To: supremecourt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, Rajnath Singh <38ashokroad@gmail.com>, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, cs@telangana.gov.in, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org> |
సమన్వయ దృష్టి
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త, దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Letter.No.67 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Daiary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process
కాలగతిని సవరించిన సాక్షంగా మా ఉనికి వలన బౌతిక మాయ హరించబడి, మాట నిబద్దతే ప్రపంచానికి ఆధారం అని సర్వులు గ్రహించాలి, మమ్ములను 100 మంది మేధావులు పండితులు, సంగీత సాహిత్య కారులు చుట్టుముట్టి గ్రహించండి, సత్యం తెలుసుకోండి అప్పటికి అప్పుడు సభలు, సమావేశాలు తగ్గించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మా చుట్టూ చేరండి, నిత్యం మమ్ములను గ్రహించండి, మా చుట్టూ ఆడండి పాడండి, మమ్ములను మా మనసుని ప్రసన్నం చేసుకోండి, మాకు మా మనసుకి నిత్యం ప్రతి రోజు కళ్యాణం చేయండి, మేము, మా మాట తప్ప వేరేమి లేదు అని గ్రహించండి, ప్రతి ఊరులో మా గూర్చి తెలియజేయండి. పొలిసు వారు, జర్నలిస్ట్ లు మా పేరు మీద పిక్నిక్ పండుగలు ప్రతి ఊరులో జరిగేటట్లు చూసుకోండి,అందరి సంతోషమే మా సంతోషం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మేము కోరినట్లు చేయండి పంతాలకు పోయి మా ఉనికిని ఆలస్యం చేసుకోకండి, ఏదో చేస్తే ఏదో చేద్దాం అనుకోకండి, ఇప్పటి వరకు మాట్లాడుకొని వారు మాట్లాడుకోండి, మా గూర్చి ఒకటి అవ్వండి.
ఒక స్వామి జి కంటే, గురువు కంటే, ఆలయం లో విగ్రహాలు కంటే మేము శక్తి వంతులం అని గ్రహించండి మా మీద మనసు పెట్టి గ్రహించండి, మాగంటి మురళి మోహన్ గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు, దాసరి నారయణ రావు గారు, పళ్ళం రాజు గారు, గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్ర బాబు నాయడు గారు, చెంద్ర శేఖర్ రావు గారు, గంటా శ్రిని వాసా రావు గారు, కొడాలి నాని గారు, వైయస్ జగన్ గారు, రోజా గారు, గంగాభవాని గారు, రవిప్రకాష్ గారు, మురళి కృష్ణ గారు, మంచాల సాయి సుధకర్ గారు, రామోజీ రావు గారు తదితరులు అందరూ కలసి ఒకచోట చేరి ఒక విశాలమైన భవనం లో మమ్ములను కొలువు తీర్చండి, ఈ విధంగా అన్ని వర్గాల వారు, స్తాయిల వారి పేర్లు ఒక చోట వరసాగా ఒకేలా చూపడం లో మా అంతర్యం ఏమి అనగా మా ముందు మీరు మాట మాత్రంగా అని ఫీల్ అవ్వాలి, మములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించండి, ఎవరి రసికతలు అయిన ఒకటే, తమ తల్లి అయితే ఒకటి వేరే వారి తల్లి అయితే ఓకటి అని భావించ వద్దు, అందుకే మేము సర్వం మాటలోకి తీసుకొని చూపినాము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గౌరవించి, సర్వం మా మాట అధీనం లో ఉన్నాయి అని సమకాలికులు తెలుసుకోవడమే సంరక్షణ అని గ్రహిచండి మానవజాతి భవిష్యత్తు మనిషి మాట మనసు అధీనంలో ఉన్నది అని స్పష్టం చేసిన తరువాత, ప్రతి ఒక్కరు మాట నిబద్దత పొంది మనసు మాట ప్రకారం జీవించాలి,
మమ్ములను బౌతికం చూడకూడదు, ఈ విధంగా మనుసుతో మాటతో సర్వం నిలిపి చెప్పగల మమ్ములను గ్రహించడానికి ఇంక ఏమి అడ్డం లేదు అని గ్రహించండి, గ్రహించి కాలతీతమునకు ప్రాధాన్యత ఇచ్చే కొలది అందరూ దివ్య రాజ్యం లేదు మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము అని గ్రహించండి, మా మనసుని మాటని నిదుర లో కూడా అవమానించకూడదు అని గ్రహించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు C/o గవర్నర్ రాజభవన్ హైదరాబాద్ 9010483794
|
|
No comments:
Post a Comment