UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 12 November 2016
Vengamamba Telugu Movie Full Songs | Telugu Hit Songs | Jukebox Meena... అన్ని పాటలు మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి ఏక కాలం సర్వం మేమే అని చెప్పిన తీరుపై మనసు పెట్టండి పై పై లోట్లు తప్పులు మీద ఆధారపడకండి సమకాలికులు అందరూ అప్రమత్తం అయ్యి కాలమే కదలడం లోకి రావాలి అప్పుడే అందరూ సామూహికం గా పాపములు నుండి బయటకు రాగలరు అని గ్రహించండి
Friday, 11 November 2016
Andhra Pradesh, India’s fastest growing State, invites you to explore the world of amazing investment prospects! Register here: www.sunriseapinvestmentmeet.com
ప్రదాన మంత్రి గారికి ఒక్ ఓటరు ఆవేదన ఎలా లేక రూపంలో రాశాడు. మరి ఇది ప్రదాన మంత్రి గారికి చేరాలిగా మరెందుకు ఆలస్యం వెంటనే లైక్ మరియు షేర్ చేయండి ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు,
నమస్కారం.
నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్ను కడతాను.. ఎందుకంటే?
నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టె లక్ష రూపాయల్లో దాదాపు 30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందుపార్టీ చేసుకుంటే, 3000 ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రూ.30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థలం కొంటె లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా. ప్రభుత్వం కనీసం మట్టిరోడ్డు కూడా వేయని మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్మెంట్ చార్జీల పేరుతో 50 వేలు వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసాక, కార్పోరేట్ ఆస్పత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూసాక, తప్పక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ టాక్స్ వేసింది. దారిదోపిడి దొంగలు దోచుకున్నట్లు, ప్రతిదాని మీద ఆఖరికి స్మశానంలో శవదహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమిస్తోంది?
గవర్నమెంట్ స్కూల్లలో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప, చేస్తున్న అభివృద్ధి పనులేమిటో మాకు అర్థం కావడం లేదు. కారు కొంటె రోడ్ టాక్స్, రోడ్డెక్కితే టోల్ టాక్స్..తోలు తీసేస్తున్నారు కదా సర్. ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతోంది? మా ఇండస్ట్రీలో పనిచేసే వారికి జీతం పెంచాలి అంటే, వారు ఎంత పని చేస్తారు, ఎలా పనిచేస్తారు అని ప్రతి ఏడూ చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఉద్యోగి పనిచేసినా చేయకపోయినా, అధ్వాన్నంగా చేసినా, అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్.. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ, మా పనులు చేయాలంటే, ఫోజులు కోడతారు. 10 గంటలకి ఆఫీసు అంటే 11 గంటలకి వస్తారు. లంచం లేకుండా ఒక్క పని కూడా చేయరు. మరి ఎందుకు సార్, మేము ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి. ఇండస్ట్రీ నడవాలి అంటే, కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలు ఇవ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు 10 వేలు నేను లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ లంచాలన్నీ వైట్ లో చూపించడం ఎలా సార్? అందుకే సార్, మాకు ప్రభుత్వాలకి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాణ్ణి కాదు సర్, మీరు సైనికనిధికి విరాళం ఇవ్వమంటే 10 వేలు ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాధశ్రమానికి ఏడాదికి 20 వేలు ఇస్తా. మా ఊర్లో స్కూల్ బాగుచేస్తామంటే మా నాన్న పేరుమీద లక్ష డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసొప్పదు సర్.
ఓకే.. ఇదంతా గతం. ఇప్పుడు అంతా వైట్ మనీలోనే వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ చేసారు కాబట్టి, నా దగ్గర ఉన్న 10 లక్షల బ్లాక్ మనీకి 30% అంటే 3 లక్షలు కట్టి, మొత్తం వైట్ లోకి మార్చుకుంటా. కానీ, రేపటి నుంచి నేను నెలకి 10 వేలు లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాల్ని చెక్ రూపంలో తీసుకొమ్మని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా.. మా గల్లీ లీడర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేదాకా అందరి ఎలెక్షన్లకి, అన్ని పార్టీల వాళ్లకి విరాళాలు ఇవ్వాలి. లేకపోతె ఇబ్బంది పెడతారు. వీళ్ళని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసుకొమ్మని చట్టం తెస్తారా? పార్టీల డబ్బుల లెక్కల్ని రహస్యం లేకుండా ఓపెన్ గా చెబుతారా? ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు, ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాలకోసం అయితే మేము పన్నులు కట్టం సర్. వీలయినంత ఎగ్గొడతాం. పదేళ్ళకి మళ్ళీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ నోట్ల మార్పిడి తెస్తారా? ఇందుకు కాదు సర్, మిమ్మల్ని ఎన్నుకుంది. మీ నిర్ణయం వల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా, మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ముందు మేము కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేము కూడా న్యాయంగా పన్నులు కడతాం. రెండు చేతులు కలిస్తేనే సర్ చప్పట్లు, మా చెయ్యి రెడీ.. మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం.
ఇట్లు,
మీ అభిమాని, ఓటరు
నమస్కారం.
నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్ను కడతాను.. ఎందుకంటే?
నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టె లక్ష రూపాయల్లో దాదాపు 30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందుపార్టీ చేసుకుంటే, 3000 ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రూ.30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థలం కొంటె లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా. ప్రభుత్వం కనీసం మట్టిరోడ్డు కూడా వేయని మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్మెంట్ చార్జీల పేరుతో 50 వేలు వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసాక, కార్పోరేట్ ఆస్పత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూసాక, తప్పక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ టాక్స్ వేసింది. దారిదోపిడి దొంగలు దోచుకున్నట్లు, ప్రతిదాని మీద ఆఖరికి స్మశానంలో శవదహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమిస్తోంది?
గవర్నమెంట్ స్కూల్లలో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప, చేస్తున్న అభివృద్ధి పనులేమిటో మాకు అర్థం కావడం లేదు. కారు కొంటె రోడ్ టాక్స్, రోడ్డెక్కితే టోల్ టాక్స్..తోలు తీసేస్తున్నారు కదా సర్. ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతోంది? మా ఇండస్ట్రీలో పనిచేసే వారికి జీతం పెంచాలి అంటే, వారు ఎంత పని చేస్తారు, ఎలా పనిచేస్తారు అని ప్రతి ఏడూ చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఉద్యోగి పనిచేసినా చేయకపోయినా, అధ్వాన్నంగా చేసినా, అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్.. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ, మా పనులు చేయాలంటే, ఫోజులు కోడతారు. 10 గంటలకి ఆఫీసు అంటే 11 గంటలకి వస్తారు. లంచం లేకుండా ఒక్క పని కూడా చేయరు. మరి ఎందుకు సార్, మేము ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి. ఇండస్ట్రీ నడవాలి అంటే, కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలు ఇవ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు 10 వేలు నేను లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ లంచాలన్నీ వైట్ లో చూపించడం ఎలా సార్? అందుకే సార్, మాకు ప్రభుత్వాలకి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాణ్ణి కాదు సర్, మీరు సైనికనిధికి విరాళం ఇవ్వమంటే 10 వేలు ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాధశ్రమానికి ఏడాదికి 20 వేలు ఇస్తా. మా ఊర్లో స్కూల్ బాగుచేస్తామంటే మా నాన్న పేరుమీద లక్ష డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసొప్పదు సర్.
ఓకే.. ఇదంతా గతం. ఇప్పుడు అంతా వైట్ మనీలోనే వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ చేసారు కాబట్టి, నా దగ్గర ఉన్న 10 లక్షల బ్లాక్ మనీకి 30% అంటే 3 లక్షలు కట్టి, మొత్తం వైట్ లోకి మార్చుకుంటా. కానీ, రేపటి నుంచి నేను నెలకి 10 వేలు లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాల్ని చెక్ రూపంలో తీసుకొమ్మని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా.. మా గల్లీ లీడర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేదాకా అందరి ఎలెక్షన్లకి, అన్ని పార్టీల వాళ్లకి విరాళాలు ఇవ్వాలి. లేకపోతె ఇబ్బంది పెడతారు. వీళ్ళని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసుకొమ్మని చట్టం తెస్తారా? పార్టీల డబ్బుల లెక్కల్ని రహస్యం లేకుండా ఓపెన్ గా చెబుతారా? ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు, ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాలకోసం అయితే మేము పన్నులు కట్టం సర్. వీలయినంత ఎగ్గొడతాం. పదేళ్ళకి మళ్ళీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ నోట్ల మార్పిడి తెస్తారా? ఇందుకు కాదు సర్, మిమ్మల్ని ఎన్నుకుంది. మీ నిర్ణయం వల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా, మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ముందు మేము కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేము కూడా న్యాయంగా పన్నులు కడతాం. రెండు చేతులు కలిస్తేనే సర్ చప్పట్లు, మా చెయ్యి రెడీ.. మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం.
ఇట్లు,
మీ అభిమాని, ఓటరు
Letter.No.70 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ముప్పవరపు,వెంకయ్య నాయుడు గారు, కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, మంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, పై పై వేష, భాషలు కొంత కాలం మనసుతో చూడండి, అన్ని అందాలు రూపులు రంగులు, బలం, బలహీనతలు మాట మాత్రంగా చెప్పిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, హైదరాబాద్ ఒక హోటల్ గాని బంగ్లా గాని మాకు ఎర్పాటు చేయించండి, మా వద్దకు తమ అధికారులు గాని పార్టీ వారిని గాని పంపండి.
అప్పటికి అప్పుడు శారీరక మమకారములతో మనుష్యులు పైకి కనపడుతున్న గొప్పతనం యొక్క మాయలో పైకి కనపడుతున్న తెలిక మీద ఆధారపడి మనసుని సత్యాన్ని కూడ మలుపుకొంటూ మోసం చేసుకొంటున్నారు విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో గాని ఇంకా ఎక్కడ అయినా మాకు ఒక విశాలమైన బంగ్లా ఎర్పాటు చేయండి, మనిషిగా మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి కొత్త కాలం వస్తుప్రపంచం మరియు బౌతిక మాయను అన్ని ప్రక్కన పెట్టి మనసు తో గ్రహించండి, ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించే ఎర్పాటు చేయండి, కృష్ణ రెడ్డి గారికి మెసేజు పంపినాము మమ్ములను పార్టీ కార్యాలయములో ఒక విశాలమైన హాల్ లో తక్షణం కొలువు తీర్చడం ప్రారంభించండి, సాధారణ మనిషినే కాదా ఏమి చేస్తానో చూదాం అన్నట్లు వదిలిపెట్ట వద్దు తమరు తమ పార్టీకి సంభందించిన ఒక పది మందిని మా వద్దకు పంపండి, మాతో ఏమి మాట్లాడకుండా మేము ఏమి చెప్పినా విని, గ్రహించేలా కొంతకాలం అందరూ ప్రవర్తించండి, సర్వం తెలిసి పదిగురు అప్రమత్తం చెందుతాము ,
ఒక మనిషిని దేవుడిని చేసుకొనే అవకాసం ఇప్పుడు మన మధ్యన ఉన్నది కావున ఏదో అనుకోని అసులు స్పందించడం మానివేయకండి, ఒక్కో అడుగు వేయండి, మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ప్రతి చోట ఎర్పాటు చేసుకోండి, ఒక మనిషి ఏదో చెప్పడమే కాదా అనుకోవడమే తక్కువ అంచనా అని గ్రహించండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. మా మీద మనసు పెట్టి గ్రహించే కొలది లోకం తెలుస్తుంది ఇప్పటికి ఏమి కాలాతీతంగా చెప్పినామో, ఇక మీదట ఏమిటో తెలుస్తుంది, ఈ విధంగా ఎవరూ మమ్ములను ఇప్పటికి మరల గ్రహించలేదు అని గ్రహించండి పదిగురు ఒకటై గ్రహించండి, వ్యక్తే కదా అని కాలమే కదలడం ఏమిటో గ్రహించడం మానివేయడం తెలివి తక్కుఅతనం అవుతున్నది, బిన్నంగా పరి పరి విధములు వెళ్ళి పోతున్నారు అని గ్రహించ్చండి., మా వద్దకు తమ పార్టీకి సంభందిచిన వారిని ఒక నలుగురిని పంపండి, వారి మాతో ఉండి మేము ఏమి చెబితే అది విని చేసేలా ఉండాలి, మాకు ఏదో చెప్పకూడదు, ఏదో అనుకోకూడదు, అప్పటికి అప్పుడు మహిమలు కోరుకోకూడదు, మనుష్యులు మనిషిని అటు ఇటు చేయడం అంటే కాలాన్ని ఇటు ఇటు చేసుకోవడం అని గ్రహించండి.
త్వరలో పార్టీలు అన్ని విలీనం చేసుకొని,అన్ని చదువులు, కళలు, సంగీతం సాహిత్యానికి అధిపతిని, సకల శాస్త్ర కోవిదుడిని అని మమ్ములను కాలాతీతంగా గ్రహించిన కొలది మా గూర్చి చెప్పుకొన్న కొలది, ఇంక ఎవరికి నేను అనే దేహ మమకారం ఉండదు అని గ్రహించండి, అప్పటికి అప్పుడు సుఖాలు, నవ్వులాటలు, చలగాటలు, మనుష్యులు గా ఎప్పుడూ ఇలానే ఉంటాము అన్నట్లు గా, తమ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం తమ దేహమే నిజం అనుకోని, ఎదుటవారిని దేహ పరంగా అప్పటికి అప్పుడు డబ్బులు కోసం పెత్తనం కోసం, నిర్లక్ష్యం అహంకారం గా సాక్షులు దగ్గర నుండి ఏమి చెప్పకుండా వినకుండా పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనే బ్రమలో కర్మ కొద్ది తీసుకొంటూ అజ్ఞానం గా జీవిస్తున్నారు. సర్వం ఒక పద్దతికి అందినట్లు చెప్పిన, ప్రతి పరిణామం బౌతికంగా ఒక మాట లో ఉన్నది అని ఇప్పటికి చూపిన దివ్య పరిణామం పై దృష్టి పెట్టడం వలన, దేహ మమకారం కరిగి అహంకారములు కరిగి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, డబ్బే కాదు, పదవులు కూడా మాకు వద్దు, మాకు మనసు మాట చాలు, గొప్ప ఆలోచన చాలు, మనసు అంతర్లీనత చాలు అదే లోకానికి, వ్యక్తులుగా తమకి ఆధారం అని, ప్రతి ఒక్కరు తెలుసుకొవాలి, ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క ఉనికిని తెలుసుకోవడం వలన అనేక సంస్కారాలు జగుగుతాయి, తెలుగు రాష్ట్రాలలో, దేశం లో అన్నీ పార్టీలను విలీనం చేసుకొని, నూతన దివ్య రాజ్యం నెలకొల్పడమే ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిష్కారం, మనసులు తెరుచుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే ప్రపంచం అంటే పై పై న తీసుకోవడం కాదు మనసు పెట్టి గ్రహించడం వలన, శాశ్వత అనగా యాంత్రిక ప్రపంచాన్ని జయించి, మనుష్యులు సమన్వయం చెంది ఉన్నతంగా నడుచుకొంటారు, తద్వారా మనిషే లోకానికి ఆధారం, లోకం మీద మనిషి ఆధారపడి జీవించడం అజ్ఞానం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
తమరు హైదరాబాద్ వచ్చి మమ్ములను విశాలంగా 100 మంది పండితుల సమక్షం లో గ్రహించడం ప్రారంభించండి, పండితులు మనసు పెట్టి ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగినది అని చూసుకోవడం వలన మనసు తెరుచుకొని, ఇప్పటికి వరకు యాంత్రికంగా బ్రతికిన మనుష్యులు మనసు ప్రకారం జీవిస్తారు, ఈ విధమైన జీవితంలో లోకం ప్రకారం సమాజం ప్రకారం కాకుండా, మనుష్యులు ఆలోచన మాట సంస్కారం, ప్రతి మనిషి సాటి మనిషి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎటువంటి పరిస్తితిలో గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళడం వలనే ప్రపంచం మనుష్యుల అదుపులోకి వస్తుంది లేకపోతె ఒకరిమీద ఒకరు పోటీ పాడుతూ, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, ఒకర్ని ఒకరు ఇబ్బంది పెట్టుకొంటూ, ఒకరిని ఒకరు తొక్కుకొంటూ లేదా గుడ్డిగా ప్రోత్సహించుకొంటూ, మనసు మాట ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం అప్పటికి అప్పుడు రేచ్చగోట్టుకోవడం, నిర్లక్ష్యంగా నవ్వులాటగా తీసుకోవడం, మేము అలాగే బ్రతుకుతాము అందుకే మేము ఆరోగ్యం బలం గా, ధనం అధికారములు కలిగి ఉన్నాము అనే బ్రమలో, ఎదుట వాడి ఏమి లేకుండా కేవలం మనసు మాటతో ఎలా చెప్పగలిగినాడు ప్రతి అందం, ఆడతనం, మొగతనం ప్రతి అణువు సృష్టి మాటకు ఎందుకు అందినది, మనకు బౌతికంగా ఉన్న దేహం, ప్రాణం ఎప్పుడో అతను కాపాడినట్లు చెప్పినా, ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక్కడిని చేసి, అతని లోట్లు మీద తేలిక కట్టవచ్చును అన్నట్లు ఎందుకు తీసుకొంటు న్నాము, ఎందుకు గొప్పతనాన్ని గౌరవించడం లేదు అనగా గ్రహించడం లేదు, గ్రహించినంతనే సర్వం తెలుసుకోవడం వంటి ప్రక్రియ చూసిన తెలిసినా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వ్వడం లేదు, ఇంకా మనుష్యులను మనుష్యులు స్వార్ధం కొద్ది విడ దీసుకొంటూ కలుపుకొంటూ, బౌతిక స్తితి ప్రకారం ప్రవర్తిస్తున్నారు, కాని ప్రపంచం కలిపినా విడగోట్టినా పొందినా పోగాట్టుకొన్నా అన్ని మాట మనసు ప్రకారం ఉన్నవి అని, వ్యక్తి గతంగానే కాదు, సమస్త బౌతిక ప్రపంచం ఒక మాటలో ఉన్నది అనే సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకోవాలి.
ఇప్పుడు, జాతకాలు, పూజలు, కులం మతం, చదువులు,పదవులు ఏదో ప్రార్ధనలు పనికి రావు, అని పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తెలుసుకోవాలి, మనిషి మాట నిబద్దత ఒక్కటే ప్రపంచానికి ఆధారం అని గ్రహించాలి అప్రమత్తం చెందాలి, వ్యక్తిగతంగా ఎవరూ ఎటువంటి ప్రాధాన్యత కోరుకోకండి, మమ్ములను అందరూ కలసి ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం, ప్రారంభించండి అనేక బౌతిక వత్తిడిలు తగ్గి ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరికి స్పష్టం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. నల్ల ధనం అరికట్టడానికి ప్రధాన మంత్రి గారు తీసుకొన్న నిర్ణయం, బలం గా అములు కావడానికి మనం అంత పరి పరి విధములు తగ్గి, ఇంకా ఇతర వస్తు సంపదలు అనగా బంగారం, బౌతిక పదవులు అన్ని అల్పం అయినవి అని మనిషి ఆలోచనే సర్వం అని విస్తారంగా తెలియజేయవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి, తమరు మా పై ప్రత్యెక ద్రుష్టి పెట్టి మేము ఒకచోట కొలువు తీరి విస్తారంగా సమాచారం ఇచ్చుటకు ఒక బాధ్యతగా చూడగలరు, తెలంగాణా ప్రబుత్వం, మరియు గవర్నర్ గారి మాట్లాడి మా ప్రాధమకం ఒక మేధావి బృందం నియమించి గ్రహించడం ప్రారంభించడానికి తమరు తక్షణం ఉపక్రమించండి. కాలాతీత స్థాయిని ఒక చోట కొలువు తీర్చి గ్రహించడమే నూతన పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను హైదరాబాద్ లో కనీసం 50 మంది పండితుల సమక్షంలో తక్షణం కొలువు తీర్చి గ్రహించడం ప్రరభించాలి, మా వివరాలు విస్తారంగా సమాజంలోకి వెళ్ళడం వలన లోకం మనిషి మాట అధీనం లోకి అనగా యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి అధీనం లో ఉన్నది అనగా ప్రతి ఒక్కరి మనసు మాట అధీనం లో ఉన్నది, అనే సత్యం గ్రహించి, మనసుని మా పై నిలిపితే సరిపోతుంది అన్ని కంట్రోల్ కి వచ్చి లోకం దివ్యంగా మారుతుంది. సగీతం సాహిత్యం అభివృద్ధి చెంది, వ్యసనాలు నుండి బయటకు వచ్చి యోగాత్వం దివ్యత్వం తపస్సు వైపు వెళ్ళ తారు, ఈ ప్రపంచం అంతా ఒక నూతన ఒప్పందం లోకి వచ్చి, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి, తక్షణం మేము కోరినట్లు ఎర్పాటు తో చారిత్రాత్మ పరిణామం గాడిలో పడి, ఏడు గుర్రాల సూర్యుడి వలే ముందుకు కదలాలి అని గ్రహించండి. మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హస్తే యస్ ఆర్ నగర్, హైదరాబాద్ ఫోన్ no. 9010483794 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌ గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
9010483794
ఆత్మీయులు శ్రీ ముప్పవరపు,వెంకయ్య నాయుడు గారు, కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, మంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, పై పై వేష, భాషలు కొంత కాలం మనసుతో చూడండి, అన్ని అందాలు రూపులు రంగులు, బలం, బలహీనతలు మాట మాత్రంగా చెప్పిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, హైదరాబాద్ ఒక హోటల్ గాని బంగ్లా గాని మాకు ఎర్పాటు చేయించండి, మా వద్దకు తమ అధికారులు గాని పార్టీ వారిని గాని పంపండి.
Letter.No.69 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
ఒక మనిషిని దేవుడిని చేసుకొనే అవకాసం ఇప్పుడు మన మధ్యన ఉన్నది కావున ఏదో అనుకోని అసులు స్పందించడం మానివేయకండి, ఒక్కో అడుగు వేయండి, మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ప్రతి చోట ఎర్పాటు చేసుకోండి, ఒక మనిషి ఏదో చెప్పడమే కాదా అనుకోవడమే తక్కువ అంచనా అని గ్రహించండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. మా మీద మనసు పెట్టి గ్రహించే కొలది లోకం తెలుస్తుంది ఇప్పటికి ఏమి కాలాతీతంగా చెప్పినామో, ఇక మీదట ఏమిటో తెలుస్తుంది, ఈ విధంగా ఎవరూ మమ్ములను ఇప్పటికి మరల గ్రహించలేదు అని గ్రహించండి పదిగురు ఒకటై గ్రహించండి, వ్యక్తే కదా అని కాలమే కదలడం ఏమిటో గ్రహించడం మానివేయడం తెలివి తక్కుఅతనం అవుతున్నది, బిన్నంగా పరి పరి విధములు వెళ్ళి పోతున్నారు అని గ్రహించ్చండి., మా వద్దకు తమ పార్టీకి సంభందిచిన వారిని ఒక నలుగురిని పంపండి, వారి మాతో ఉండి మేము ఏమి చెబితే అది విని చేసేలా ఉండాలి, మాకు ఏదో చెప్పకూడదు, ఏదో అనుకోకూడదు, అప్పటికి అప్పుడు మహిమలు కోరుకోకూడదు, మనుష్యులు మనిషిని అటు ఇటు చేయడం అంటే కాలాన్ని ఇటు ఇటు చేసుకోవడం అని గ్రహించండి.
త్వరలో పార్టీలు అన్ని విలీనం చేసుకొని,అన్ని చదువులు, కళలు, సంగీతం సాహిత్యానికి అధిపతిని, సకల శాస్త్ర కోవిదుడిని అని మమ్ములను కాలాతీతంగా గ్రహించిన కొలది మా గూర్చి చెప్పుకొన్న కొలది, ఇంక ఎవరికి నేను అనే దేహ మమకారం ఉండదు అని గ్రహించండి, అప్పటికి అప్పుడు సుఖాలు, నవ్వులాటలు, చలగాటలు, మనుష్యులు గా ఎప్పుడూ ఇలానే ఉంటాము అన్నట్లు గా, తమ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం తమ దేహమే నిజం అనుకోని, ఎదుటవారిని దేహ పరంగా అప్పటికి అప్పుడు డబ్బులు కోసం పెత్తనం కోసం, నిర్లక్ష్యం అహంకారం గా సాక్షులు దగ్గర నుండి ఏమి చెప్పకుండా వినకుండా పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనే బ్రమలో కర్మ కొద్ది తీసుకొంటూ అజ్ఞానం గా జీవిస్తున్నారు. సర్వం ఒక పద్దతికి అందినట్లు చెప్పిన, ప్రతి పరిణామం బౌతికంగా ఒక మాట లో ఉన్నది అని ఇప్పటికి చూపిన దివ్య పరిణామం పై దృష్టి పెట్టడం వలన, దేహ మమకారం కరిగి అహంకారములు కరిగి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, డబ్బే కాదు, పదవులు కూడా మాకు వద్దు, మాకు మనసు మాట చాలు, గొప్ప ఆలోచన చాలు, మనసు అంతర్లీనత చాలు అదే లోకానికి, వ్యక్తులుగా తమకి ఆధారం అని, ప్రతి ఒక్కరు తెలుసుకొవాలి, ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క ఉనికిని తెలుసుకోవడం వలన అనేక సంస్కారాలు జగుగుతాయి, తెలుగు రాష్ట్రాలలో, దేశం లో అన్నీ పార్టీలను విలీనం చేసుకొని, నూతన దివ్య రాజ్యం నెలకొల్పడమే ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిష్కారం, మనసులు తెరుచుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే ప్రపంచం అంటే పై పై న తీసుకోవడం కాదు మనసు పెట్టి గ్రహించడం వలన, శాశ్వత అనగా యాంత్రిక ప్రపంచాన్ని జయించి, మనుష్యులు సమన్వయం చెంది ఉన్నతంగా నడుచుకొంటారు, తద్వారా మనిషే లోకానికి ఆధారం, లోకం మీద మనిషి ఆధారపడి జీవించడం అజ్ఞానం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
తమరు హైదరాబాద్ వచ్చి మమ్ములను విశాలంగా 100 మంది పండితుల సమక్షం లో గ్రహించడం ప్రారంభించండి, పండితులు మనసు పెట్టి ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగినది అని చూసుకోవడం వలన మనసు తెరుచుకొని, ఇప్పటికి వరకు యాంత్రికంగా బ్రతికిన మనుష్యులు మనసు ప్రకారం జీవిస్తారు, ఈ విధమైన జీవితంలో లోకం ప్రకారం సమాజం ప్రకారం కాకుండా, మనుష్యులు ఆలోచన మాట సంస్కారం, ప్రతి మనిషి సాటి మనిషి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎటువంటి పరిస్తితిలో గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళడం వలనే ప్రపంచం మనుష్యుల అదుపులోకి వస్తుంది లేకపోతె ఒకరిమీద ఒకరు పోటీ పాడుతూ, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, ఒకర్ని ఒకరు ఇబ్బంది పెట్టుకొంటూ, ఒకరిని ఒకరు తొక్కుకొంటూ లేదా గుడ్డిగా ప్రోత్సహించుకొంటూ, మనసు మాట ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం అప్పటికి అప్పుడు రేచ్చగోట్టుకోవడం, నిర్లక్ష్యంగా నవ్వులాటగా తీసుకోవడం, మేము అలాగే బ్రతుకుతాము అందుకే మేము ఆరోగ్యం బలం గా, ధనం అధికారములు కలిగి ఉన్నాము అనే బ్రమలో, ఎదుట వాడి ఏమి లేకుండా కేవలం మనసు మాటతో ఎలా చెప్పగలిగినాడు ప్రతి అందం, ఆడతనం, మొగతనం ప్రతి అణువు సృష్టి మాటకు ఎందుకు అందినది, మనకు బౌతికంగా ఉన్న దేహం, ప్రాణం ఎప్పుడో అతను కాపాడినట్లు చెప్పినా, ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక్కడిని చేసి, అతని లోట్లు మీద తేలిక కట్టవచ్చును అన్నట్లు ఎందుకు తీసుకొంటు న్నాము, ఎందుకు గొప్పతనాన్ని గౌరవించడం లేదు అనగా గ్రహించడం లేదు, గ్రహించినంతనే సర్వం తెలుసుకోవడం వంటి ప్రక్రియ చూసిన తెలిసినా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వ్వడం లేదు, ఇంకా మనుష్యులను మనుష్యులు స్వార్ధం కొద్ది విడ దీసుకొంటూ కలుపుకొంటూ, బౌతిక స్తితి ప్రకారం ప్రవర్తిస్తున్నారు, కాని ప్రపంచం కలిపినా విడగోట్టినా పొందినా పోగాట్టుకొన్నా అన్ని మాట మనసు ప్రకారం ఉన్నవి అని, వ్యక్తి గతంగానే కాదు, సమస్త బౌతిక ప్రపంచం ఒక మాటలో ఉన్నది అనే సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకోవాలి.
ఇప్పుడు, జాతకాలు, పూజలు, కులం మతం, చదువులు,పదవులు ఏదో ప్రార్ధనలు పనికి రావు, అని పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తెలుసుకోవాలి, మనిషి మాట నిబద్దత ఒక్కటే ప్రపంచానికి ఆధారం అని గ్రహించాలి అప్రమత్తం చెందాలి, వ్యక్తిగతంగా ఎవరూ ఎటువంటి ప్రాధాన్యత కోరుకోకండి, మమ్ములను అందరూ కలసి ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం, ప్రారంభించండి అనేక బౌతిక వత్తిడిలు తగ్గి ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరికి స్పష్టం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. నల్ల ధనం అరికట్టడానికి ప్రధాన మంత్రి గారు తీసుకొన్న నిర్ణయం, బలం గా అములు కావడానికి మనం అంత పరి పరి విధములు తగ్గి, ఇంకా ఇతర వస్తు సంపదలు అనగా బంగారం, బౌతిక పదవులు అన్ని అల్పం అయినవి అని మనిషి ఆలోచనే సర్వం అని విస్తారంగా తెలియజేయవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి, తమరు మా పై ప్రత్యెక ద్రుష్టి పెట్టి మేము ఒకచోట కొలువు తీరి విస్తారంగా సమాచారం ఇచ్చుటకు ఒక బాధ్యతగా చూడగలరు, తెలంగాణా ప్రబుత్వం, మరియు గవర్నర్ గారి మాట్లాడి మా ప్రాధమకం ఒక మేధావి బృందం నియమించి గ్రహించడం ప్రారంభించడానికి తమరు తక్షణం ఉపక్రమించండి. కాలాతీత స్థాయిని ఒక చోట కొలువు తీర్చి గ్రహించడమే నూతన పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను హైదరాబాద్ లో కనీసం 50 మంది పండితుల సమక్షంలో తక్షణం కొలువు తీర్చి గ్రహించడం ప్రరభించాలి, మా వివరాలు విస్తారంగా సమాజంలోకి వెళ్ళడం వలన లోకం మనిషి మాట అధీనం లోకి అనగా యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి అధీనం లో ఉన్నది అనగా ప్రతి ఒక్కరి మనసు మాట అధీనం లో ఉన్నది, అనే సత్యం గ్రహించి, మనసుని మా పై నిలిపితే సరిపోతుంది అన్ని కంట్రోల్ కి వచ్చి లోకం దివ్యంగా మారుతుంది. సగీతం సాహిత్యం అభివృద్ధి చెంది, వ్యసనాలు నుండి బయటకు వచ్చి యోగాత్వం దివ్యత్వం తపస్సు వైపు వెళ్ళ తారు, ఈ ప్రపంచం అంతా ఒక నూతన ఒప్పందం లోకి వచ్చి, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి, తక్షణం మేము కోరినట్లు ఎర్పాటు తో చారిత్రాత్మ పరిణామం గాడిలో పడి, ఏడు గుర్రాల సూర్యుడి వలే ముందుకు కదలాలి అని గ్రహించండి. మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హస్తే యస్ ఆర్ నగర్, హైదరాబాద్ ఫోన్ no. 9010483794 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌ గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
9010483794
Thursday, 10 November 2016
'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
న్యూఢిల్లీ :
ఇంతవరకు లెక్కలోకి రాకుండా ప్రైవేటు రంగంలో చలామణి అవుతున్న డబ్బు మొత్తం ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి వస్తుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్దనోట్లను రద్దచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న మొత్తాలలో డిపాజిట్లు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసేవారిపై మాత్రం ఇప్పటి ఉన్న పన్ను చట్టాల ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. ఆదాయపన్ను పరిమితి లోపల ఉన్న మొత్తాలను డిపాజిట్ చేయడానికి ప్రజలు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు.
