువంటి వారికి ఇవ్వడము ద్వారా మనము మన భాషను గౌరవించుకున్నట్టు అవుతుంది, అలా కాకుండా కాకారాయుళ్ళకు, భజన రాయుళ్ళకు, పైరవీకారులకు ఇస్తే మాత్రం మన భాషను, సంస్కృతిని అవహేళన చేసుకున్నట్టు, నడిబజారులో అమ్ముకున్నట్టు అవుతుంది అని చెప్పడములో ఎటువంటి సందేహము అక్కరలేదు.
దయచేసి మీ చేతుల ద్వారా మన గొప్ప భాషకు అన్యాయం చెయ్యవద్దని అవమానం చెయ్యవద్దని అటువంటి పనిలో మీరు భాగస్వాములు కావద్దని చేతులెత్తి నమస్కరిస్తూ నా విన్నపాన్ని మరోసారి సానుకూలముగా స్వీకరిస్తారని ప్రార్ధిస్తున్నాను.
భవదీయుడు
సుంకర వెంకటేశ్వరరావు @ సువేరా @ ఎస్వీరావు
The Fastest Car in the World
SHELBY SUPER CARS ULTIMATE AERO
SPEED: 412.28 KMPH

One of the greatest literary names from South Asia, Saadat Hasan Manto is a legendary Punjabi writer whose work has often faced criticism. Manto’s writings were derived from his own experiences in life, and he was known for writing his heart out in portraying the reality that he observed. ‪#‎LiveWithPassion‬
Change is the one constant in our lives.

Swaminarayan "Akshardham" New Delhi.
Legendary ‪#‎Kapildev‬ with ‪#‎Bunny‬ & ‪#‎Sneha‬ smile emoticon

