UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 June 2016

🌸అనంత పద్మనాభ స్వామి దేవాలయం....🌸
తప్పకుండా చదవండి మీ మిత్రుల కోసం షేర్ చేయండి .....
అనంత పద్మనాభ స్వామి దేవాలయం....
ప్రపంచంలో మొట్ట మొదటిసారి, బుల్లెట్ ద్వారా కాకుండా, బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కేరళ రాష్ట్రంలో, రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో-దాదాపు నగరం నడి బొడ్డులోనే, గత కొన్ని వారాలుగా జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తల్లోకెక్కిన "పద్మనాభ స్వామి మందిరం" గా మళయాళంలో పిలువబడే ప్రాచీన "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ఎవరెవరి వూహకందిన విధంగా వారి వారి అంచనాల ప్రకారం, కోట్ల కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడం మొదలైంది. ఇదమిద్ధంగా ఇంతని అధికారికంగా విలువలు వెలువడకపోయినా, లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే, దేవాలయానికి, దేవాలయంలోని అనంత పద్మనాభుడుకి, ఆ మందిరం భూగర్భంలో వెలువడిన వెలువడుతున్న విలువకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్టమైన బధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది
వైష్ణవుల ఆరాధ్యదైవం పద్మనాభుడు. చారిత్రక నేపథ్యం, పౌరాణిక విశిష్టత సంతరించుకున్న సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరువనంతపురం. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 లోనే నిర్మించారు. 10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్‌ కోర్‌ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్‌ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్‌ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం. ట్రావన్‌ కోర్ రాజులు అనంత పద్మనాభుడుని సర్వస్వంగా భావించి, ఆరాధించారు. మార్తాండ వర్మ కాలంలోనే ఆలయానికి అపార సంపద సమకూరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. పదివేల ఎనిమిది సాల గ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది. ట్రావెన్ కోర్ రాజు తమ ఇలవేల్పుగా భావించిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు, నిత్య ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. తమిళ ఆళ్వారుల ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకునే వీలుంటుందిక్కడ. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, పంచ లోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి. గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోత పోసుకుందా అనిపిస్తుంది.
ద్రావిడ శైలి వాస్తు శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించిన పద్మనాభ మందిరం వివరాలు చాలా వరకు మధ్య కాలీన తమిళ ఆళ్వారుల దివ్య ప్రబంధాలలో చెప్పడం జరిగింది. ఆరు-ఏడు శతాబ్దాల కాలంలో రూపు దిద్దుకున్న ఈ దేవాలయ నిర్మాణం, మధ్య యుగపు చేరా వంశీ యుల కాలం వరకూ మార్పులూ చేర్పులూ చోటుచేసుకుంటూ, పదహారవ శతాబ్దిలో గోపురం కట్టేంతవరకు కొనసాగింది. ఆ మాటకొస్తే, పద్ధెనిమిదవ శతాబ్దంలో కూడా పునరుద్ధరణ పనులు జరిగాయక్కడ. కేరళ రాష్ట్ర రాజధాని "తిరువనంతపురం" పేరు కూడా ఈ దేవాలయంలోని దేవుడి పేరు ఆధారంగానే వచ్చింది. "తిరు అనంత పురం" అంటే, అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం అని అర్థం. భారత దేశాన్ని పాలించిన రాజుల్లో, చేరా రాజవంశం అతి ప్రాచీనమైన రాజ వంశంగా చరిత్రకారులు అంటుంటారు. చోళులతోను, పాండ్యులతోను కలిసిన చేరా రాజవంశీయులు, ఉమ్మడిగా దక్షిణ భారతంలోని మూడు ప్రధాన తమిళ రాజ్యాలను నెలకొల్పారు. సంగం తరం రాజ వంశీ యుల కంటే ముందు నుండి, పన్నెండవ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశాన్ని ఏలిన చేరా రాజులు, తమ పరోక్ష వారసులుగా వేనాడ్ చేరా వంశస్త్తులుగా తయారు చేశారు. చేరా రాజ వంశం వారసులే ఐన, కులశేఖర వంశానుక్రమం నుంచి వచ్చిన "ట్రావన్ కోర్ రాజులు" "పద్మనాభ సేవకులు" గా తమను తామే భావించుకుని, అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నారు అనాదిగా.
కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆల్వార్ ప్రబంధ గ్రంధాలలో వుంది. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆల్వార్ కవి "నమ్మాళ్వార్" పద్మనాభ స్వామి దేవాలయం గురించి పొగడుతూ, నాలుగు శ్లోకాలను, ఒక ఫల శృతిని తన రచనలలో పొందుపరిచారు. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది. తూర్పు దిక్కుగా వున్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగానున్న మొదటి అంతస్తును "నాటక శాల" అని పిలుస్తారు. మళయాళం పంచాంగం ప్రకారం, మీనం, తులం నెలల్లో, ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే "పది రోజుల ఉత్సవాల" లో భాగంగా, దేవాలయ కళకు సంబంధించిన "కథాకళి" కార్యక్రమాన్ని ఈ నాటక శాలలోనే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు పుష్పాలను ఉపయోగిస్తారు. అభిషేకానికి ఉత్సవ విగ్రహాలనే వాడుతారక్కడ. గర్భ గుడి ముందుండే ఎత్తైన ప్రదేశాన్ని "ఒట్టక్కళ్ మండపం" అంటారు. పూజ చేయాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా, ఆ మండపం ఎక్కాల్సిందే. దర్శనం కావాలంటే, మూడు ద్వారాలు దాటాల్సిందే. ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి. మరొక విశేషమైన అంశం, అదీ, ఇటీవలే బయట పడిందింకొకటుంది. పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయబడిందే కావడం. ఆయుర్వేద మిశ్రమం ఉపయోగించడానికి కూడా బలీయమైన కారణం వుంది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి వుండొచ్చు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
పద్మనాభ స్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారక్కడి వారు. "విల్వ మంగళతు స్వామియార్" గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని, శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కొరకు ప్రార్థన చేశాడట. ఆయనను కరుణించేందుకు, భగవంతుడు, మారు రూపంలో-ఒక అల్లరి పిల్లవాడుగా దివాకర ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో వుంచిన ఒక సాల గ్రామాన్ని తీసుకుని మింగడంతో, కోపంతో పిల్ల వాడిని తరిమికొట్టగా, ఆ రూపంలో వున్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరు క్షణమే పడిపోయిన ఆ వృక్షం, విష్ణు మూర్తిగా మారి పోయి, శయన భంగిమలో అనంత శయనంగా యోగ నిద్రా మూర్తి తరహాలో కనిపించింది. అలా జరిగిన ఆ సందర్భంలో, ఆయన రూపం ఆకారం ఎంతో పెద్దగా వుండడంతో, దివాకర ముని, అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా తన తనివి తీరా దర్శించుకోలేక పోతున్నానని, దాంట్లో మూడో వంతుకు తగ్గమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలానే తగ్గిపోయి, తనను దర్శించుకోవాలంటే, మూడు ద్వారాల గుండా మాత్రమే వీలుంటుందని అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో, పద్మనాభ స్వామి దేవాలయం వుందని మరొక నమ్మకం. స్కంద, పద్మ పురాణాలలో, ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలున్నాయి.
కేరళలో అత్యంత ప్రధానమైన పండుగ ఓనం. ఏటేటా, ఆ పండుగను పురస్కరించుకుని, శతాబ్దాల కాలం నుంచి, తమిళనాడులోని కాంచీపురం నుండి తిరువనంతపురం వలస వచ్చిన, సంప్రదాయ కుటుంబ కళాకారులు, పద్మనాభుడుకి అపురూపమైన కాల్పనిక చిత్రాలను కానుకగా ఇచ్చే సంప్రదాయం వుంది. చెక్కలపై విష్ణుమూర్తి అవతారాల కాల్పనిక చిత్రాలను, అత్యంత రమణీయంగా రూపొందించి, "ఓనవిల్లులు" గా పిలువబడే ఈ బహుళ రంగుల చిత్ర కళాఖండాలను, ఆలయంలో జరుపుకునే ఓనం సంబరాల సందర్భంగా, "తిరువోనం" రోజున, భగవంతుడికి సమర్పించు కుంటారు. పద్దెనిమిదవ శతాబ్దంలో, పద్మనాభ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన, నాటి ట్రావెన్ కోర్ రాజు మార్తాండ వర్మ పిలుపు మేరకు, తమిళనాడు నుంచి వచ్చి పని చేసిన, "వణియమ్మూల విలాయిల్" కుటుంబీకుల సంతతికి చెందిన ఈ తరం ప్రధాన కళాకారుడు, బిన్ కుమార్, నాటి పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగించే పనిలో తమ కుటుంబీకులు నిమగ్నమై వున్నారని అంటున్నారు. సుమారు వేయి చిత్రాలకు పైగా తయారు చేసి, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరుగనున్న ఓనం పండుగ కల్లా, అనంత పద్మనాభుడుకి కానుకగా అందచేసే ప్రయత్నంలో కళాకారులున్నారు.
పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది.1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు. 1950లో కొన్నింటిని సీల్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయాలన్నింటినీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికి, పద్మ నాభస్వామి ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇప్పటికీ ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకులే దీని కార్య నిర్వహణ ట్రస్టీలుగా కొన సాగుతున్నారు.
ప్రస్తుతం, ఉత్తర దామ్ తిరుణాళ్ ఈ ఆలయ ట్రస్టీగా ఇంకా కొనసాగుతున్నారు. ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెల కొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందే, కేరళ హై కోర్టు, దేవాలయ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. కోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి సంపదను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ సంపద లెక్కింపు మొదలవడం, రోజు రోజుకూ అపార ధన కనక రాశులు కోకొల్లలుగా బయటపడడం బయట పడ్డ విలువ తెలుసుకున్న కమిటీ సభ్యులు వారి ద్వారా యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం విశేషం.
ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు వజ్రా భరణాలు, వజ్ర-వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు, గొలుసులు, కమిటీ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని, నెపోలియన్ కాలాల నాటి నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు, బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ వినీ ఎరుగని, కళ్లారా ఒక్క చోట చూడని "అనంతమైన సంపద", పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడింది. ఆలయంలో లభ్యమైన సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని, విదేశీ కరెన్సీలో ఇన్ని బిలియన్ల డాలర్లేనని చెప్పడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన అపార నిధులన్నీ దేవ దేవుడి ఆస్తులని, ఆ సంపద రాజ కుటుంబానికి గానీ, భక్తులకు గానీ చెందదని, ప్రభుత్వానికీ దానిపై అధికారం లేదని ఒకప్పటి తిరువాన్‌కూర్ మహారాణి రాణీ గౌరీ లక్ష్మీబాయి అంటున్నారు. ఆమె మరొక మాట కూడా చెప్పారు. ఆ నిధులను ఆలయ నేల మాళిగల్లోనే తిరిగి భద్రపరిచి, యథాతథ స్థితిని కొనసాగించాలంటారు. అదెంతవరకు సమంజసమో ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం ఆలోచించాలి.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట. అనంత పద్మనాభ దేవాలయంలో దొరికిన నిధిని ఎలా కాపాడాలన్న విషయంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. మధ్యంతర చర్యగా కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా, దొరికిన సంపదను ఏం చేయాలనే దాని పైన కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అపురూప నిధి నిక్షేపాల గురించి ట్రావన్‌ కోర్ మహారాజులకు తెలిసుండవచ్చని, అందుకే, వీటిని బయటకు తీసే విఫల ప్రయత్నం ఒక సారి 1908లో చేశారని చరిత్రకారులు కొందరంటున్నారు. 1931లో మాత్రం ఒకసారి సంపదను లెక్కించారట. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1933లో ప్రచురించిన, రచయిత్రి ఎమ్లి గ్రిల్‌ క్రిస్ట్ హాచ్ పుస్తకం, "ట్రావన్‌ కోర్ : ఏ గైడ్ బుక్ ఫర్ ద విజిటర్" లో, ఆమె ట్రావన్‌ కోర్‌లో పర్యటిస్తున్న సమయంలో, పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నిధిని బయటకు తీసి వాటిలో ఉన్న వస్తువులను నమోదు చేసేందుకు ఒక ప్రయత్నం జరిగిందని వుంది. నిధులను వెలికి తీసే ప్రయత్నం చేసినప్పుడు, అవి భద్రపరిచిన గదుల్లో పాములు తిరగడం గమనించినట్లు కూడా ఆమె తన పుస్తకంలో రాసింది. ఆలయంలోని ఆరో నేలమాళిగకు నాగ బంధం ఉందని, దాన్ని తెరవకూడదని వినిపిస్తున్న వాదనలకు, గ్రిల్‌ క్రిస్ట్ పుస్తకంలో చెప్పిన దానికి సంబంధముండ వచ్చు.
దేవాలయ నేలమాళిగలకు సంబంధించి మొత్తం ఆరు ఖజానా గదులున్నాయి. గర్భ గుడి కింద వున్న ఆ గదులను తెరిచేందుకు న్యాయస్థానం, "ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్" గదులుగా వాటికి పేరు పెట్టారు. వీటిలో "ఎ, బి" గదులు గత 130 సంవత్సరాలలో ఎన్నడూ తెరవలేదు. "సి, డి, ఇ, ఎఫ్" లేబులున్న గదులు మాత్రం అప్పుడప్పుడూ తెరుస్తూనే వున్నారు. ఆ నాలుగు గదుల "సంరక్షకులు" గా వున్న ఇద్దరు దేవాలయ పూజారులు "పెరియ నంబి", "తెక్కెడం నంబి" పర్యవేక్షణలో మాత్రమే అవి అప్పుడప్పుడూ తెరవడం జరుగుతోంది. నిత్యం దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు భంగం వాటిల్లని రీతిలో మాత్రమే, "సి, డి, ఇ, ఎఫ్" లేబులున్న గదులు తెరవాల్సి వుంటుందని, అవి తెరవడానికుద్దేశించిన పని పూర్తైన తర్వాత తిరిగి యథావిధిగా మూసేసి వుంచాలని ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వుల సారాంశం. ఇక "ఎ, బి" గదుల విషయానికొస్తే, వాటిల్లో నిక్షిప్తమై వున్న, నిధుల లెక్కింపు చేసి, రికార్డులలో నమోదు కార్యక్రమం పూర్తైన వెంటనే, వాటినీ మూసేసి వుంచాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, "ఎ" అని మార్కు చేసి వున్న గదిని తెరవడం, అందులోని నిక్షిప్తమై వున్న అపార సంపదను గుర్తించడం పూర్తైంది. ఇక మిగిలిందల్లా, "బి" అని లేబుల్ వున్న గదిని తెరవడమే. ఆ గదికి నాగ బంధం వుందని, ఇనుప గోడలతో పటిష్టంగా గదిని నిర్మించారని, ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం వాటిల్లే ప్రమాదముందని, గది లోపల నుంచి సముద్రం మధ్యలోకి మార్గముందని, తెరిచిన మరుక్షణంలోనే సముద్రంలోని నీరు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని, రకరకాల అనుమానాలు అపోహలు వాస్తవానికి చేరువగా వుండే కొన్ని చారిత్రక సాక్ష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. "ఎ" గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరి అనారోగ్యం కలిగిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా వుండగా, నిజా నిజాలను కాసేపు పక్కనుంచి, పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో సంపద పరిశీలనను ఆపేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తెరవొద్దని ఏడుగురు సభ్యుల పరిశీలన కమిటీకి సూచించింది. ఇంత పెద్ద మొత్తంలో బయటపడిన ఆస్తులకు, ఆలయానికి మీరెలా భద్రత కల్పించగలరని, ఆలయ పవిత్రతను కాపాడడానికి తీసుకునే చర్యలేమిటని ట్రావెన్‌ కోర్ రాజ కుటుంబం ఆధ్వర్యంలోని ట్రస్టును, కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గుప్త నిధులు బయలుపడిన నేపథ్యంలో తమిళనాడులోని తిరుచ్చి, తిరువారూర్ ఆలయాల్లోనూ ఇలాంటి నిధులుండే అవకాశముందని భూగర్భ పరిశోధక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా భూలోక వైకుంఠంగా పేరు గాంచిన తిరుచ్చి శ్రీరంగనాథ స్వామి ఆలయ శిలాఫలకాలపై ఉన్న శాసనాలను, రాతలను చూపుతున్నారు. తంజావూరు జిల్లా భూగర్భ పరిశోధకులు ఈ వివరాలను బయటపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా అహోబిలంలో, గుంటూరు జిల్లా ఉండవల్లిలో, రంగారెడ్డి అనంతగిరిలో వున్న దేవాలయాల్లో కూడా గుప్త సంపద వుందని కొందరంటున్నారు.
పద్మనాభ స్వామి ఆలయంలో లభ్యమైన సంపదను, ఈజిప్టు చక్రవర్తి టుటుంకమన్ సమాధి నుండి వెలికి తీసిన నిధి నిక్షేపాలతో పోలుస్తున్నారు. ఆయన సమాధిలో, హొవార్డ్ కార్టర్ అనే వ్యక్తి కనుగొన్న రహస్య నిధులలో మూడు వేల సంవత్సరాల క్రితం నాటి, మూడు వేల రకాల అంతులేని విలువైన వస్తువులు దొరికాయట. పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికినవి మూడు వందల ఏళ్ల క్రితానివి మాత్రమే.
ఇంత తతంగం జరిగింతర్వాత, జరగబోయేది మరెంతో మిగిలి వుండగా, వెలుగులోకి వచ్చిన ఈ అపార సంపద ఎవరి పరం కావాలన్న చర్చ జోరందుకుంది. ఇలా చర్చించే పలువురికి, మన భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల గురించి అంతగా తెలిసినట్లు లేదని, దేవా
కాంగ్రెస్ బాటలో...బిజెపి..టిడిపి..నడుస్తున్నాయి.కాంగ్రెస్ వారు రైతులకు చేసిన ద్రోహమే బిజెపి టిడిపి చేస్తున్నాయి. అయితే రైతులు నష్ట పోవాల్సిందే నా?..రైతులు తిరుగుబాటు చేయలేరనే వాళ్ల ధీమా..నిలదీసి ప్రశ్నించ లేరనే వారి అహం.
కార్పొరేట్ల కోసం అహర్నిశలు క్రుషి చేస్తూ
ఎన్నికలో హామీలు...గాలికి వదిలేసిన మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు.
ఎన్నికలలో ఏమి చెప్పారు?ఇప్పుడేమి చేస్తున్నారు?రైతులు ఎకరాకు 20 వేలు నష్ట పోవాలా?
రైతులు,ధాన్యానికి క్వింటాలుకు 20వేలు నష్ట పోవాలని ఆదేశించ దానికి కేంద్రం రాష్ట్రంఎవరు?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనడుస్తూ రైతులను దెబ్బ కొట్టాలని చూస్తాయా?రాష్ట్రం
,కేంద్రం పేద రైతుల కడుపులు కొట్టడం మొదలేట్టి రెండేళ్లు దాటింది. మోడీ ప్రధానిగాఅడుగుపెట్టిన
రోజునే ,రైతుల నెత్తిన పాదం పెట్టడం మొదలు పెట్టారురాష్ట్రంలో
ధాన్యం పండించడానికితెలంగాణా లోను,ఆంధ్రప్రదేశ్లో క్వింటాలుకు 2200 రూపాయలు ఖర్చు లు
అవుతాయని,వ్యవసాయ శాఖ స్వయంగా లెక్కలు తేల్చింది.స్వామినాధన్ కమీషన్ శిఫార్సు మేరకు క్వింటాలుకు 3400 రూపాయలు మద్దతు
ధర ఎ గ్రేడ్ ధాన్యానికి ఇవ్వాలని గత ఏడాది సిఫారసు చేసింది..అయితే
కేంద్రం 1400 రూపాయలు మాత్రమె మద్దతు ధర నిర్ణయించింది.ఈసంవత్సరం 3600 రూపాయలు క్వింటాలు దాన్యానికి సిఫార్సు చేస్తే 1450 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది.అంటే రైతులు క్వింటాలుకు 2150 రూపాయలు
నస్తపోవాలా?అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు నష్ట పోవాలని ఈ విధంగానే పాలకులు ఆదేశించ గలరా
దేశంలో రైతుల మీద పెత్తనం చేసినట్టుగానే పారిశ్రామిక వేత్తలు,వ్యాపారుల మీద పాలకులు పెత్తనం
చేయడానికి సిద్దంగా ఉన్నారా?రైతుల మీదనే మీ పెత్తనం ఏమిటి?వారు నోరు లేని వారనా?వారు
తిరిగి మిమ్మల్ని ఏమీ అనలేరనా?మిగతా వారిలాగా రైతులు లంచాలుగా డబ్బు మూటలు ఇవ్వ
లేరనా?ఏ లెక్కలో కేంద్రం వ్యవసాయ ఖర్చులు నిర్ధారించింది.ఎన్నికల వాగ్దానాలు అప్పుడే
గాలికి వదిలేశారా?స్వామినాధన్ కమిటే శిఫార్సుల మేరకు బిజెపి టిడిపి ధరలు ఉంటాయని చెప్పారా లేదా?అంటే మీరు అబద్దాలతో అధికారం చేజిక్కించు కున్నట్టే
కదా?కాంగ్రెస్ బాటలో అడుగులో అడుగు వేస్తూ,స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ఎలా
గయితే రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసిందో,అదే పద్దతిలో టిడిపి బిజెపి పార్టీ
పాలనలో రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలుతీసుకున్నట్టే కదా.మీరు నిర్ణయించిన
ధాన్యం ధరల వల్ల,నష్ట పోయిన రైతులకు మీరు ఇచ్చే ప్రత్యామ్నాయం ఏమిటి?కాంగ్రెస్ బాటలోనే
మీరు కూడా నడిస్తే,వారికి మీకు ఉన్న తేడా ఏమిటి?నూటికి 60 శాతం ఉన్న రైతులపై మీ కు
పెత్తనం చేయదానిక్ ఉన్న అర్హతలు ఏమిటి?రైతులకు ఏర్పడే నష్టాలను,కష్టాలను ఎలా గట్టేక్కిస్తారు.

ప : తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
బ్రహ్మ మొకటె పరబ్రహ్మ మొకటె పర
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
చ : కందువగుహీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
చ : నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైనబ్రాహ్మణుఁడు మెట్టుభూమి యొకటే
చండాలుఁ డుండేటి సరిభూమి యొకటె
చ : అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటె
దినమహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
చ : కొరలి శిష్టాన్నములుగొనునాఁక లొకటే
తిరుగుదుష్టాన్నములు దినునాఁక లొకటే
పరగ దుర్గంధములపైవాయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
చ : కడఁగి యేనుఁగుమీఁదఁ గాయుయెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయునెండొకటే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే

బూడిదనే విభూది. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి, పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరంమీద ఉండే బూడిద, లౌకిక సుఖాలనుంచి దూరంగా ఉండి, ఆధ్యాత్మికత దిశగా మనను మళ్లించాలని చెబుతుంది.

🌻శ్మశాన శివుడు🌻
శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు. అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబరజీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు. అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక, మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది. అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం 'శివము' నుండి అమంగళకరమైన 'శవము'గా మారిపోతుంది. అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు.
బూడిదనే విభూది. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి, పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరంమీద ఉండే బూడిద, లౌకిక సుఖాలనుంచి దూరంగా ఉండి, ఆధ్యాత్మికత దిశగా మనను మళ్లించాలని చెబుతుంది. దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యేవేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారేవరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే.
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |
బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమ్ ||
---- సర్వం శివార్పణం --


Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha maharajah Shri Shri Shri Anjani Ravi Shanker Pilla vaaru 

Top Telugu Marriage Song_12_Varudu - Aidhurojula Pelli.mp4

Azeem O Shaan Shahenshah - Jodhaa Akbar - Sub Español.