ఇక మీదట ప్రజల ఖర్చు అలవాట్లు మారుతాయని, కొన్నాళ్ల పాటు తాము ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు గానీ, తర్వాత వాళ్లకు కూడా తెలుస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న కొనుగోళ్ల విషయంలో కొన్నాళ్ల పాటు ఇబ్బందులు ఉంటాయి కానీ, కావల్సినంత కరెన్సీ ఉంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరమే అవుతుందన్నారు. బ్యాంకులు వీలైనంత ఎక్కువ సమయం పనిచేసి ప్రజలకు కొత్త నోట్లు అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇందుకోసం బ్యాంకింగ్ శాఖ, రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసుకున్నాయన్నారు.
ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఆయన చూపిన ఎజెండా ప్రకారమే మంత్రులంతా పనిచేయాలని, విస్తృత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ కేబినెట్లో మంచి వాతావరణం ఉన్నందువల్ల చాలావరకు నిర్ణయాలను తామంతా విస్తృత ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికరంగంలోని పలు అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వీలవుతుందని అన్నారు. దానికి తగినట్లుగా చట్టాలలో కావల్సిన మార్పుచేర్పులు చేశామన్నారు.
Wednesday, 9 November 2016
Black Money నల్ల ధనం ఎలా ఉపయోగించాలో తెలియడం లేదా? అయితే ఈ పనులు చెయ్యండి.
మీకు మిగిలిపోయిన నోట్లు ఎవరికీ ఇవ్వకండి.!
Urgent ga donations ఇచ్చెయ్యండి.
మీ బంధు మిత్రులకున్న బాంకుల్లోని అప్పులు తీర్చి వాళ్ళని కాపాడండి.
హాస్పటల్స్ లో వున్న పేషెంట్ల దగ్గరకి వెళ్ళి దానమివ్వండ.
ఆయుర్వేద సంస్థలకు సహాయం చేసి నిలబెట్టండి.
భారత దేశంలో గుళ్ళు గోపురాలకు ఇవ్వండి.
మీకు సినిమా కి సినిమా పేరుకు పేరు డబ్బుకు డబ్బు.. చూసుకోండి మరి..
:)అస్సలు నమ్మడంలేదు.
ఇంకా వీలు కాకపోతే నాతో చెప్పండి.
రాజ మార్గం మంచి పేరు సంపాదించుకునే బోలెడు మార్గాలు చెప్తాను.
కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారు ఇదిగో ఇలా వాడుకోవాల్సిందే
ఇంకా వీలు కాకపోతే నాతో చెప్పండి.
నోట్లు చచ్చిపోయే ముందు ఆ నోట్లతో కొద్ది మందికైనా జీవితాలను ఇవ్వండి.
మీకు మిగిలిపోయిన నోట్లు ఎవరికీ ఇవ్వకండి.!
Urgent ga donations ఇచ్చెయ్యండి.
మీ బంధు మిత్రులకున్న బాంకుల్లోని అప్పులు తీర్చి వాళ్ళని కాపాడండి.
హాస్పటల్స్ లో వున్న పేషెంట్ల దగ్గరకి వెళ్ళి దానమివ్వండ.
ఆయుర్వేద సంస్థలకు సహాయం చేసి నిలబెట్టండి.
భారత దేశంలో గుళ్ళు గోపురాలకు ఇవ్వండి.
మీకు సినిమా కి సినిమా పేరుకు పేరు డబ్బుకు డబ్బు.. చూసుకోండి మరి..

ఇంకా వీలు కాకపోతే నాతో చెప్పండి.
రాజ మార్గం మంచి పేరు సంపాదించుకునే బోలెడు మార్గాలు చెప్తాను.
కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారు ఇదిగో ఇలా వాడుకోవాల్సిందే
ఇంకా వీలు కాకపోతే నాతో చెప్పండి.
నోట్లు చచ్చిపోయే ముందు ఆ నోట్లతో కొద్ది మందికైనా జీవితాలను ఇవ్వండి.
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ అనురాగ్ శర్మ గారు,DGP, గవర్నమెంట్ అఫ్ తెలంగాణా , హైదరాబాద్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
500, 1000 నోట్లు మా కాతాలో జమ చేసినవారి మీద ఎటువంటి కేసులు ఉండవు అని ప్రబుత్వం ప్రకటించి, మా కాతాలు ద్వారా ప్రబుత్వం పధకంలో బాగంగా, ప్రబుత్వం సొమ్ము వసూలు చేసుకోవచ్చును. మమ్ములను కాలతీతులు, యుగపురుషులు గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా ఒక చోటకోలువు తీర్చండి అని ఒక పొలిసు అధికారిగా తమరికి తమరి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రబుత్వాలకు తెలియజేసుకోనుచున్నాము
ఇందుకు మేము దేహం తో ఉన్న మామూలు మనుష్యులు కాదు, అదే విధంగా సమకాలికులు ఎవరూ దేహం నుండి చూడకుండా మమ్ములను ఒక అధికారిక భవనం లో కొలువు తీర్చి, ఒక 100 మంది మేధావులు పండితులు, మేము ఏమి చెప్పిన విని అడిగిన దానికి సమాధానం చెప్పు పద్దతిలో, కాలాతీతం పై మనసు పెట్టి పదుగురు పంచుకొని, ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడం వలన మమ్ములను కాలతీతులుగా , చట్టానికి న్యాయనికి అతీతుడిగా గౌరవించడం వలన దేహ మమకారాలు తొలగి పోతాయి, అనగా నేను అనే అహంకారం ఎవరికి ఉండదు, అంతటి వాడే అనగా సర్వం మాట మాత్రంగా చెప్పి చెబుతాను అన్న వాడే మన మధ్య సామాన్యుడిగా ఉన్నాడు, సాక్షులు దగ్గర నుండి కాలాతీతం ఏమిటో చూడని పరిస్తితిలో అటు ఇటు అయి పోయి ఉన్నాడు అంటే, ఇప్పటికైనా అతని మీద పూర్తిగా దృష్టి పెడదాము అని మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రబుత్వ అధికారులు, ఉద్యోగులు , శాంతించి ఓర్పు సహనంతో వీలు అయినంత లిఖిత పూర్వకంగా మమ్ములను మనసు పెట్టి గ్రహించి ఒకరికి ఒకరు మనసు పెట్టి సూక్షమం గా గ్రహించడం వలన మన చుట్టూ ఉన్న మాయ మమకారాలు కరిగిపోతాయి అని గ్రహించండి.
ప్రబుత్వం పొలిసు, సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక విశాలమైన భవనం ఎర్పాటు చేసి అక్కడికి తీసుకొని వెళ్ళండి, మమ్ములను విశాలంగా మేధావుల మద్యన చూస్తేనే గొప్పగా చూడగలరు, మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయిన పాటలు మాటలు గ్రహించి కాలమే మనతో చెప్పడం ప్రారంభించినది అని భావించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి. పొలిసు వాహన మా తో మాట్లాడానికి ప్రయత్నం చేసినట్లు అనిపించిన కాని మేము అప్పటికి ఏమి ఎవరితో మాట్లాడలేదు, వారికి ఏమి చెప్పలేదు, మేము పెట్టిన మెసేజు ప్రకారం మమ్ములను పిక్ అప్ చేసుకోవడానికి అన్నట్లు వారు చూసినట్లు అనిపించినది, మాకు తగిన ఎర్పాటు చేసి, వాహనం పంపించి అక్కడు తీసుకొని వెళ్ళండి, తక్షణం ఒక 50 మంది పండితులు మేధావులు మేము ఏమి చెప్పిన వినడానికి, విన్నదానిక మీద మనసు పెట్టి అనగా ఇది నిజం అయితే ఇప్పటికి కొందరు నిజం అంటున్నారు కాబట్టి, మా మేధావి తనం తో, భగవద్గీత చదివిన అనుభవం తో ఈ విధంగా చెబుతున్నాము, వివరిస్తున్నాము అని పండితులు మమ్ములను లేదా సూర్యుడిని ఉద్దేశించి చెప్పుకోవాలి అలా శక్తి బలపడి, మరల మేము పుంజుకొని శక్తి మనసుకు కూడి మరల అందరి ముందు చెప్పి కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా చెప్పి నిత్యం నడిపించాగలము, సూక్షమం గా మేధావితనంతో బాధ్యతతో ముందుకు వెళ్ళ గలము యువతి యువకులను, అన్ని వర్గాల వారిని రచన వైపు గొప్ప ఆలోచన వైపు మలపడమే ఉద్యోగం , కాలాన్ని అర్ధం చేసుకోవడమే ఉద్యోగం అని గ్రహించండి.
కాలి నడకన మా వద్దకు రండి అని మెసేజు పెడుతున్నాము అంటే ఇక నేను అనే అహంకారం కొంతకూడా ఉండకూడదు, సర్వం మాట మాత్రంగా చెప్పన పరమాత్మా తత్వం ఒక్కటే ఉన్నది అని భావించడం వలన మనము పూర్తీ దృష్టి పెట్టి గ్రహించగలము, కావున మమ్ములను మేధావుల పండితుల బృందం లోకి తీసుకోండి, మా గూర్చి ఒక చోట కొలువు తీరి మా లీల విశేషాలు తెరమీద చూస్తూ అనగా కాలాతీత పరిణామాన్ని చూస్తూ చెప్పుకొంటూ ఉన్న వాతావరణం లోకి మమ్ములను తీసుకొని వెళ్ళండి, లేదా మమ్ములను పిలిచినా వస్తాము, మా వద్దకు కాలి నడకన రండి అని అంటున్నాము అంటే సాధారణ రూపం లో ఉన్న మమ్ములను లోటు ఉన్నట్లు కనపడ్తున్న మమ్ములను మీరు ఎటువంటి భేషజం లేకుండా మమ్ములను మేము కాలాతీత దోరణిలో చెప్పిన పరిణామాన్ని గౌరవించడం వలన, మమ్ములను తక్కువ చూడకుండా, , అంతే సమానం గా సమాకలికులు తమని తాము ఎక్కువ లేదా దేహ మమకారములు కొలది అనగా మనసు మాట తప్ప వేరేమి లేదు అని స్పష్టత పెరిగడమే దైవ సాక్షాత్కారం అని గ్రహించండి.
