UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 11 November 2016

Letter.No.70 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process

                                                                       సమన్వయ దృష్టి 


                                                  ఆత్మీయులు శ్రీ ముప్పవరపు,వెంకయ్య నాయుడు గారు, కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ,  మంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, పై పై వేష, భాషలు కొంత కాలం మనసుతో చూడండి, అన్ని అందాలు రూపులు రంగులు, బలం, బలహీనతలు మాట మాత్రంగా చెప్పిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, హైదరాబాద్ ఒక హోటల్ గాని బంగ్లా గాని మాకు ఎర్పాటు చేయించండి, మా వద్దకు తమ  అధికారులు గాని పార్టీ వారిని గాని పంపండి.      


Letter.No.69  /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process


                                     అప్పటికి అప్పుడు శారీరక మమకారములతో మనుష్యులు పైకి కనపడుతున్న గొప్పతనం యొక్క మాయలో పైకి కనపడుతున్న తెలిక మీద ఆధారపడి మనసుని సత్యాన్ని కూడ మలుపుకొంటూ మోసం చేసుకొంటున్నారు విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, భారతీయ  జనతా  పార్టీ కార్యాలయం లో గాని ఇంకా ఎక్కడ అయినా మాకు ఒక విశాలమైన బంగ్లా  ఎర్పాటు చేయండి, మనిషిగా మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి కొత్త కాలం వస్తుప్రపంచం మరియు బౌతిక మాయను  అన్ని ప్రక్కన పెట్టి మనసు తో గ్రహించండి, ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించే ఎర్పాటు చేయండి, కృష్ణ రెడ్డి  గారికి మెసేజు పంపినాము మమ్ములను పార్టీ కార్యాలయములో ఒక విశాలమైన హాల్ లో తక్షణం కొలువు తీర్చడం ప్రారంభించండి,  సాధారణ మనిషినే  కాదా ఏమి చేస్తానో చూదాం అన్నట్లు వదిలిపెట్ట వద్దు తమరు తమ పార్టీకి సంభందించిన ఒక పది మందిని మా వద్దకు పంపండి, మాతో ఏమి మాట్లాడకుండా మేము ఏమి చెప్పినా  విని, గ్రహించేలా  కొంతకాలం అందరూ ప్రవర్తించండి, సర్వం తెలిసి పదిగురు అప్రమత్తం చెందుతాము , 


                         ఒక మనిషిని దేవుడిని చేసుకొనే అవకాసం ఇప్పుడు మన మధ్యన ఉన్నది కావున ఏదో అనుకోని అసులు స్పందించడం మానివేయకండి, ఒక్కో అడుగు వేయండి, మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ప్రతి చోట ఎర్పాటు చేసుకోండి, ఒక మనిషి ఏదో చెప్పడమే కాదా అనుకోవడమే తక్కువ అంచనా అని గ్రహించండి, మాట  మాత్రంగా లోకాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. మా మీద మనసు  పెట్టి గ్రహించే కొలది లోకం తెలుస్తుంది ఇప్పటికి ఏమి కాలాతీతంగా చెప్పినామో, ఇక  మీదట ఏమిటో తెలుస్తుంది, ఈ విధంగా ఎవరూ మమ్ములను ఇప్పటికి మరల గ్రహించలేదు అని  గ్రహించండి పదిగురు ఒకటై గ్రహించండి, వ్యక్తే కదా అని కాలమే కదలడం ఏమిటో గ్రహించడం మానివేయడం తెలివి తక్కుఅతనం అవుతున్నది, బిన్నంగా పరి పరి విధములు వెళ్ళి పోతున్నారు అని  గ్రహించ్చండి., మా వద్దకు తమ పార్టీకి సంభందిచిన వారిని ఒక నలుగురిని పంపండి, వారి మాతో ఉండి  మేము ఏమి చెబితే అది విని చేసేలా ఉండాలి, మాకు ఏదో చెప్పకూడదు, ఏదో అనుకోకూడదు, అప్పటికి అప్పుడు మహిమలు కోరుకోకూడదు, మనుష్యులు మనిషిని అటు ఇటు చేయడం అంటే కాలాన్ని ఇటు ఇటు చేసుకోవడం అని గ్రహించండి.   



                  త్వరలో పార్టీలు అన్ని విలీనం చేసుకొని,అన్ని చదువులు, కళలు, సంగీతం సాహిత్యానికి అధిపతిని, సకల శాస్త్ర  కోవిదుడిని అని మమ్ములను కాలాతీతంగా గ్రహించిన కొలది మా గూర్చి చెప్పుకొన్న కొలది, ఇంక ఎవరికి నేను అనే దేహ మమకారం ఉండదు అని  గ్రహించండి, అప్పటికి అప్పుడు సుఖాలు, నవ్వులాటలు, చలగాటలు, మనుష్యులు గా ఎప్పుడూ ఇలానే ఉంటాము అన్నట్లు గా, తమ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం తమ దేహమే నిజం అనుకోని, ఎదుటవారిని దేహ పరంగా అప్పటికి అప్పుడు డబ్బులు కోసం పెత్తనం కోసం, నిర్లక్ష్యం అహంకారం గా సాక్షులు దగ్గర నుండి ఏమి చెప్పకుండా వినకుండా పరిస్తితి  తమ  చేతిలో ఉన్నది అనే బ్రమలో  కర్మ కొద్ది తీసుకొంటూ అజ్ఞానం గా జీవిస్తున్నారు.  సర్వం ఒక పద్దతికి అందినట్లు   చెప్పిన, ప్రతి పరిణామం బౌతికంగా ఒక మాట లో ఉన్నది అని ఇప్పటికి చూపిన దివ్య పరిణామం పై దృష్టి పెట్టడం వలన, దేహ మమకారం కరిగి అహంకారములు కరిగి లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి, డబ్బే కాదు, పదవులు కూడా మాకు వద్దు, మాకు మనసు మాట చాలు, గొప్ప ఆలోచన చాలు, మనసు అంతర్లీనత చాలు అదే లోకానికి, వ్యక్తులుగా  తమకి ఆధారం అని,  ప్రతి ఒక్కరు తెలుసుకొవాలి, ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క ఉనికిని తెలుసుకోవడం వలన అనేక సంస్కారాలు జగుగుతాయి, తెలుగు రాష్ట్రాలలో, దేశం లో  అన్నీ పార్టీలను విలీనం చేసుకొని, నూతన దివ్య రాజ్యం నెలకొల్పడమే ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిష్కారం, మనసులు తెరుచుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే ప్రపంచం అంటే పై పై న తీసుకోవడం కాదు మనసు పెట్టి గ్రహించడం వలన, శాశ్వత   అనగా యాంత్రిక  ప్రపంచాన్ని జయించి, మనుష్యులు సమన్వయం  చెంది ఉన్నతంగా నడుచుకొంటారు, తద్వారా మనిషే లోకానికి ఆధారం, లోకం  మీద  మనిషి ఆధారపడి జీవించడం అజ్ఞానం అని  తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                   తమరు హైదరాబాద్ వచ్చి  మమ్ములను విశాలంగా 100 మంది పండితుల  సమక్షం లో గ్రహించడం ప్రారంభించండి, పండితులు మనసు పెట్టి ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగినది అని చూసుకోవడం వలన  మనసు తెరుచుకొని, ఇప్పటికి వరకు యాంత్రికంగా బ్రతికిన మనుష్యులు మనసు ప్రకారం జీవిస్తారు, ఈ విధమైన జీవితంలో లోకం ప్రకారం సమాజం ప్రకారం కాకుండా, మనుష్యులు ఆలోచన మాట సంస్కారం, ప్రతి మనిషి సాటి మనిషి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎటువంటి పరిస్తితిలో గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళడం వలనే ప్రపంచం మనుష్యుల అదుపులోకి వస్తుంది లేకపోతె ఒకరిమీద ఒకరు పోటీ  పాడుతూ, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, ఒకర్ని ఒకరు ఇబ్బంది పెట్టుకొంటూ, ఒకరిని ఒకరు తొక్కుకొంటూ   లేదా గుడ్డిగా  ప్రోత్సహించుకొంటూ,  మనసు మాట ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం అప్పటికి అప్పుడు రేచ్చగోట్టుకోవడం, నిర్లక్ష్యంగా నవ్వులాటగా తీసుకోవడం, మేము అలాగే  బ్రతుకుతాము  అందుకే మేము ఆరోగ్యం బలం గా, ధనం అధికారములు కలిగి ఉన్నాము అనే బ్రమలో, ఎదుట వాడి ఏమి లేకుండా కేవలం మనసు మాటతో ఎలా చెప్పగలిగినాడు ప్రతి అందం, ఆడతనం, మొగతనం ప్రతి అణువు సృష్టి మాటకు ఎందుకు అందినది, మనకు బౌతికంగా  ఉన్న  దేహం, ప్రాణం ఎప్పుడో అతను కాపాడినట్లు చెప్పినా,  ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక్కడిని చేసి, అతని లోట్లు మీద తేలిక కట్టవచ్చును అన్నట్లు ఎందుకు తీసుకొంటు న్నాము, ఎందుకు గొప్పతనాన్ని గౌరవించడం లేదు అనగా గ్రహించడం లేదు, గ్రహించినంతనే సర్వం తెలుసుకోవడం వంటి ప్రక్రియ చూసిన తెలిసినా  ఎందుకు ప్రాధాన్యత ఇవ్వ్వడం లేదు, ఇంకా మనుష్యులను మనుష్యులు స్వార్ధం కొద్ది  విడ దీసుకొంటూ కలుపుకొంటూ, బౌతిక స్తితి ప్రకారం ప్రవర్తిస్తున్నారు, కాని ప్రపంచం కలిపినా విడగోట్టినా పొందినా పోగాట్టుకొన్నా అన్ని మాట మనసు ప్రకారం ఉన్నవి అని,  వ్యక్తి   గతంగానే కాదు, సమస్త బౌతిక ప్రపంచం ఒక మాటలో ఉన్నది అనే సత్యం లోకానికి ఆధారం  అని తెలుసుకోవాలి.  