Clip_Jodhaa Akbar1.avi

Jodhaa Akbar | 2008 | Sword Fight Scene | Hrithik Roshan - Aishwarya Rai

Jodhaa Akbar | 2008 | Sword Fight Scene | Hrithik Roshan - Aishwarya Rai

Khwaja Mere Khwaja From Jodha Akbar 1080P HD

కటిక పేద కులం ఈ రోజున అత్యంత ధనవంతులుగా మారి శాసించే స్థాయికి ఎలా ఎదిగారు?
*********************************************************************************
80 వ దశకంలో పచ్చ కులస్తుల్లో వందకు 95 మంది కటిక పేదవారు. సెంటు భూమి కూడా లేనివారే అధికం. మిగిలిన 5 గురు అత్యంత ధనవంతులు.
80 వ దశకం వరకూ పేదలైన పచ్చ కులస్తులు బాహ్మణ అగ్రహారాల్లో పాలేర్లుగానూ , బ్రాహ్మణుల భూములను కౌలుకు తీసుకుని బ్రతికేవారు.
బ్రాహ్మణులు చదువుల నిమిత్తం , ఉద్యోగాల కోసం వలసపోయేవారు.
వారి ఆస్తులను పర్యవేక్షిస్తున్న పెద పాలేర్లైన పచ్చ కులస్తులు నిదానంగా ఆ భూములను కబళించడం ప్రారంభించారు.
దున్నేవాడిదే భూమంటూ కమ్యూనిస్టు పోరాటాలు చేసి ఆ భూముల్లో తిష్ట వేశారు.
NTR ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూములకు పట్టాలు తెచ్చుకుని ధనవంతులయ్యారు కొంతమంది పచ్చ కులస్తులు.
కొంతమంది కటిక బీదలైన పచ్చ కులస్తులు పట్టణాలకు వలసపోయి గేదెలను పెట్టుకుని పాలు , పిడకలు అమ్ముకునేవారు.
కొంతమంది ఇతర రాష్ట్రాలకు పోయి కారు చౌకగా భూములు కొనుక్కుని ధనవంతులయ్యారు.
మరికొంతమంది కాకా హోటళ్ళు , భోజన హోటళ్ళు , చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు.
వారి స్త్రీలను కూడా వ్యాపారంలో , పనుల్లో భాగస్వాములను చేసి ఇంటిల్లిపాదీ కష్టపడి పనిచేసుకునేవారు.
అధికారం వచ్చాక ఉద్యోగాలు , లోన్లు , కాంట్రాక్టులు , పదవులు , వనరులు అన్నీ తమ కులపోళ్ళకే నిస్సిగ్గుగా దోచిపెడుతూ ఈరోజున అపర కుబేరులయ్యారు.
ఈరోజున ఒక కులం కులమే అత్యంత ధనవంతమైన కులంగా మారిందో ప్రత్యక్షంగా చూస్తూనేవున్నాం.
sOURCE: Aswini pothula
సీఎం దత్తత గ్రామాల్లో నవశకం
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్‌ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగింపు, ఏడు సంపుహౌజ్‌లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.
-రూపుమారుతున్న ఎర్రవల్లి, నర్సన్నపేట ..
-శ్రావణమాసంలో సామూహిక గృహప్రవేశాలు
70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్‌డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ చేసే ఏర్పాట్లుచేశారు. సాగునీటి కొరతను అధిగమించేందుకు నిర్మిస్తున్న పాండురంగసాగర్, నాలుగు కుంటల మరమ్మతులు కొనసాగుతున్నాయి. నర్సన్నపేట శివారు కూడవెల్లి వాగుపై ఐదు చెక్‌డ్యాముల్లో రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటితో 190 ఎసీటీఎఫ్ నీళ్లు నిల్వ ఉండనున్నాయి. సంప్‌హౌజ్ ఆపరేటర్ కోసం గదిని నిర్మిస్తున్నారు. ఇందులో ఎరువులను నిల్వచేయనున్నారు. ఎర్రవల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.ఐదు కోట్లు డిపాజిట్ చేశారు.మొక్కజొన్నకు ఎకరాకు రూ.15 వేలు,సోయాబీన్‌కు ఎకరాకు రూ. 12వేల చొప్పున పంటరుణాలు ఇస్తున్నారు.
రెండుగ్రామాల్లో 2800 ఎకరాల్లో సమీకృత బిందు సేద్యంలో భాగంగా రెండువేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో సోయాబీన్ సాగుచేయనున్నారు. 42 మంది నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేయగా భూమి చదును చేశారు. గురువారం నుంచి విత్తనాలు నాటుతున్నారు. ఎర్రవల్లిలో 1000 మంది కూర్చునేలా, చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేలా ఫంక్షన్‌హాల్ నిర్మాణం పూర్తవుతున్నది. ఆగస్టులో ఇంటింటికి రెండు బర్రెలు, 10 కోళ్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం దత్తత గ్రామాల్లో నవశకం
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్‌ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగింపు, ఏడు సంపుహౌజ్‌లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.
-రూపుమారుతున్న ఎర్రవల్లి, నర్సన్నపేట ..
-శ్రావణమాసంలో సామూహిక గృహప్రవేశాలు
70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్‌డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ చేసే ఏర్పాట్లుచేశారు. సాగునీటి కొరతను అధిగమించేందుకు నిర్మిస్తున్న పాండురంగసాగర్, నాలుగు కుంటల మరమ్మతులు కొనసాగుతున్నాయి. నర్సన్నపేట శివారు కూడవెల్లి వాగుపై ఐదు చెక్‌డ్యాముల్లో రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటితో 190 ఎసీటీఎఫ్ నీళ్లు నిల్వ ఉండనున్నాయి. సంప్‌హౌజ్ ఆపరేటర్ కోసం గదిని నిర్మిస్తున్నారు. ఇందులో ఎరువులను నిల్వచేయనున్నారు. ఎర్రవల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.ఐదు కోట్లు డిపాజిట్ చేశారు.మొక్కజొన్నకు ఎకరాకు రూ.15 వేలు,సోయాబీన్‌కు ఎకరాకు రూ. 12వేల చొప్పున పంటరుణాలు ఇస్తున్నారు.
రెండుగ్రామాల్లో 2800 ఎకరాల్లో సమీకృత బిందు సేద్యంలో భాగంగా రెండువేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో సోయాబీన్ సాగుచేయనున్నారు. 42 మంది నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేయగా భూమి చదును చేశారు. గురువారం నుంచి విత్తనాలు నాటుతున్నారు. ఎర్రవల్లిలో 1000 మంది కూర్చునేలా, చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేలా ఫంక్షన్‌హాల్ నిర్మాణం పూర్తవుతున్నది. ఆగస్టులో ఇంటింటికి రెండు బర్రెలు, 10 కోళ్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AMARAVATHI IS AN OTHER BERMUDA TRIANGLE
Bermuda triangle is a mystery yet, but Amaravathi a known mystery!!.... A man built one for want of graft to fill his sack.
A Facebook friend, left a worthy comment on my earlier article titled Chandra Babu threw all the expert opinions to the dust bin is as fallows;