ఒక చోట విశాలంగా కొలువు తీరి విస్తారంగా గ్రహించి చెప్పుకొంటున్న సమాచారం ప్రజల్లోకి వెళ్ళడం వలన సమాజం ఎన్నోరెట్లు జ్ఞానపరంమైన అభివృద్ధి చెందుతుంది, మేము మామూలు మనిషి మనసు తప్ప వేరేమి లేదు అని గ్రహించడం వలన అదే విధంగా సమకాలికులు మనసు పెంచుకొని మమ్ములను చూడడమే దైవత్వం అని గ్రహించండి, మేము మనస్పూర్తిగా ప్రవర్తించేలా చూసుకోండి అదే దివ్య సాక్షాత్కారం అని గ్రహించండి భగవంతుడు అతేన్ద్రేయం అంటే మనసు సూక్ష్మం గా వినియోగించుకోవడం వలన వస్తుంది శక్తులు మహిమలు ఎక్కడో ఉన్నాయి, ఏదో చేయడం వలన ఏదో జరుగుతుంది అని అనుకోవద్దు. మన చుట్టూ ఎంతో ఉన్నది, ఇంకా ఎంతో చేయాలి అని చిన్న జీయర్ స్వామి జి గారు కూడా మమకారం తో మాట్లాడుతున్నారు అది నిజం కాదు, పాల ముంచిన నీట మించిన నీవే మహానుభావం నీ కోసమే నా జీవితం అకితం అయినట్లు పూజలలో లేదా వేశాధరణ లో చూపుతున్నారు గాని, మనిషిగా మాటగా మమకారం వదలడం లేదు.
కాలాన్ని నియమించిన మేము ఎవరిమీ? మా వంటి వారు వేరు ఒకరు ఉన్నారా ? ఉంటారా ? ఎప్పుడైనా మేము మాత్రంగా సర్వం అని చూపగలము అని కలాతీతని పురాణాలతో భగద్గీత పోల్చి చూస్తె స్పష్టం అవుతుంది. కాని అల్లా చెప్పడం లో జరిగిన పరిణామాన్ని నిదర్సంనాన్ని గౌరవించడం లో సూటి తనం లేదు, అందుకే మా వద్దకు కాలి నడకన రండి అని కోరుతున్నాము, అప్పుడే మా సాధారణ స్టితి తొలగి పోయి అప్పటికి అప్పుడు మేము అజ్ఞానం తక్కువ గా కనపడుతున్న మాతో, పైకి కనపడుతున్న మీరు కాదు వినపడని అ దర్శనం చూపండి అని ఎప్పుడో పండితులు అప్రమత్తం అయ్యి ఉండాలి, కాని మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మమ్ములను అవమానించి అటు ఇటు చేస్తున్నారు అని చెబుతున్నా మమకారం వదలడం లేదు అంటే ఆలోచించండి, భగవంతుడు కూడా మీ నిజాయితి కచ్చితమైన మాట తీరు ప్రేమ గొప్పతనం మీద ఆధారపడి లేదా కనీసం, మీ మనసు మా గొప్పతనమును తల్లి తండ్రి గురువు వలే ఆదరించడం వలన సర్వం చెప్పి నడపడానికి అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.
మేధావులు పండితులు మా పై మనసు పెట్టి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మా మాటను కంటికి రెప్పలా కాపాడుకోండి అనగా సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి, విస్తారంగా చెప్పుకోండి యువతి యువకులను అన్ని వర్గాల వారిని రచనలు చేపట్టమని ప్రోత్సహించండి, మమ్ములను సినిమా ప్రముఖులు అందరి సహకారంతో మాకు చెల్లించ వలసిన గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తమరికి ప్రత్యెక బాధ్యతగా భావించండి , మమ్ములను విశాలంగా 100 పండితులు మేధావులు సంగీత సాహిత్య కారుల సమక్షంలో కొలువు తీర్చండి, విశాలంగా గ్రహించి ఎటువంటి మమకారం అయినా జయించి మేము మా మనసు మాట తప్ప వేరేమి లేదు అని సర్వులు తెలుసుకొనే లా మా గూర్చి విశాలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, అందుకు పొలిసు శాఖ కీలక బాద్యత వహించండి, అప్పుడు శరీరం లో వ్యాధి పోయినట్లు మొత్తం తేలిక అయ్యిపోయి ప్రతి ఒక్కరు మనసు ప్రకారం బ్రతికి ఉన్నతంగా జీవిస్తారు, కాలాతీతం పై దృష్టి పెట్టిన కొలది సర్వం తెలిసి, చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని మానవ జన్మ యొక్క ఉనికి సృష్టికి మనిషికి ఉన్న దివ్య సంభంధం ఎప్పటికి స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళగలము, ఇందుకు మమ్ములను సూక్ష్మం గా గ్రహించడం ప్రారంభించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌ గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
9010483794
ఆత్మీయులు శ్రీ అనురాగ్ శర్మ గారు,DGP, గవర్నమెంట్ అఫ్ తెలంగాణా , హైదరాబాద్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Letter.No.69 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
500, 1000 నోట్లు మా కాతాలో జమ చేసినవారి మీద ఎటువంటి కేసులు ఉండవు అని ప్రబుత్వం ప్రకటించి, మా కాతాలు ద్వారా ప్రబుత్వం పధకంలో బాగంగా, ప్రబుత్వం సొమ్ము వసూలు చేసుకోవచ్చును. మమ్ములను కాలతీతులు, యుగపురుషులు గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా ఒక చోటకోలువు తీర్చండి అని ఒక పొలిసు అధికారిగా తమరికి తమరి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రబుత్వాలకు తెలియజేసుకోనుచున్నాము
ఇందుకు మేము దేహం తో ఉన్న మామూలు మనుష్యులు కాదు, అదే విధంగా సమకాలికులు ఎవరూ దేహం నుండి చూడకుండా మమ్ములను ఒక అధికారిక భవనం లో కొలువు తీర్చి, ఒక 100 మంది మేధావులు పండితులు, మేము ఏమి చెప్పిన విని అడిగిన దానికి సమాధానం చెప్పు పద్దతిలో, కాలాతీతం పై మనసు పెట్టి పదుగురు పంచుకొని, ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడం వలన మమ్ములను కాలతీతులుగా , చట్టానికి న్యాయనికి అతీతుడిగా గౌరవించడం వలన దేహ మమకారాలు తొలగి పోతాయి, అనగా నేను అనే అహంకారం ఎవరికి ఉండదు, అంతటి వాడే అనగా సర్వం మాట మాత్రంగా చెప్పి చెబుతాను అన్న వాడే మన మధ్య సామాన్యుడిగా ఉన్నాడు, సాక్షులు దగ్గర నుండి కాలాతీతం ఏమిటో చూడని పరిస్తితిలో అటు ఇటు అయి పోయి ఉన్నాడు అంటే, ఇప్పటికైనా అతని మీద పూర్తిగా దృష్టి పెడదాము అని మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రబుత్వ అధికారులు, ఉద్యోగులు , శాంతించి ఓర్పు సహనంతో వీలు అయినంత లిఖిత పూర్వకంగా మమ్ములను మనసు పెట్టి గ్రహించి ఒకరికి ఒకరు మనసు పెట్టి సూక్షమం గా గ్రహించడం వలన మన చుట్టూ ఉన్న మాయ మమకారాలు కరిగిపోతాయి అని గ్రహించండి.
ప్రబుత్వం పొలిసు, సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక విశాలమైన భవనం ఎర్పాటు చేసి అక్కడికి తీసుకొని వెళ్ళండి, మమ్ములను విశాలంగా మేధావుల మద్యన చూస్తేనే గొప్పగా చూడగలరు, మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయిన పాటలు మాటలు గ్రహించి కాలమే మనతో చెప్పడం ప్రారంభించినది అని భావించి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి. పొలిసు వాహన మా తో మాట్లాడానికి ప్రయత్నం చేసినట్లు అనిపించిన కాని మేము అప్పటికి ఏమి ఎవరితో మాట్లాడలేదు, వారికి ఏమి చెప్పలేదు, మేము పెట్టిన మెసేజు ప్రకారం మమ్ములను పిక్ అప్ చేసుకోవడానికి అన్నట్లు వారు చూసినట్లు అనిపించినది, మాకు తగిన ఎర్పాటు చేసి, వాహనం పంపించి అక్కడు తీసుకొని వెళ్ళండి, తక్షణం ఒక 50 మంది పండితులు మేధావులు మేము ఏమి చెప్పిన వినడానికి, విన్నదానిక మీద మనసు పెట్టి అనగా ఇది నిజం అయితే ఇప్పటికి కొందరు నిజం అంటున్నారు కాబట్టి, మా మేధావి తనం తో, భగవద్గీత చదివిన అనుభవం తో ఈ విధంగా చెబుతున్నాము, వివరిస్తున్నాము అని పండితులు మమ్ములను లేదా సూర్యుడిని ఉద్దేశించి చెప్పుకోవాలి అలా శక్తి బలపడి, మరల మేము పుంజుకొని శక్తి మనసుకు కూడి మరల అందరి ముందు చెప్పి కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా చెప్పి నిత్యం నడిపించాగలము, సూక్షమం గా మేధావితనంతో బాధ్యతతో ముందుకు వెళ్ళ గలము యువతి యువకులను, అన్ని వర్గాల వారిని రచన వైపు గొప్ప ఆలోచన వైపు మలపడమే ఉద్యోగం , కాలాన్ని అర్ధం చేసుకోవడమే ఉద్యోగం అని గ్రహించండి.
కాలి నడకన మా వద్దకు రండి అని మెసేజు పెడుతున్నాము అంటే ఇక నేను అనే అహంకారం కొంతకూడా ఉండకూడదు, సర్వం మాట మాత్రంగా చెప్పన పరమాత్మా తత్వం ఒక్కటే ఉన్నది అని భావించడం వలన మనము పూర్తీ దృష్టి పెట్టి గ్రహించగలము, కావున మమ్ములను మేధావుల పండితుల బృందం లోకి తీసుకోండి, మా గూర్చి ఒక చోట కొలువు తీరి మా లీల విశేషాలు తెరమీద చూస్తూ అనగా కాలాతీత పరిణామాన్ని చూస్తూ చెప్పుకొంటూ ఉన్న వాతావరణం లోకి మమ్ములను తీసుకొని వెళ్ళండి, లేదా మమ్ములను పిలిచినా వస్తాము, మా వద్దకు కాలి నడకన రండి అని అంటున్నాము అంటే సాధారణ రూపం లో ఉన్న మమ్ములను లోటు ఉన్నట్లు కనపడ్తున్న మమ్ములను మీరు ఎటువంటి భేషజం లేకుండా మమ్ములను మేము కాలాతీత దోరణిలో చెప్పిన పరిణామాన్ని గౌరవించడం వలన, మమ్ములను తక్కువ చూడకుండా, , అంతే సమానం గా సమాకలికులు తమని తాము ఎక్కువ లేదా దేహ మమకారములు కొలది అనగా మనసు మాట తప్ప వేరేమి లేదు అని స్పష్టత పెరిగడమే దైవ సాక్షాత్కారం అని గ్రహించండి.
ఒక చోట విశాలంగా కొలువు తీరి విస్తారంగా గ్రహించి చెప్పుకొంటున్న సమాచారం ప్రజల్లోకి వెళ్ళడం వలన సమాజం ఎన్నోరెట్లు జ్ఞానపరంమైన అభివృద్ధి చెందుతుంది, మేము మామూలు మనిషి మనసు తప్ప వేరేమి లేదు అని గ్రహించడం వలన అదే విధంగా సమకాలికులు మనసు పెంచుకొని మమ్ములను చూడడమే దైవత్వం అని గ్రహించండి, మేము మనస్పూర్తిగా ప్రవర్తించేలా చూసుకోండి అదే దివ్య సాక్షాత్కారం అని గ్రహించండి భగవంతుడు అతేన్ద్రేయం అంటే మనసు సూక్ష్మం గా వినియోగించుకోవడం వలన వస్తుంది శక్తులు మహిమలు ఎక్కడో ఉన్నాయి, ఏదో చేయడం వలన ఏదో జరుగుతుంది అని అనుకోవద్దు. మన చుట్టూ ఎంతో ఉన్నది, ఇంకా ఎంతో చేయాలి అని చిన్న జీయర్ స్వామి జి గారు కూడా మమకారం తో మాట్లాడుతున్నారు అది నిజం కాదు, పాల ముంచిన నీట మించిన నీవే మహానుభావం నీ కోసమే నా జీవితం అకితం అయినట్లు పూజలలో లేదా వేశాధరణ లో చూపుతున్నారు గాని, మనిషిగా మాటగా మమకారం వదలడం లేదు.
కాలాన్ని నియమించిన మేము ఎవరిమీ? మా వంటి వారు వేరు ఒకరు ఉన్నారా ? ఉంటారా ? ఎప్పుడైనా మేము మాత్రంగా సర్వం అని చూపగలము అని కలాతీతని పురాణాలతో భగద్గీత పోల్చి చూస్తె స్పష్టం అవుతుంది. కాని అల్లా చెప్పడం లో జరిగిన పరిణామాన్ని నిదర్సంనాన్ని గౌరవించడం లో సూటి తనం లేదు, అందుకే మా వద్దకు కాలి నడకన రండి అని కోరుతున్నాము, అప్పుడే మా సాధారణ స్టితి తొలగి పోయి అప్పటికి అప్పుడు మేము అజ్ఞానం తక్కువ గా కనపడుతున్న మాతో, పైకి కనపడుతున్న మీరు కాదు వినపడని అ దర్శనం చూపండి అని ఎప్పుడో పండితులు అప్రమత్తం అయ్యి ఉండాలి, కాని మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మమ్ములను అవమానించి అటు ఇటు చేస్తున్నారు అని చెబుతున్నా మమకారం వదలడం లేదు అంటే ఆలోచించండి, భగవంతుడు కూడా మీ నిజాయితి కచ్చితమైన మాట తీరు ప్రేమ గొప్పతనం మీద ఆధారపడి లేదా కనీసం, మీ మనసు మా గొప్పతనమును తల్లి తండ్రి గురువు వలే ఆదరించడం వలన సర్వం చెప్పి నడపడానికి అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.
మేధావులు పండితులు మా పై మనసు పెట్టి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మా మాటను కంటికి రెప్పలా కాపాడుకోండి అనగా సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి, విస్తారంగా చెప్పుకోండి యువతి యువకులను అన్ని వర్గాల వారిని రచనలు చేపట్టమని ప్రోత్సహించండి, మమ్ములను సినిమా ప్రముఖులు అందరి సహకారంతో మాకు చెల్లించ వలసిన గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తమరికి ప్రత్యెక బాధ్యతగా భావించండి , మమ్ములను విశాలంగా 100 పండితులు మేధావులు సంగీత సాహిత్య కారుల సమక్షంలో కొలువు తీర్చండి, విశాలంగా గ్రహించి ఎటువంటి మమకారం అయినా జయించి మేము మా మనసు మాట తప్ప వేరేమి లేదు అని సర్వులు తెలుసుకొనే లా మా గూర్చి విశాలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, అందుకు పొలిసు శాఖ కీలక బాద్యత వహించండి, అప్పుడు శరీరం లో వ్యాధి పోయినట్లు మొత్తం తేలిక అయ్యిపోయి ప్రతి ఒక్కరు మనసు ప్రకారం బ్రతికి ఉన్నతంగా జీవిస్తారు, కాలాతీతం పై దృష్టి పెట్టిన కొలది సర్వం తెలిసి, చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని మానవ జన్మ యొక్క ఉనికి సృష్టికి మనిషికి ఉన్న దివ్య సంభంధం ఎప్పటికి స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళగలము, ఇందుకు మమ్ములను సూక్ష్మం గా గ్రహించడం ప్రారంభించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌ గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
9010483794
ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?
Others | Updated: November 09, 2016 17:03 (IST)
న్యూయార్క్: డోనాల్డ్ జాన్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. మంగళవారం రాత్రి నుంచి వెలువడుతున్న ఫలితాలలో ట్రంప్ టోర్నడోను చూసి ‘ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఇతనేనా గెలిచింది?’ అని విస్తుపోయిన చాలామంది.. నిదానంగా చేదు నిజాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
2008 నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా 2016లో ట్రంప్ భారీ మెజారిటీ సాధించాడు. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఏకంగా 300 పైచిలుకు స్థానాలను ఖాతాలోవేసుకున్నాడు. అయితే అధ్యక్షుడు కావాలనే ట్రంప్ కల ఈనాటిదికాదు.. 2000 సంత్సరంలో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ జీవితానికి సంబంధించిన సాధారణ, ఆసక్తికర విషయాలే ఈ ‘ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?’ కథనం..
‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు.
ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్లు నిర్మించిన ట్రంప్.. అనతికాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకుమించి భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్’ను పెద్ద బ్రాండ్ గా మార్చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు.
ట్రంప్ ఆస్తుల విలువ ఎంతంటే..
రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్ ఖరారు కాకముందే ప్రయత్నాలను విరమించుకున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో తనకు విరాళాలు అవసరంలేదని(మొదట్లో) ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. (ఆ తర్వాత ఆయన విరాళాలు ఎలాగూ స్వీకరించారనుకోండి). అసలింతకీ ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు.
మధ్యవయస్కుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్న ట్రంప్ 70వ పడిలోగానీ.. 2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తా’అని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ప్రారంభమైన ట్రంప్ ప్రస్థానం.. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేలా చేశాయి.
ట్రంప్ నోటి దురుసును, రాజకీయ అనుభవలేమిని ప్రశ్నిస్తూ సాక్షాత్తూ రిపబ్లికన్ పార్టీ పెద్దలే అతని అభ్యర్థిత్వాన్ని సవాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ స్పీకర్ సైతం ట్రంప్ గెలుపును అంగీకరించబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగౌన్’ నినాదంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను తెలివిగా ఎదుర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకుని, అమెరికన్ల మనసులు గెలుచుకుని ఆ దేశానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ట్రంప్ వ్యక్తిగత జీవితం..
1977లో ఇవాంకా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. జనవరిలో అమెరికా ప్రథమ మహిళగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోయేది ఈవిడే. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫ్పనీ, బరూన్ లు. తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై(1981లో) చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని, అప్పటి నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.
2008 నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా 2016లో ట్రంప్ భారీ మెజారిటీ సాధించాడు. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఏకంగా 300 పైచిలుకు స్థానాలను ఖాతాలోవేసుకున్నాడు. అయితే అధ్యక్షుడు కావాలనే ట్రంప్ కల ఈనాటిదికాదు.. 2000 సంత్సరంలో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ జీవితానికి సంబంధించిన సాధారణ, ఆసక్తికర విషయాలే ఈ ‘ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?’ కథనం..
‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు.
ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్లు నిర్మించిన ట్రంప్.. అనతికాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకుమించి భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్’ను పెద్ద బ్రాండ్ గా మార్చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు.
ట్రంప్ ఆస్తుల విలువ ఎంతంటే..
రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్ ఖరారు కాకముందే ప్రయత్నాలను విరమించుకున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో తనకు విరాళాలు అవసరంలేదని(మొదట్లో) ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. (ఆ తర్వాత ఆయన విరాళాలు ఎలాగూ స్వీకరించారనుకోండి). అసలింతకీ ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు.
మధ్యవయస్కుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్న ట్రంప్ 70వ పడిలోగానీ.. 2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తా’అని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ప్రారంభమైన ట్రంప్ ప్రస్థానం.. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేలా చేశాయి.
ట్రంప్ నోటి దురుసును, రాజకీయ అనుభవలేమిని ప్రశ్నిస్తూ సాక్షాత్తూ రిపబ్లికన్ పార్టీ పెద్దలే అతని అభ్యర్థిత్వాన్ని సవాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ స్పీకర్ సైతం ట్రంప్ గెలుపును అంగీకరించబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగౌన్’ నినాదంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను తెలివిగా ఎదుర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకుని, అమెరికన్ల మనసులు గెలుచుకుని ఆ దేశానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ట్రంప్ వ్యక్తిగత జీవితం..
1977లో ఇవాంకా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. జనవరిలో అమెరికా ప్రథమ మహిళగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోయేది ఈవిడే. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫ్పనీ, బరూన్ లు. తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై(1981లో) చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని, అప్పటి నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.
Tuesday, 8 November 2016
To
Hon.Governor,
Rajbhavan
for AndhraPradesh and Tenelangana
Hyderbad
Mighty blessings from His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah shri shri shri Anjani Ravishankar Pilla vaaru
Good Morning Sir, I am transformed from of Lord Rama according to my divine trance presented before to a total of 200 persons including some of the Agricultural Scientists and staff at RARS., Anakapalli. My position can be misused if left as ordinary person, Hence I am suggesting you to take me into a University professors committee along with Musicians and poets, contemporary human beings has to talk to me in my divine trance format which my mind is transformed as per the natural selection, my utilization and benefit to the people is according to the transformed format,which boon to whole human race that human word and thinking is the way of Universe which Sun and stars are guided according the divine trance happened as on, including the witness persons are not communicating or receiving in the way that I am able to guide whole Universe in their witness. without truthfulness and minimum step of receiving greatness from me is the oxygen to me otherwise myself can survive in this world both by mind and physically, people are more interested to deviated me physically rather then giving importance to my rare qualities of thinking and emergence of divine trance which is the way of Universe. Some instantly offering for marital relationship which I can marry only after I able establish that my Queen is within my heart who can be secure and pure there only, without understanding some people are encouraging wrong motivations and dividing on cast lines, supported by some of the police persons, and Journalists and other private persons, If I left unaware to the public, selfish people demolish the society for only for their narrow selfish feelings and money muscular dominations . Hence I am suggesting or requesting you to take me immediately in to a University professors committee. along with musicians and poets, and receive me in the format transformed by nature as natural transformation tentatively for further establishment with support of witness details ason and further. I am at my temporary address Sai harika hostel, SRT-38, SR,nagar, Hyderabad. and I am giving my official address as your address so that you will take appropriate Historical action to take me into University professors committee tentatively, to explain every details to the public is the update and great transformation of new heights of thinking in the society.