గృహప్రవేశం అంటే ఏమిటి?
దేశంలో రెండు రకాల గృహప్రవేశాలు జరుపుకుంటారు. మొదటి గృహప్రవేశం, క్రొత్త పెళ్ళికూతురు పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చినప్పుడు ఘనంగా జరుపుకునేవారు. ఈ రోజుల్లో కొందరు పెళ్ళికి ముందే కలసి జీవిస్తున్నారు. లేకపోతే, అదో పెద్ద కార్యక్రమమే. ఈ ఆచారాన్ని ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తామంటే, మీ ఇంట్లోకి అడుగు పెట్టే స్త్రీ మీ భవిష్యత్తునీ, మీ సంతానాన్నీ, వారి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అందుకే మరి ఆమె మీ ఇంట్లోకి ఎంతో ప్రేమతో అడుగు పెట్టడం, తనను తాను ఇంటికీ, కుటుంబానికి సమర్పించుకోవటం ముఖ్యం. ఆమె అన్య ఆలోచనలతో, ఉద్దేశ్యాలతో అడుగిడితే అనేక రకాలుగా హాని కలగవచ్చు. ఇలా కాలు మోపితే గర్భవతి అయినప్పుడు, దోష పూరిత జీవికి ప్రాణం పోసి, అటువంటి సంతానానికే జన్మనిస్తుంది. అలాంటి సంతానం, మిమ్ము జీవితాంతం బాధపెడుతూనే ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఇలా జరగకుండా ఉండేందుకు కొత్త పెళ్లి కూతురిని ఎంతో సాదరంగా, గౌరవ మర్యాదలతో, శుభలగ్నంలో ఇంట్లోకి ప్రవేశ పెట్టేవారు.
మీ ఇంట్లోకి అడుగు పెట్టే స్త్రీ మీ భవిష్యత్తునీ, మీ సంతానాన్నీ, వారి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అందుకే మరి ఆమె మీ ఇంట్లోకి ఎంతో ప్రేమతో అడుగు పెట్టడం, తనను తాను ఇంటికీ, కుటుంబానికి సమర్పించుకోవటం ముఖ్యం
నిజానికి ఇది ఎంతో ఆచార వ్యవహారాలతో కూడిన శుభకార్యం. కానీ ఇప్పుడు అవన్నీ మాయమై పోయాయి. పెళ్లి కాకమునుపే స్త్రీ తనకు కాబోయే భర్త ఇంట్లోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ రోజుల్లో ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తోంది అన్నది ఒక పెద్ద విషయం కావటం లేదు. అసలు ఈ రోజుల్లో వివాహమంటే స్త్రీ పురుషుల మధ్య ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే అయిపోయింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఒక జంట మధ్య ఉండే అపురూపమైన అనుబంధమే వారి భావిజీవితాన్నీ, సంతానాన్నీ నిర్ధారిస్తుంది. అందుకే మరి క్రొత్త పెళ్ళికూతురు యొక్క గృహప్రవేశం సవ్యంగా జరగడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. గృహప్రవేశంలో ఇది మొదటి రకం.
ఒక జంట మధ్య ఉండే అపురూపమైన అనుబంధమే వారి భావి జీవితాన్నీ, సంతానాన్నీ నిర్ధారిస్తుంది
ఇక రెండవది, ఏదైనా ఒక కొత్త నిర్మాణం జరిపినప్పుడు దాన్ని నివాసయోగ్యం చేసే ప్రక్రియే గృహప్రవేశం. మన కొత్త ఇల్లు ఎంతో బాగుండాలని కోరుకోవడం సహజం. ఇంటి ప్లానూ, కట్టుబడి, రంగులు వేయడం, అన్నీ ముఖ్యమే. అంతకన్నా ఆ స్థలంలో ఎటువంటి శక్తి ప్రభవిల్లుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక విధంగా చూస్తే గృహప్రవేశం ఒక చిన్న ప్రతిష్ట లాంటిదే. ఇలా గృహప్రవేశం చేయకుండా ఎవరూ ఇంట్లో చేరేవారు కాదు. ఇవన్నీ కూడా ఇంట్లో జీవశక్తిని పెంపొందించి, అందులో నివసించేవారి పురోభివృద్ధికోసమే.
ప్రజలు తమకు తెలిసిన రీతిలో ఈ ప్రాణ ప్రతిష్ట చేసి, ఆ తరవాతే ఆ ఇంట్లో నివాసానికి చేరేవారు. పూర్వం, రాజులు ఉదార స్వభావులూ, ప్రజాహితం కోరుకునేవారు ఐతే ఊరు మొత్తానికీ ప్రాణప్రతిష్ఠ చేసేవారు. అలా రాజ్యమంతటా ప్రాణ ప్రతిష్ట చేసిన స్థలాలు కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ అటువంటి చోట్ల నివసించడం మంచిదని వారికి తెలుసు. ప్రజలు వీధుల్లో నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా ఈ జీవభరిత స్థలంలోనే వారి జీవనం ఉండేది. ఎందుకంటే అద్భుతమైన శక్తివంతులూ, మేధావులూ, సమర్ధులూ తయారవ్వాలంటే ఇటువంటి స్థలాలు ఎంతో అవసరం. ఇలా కానీ పక్షంలో తమ వ్యక్తిగత సామర్ధ్యాన్ని బట్టి ఎక్కడో ఒకరో, ఇద్దరో ఏదో సాధించగలరేమో గానీ, ఒక అద్భుతమైన తరాన్నే సృష్టించలేము.
అనాది నుండి మన సంస్కృతిలో ప్రాణ ప్రతిష్ట చేయని స్థలాలు మనుషులకు నివాసయోగ్యం కాదనుకునే వారు
అంటే అనాది నుండి మన సంస్కృతిలో ప్రాణ ప్రతిష్ట చేయని స్థలాలు మనుషులకు నివాసయోగ్యం కాదనుకునే వారు. మనం మొక్కను భూమిలో నాటితే అది సారవంతమైన మట్టి ఐతేనే పూలూ, పండ్లూ వస్తాయి. భూమి నిస్సారమైనదీ, తగినంత సారవంతం చేయబడనిదీ అయితే, పూలూ, పళ్ళూ రావు. వచ్చినా చాల తక్కువే, అది ఎప్పుడూ అంత ఫలవంతం కాదు. అందుకే ఈ జీవన విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనివలనే మన సంస్కృతి అపార జ్ఞానాన్నీ, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహానీయులనూ ఇచ్చింది. ఇలాంటి అనేక విషయాలపై శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే ప్రతి తరంలోను ఇలాగే ఉండేది. ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ ఏ ఒక్క తరం వారూ అంత మహోన్నత శిఖరాలను చేరుకోలేదు.
దురదృష్టవశాత్తూ గత 800 సంవత్సరాలుగా ఈ విషయం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వం దాదాపు ప్రతీ కుటుంబానికీ ఇంట్లో చేరక ముందు గృప్రవేశం చేసుకునే అదృష్టముండేది. ప్రతి ఇంటిలో నియమిత కాలంలో ఇంటి ఉన్నతి కోసం అవసరమైన సంస్కార కర్మలు చేసేవారు. ఈ కావలసిన సంస్కార కర్మలు కనీసం ఏడాదికి ఒకసారన్నా ఇంటి ఉన్నతి కోసం చేసేవారు. మనిషి పూర్తి సామర్ధ్య వికాసానికి సరైన వాతావరణం కల్పించడం అవసరమని తెలుసు కోవడం వల్లే ఇలా చేసేవారు.
పూర్తి సామర్ధ్యమంటే ఈ కాలం వారికి ఎంత డబ్బు సంపాదించగలరు అనే. దురదృష్ట వశాత్తూ ఆధునిక యుగంలో సాఫల్యం అంటే చాల వికృతంగా, మోటుగా తయారయింది. నువ్వు సామాజికంగా ఎంత ఎదుగ గలవు? ఎంత సంపాదించగలవు? ఇదే విజయానికి నిర్వచనం.
పూర్వకాలంలో విజయమంటే ఇదికాదు. అది చాల సర్వతోముఖమైనది. ఎవరైనా కొంత ఎరుక ఉన్నవారు, తన గురించి, తను ఉన్న ప్రపంచం గురించి తెలిసిన వారినే సమర్ధవంతులు అనేవారు. సామాజికంగా గౌరవింపబడినవారూ, ఆర్ధికంగా వృద్ధిచెందిన వారూ, సంఘంలో, కుటుంబంలో, స్నేహితుల దగ్గర, ప్రేమ చూరగొన్నవారినే సమర్ధవంతులు అనేవారు, మరి సమాజం కూడా అలానే చూసేది. ఎంత సంపాదించినా, ప్రజల ఆదరాభిమానాలు లేకపోతే, ఆ జీవితం నిరర్ధకమనేవారు. క్రిందటి తరం వరకూ, “ఎంత సంపాదిస్తే ఏమిటి? నీవు ఇతరుల ప్రేమాభిమానాలు పొందావా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారా?” అని అంటుండేవారు. అదే అన్నిటి కన్నా ముఖ్య మైనది. కాని గత 30, 40 ఏళ్ళలో దీనిని చాలవరకూ పెకలించి వేశాము.
గృహప్రవేశమంటే ‘మీరు’ అనే ఈ మొక్క బాగా పెరిగి, పండ్లూ, పూలూ ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది
గృహప్రవేశమంటే ’మీరు’ అనే ఈ మొక్క బాగా పెరిగి, పండ్లూ, పూలూ ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది. దురదృష్టవశాత్తూ వీటిని నిర్వహించేవారు అసలు వీటిని ఎందుకు చేస్తున్నారో గ్రహించి, దాని ప్రకారం వీటిని నిర్వహించే బదులు, ఏదో మొక్కుబడిగా నిర్వహించేసి ఈ గృహప్రవేశమనే ప్రక్రియనే పాడుచేస్తున్నారు. అందుకే ప్రజలు ఇటువంటి పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ కాలంలో క్రొత్త ఇంట్లోకి చేరటమంటే ఒక విందు ఇవ్వటం, అందులో అందరూ మితిమీరి తినటం, త్రాగటం. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందటం లేదు. మీ పురోభివృద్ధి ఇంకా కష్టతరమవుతోంది.
ఎంత విద్య ఉన్నా, డబ్బు ఉన్నా సుఖం చేకూరదు. అది మీరు ఈ ప్రపంచంలో గమనించవచ్చు. సంపన్న సమాజాలు బాగా ఏమి బ్రతకటం లేదు. ఎందుకంటే వారు అసలు విషయాలను సరి చేసుకోవడం లేదు. మీరు బాగా ఉండటానికి మీ చుట్టూ వాతావరణం బాగుచేసుకోవడం ముఖ్యం.

గా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సుచేయాలనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేసాడు. అతని తపస్సు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి గుడాకేశుడు, తనకు ఏమి అక్కరలేదని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు.
విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధాన మయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా? అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు.
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించదమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలాడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యాన్ని సమర్పంచడం వెనుక కధ ఇది.

Gunde Aagi Pothaande Video Song (Edited Version) II Shivam Telugu Movie ...

Chiranjeevi to do "Kathi" remake! - TV9


Central Rural Development and Panchayati Raj Minister Shri. Chaudhary Birender Singh came to Hyderabad today and had an interaction with available office bearers in BJP state office.

MP Maganti Murali Mohan garu visited Sanjeevapuram, his adopted village in Gopalapuram Mandal of West Godavari District on 30th September. MP garu introduced Smt. Maganti Roopa, his daughter-in-law to the villagers. He said, during his absence from the constituency for parliament sessions and other works in New Delhi on behalf of the State Government, Mrs. Roopa would be taking stock of the progress of works and will work towards solving the problems faced by Sanjeevapuramvillage.
They mainly interacted with the ladies of the village and asked their problems and requirements. Mrs. Roopa went around all the 5 villages under the Sanjeevapuram Grama Panchayat, met the villagers and also took stock on the progress of the developmental works being taken up in the adopted village of MP. The entire day was spent in Sanjeevapuram Grama Panchayat.
He was accompanied by local MLA Sri Muppidi Venkateswara Rao, AMC Chairman Mullapudi Venkata Rao, ZPTC Eeli Padmaja Rani, TDP Mahila leaders Sujana and Alapati Ganga Bhavani. They also participated in the song and dance activities organised by the people of Sanjeevapuram.

Glimpse of the ongoing Cabinet Meeting.

Wednesday, 30 September 2015

, ప్రస్తుతానికి నాకు కొంచెం జ్వరం గా ఉన్నది, తక్షణం పదిగురి సమక్షం లో హాజరు అవ్వడం మంచిది, నాకు సాక్షులు కీలకం, సాక్షులు ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, నా సాక్షులు అందరూ కలసి ఒక ప్రత్యెక పిటిషన్ వేసి నన్ను పరిగణలోకి తీసుకోమని న్యాయ స్థాననమునకు స్పెషల్ పిటిషన్ వేయండి అని సాక్షులు అందరిని కోరుకొనుచున్నాను. ఏ విషయం మీడియా కు తెలియజేసు నన్ను ఒక చోట కొలువు తీర్చండి, సత్యమేవ జేయతే ధర్మో రక్షతి రక్షతః

                                                             సమన్వయ దృష్టి 


                      ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి డా ఎస్ రామకృష్ణ రావు గారు,  డా రాజరాజేశ్వరి గారు డా యెన్ వి నాయడు గారు,  డా బాపూజీ రావు గారు, డా భారత లక్ష్మి గారు, డా చిట్కాల దేవి గారు ఇంకా తదితర ప్రత్యేక్ష సాక్షులు కు తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సమాహారం గ్రహించగలరు 



