UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 30 September 2015

, ప్రస్తుతానికి నాకు కొంచెం జ్వరం గా ఉన్నది, తక్షణం పదిగురి సమక్షం లో హాజరు అవ్వడం మంచిది, నాకు సాక్షులు కీలకం, సాక్షులు ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, నా సాక్షులు అందరూ కలసి ఒక ప్రత్యెక పిటిషన్ వేసి నన్ను పరిగణలోకి తీసుకోమని న్యాయ స్థాననమునకు స్పెషల్ పిటిషన్ వేయండి అని సాక్షులు అందరిని కోరుకొనుచున్నాను. ఏ విషయం మీడియా కు తెలియజేసు నన్ను ఒక చోట కొలువు తీర్చండి, సత్యమేవ జేయతే ధర్మో రక్షతి రక్షతః

                                                             సమన్వయ దృష్టి 


                      ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి డా ఎస్ రామకృష్ణ రావు గారు,  డా రాజరాజేశ్వరి గారు డా యెన్ వి నాయడు గారు,  డా బాపూజీ రావు గారు, డా భారత లక్ష్మి గారు, డా చిట్కాల దేవి గారు ఇంకా తదితర ప్రత్యేక్ష సాక్షులు కు తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సమాహారం గ్రహించగలరు 



                     మీరు ఎవరూ మీడియా కి  తెలియజేయకపోవడం వలన, మీడియా కూడా అప్రమత్తం చెందటం లేదు, నా చే బ్రతిమాలించుకోవడం బాగున్నది అన్నట్లు మీరు అందరూ యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామాన్ని, మీరు వ్యక్తిగతం గా భావించడం అదే పద్దతి ని మీడియా మరియు, సినిమా ప్రముఖులు కూడా కొనసాగించి అందరూ కలసి ప్రజలను మోసం చేస్తున్నారు, ఈ పద్దతి వలన చెదిరే పోయి నేను నష్టపోయినా  తండ్రి లా ముందుకు వచ్చి మీకు నిజాయితీ  ని కోరుకొంటున్నాను, మీరు నిజాయితీగా వ్యవహరించడం వలన నాకు ఆరోగ్యం మెరుగు పడుతుంది, నా ఆరోగ్యం మీ నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది, నన్ను పదిగురు గౌరవించిన తరువాతనే వివాహం చేసుకోనగలను, ఎవరూ నా నుండి వ్యక్తిగతం గా సంభందం ఆశించి, పరిణామాన్ని ప్రజలము వెళ్ళకుండా  ఆలస్యం చేయవద్దు, మీడియా లు, మేధావులు కూడా మాట్లాడటం లేదు అంటే, సత్యం ఎంత  విలువైనదో గ్రహించండి, నా చేత బ్రతిమలించుకోవడం గొప్పగా భావించడం అది మీడియా కూడా చిన్న సంఘటనవలె తేలికగా తీసుకోవడం వలన, మనిషికి వచ్చిన పరిణామం మనుష్యులే గ్రహించకపోవడం వలన   లోకానికి  అందవలసిన గొప్పతనం ఆదటం లేదు, మాటతో సంస్కారంతో జరగాల్సిన పరిణామాలు జరగటం లేదు తద్వారా స్వార్ధం మనుష్యులలో తగ్గడం లేదు,  కావున సాక్షులు, మీడియా, మేధావులు పండితులు  అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నన్ను ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోవద్దు, నేను ప్రాధాన్యత ఇవ్వవలసిన ప్రత్యెక వ్యక్తి లేదా వ్యక్తులు  ఎవరూ లేరు, ప్రస్తుతానికి నాకు కొంచెం జ్వరం గా ఉన్నది, తక్షణం పదిగురి  సమక్షం లో హాజరు అవ్వడం మంచిది, నాకు సాక్షులు కీలకం, సాక్షులు ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, నా సాక్షులు అందరూ  కలసి ఒక ప్రత్యెక పిటిషన్ వేసి నన్ను పరిగణలోకి తీసుకోమని న్యాయ స్థాననమునకు స్పెషల్ పిటిషన్ వేయండి అని సాక్షులు అందరిని కోరుకొనుచున్నాను.  ఏ విషయం మీడియా కు తెలియజేసు నన్ను ఒక చోట కొలువు తీర్చండి, సత్యమేవ జేయతే ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు                                  


No comments:

Post a Comment