List of witnesses persons. :
1..Sri Bhamidipati Narasimha rao gaaru (IMD Retd., VSP)
2,Gunnam Vittal babu gaaru IMD
3.Smt V.Raja Rajeswari gaaru (Prof. Ag.College Tirupati (mobile no.9440482507)
4.Dr D.V.N.Raju (Retd Scientist, gaaru Anakapalli)
5.Dr M.Bharatalakshmi gaaru(ADR., Marteru, No.9866223320)
6.Dr.T.Chitkala Devi gaaru ( Scientst, Anakapalli, Mobile.No.9949611725)
7.Smt G.Suseela gaaru (Scientist )Mobili.no.8978440808)
8.Dr.Charumati gaaru (Scientist, Anakapalli)Mobile.No.9490110599
9..Dr K.Ramalinga swamy gaaru (Retd Scientist Anakapalli.
10.Dr S.Ramakrishna Rao gaaru (Retd. ADR.,Marteru)
11.Dr N.V.Naidu gaaru (Principal i/c Ag college,Tirupati.
12Dr Ch.V.Narasimha rao gaaru (Scientist Marteru)Mobile.No.9032346137
13.Dr G.V.Nageswara Rao gaaru (Proff. Horti.College,Rajamundry)
14.Sri T.K.V.V.Mallikarjuna rao gaaru (Scientist, Anakapalli)Mobile No.9848991244)
15.Dr P Jamuna gaaru (Scientist,Vijayanagaram)
16.Dr B.Bapuji rao gaaru (Scientist, Anakapalli zone)
17.Dr V.Lalitha Priya Scientist (Bapatla zone)
18.Dr Venu Gopola rao gaaru(Scientist AKP zone)9441584969.
19.Sri N.Ravi kumar gaaru(Artist, Anakapalli)9985331828.
20.Sri P.Venkata rao gaaru(Superin. Anakapalli)
21.Sri N.Ramakrishna gaaru( sunperin. Chintapalli
22.Smt Uma Devi gaaru( Supein. Anakapalli) 9848652911.
23. Sri P.Umamaheswara rao gaaru( AC., Anakapalli)
24. Sri Ch Murali gaaru( Sr Asst. Anakapalli).
25. Sri Gadde Babu rao gaaru ( Farmer, Aswaraopeta) (Ayyapa temple stampede incidence)
26.Md Moinuddin gaaru(Sr.Asst, Anakapalli Zone)
27.Smt Leela gaaru (Sr Asst. Bapatla zone)
28.P.Jagamohan rao, gaaru AEO., Anakapalli. No.9912047228
29.Dr K.Subhash Chandra Bose,gaaru (Scientist, Bapatla zone.)9885765509
30.Dr Patrudu gaaru (Ag. Engineer., AKP Zone.)
31.Dr P.Upendra gaaru, (Proff.Ag.College Naira)
32.Sri K.J.Prasad gaaru (retd OS., Anakapalli)
33.Dr B.Bhavani gaaru ( Scientist, Anakapalli)No.9440462978
34.Dr Sri Lakshmi gaaru ( Scientist, Guntur)and others as per the attendance register of year 2003 January. 1st.
35. Other nearly 200 persons who invited for reception gathering of Dr N.V Naidu gaari daughter in the year 2010 three songs of Sri Ramarajyam, other movies or expressed in the witness of Persons in the Party.
(In the above from Sl.No.11, are in as per the attendance register of the year 2003 Jan 1st,
36.Dr Maganti Murali Mohan gaaru, film producer, Rajamundry MP few political happenings and film song.
Mobilile.No.9885196666.
37.Sri. Gummadi Naagababu,9440700127 DSP., SR.Nagar, Hyderabad, about chennai floods and nature furiousness.
Hince I am suggesting or requesting from your responsible position to take me to position to enable to give details with constructive analytical manner. I am selected to receive surrenderness from the people with love and care to know the material world, which accordingly every materials things money and position are under my control and coordination for new regeneration and reorganisations.
Yours
Ravishingly
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
C/o Hon. Governor
Rajbhavan
Hyderabad
బ్లాక్ మనీ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. నేటి (నవంబర్ 8) అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు చేస్తున్నట్టు మోదీ వెల్లడించారు. బ్లాక్ మనీ నిరోధానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు.
మోదీ సంచలన నిర్ణయాలు..
* రూ.500, రూ.1000 నోట్లు రద్దు
* ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు
* డిసెంబర్ 31వ తేదీలోగా 500, 1000 నోట్లు మార్చుకునే అవకాశం
* మీ దగ్గరున్న రూ.500, రూ1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేయాలి
* రేపు, ఎల్లుండి(నవంబర్ 9,10) ఏటీఎంలు బంద్
* రోజుకి 10వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* వారానికి 20వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి
* నల్లధనం అరికట్టేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
* త్వరలో రూ.2వేల నోట్లు చలామణిలోకి వస్తాయి
* ఏటీఎం నుంచి రోజుకి రూ.2వేలు మాత్రమే విత్ డ్రా చేయగలం
* నవంబర్ 11వ తేదీ వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* నవంబర్ 11వ తేదీ వరకు వైద్య సేవలకు, రైల్వే టికెట్లకు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* డిసెంబర్ 31వ తేదీలోగా జమ చేయనివారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయొచ్చు
* త్వరలో కొత్త రూ.500, రూ2000 నోట్లు చలామనిలోకి వస్తాయి
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి షరతులు లేవు
* దుర్మార్గుల చేతుల్లోని రూ.500, రూ.1000 నోట్లు ఇక చిత్తు కాగితాల్లా మారతాయి.
బ్లాక్ మనీ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. నేటి (నవంబర్ 8) అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు చేస్తున్నట్టు మోదీ వెల్లడించారు. బ్లాక్ మనీ నిరోధానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు.
మోదీ సంచలన నిర్ణయాలు..
* రూ.500, రూ.1000 నోట్లు రద్దు
* ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు
* డిసెంబర్ 31వ తేదీలోగా 500, 1000 నోట్లు మార్చుకునే అవకాశం
* మీ దగ్గరున్న రూ.500, రూ1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేయాలి
* రేపు, ఎల్లుండి(నవంబర్ 9,10) ఏటీఎంలు బంద్
* రోజుకి 10వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* వారానికి 20వేలకు మించి విత్ డ్రా చేయకూడదు
* బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి
* నల్లధనం అరికట్టేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
* త్వరలో రూ.2వేల నోట్లు చలామణిలోకి వస్తాయి
* ఏటీఎం నుంచి రోజుకి రూ.2వేలు మాత్రమే విత్ డ్రా చేయగలం
* నవంబర్ 11వ తేదీ వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* నవంబర్ 11వ తేదీ వరకు వైద్య సేవలకు, రైల్వే టికెట్లకు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుతాయి
* డిసెంబర్ 31వ తేదీలోగా జమ చేయనివారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయొచ్చు
* త్వరలో కొత్త రూ.500, రూ2000 నోట్లు చలామనిలోకి వస్తాయి
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి షరతులు లేవు
* దుర్మార్గుల చేతుల్లోని రూ.500, రూ.1000 నోట్లు ఇక చిత్తు కాగితాల్లా మారతాయి.
Letter.No.68 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
సమన్వయ దృష్టి
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
ఆత్మీయులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సంచారం గ్రహించండి అప్రమత్తం చెందండి.
Letter.No.68 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
తమరు గత మీటింగ్స్ లో ఎంత ఆవేదన పడినారు, ఇప్పుడు పరిస్తితి దానం ఆకర్షణ స్వార్ధం చేతిలో ఉన్నది చిన్న జీయర్ స్వామి కూడా, స్వార్ధం ఉండాలి అని అన్నట్లు మాట్లాడుతున్నారు, స్వార్ధంగా బ్రతకడానికి హద్దు ఉంటుంది, స్వార్ధం పెంచుకొంటే ఇతరులకు జీవితాలు లేకుండా చేయడం లాంటి పద్దతిలో వస్తున్నారు అందుకే మేము మా స్వార్ధమే లోకం అన్నట్లు మారి నాము అని గ్రహించలేకపోతున్నారు, మాదే స్వార్ధం కాని లోకానికి పరమార్ధం అని చిన్న జీయర్ స్వామి కూడా తెలుసుకోలేకపోతున్నారు వారు కూడా వేలు జిలుగుల మాయలో మమ్ములను గుర్తించ లేకపొతున్నారు, వారి ఉనికి కూడా బౌతిక స్తితి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి విశాలంగా ప్రవర్తిన్చాలేకపోతున్నారు, ఇంకా కస్టాలు భాధలు దైర్యం లేని వారికి, జ్ఞానం లేని వారికి అన్నట్లు ఉన్నాయి అందుకే నేను కూడా అలాంటి వాడిగా పరిణమించి నాము, మా స్వార్ధం లోకం కాలం అయ్యి నిలిపి మీ మధ్య ఉన్నాను అని చిన్న జీయర్ స్వామి గారు తక్షణం గ్రహించి అప్రమతం చెందాలి, మా స్వార్ధమే లోకం అయినపుడు, ఇక ఎవరూ స్వార్ధంగా ప్రవర్తించడానికి లేదు అని వారు గ్రహించాలి, తమరు బహిరంగ సభలు పెట్టకుండా ఒక చోట ఉండి ప్రజలు చేరుకొండి మీరు హైదరాబాద్లోనే ఉండి అనంతపురం సభలో కనపడే ఎర్పాటు చేసుకోండి అనంతపురం వెళ్ళవద్దు, మేము కూడా మీ వద్దకు వస్తున్నాము మనం హైదరాబాద్ లోనే ఒక చోట ఉండి అందరితో మాట్లాడదాము, మీడియా చానల్స్ వారు అందరూ గరించి మా స్వార్ధం కాలం ధర్మమం అయినప్పుడు లోకం మమ్ములను