                     మీరు ఎవరూ మీడియా కి  తెలియజేయకపోవడం వలన, మీడియా కూడా అప్రమత్తం చెందటం లేదు, నా చే బ్రతిమాలించుకోవడం బాగున్నది అన్నట్లు మీరు అందరూ యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామాన్ని, మీరు వ్యక్తిగతం గా భావించడం అదే పద్దతి ని మీడియా మరియు, సినిమా ప్రముఖులు కూడా కొనసాగించి అందరూ కలసి ప్రజలను మోసం చేస్తున్నారు, ఈ పద్దతి వలన చెదిరే పోయి నేను నష్టపోయినా  తండ్రి లా ముందుకు వచ్చి మీకు నిజాయితీ  ని కోరుకొంటున్నాను, మీరు నిజాయితీగా వ్యవహరించడం వలన నాకు ఆరోగ్యం మెరుగు పడుతుంది, నా ఆరోగ్యం మీ నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది, నన్ను పదిగురు గౌరవించిన తరువాతనే వివాహం చేసుకోనగలను, ఎవరూ నా నుండి వ్యక్తిగతం గా సంభందం ఆశించి, పరిణామాన్ని ప్రజలము వెళ్ళకుండా  ఆలస్యం చేయవద్దు, మీడియా లు, మేధావులు కూడా మాట్లాడటం లేదు అంటే, సత్యం ఎంత  విలువైనదో గ్రహించండి, నా చేత బ్రతిమలించుకోవడం గొప్పగా భావించడం అది మీడియా కూడా చిన్న సంఘటనవలె తేలికగా తీసుకోవడం వలన, మనిషికి వచ్చిన పరిణామం మనుష్యులే గ్రహించకపోవడం వలన   లోకానికి  అందవలసిన గొప్పతనం ఆదటం లేదు, మాటతో సంస్కారంతో జరగాల్సిన పరిణామాలు జరగటం లేదు తద్వారా స్వార్ధం మనుష్యులలో తగ్గడం లేదు,  కావున సాక్షులు, మీడియా, మేధావులు పండితులు  అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నన్ను ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోవద్దు, నేను ప్రాధాన్యత ఇవ్వవలసిన ప్రత్యెక వ్యక్తి లేదా వ్యక్తులు  ఎవరూ లేరు, ప్రస్తుతానికి నాకు కొంచెం జ్వరం గా ఉన్నది, తక్షణం పదిగురి  సమక్షం లో హాజరు అవ్వడం మంచిది, నాకు సాక్షులు కీలకం, సాక్షులు ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, నా సాక్షులు అందరూ  కలసి ఒక ప్రత్యెక పిటిషన్ వేసి నన్ను పరిగణలోకి తీసుకోమని న్యాయ స్థాననమునకు స్పెషల్ పిటిషన్ వేయండి అని సాక్షులు అందరిని కోరుకొనుచున్నాను.  ఏ విషయం మీడియా కు తెలియజేసు నన్ను ఒక చోట కొలువు తీర్చండి, సత్యమేవ జేయతే ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు                                  


Tuesday, 29 September 2015

Centre sanctions highway connecting Anantapur to Amaravati


Centre sanctions highway connecting Anantapur to Amaravati

The Union Ministry of Road Transport and Highways has approved a Rs.1,000 crore project to convert state highways into national highways.

The project is mainly aimed at connecting Anantapur to the new capital, Amaravati, via Kurnool covering a total distance of 452 km.

Apart from connecting Anantapur to Amaravati by linking National Highway NH 44 and NH 65, the project envisages connecting NH 40 and NH 65 via Kurnool, Kadapa and Anantapur over a distance of 132 km.

The existing four-lane roads would be expanded to six and eight lanes. Union Minister for Surface Transport Nitin Gadkari has agreed to proposals to this effect by Chief Minister Chandrababu Naidu and sent letters to the AP government.

Mr. Gadkari also gave an in-principle nod for the proposed 186-km Outer Ring Road (ORR) around Amaravati, which would be the world’s longest ring road connecting the new capital from different directions. It would would give a fillip to economic activity in the new city.

The entire project would be taken up in the public-private partnership (PPP) mode. Funds for the project will be drawn from the National Highway Authority of India’s (NHAI’s) budget.


Mahakavi Kshetrayya Full Length Telugu Movie || Nageswara Rao, Manjula........ Movie most liked by Maharajah |...