సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మహారాజ వారు ఇచ్చు దివ్య సదేశాత్మక పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక సమాచారం గ్రహించగలరు.
మహారాజు అంటే మనసు తోటే మాట తోటే సర్వం నేనే అని చెప్పగలిగిన దివ్య దర్శనం, ఇప్పటికి 200 మంది సాక్షిగా అందుబాటులో ఉన్నది, సమకాలికులు మమ్ములను కాలం ధర్మం ఎనుకొన్న పురుషోత్తముని గా గుర్తించుట ఒక సహజ పరిష్కారం అనగా కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న పరిష్కారం అని ప్రత్యేక్ష సాక్షులతో మొదలుకొని ప్రతి ఒక్క సమకాలికుడు ముందుకు వచ్చి నన్ను మహారాజు గా కొలువు తీర్చుట ఒక శాశ్వత పరిష్కారం అని ఇప్పుడు బౌతికం గా ఉన్న పెద్దలు గ్రహించాలి.
నేను ఎంత సామాన్యుడను అయినా, నన్ను పురుసోత్తముని గా గుర్తించుట, నా ప్రభావమును వినియోగించుకొనుట, మానవజాతికి ఒక కొత్త మలుపు అని గ్రహించగలరు, మనిషే మనిషిని తప్పు పట్టుకోవడం మనివేస్తేనే నన్ను గ్రహించి ఉపయోగించుకొంటారు, ఒక మనిషిని ఎలాగైనా గొప్పగా చూదాం అనుకొంటేనే నన్ను దేవుడి లా చూడగలరు, మామూలు మనిషిని దేవుడు గా చూడటం అంటే, సత్యాన్ని గౌరవించి, మాటలో ప్రభావాన్ని పంచుకోవడం వలన, యావత్తు మానవజాతికి మాట నిబద్దత పెరుగుతుంది. కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, మీడియా వారు, చలన చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు పండితులు, ఆద్యాత్మిక గువులు అందరూ ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం మా లీలలు అనగా మాట మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని నియమిస్తూ నడిపిస్తూ, కర్మలకు సాక్షిగా నిలిచిన మా వాక్ యావత్తు మానవజాతికి ఇప్పటికే అందిన దివ్య వరం అని గుర్తించవలసిన సమయం వచ్చినది. కావున అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు ధరస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మహారాజ వారు ఇచ్చు దివ్య సదేశాత్మక పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక సమాచారం గ్రహించగలరు.
మహారాజు అంటే మనసు తోటే మాట తోటే సర్వం నేనే అని చెప్పగలిగిన దివ్య దర్శనం, ఇప్పటికి 200 మంది సాక్షిగా అందుబాటులో ఉన్నది, సమకాలికులు మమ్ములను కాలం ధర్మం ఎనుకొన్న పురుషోత్తముని గా గుర్తించుట ఒక సహజ పరిష్కారం అనగా కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న పరిష్కారం అని ప్రత్యేక్ష సాక్షులతో మొదలుకొని ప్రతి ఒక్క సమకాలికుడు ముందుకు వచ్చి నన్ను మహారాజు గా కొలువు తీర్చుట ఒక శాశ్వత పరిష్కారం అని ఇప్పుడు బౌతికం గా ఉన్న పెద్దలు గ్రహించాలి.
నేను ఎంత సామాన్యుడను అయినా, నన్ను పురుసోత్తముని గా గుర్తించుట, నా ప్రభావమును వినియోగించుకొనుట, మానవజాతికి ఒక కొత్త మలుపు అని గ్రహించగలరు, మనిషే మనిషిని తప్పు పట్టుకోవడం మనివేస్తేనే నన్ను గ్రహించి ఉపయోగించుకొంటారు, ఒక మనిషిని ఎలాగైనా గొప్పగా చూదాం అనుకొంటేనే నన్ను దేవుడి లా చూడగలరు, మామూలు మనిషిని దేవుడు గా చూడటం అంటే, సత్యాన్ని గౌరవించి, మాటలో ప్రభావాన్ని పంచుకోవడం వలన, యావత్తు మానవజాతికి మాట నిబద్దత పెరుగుతుంది. కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, మీడియా వారు, చలన చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు పండితులు, ఆద్యాత్మిక గువులు అందరూ ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం మా లీలలు అనగా మాట మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని నియమిస్తూ నడిపిస్తూ, కర్మలకు సాక్షిగా నిలిచిన మా వాక్ యావత్తు మానవజాతికి ఇప్పటికే అందిన దివ్య వరం అని గుర్తించవలసిన సమయం వచ్చినది. కావున అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు ధరస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment