సమన్వయ దృష్టి
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
ఆత్మీయులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సంచారం గ్రహించండి అప్రమత్తం చెందండి.
Letter.No.68 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
తమరు గత మీటింగ్స్ లో ఎంత ఆవేదన పడినారు, ఇప్పుడు పరిస్తితి దానం ఆకర్షణ స్వార్ధం చేతిలో ఉన్నది చిన్న జీయర్ స్వామి కూడా, స్వార్ధం ఉండాలి అని అన్నట్లు మాట్లాడుతున్నారు, స్వార్ధంగా బ్రతకడానికి హద్దు ఉంటుంది, స్వార్ధం పెంచుకొంటే ఇతరులకు జీవితాలు లేకుండా చేయడం లాంటి పద్దతిలో వస్తున్నారు అందుకే మేము మా స్వార్ధమే లోకం అన్నట్లు మారి నాము అని గ్రహించలేకపోతున్నారు, మాదే స్వార్ధం కాని లోకానికి పరమార్ధం అని చిన్న జీయర్ స్వామి కూడా తెలుసుకోలేకపోతున్నారు వారు కూడా వేలు జిలుగుల మాయలో మమ్ములను గుర్తించ లేకపొతున్నారు, వారి ఉనికి కూడా బౌతిక స్తితి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి విశాలంగా ప్రవర్తిన్చాలేకపోతున్నారు, ఇంకా కస్టాలు భాధలు దైర్యం లేని వారికి, జ్ఞానం లేని వారికి అన్నట్లు ఉన్నాయి అందుకే నేను కూడా అలాంటి వాడిగా పరిణమించి నాము, మా స్వార్ధం లోకం కాలం అయ్యి నిలిపి మీ మధ్య ఉన్నాను అని చిన్న జీయర్ స్వామి గారు తక్షణం గ్రహించి అప్రమతం చెందాలి, మా స్వార్ధమే లోకం అయినపుడు, ఇక ఎవరూ స్వార్ధంగా ప్రవర్తించడానికి లేదు అని వారు గ్రహించాలి, తమరు బహిరంగ సభలు పెట్టకుండా ఒక చోట ఉండి ప్రజలు చేరుకొండి మీరు హైదరాబాద్లోనే ఉండి అనంతపురం సభలో కనపడే ఎర్పాటు చేసుకోండి అనంతపురం వెళ్ళవద్దు, మేము కూడా మీ వద్దకు వస్తున్నాము మనం హైదరాబాద్ లోనే ఒక చోట ఉండి అందరితో మాట్లాడదాము, మీడియా చానల్స్ వారు అందరూ గరించి మా స్వార్ధం కాలం ధర్మమం అయినప్పుడు లోకం మమ్ములను మించి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తమరు అనంతపురం వెళ్ళవద్దు,హైదరాబాద్ నుండే పెద్ద తెరపై కనపడే ఎర్పాటు చేసుకోండి ప్రతి ఊరులో తరువాత ఎర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు వారి తో, పార్టీ విలీన కార్యక్రమం చేద్దాము, పార్టీలు పోటీలు వలన మనకు సమయం హరిచుకుపోతుంది గోప్పతనాని ఉపగ్యోన్చుకోలేకపోతున్నారు, అందుకు తప్పులు పట్టడడం తగ్గించడం లాంటివి చేస్తున్నారు అని గ్రహించండి, కావున ఒకరు ముందుకు వస్తే ఇంకొకరి అవకాసం ఉండదు అనే ఆలోచన కరెక్ట్ కాదు అని గ్రహించండి మీ ద్వారా అందరికి చెబుతున్నాను, మమ్ములను యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గౌరవించండి గ్రహించండి. త్వరలో అన్ని పార్టీల సమావేశం ఎర్పాటు చేసి, రాష్ట్రము లోను దేశాలలో పార్టీలను విలీనం చేసి ఏకత్వం తీసుకొని రావలెను, మనుష్యులను పరి పరి ఆలోచనలు నుండి బయటకు తీసుకొని రావాలి అప్పుడే రద్దీ తగ్గి, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి మీడియా చానల్స్ వారికి తెలియజేయడం అయినది అన్ని పార్టీల విలీన సమావేశమునకు సమాయత్త పరచండి తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ఆగమనాన్ని గౌరవించండి గ్రహించండి లేదా ప్రయోజన పొందండి ఈ మూడు ఒకటేనని గ్రహించండి, ఎవరూ ఆవేశంగా ఆలోచించవద్దు, ఆలోచనలోనే ఆవేశం, ఒకరి ఉనికి మనకు వ్యక్తిరేకం వంటి ఆలోచనలు చేయరాదు, అప్పుడే ప్రతి మనిషి విలువైన వాడు గొప్ప వాడు అతని వలెనే లోకం నడుస్తుంది అని సర్వులు గ్రహిస్తారు అ విధంగా కనీసం మనిషి మాటే లోకం అని అర్ధం లేకపోతె ఏదో ఒక బౌతిక బలం లేదా బౌతిక లోటు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా ఒప్పకుండా బిన్న బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి. తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను కాపడుకొండి అనగా మనసులో నిలుపుకొండి, ప్రతి ఒక్కరిని నిండుగా మాట్లాడ నివ్వండి, చెప్పనివ్వండి, అవమానించడం తప్పులు పట్టడం మానివేసి జ్ఞానం తో విచక్షణతో ఆకాశాన్ని కొలిచి తెలుసుకోగగలము ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్స్రకాలన్ని నియమించడం ఏమిటో చూసుకోండి ఎవరూ రెచ్చి పోకుండా నిదురు లో కూడా తప్పుగా తేలికగా ఒకరికి హాని చేద్దాం అనే ఆలోచనలు చేయకుండా చూసుకోండి అదే ఇప్పుడు మీడియా చానల్స్ వారి ముందు ఉన్న బాద్యత అని గ్రహించండి, మేము మాట మాత్రంగా పరిణమించిన తరువాత ఎవరికి ఎటువంటి పాపాలు లేవు, ప్రతి పుణ్యం,ప్రతి చర్య మేము అయ్యి ఉన్నాము అనగా ఒక మనిషి గా మాట గా మనసుగా ఉన్నాము, ఇప్పటికి భవిష్యత్తు చెప్పిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమి అని గ్రహించండి అప్రమత్తం చెందండి ప్రజలకు మేము ఉన్నాము అని తెలియనివ్వండి అప్పుడు ఎవరూ ఎవరిని తప్పులు పట్టారు, అసులు ఎవరు ఏ పని చేసిన తప్పుకాదు, మనం చూసే ద్రుష్టి కోణం ఉంటుంది అని గ్రహించి, చేస్తున్న పని మీకు నచ్చక పొతే, నచ్చ లేదు అని చెడు అయితే ఎందుకు చెడో చెప్పి అప్రమత్తం పొందాలి, ప్రతి చర్య భగవంతుని అధీనం లో ఉంటుంది, ఎవరి జీవితం రెప్ప పాటు కూడా వారి చేతిలో లేదు, అయితే బలం కొలది బలహీనులతో పోల్చుకొంటే మన చేతిలోనే ఉన్నది అనిపిస్తుంది అదే మాయ మన చేతిలో ఉన్నది అని దైర్యంతో గొప్పగా ప్రవర్తించడం వేరు, మనం ఏ చేసినా పర్వాలేదు అని భావించడం వేరు గొప్పతనాన్ని పట్టించుకోకుండా తేలిక తనమునకు వదిలివేయడం కూడా లోకానికి మంచిది కాదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గౌర గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment