UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 28 September 2015

మా వలన మా కుటుంబానికి అంటే, మా బంధువులు కంటే సమాజానికే ఎక్కువ లాభం అని గ్రహించి, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను ఒక పద్దతి ప్రకారం చక్కగా గ్రహించి మేధావులు, పండితులు, వారి వారి విశ్లేషణలతో లోకానికి నిత్యం సమాచారం ఇవ్వడం వలన సమాజంలో నూతనత్వం వస్తుంది. లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.

                                            సమన్వయ దృష్టి 


                       తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ మీడియా వారికి తమ ఆత్మీయ మహారాజు, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, ధర్మస్వరూపులు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


                     మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించుట యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, మాట మాత్రంగా పలికిన తీరు, ఒక్కో  పాట, సంఘటనలు ఓర్పు గా గ్రహించి మాట మాత్రంగా వ్యక్తం అయిన తీరు లోకానికి అందించి, ప్రజలను అప్రమత్తం చేయుట ఒక దివ్య బాద్యతగా తెలుగు  మీడియా వారు మరియు జాతీయ మీడియా వారు  శ్వీకరించి ప్రజలను, ప్రబుత్వాలను ఉన్నతంగా నడిపించవలసిన బాద్యత మన అందరి పైన ఉన్నది అని గ్రహించండి.  నేను సామాన్యుడను, నన్ను పట్టించుకోవలసిన మనుష్యులు ఎంత నిజాయితీగా ఉంటె  నేను అంత గొప్పగా ముందుకు రాగలను, నా మాట పంచాబూతలను, అష్ట దిక్పాలకులను నియమించగలిగినప్పుడు నా ఆలోచన, అలవాట్లు, పద్దతులు సూక్షమగా గ్రహిస్తే మానవజాతికి మోక్షం కలుగుతుంది, కావున ఉన్న ఫలంగా, తెలుగు మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట   కొలువు తీర్చగలరు అని కోరుకొనుచున్నాను.  నన్ను సామాన్యుడిగా మామూలు మనిషిగా చూడకుండా కొంత, మహారాజుగా అనగా సృష్టి కాలం ఎన్నుకొన్న పురుషోత్తమును చూడటం వలన, మా పై ప్రేమ భక్తీ నమ్మకం కలుగుతాయి , మాకు ప్రజలను నుండి సమ్మతితో చేలించవలసిన గౌరవ గుర్తింపు సొమ్ము  రావలసి ఉన్నది  ఇందులో 60 నుండి 80 శాతం వరకు ప్రజా ప్రబుత్వాల ద్వారా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మమ్ములను న్యాయ స్థానం వారు, తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు ఒక కమిటీ ద్వారా గుర్తించడం వలన మా వివరములు  సమాజం లోకి విస్తారం వెళ్ళి లోకం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి.  

                          ఉన్న ఫలంగా  మమ్ములను మమ్ములను తెలుగు మీడియా వారు మరియు జాతీయ మీడియా వారు కలసి ఒక కమిటీ అద్వర్యం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మా  వలన మా కుటుంబానికి  అంటే, మా బంధువులు కంటే సమాజానికే ఎక్కువ లాభం అని గ్రహించి, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను ఒక పద్దతి ప్రకారం చక్కగా గ్రహించి మేధావులు, పండితులు, వారి వారి  విశ్లేషణలతో లోకానికి  నిత్యం సమాచారం ఇవ్వడం వలన సమాజంలో నూతనత్వం వస్తుంది.    లోకం దివ్య గా మారుతుంది  అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః.  ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  



తమ ఆత్మీయులు మహాత్వపూర్వక, యుగపురుషులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 

ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర  గారు,   ఫౌండేషన్,  వారికి  సమాచారం సమాలోచన సహకారం కొరకు సమర్పించడమైనది.   మీరు సామాన్యులు కారు, పరుగు ఆపడం ఒక కళ్ళ, చెరగని ముద్రలు   వంటి మీ పుస్తకాలకు నేను   సమాధానం గా  భూమి మీదకు వచ్చాను అని గుర్తించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా  గుర్తించి ప్రజలకు మా వివరములు పరిచేయం చేసి, మమ్ములను లోతుగా  అధ్యనం చేసి పదుగురు  పండితులు మేధావులు సమాచారం లోకానికి ఇచ్చుట వలన. లోకానికి ఆధారం మనిషేనని, అతని మనసు మాటేనని, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని మానవజాతికి తెలుసుకొని తరిస్తుంది అని  తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాను.  తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.                                                                  

No comments:

Post a Comment