Rajmohan Sunkara Great piece of investigative writes up❗️
Corruption has eaten very vitals of our society. Unless and until people rebuff monetary offers, for votes, by power hungry politicians, it's only a figment of imagination to expect even a semblance of clean and fair governance.
Andhra administration, under present leadership, is beset with scandals and atrocities, as evidenced by the humongous Amaravati scam,"Operation Note
For Vote" episode, Call Money sadism, Sand mafias, Agrigold malfeasance and ongoing active horse trading of opposition MLAs into party in power.
These are glaring examples of the sad state of affairs, occurring in the truncated Andhra Pradesh. Also, the mere changing government will not bring any improvement, in quality of life, for middle class and poorer sections of the ill fated Andhra region. All concerned must strive to make transparency and accountability as an integral part of institutions, entrusted with the task of appropriating public funds. Only then, we can minimize corruption and walk in the right path towards attaining Social Justice.
Announcing the world capital, Chandra Babu, is very crafty to gain multi faceted personal gains. Let us venture through the wheel and deals located in this well designed mega plan. The first move is that the lands were brought up from farmers of the Amaravathi region by the binomial names, set up in thousands of crores of Rupees and this deal were leaked and exposed by newspapers and electronic media. And in these states the foreign companies play only as frontal organizations, but the beneficiaries are someone else.
Initially 1691 acres of acres will be accorded to a Singapore company in which 50 acres will be given at throw away cost and an iconic building will be getting up on that point. And 100 acres at a stretch will continue……… When we experience our own India companies with a proven record and completed massive constructions even in abroad, where is the nescesity for the foreign companies should be considered in establishing the new cap. What has materialized to make in India and by India. To this this for the Babu, for the Babu, and to the Babu. All this looks gloomy.
But one by one secrets are leaking out. Thus far the unholy affairs came to light are; A company by its name as Tomasak, in which Nara Lokesh has become a director and subsequently his wife Nara Brahmini, followed the courtship. And this Tomasak Cpmpany ex Prime Minister, of Singapore and prominent Singapore politicians are the stakeholders of Tomasak. And some venture capital companies are affiliated to this Tomasak. Among the affiliated companies of Tomasak, Vortex ventures a Hyderabad based company is the one among the affiliated companies of Tomasak. And Nara Brahamini, used work on behalf of Vortex Ventures. But who used to own the Vortex ventures is yet to come to the limelight. It is interesting to know how Nara Lokesh and is wife Nara Brahmini became the directors of Tomasak. And it is yet to be known what are the investments of Nara Lokesh and Nara Brahmin and what is the role of Nara Chandra Babu, in this Hyderabad based company.
And now Tomasak, recently placed in prestigious Care hospitals and GMR. Initially, Tomask is a stakeholder in Saint Carl F and later it bought shares in Ascendes and joined ascends. And thus Tomask became a major stockholder of the Ascendes.
And later Ascendes amalgamated in JTC and became Ascendes Sing Bridge Company. And now the construction of new capital were being undertaken by the of these companies along with the Singapore Government and CRDA. Formed a consortium and this syndicate is going to tackle the works of Amaravathi. But it may be the name style of consortium but is neatly woven web, where the government of Singapore and CRDA are only for namesake. Equally it is Chandra Babu in the capacity of Chairman of CRDA who takes decisions and signatory authority in any subject.
Now the cat is out of the bag, the company where Nara Lokesh and Nara Brahmini are the directors of the company are going to get contracts in Swiss Win Model and lands were taken away in pooling manner by arm twist tactics and going to grant to the companies where Lakes and Brahmini are the directors. Today the Center Government has to wake up and call for the CBI to provoke into the thing where a loss of crores of world class scam Takes place. And it is the responsibilities of the citizens to galvanize a moment.
To be continued, Pandalaneni Srimannarayana and dear reader pl share this so that the Bermuda Triangle of Amaravathi is known to each and every one.