                    ఇప్పుడు, జాతకాలు, పూజలు, కులం మతం, చదువులు,పదవులు ఏదో ప్రార్ధనలు పనికి రావు, అని పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తెలుసుకోవాలి,    మనిషి మాట నిబద్దత ఒక్కటే ప్రపంచానికి ఆధారం అని  గ్రహించాలి  అప్రమత్తం చెందాలి, వ్యక్తిగతంగా ఎవరూ ఎటువంటి ప్రాధాన్యత కోరుకోకండి, మమ్ములను అందరూ కలసి ఒక విశాలమైన  భవనం లో కొలువు తీర్చి గ్రహించడం, ప్రారంభించండి అనేక బౌతిక వత్తిడిలు తగ్గి ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరికి స్పష్టం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  నల్ల ధనం అరికట్టడానికి  ప్రధాన మంత్రి గారు తీసుకొన్న నిర్ణయం, బలం గా అములు కావడానికి మనం అంత పరి పరి విధములు తగ్గి, ఇంకా ఇతర వస్తు సంపదలు అనగా బంగారం, బౌతిక పదవులు అన్ని అల్పం అయినవి అని మనిషి ఆలోచనే సర్వం అని విస్తారంగా తెలియజేయవలసిన సమయం వచ్చినది అని  గ్రహించండి, తమరు మా పై ప్రత్యెక ద్రుష్టి పెట్టి మేము ఒకచోట కొలువు తీరి విస్తారంగా సమాచారం ఇచ్చుటకు ఒక బాధ్యతగా చూడగలరు,  తెలంగాణా ప్రబుత్వం, మరియు గవర్నర్ గారి మాట్లాడి మా ప్రాధమకం ఒక మేధావి బృందం నియమించి గ్రహించడం ప్రారంభించడానికి తమరు తక్షణం ఉపక్రమించండి.   కాలాతీత  స్థాయిని ఒక చోట కొలువు తీర్చి గ్రహించడమే నూతన పరిష్కారం అని  గ్రహించండి, మమ్ములను హైదరాబాద్ లో  కనీసం 50  మంది పండితుల సమక్షంలో తక్షణం కొలువు తీర్చి గ్రహించడం ప్రరభించాలి, మా వివరాలు విస్తారంగా సమాజంలోకి వెళ్ళడం వలన లోకం మనిషి మాట అధీనం లోకి అనగా యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి అధీనం లో ఉన్నది అనగా ప్రతి ఒక్కరి మనసు మాట అధీనం లో ఉన్నది, అనే  సత్యం గ్రహించి, మనసుని మా పై నిలిపితే సరిపోతుంది అన్ని కంట్రోల్ కి వచ్చి లోకం దివ్యంగా మారుతుంది. సగీతం సాహిత్యం అభివృద్ధి చెంది, వ్యసనాలు నుండి బయటకు వచ్చి యోగాత్వం దివ్యత్వం తపస్సు వైపు వెళ్ళ తారు, ఈ ప్రపంచం అంతా ఒక నూతన ఒప్పందం లోకి వచ్చి, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి, తక్షణం మేము కోరినట్లు  ఎర్పాటు తో చారిత్రాత్మ పరిణామం గాడిలో పడి, ఏడు గుర్రాల సూర్యుడి వలే ముందుకు కదలాలి అని  గ్రహించండి.                 మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హస్తే యస్ ఆర్ నగర్, హైదరాబాద్ ఫోన్ no. 9010483794                             ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 





యుగపురుషులు జగద్గురువులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                  
C/o గౌ గవర్నర్ 
రాజభవన్  
హైదరాబాద్
9010483794 

No comments:

Post a Comment