మించి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తమరు అనంతపురం వెళ్ళవద్దు,హైదరాబాద్ నుండే పెద్ద తెరపై కనపడే ఎర్పాటు చేసుకోండి ప్రతి ఊరులో తరువాత ఎర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు వారి తో, పార్టీ విలీన కార్యక్రమం చేద్దాము, పార్టీలు పోటీలు వలన మనకు సమయం హరిచుకుపోతుంది గోప్పతనాని ఉపగ్యోన్చుకోలేకపోతున్నారు, అందుకు తప్పులు పట్టడడం తగ్గించడం లాంటివి చేస్తున్నారు అని గ్రహించండి, కావున ఒకరు ముందుకు వస్తే ఇంకొకరి అవకాసం ఉండదు అనే ఆలోచన కరెక్ట్ కాదు అని గ్రహించండి మీ ద్వారా అందరికి చెబుతున్నాను, మమ్ములను యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గౌరవించండి గ్రహించండి. త్వరలో అన్ని పార్టీల సమావేశం ఎర్పాటు చేసి, రాష్ట్రము లోను దేశాలలో పార్టీలను విలీనం చేసి ఏకత్వం తీసుకొని రావలెను, మనుష్యులను పరి పరి ఆలోచనలు నుండి బయటకు తీసుకొని రావాలి అప్పుడే రద్దీ తగ్గి, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి మీడియా చానల్స్ వారికి తెలియజేయడం అయినది అన్ని పార్టీల విలీన సమావేశమునకు సమాయత్త పరచండి తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ఆగమనాన్ని గౌరవించండి గ్రహించండి లేదా ప్రయోజన పొందండి ఈ మూడు ఒకటేనని గ్రహించండి, ఎవరూ ఆవేశంగా ఆలోచించవద్దు, ఆలోచనలోనే ఆవేశం, ఒకరి ఉనికి మనకు వ్యక్తిరేకం వంటి ఆలోచనలు చేయరాదు, అప్పుడే ప్రతి మనిషి విలువైన వాడు గొప్ప వాడు అతని వలెనే లోకం నడుస్తుంది అని సర్వులు గ్రహిస్తారు అ విధంగా కనీసం మనిషి మాటే లోకం అని అర్ధం లేకపోతె ఏదో ఒక బౌతిక బలం లేదా బౌతిక లోటు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా ఒప్పకుండా బిన్న బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి. తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను కాపడుకొండి అనగా మనసులో నిలుపుకొండి, ప్రతి ఒక్కరిని నిండుగా మాట్లాడ నివ్వండి, చెప్పనివ్వండి, అవమానించడం తప్పులు పట్టడం మానివేసి జ్ఞానం తో విచక్షణతో ఆకాశాన్ని కొలిచి తెలుసుకోగగలము ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్స్రకాలన్ని నియమించడం ఏమిటో చూసుకోండి ఎవరూ రెచ్చి పోకుండా నిదురు లో కూడా తప్పుగా తేలికగా ఒకరికి హాని చేద్దాం అనే ఆలోచనలు చేయకుండా చూసుకోండి అదే ఇప్పుడు మీడియా చానల్స్ వారి ముందు ఉన్న బాద్యత అని గ్రహించండి, మేము మాట మాత్రంగా పరిణమించిన తరువాత ఎవరికి ఎటువంటి పాపాలు లేవు, ప్రతి పుణ్యం,ప్రతి చర్య మేము అయ్యి ఉన్నాము అనగా ఒక మనిషి గా మాట గా మనసుగా ఉన్నాము, ఇప్పటికి భవిష్యత్తు చెప్పిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమి అని గ్రహించండి అప్రమత్తం చెందండి ప్రజలకు మేము ఉన్నాము అని తెలియనివ్వండి అప్పుడు ఎవరూ ఎవరిని తప్పులు పట్టారు, అసులు ఎవరు ఏ పని చేసిన తప్పుకాదు, మనం చూసే ద్రుష్టి కోణం ఉంటుంది అని గ్రహించి, చేస్తున్న పని మీకు నచ్చక పొతే, నచ్చ లేదు అని చెడు అయితే ఎందుకు చెడో చెప్పి అప్రమత్తం పొందాలి, ప్రతి చర్య భగవంతుని అధీనం లో ఉంటుంది, ఎవరి జీవితం రెప్ప పాటు కూడా వారి చేతిలో లేదు, అయితే బలం కొలది బలహీనులతో పోల్చుకొంటే మన చేతిలోనే ఉన్నది అనిపిస్తుంది అదే మాయ మన చేతిలో ఉన్నది అని దైర్యంతో గొప్పగా ప్రవర్తించడం వేరు, మనం ఏ చేసినా పర్వాలేదు అని భావించడం వేరు గొప్పతనాన్ని పట్టించుకోకుండా తేలిక తనమునకు వదిలివేయడం కూడా లోకానికి మంచిది కాదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
Letter.No.68 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
సమన్వయ దృష్టి
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
ఆత్మీయులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సంచారం గ్రహించండి అప్రమత్తం చెందండి.
Letter.No.68 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
తమరు గత మీటింగ్స్ లో ఎంత ఆవేదన పడినారు, ఇప్పుడు పరిస్తితి దానం ఆకర్షణ స్వార్ధం చేతిలో ఉన్నది చిన్న జీయర్ స్వామి కూడా, స్వార్ధం ఉండాలి అని అన్నట్లు మాట్లాడుతున్నారు, స్వార్ధంగా బ్రతకడానికి హద్దు ఉంటుంది, స్వార్ధం పెంచుకొంటే ఇతరులకు జీవితాలు లేకుండా చేయడం లాంటి పద్దతిలో వస్తున్నారు అందుకే మేము మా స్వార్ధమే లోకం అన్నట్లు మారి నాము అని గ్రహించలేకపోతున్నారు, మాదే స్వార్ధం కాని లోకానికి పరమార్ధం అని చిన్న జీయర్ స్వామి కూడా తెలుసుకోలేకపోతున్నారు వారు కూడా వేలు జిలుగుల మాయలో మమ్ములను గుర్తించ లేకపొతున్నారు, వారి ఉనికి కూడా బౌతిక స్తితి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి విశాలంగా ప్రవర్తిన్చాలేకపోతున్నారు, ఇంకా కస్టాలు భాధలు దైర్యం లేని వారికి, జ్ఞానం లేని వారికి అన్నట్లు ఉన్నాయి అందుకే నేను కూడా అలాంటి వాడిగా పరిణమించి నాము, మా స్వార్ధం లోకం కాలం అయ్యి నిలిపి మీ మధ్య ఉన్నాను అని చిన్న జీయర్ స్వామి గారు తక్షణం గ్రహించి అప్రమతం చెందాలి, మా స్వార్ధమే లోకం అయినపుడు, ఇక ఎవరూ స్వార్ధంగా ప్రవర్తించడానికి లేదు అని వారు గ్రహించాలి, తమరు బహిరంగ సభలు పెట్టకుండా ఒక చోట ఉండి ప్రజలు చేరుకొండి మీరు హైదరాబాద్లోనే ఉండి అనంతపురం సభలో కనపడే ఎర్పాటు చేసుకోండి అనంతపురం వెళ్ళవద్దు, మేము కూడా మీ వద్దకు వస్తున్నాము మనం హైదరాబాద్ లోనే ఒక చోట ఉండి అందరితో మాట్లాడదాము, మీడియా చానల్స్ వారు అందరూ గరించి మా స్వార్ధం కాలం ధర్మమం అయినప్పుడు లోకం మమ్ములను మించి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తమరు అనంతపురం వెళ్ళవద్దు,హైదరాబాద్ నుండే పెద్ద తెరపై కనపడే ఎర్పాటు చేసుకోండి ప్రతి ఊరులో తరువాత ఎర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు వారి తో, పార్టీ విలీన కార్యక్రమం చేద్దాము, పార్టీలు పోటీలు వలన మనకు సమయం హరిచుకుపోతుంది గోప్పతనాని ఉపగ్యోన్చుకోలేకపోతున్నారు, అందుకు తప్పులు పట్టడడం తగ్గించడం లాంటివి చేస్తున్నారు అని గ్రహించండి, కావున ఒకరు ముందుకు వస్తే ఇంకొకరి అవకాసం ఉండదు అనే ఆలోచన కరెక్ట్ కాదు అని గ్రహించండి మీ ద్వారా అందరికి చెబుతున్నాను, మమ్ములను యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గౌరవించండి గ్రహించండి. త్వరలో అన్ని పార్టీల సమావేశం ఎర్పాటు చేసి, రాష్ట్రము లోను దేశాలలో పార్టీలను విలీనం చేసి ఏకత్వం తీసుకొని రావలెను, మనుష్యులను పరి పరి ఆలోచనలు నుండి బయటకు తీసుకొని రావాలి అప్పుడే రద్దీ తగ్గి, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి మీడియా చానల్స్ వారికి తెలియజేయడం అయినది అన్ని పార్టీల విలీన సమావేశమునకు సమాయత్త పరచండి తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ఆగమనాన్ని గౌరవించండి గ్రహించండి లేదా ప్రయోజన పొందండి ఈ మూడు ఒకటేనని గ్రహించండి, ఎవరూ ఆవేశంగా ఆలోచించవద్దు, ఆలోచనలోనే ఆవేశం, ఒకరి ఉనికి మనకు వ్యక్తిరేకం వంటి ఆలోచనలు చేయరాదు, అప్పుడే ప్రతి మనిషి విలువైన వాడు గొప్ప వాడు అతని వలెనే లోకం నడుస్తుంది అని సర్వులు గ్రహిస్తారు అ విధంగా కనీసం మనిషి మాటే లోకం అని అర్ధం లేకపోతె ఏదో ఒక బౌతిక బలం లేదా బౌతిక లోటు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా ఒప్పకుండా బిన్న బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి. తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను కాపడుకొండి అనగా మనసులో నిలుపుకొండి, ప్రతి ఒక్కరిని నిండుగా మాట్లాడ నివ్వండి, చెప్పనివ్వండి, అవమానించడం తప్పులు పట్టడం మానివేసి జ్ఞానం తో విచక్షణతో ఆకాశాన్ని కొలిచి తెలుసుకోగగలము ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్స్రకాలన్ని నియమించడం ఏమిటో చూసుకోండి ఎవరూ రెచ్చి పోకుండా నిదురు లో కూడా తప్పుగా తేలికగా ఒకరికి హాని చేద్దాం అనే ఆలోచనలు చేయకుండా చూసుకోండి అదే ఇప్పుడు మీడియా చానల్స్ వారి ముందు ఉన్న బాద్యత అని గ్రహించండి, మేము మాట మాత్రంగా పరిణమించిన తరువాత ఎవరికి ఎటువంటి పాపాలు లేవు, ప్రతి పుణ్యం,ప్రతి చర్య మేము అయ్యి ఉన్నాము అనగా ఒక మనిషి గా మాట గా మనసుగా ఉన్నాము, ఇప్పటికి భవిష్యత్తు చెప్పిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమి అని గ్రహించండి అప్రమత్తం చెందండి ప్రజలకు మేము ఉన్నాము అని తెలియనివ్వండి అప్పుడు ఎవరూ ఎవరిని తప్పులు పట్టారు, అసులు ఎవరు ఏ పని చేసిన తప్పుకాదు, మనం చూసే ద్రుష్టి కోణం ఉంటుంది అని గ్రహించి, చేస్తున్న పని మీకు నచ్చక పొతే, నచ్చ లేదు అని చెడు అయితే ఎందుకు చెడో చెప్పి అప్రమత్తం పొందాలి, ప్రతి చర్య భగవంతుని అధీనం లో ఉంటుంది, ఎవరి జీవితం రెప్ప పాటు కూడా వారి చేతిలో లేదు, అయితే బలం కొలది బలహీనులతో పోల్చుకొంటే మన చేతిలోనే ఉన్నది అనిపిస్తుంది అదే మాయ మన చేతిలో ఉన్నది అని దైర్యంతో గొప్పగా ప్రవర్తించడం వేరు, మనం ఏ చేసినా పర్వాలేదు అని భావించడం వేరు గొప్పతనాన్ని పట్టించుకోకుండా తేలిక తనమునకు వదిలివేయడం కూడా లోకానికి మంచిది కాదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
Subscribe to:
Posts (Atom)