పోకండి.ఆకుటుంబాలను మరింత కోటీస్వరులను
.చేసి నోట్లో వేళ్లు పెట్టుకోకండి.ఎన్ని జెండాలు మారినా..రాజకీయ పార్టీలు వేరయినా వారవిి .రైతు వ్యతిరేక అజెండాలు.అవి. మారేది లేదని తేలి పోయింది....వీడు పొతే వాడు... వాడు పొతే వీడు ... రాజ్యాధికారానికి వస్తే..ఏ.దో రైతులకు పొడిచేస్తారు... అనే భ్రమలు ఇక వదిలి పెట్టండి...కుల గజ్జి ఉన్నది... ప్రజలకే గాని నాయకులకు లేదు....కులగజ్జితో గోక్కుంటున్న ది... నాయకులు కాదు.....సామాన్య మధ్య తరగతి
వారు మాత్రమె.రైతన్నలకు...... ఎన్నాళ్ళీ.....కన్నీళ్లు....అందరి... ఆకలి...తీర్చే....రైతన్నలు...ఎందుకు...కన్నీళ్లు...కార్చాలి....ఎందుకు,వారు.... అన్ని రకాలా... త్యాగాలు చేయాలి.....రాజకీయ నాయకులు అందరు... రైతుల పట్ల కార్చేది ...ముసలి కన్నీరు మాత్రమె.... నని 67 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని... ఏలికలో తేలిపోయింది....ఎవరో వస్తారని... ఏదో చేస్తారనే... భ్రమలు ఇక తొలగించు .. కొండి..వాడు వీడ్ని చూపి.... అవినీతి పరుడంటాడు....వీడు వాడ్ని చూపి.... అవినీతి భూచోడు అంటాడు....అందరూ అందరే....అవినీతిలో అందే వేసిన దోపిడీ గాళ్ళే.....వారిని వదిలి పెట్టండి....మనం ఎలా బతకాలో... ఆలోచించండి...ఇప్పుడు మనకు కావాల్సింది... నిజమైన నాయకుడు....కోట్లు నొక్కేసి...,దాచుకున్న తిమింగలా లు,... లాంటి నాయకులు కాదు....ప్రజల మనుషులు కావాలి.....ప్రజల కోసం ప్రజలతో... ఉండగలిగే గుండె దైర్యం.... కలిగిన రైతు నాయకులు... మనకు కావాలి.....విప్లవాత్మకమైన నిర్ణయాలు... తీసుకోగలిగే నిజమైన.. ప్రజా నాయకులు కావాలి.....ఆలోచించండి.....ఈ కుళ్ళిపోయిన... పుచ్చిపోయిన...,కాలం చెల్లిన... అవినీతి నాయకులు కాదు.... కావలసింది....,చైతన్యం కలిగి...,చైతన్యం తేగలిగిన.... నాయకులు మనకు కావాలి.అలాంటి నాయకులు రైతుల మధ్యనేఉన్నారు.,మీ మధ్యనే ఉన్నారు.కొత్త జీవితాన్ని
కోరు కుంటే సరి కొత్త నాయకత్వానికి ఆహ్వానం పలకండి................

Face to Face with Chaitanya Pingali, Grand daughter of Pingali Venkaiah ...

PRESIDENT OF INDIA’S MESSAGE ON THE EVE OF NATIONAL DAY OF MADAGASCAR
The President of India, Shri Pranab Mukherjee has extended his greetings and felicitations to the Government and people of the Republic of Madagascar on the eve of their National Day (June 26, 2016).
In a message to His Excellency Mr. Hery Rajaonarimampianina, the President of the Republic of Madagascar, the President has said, “On behalf of the Government, the people of India and on my own behalf, it is with immense pleasure that I convey to you warm greetings and felicitations on the occasion of the National Day of the Republic of Madagascar.
India and Madagascar enjoy cordial relations. I am confident that our long tradition of friendship and cooperation will expand and strengthen in the years to come.
I take this opportunity to extend to Your Excellency my good wishes for your personal well-being and for the continued progress and prosperity of the people of Madagascar”.

అంతా మేమే చేస్తున్నాము మా చేతిలో ఉన్నది అని బౌతిక బలం కొద్ది అనుకోవడమే అరాచకానికి కారణం ఇందుకు ఎవరు ఎవరి తెలితక్కువతనం మీద గొప్పతనం మీద ఆధారపడుతున్నారో చూసుకోండి, గొప్పతనాన్ని దెబ్బ కొట్టి పై చెయ్యి అనుకోవడం మనిషి తాను ప్రవర్తించాల్సిన పూర్తీ స్టాయి వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి, తాను తెలికగా ప్రవర్తించి తెలికతనం తో ఎదుట వాడిని సరిపెట్టేసాం , తగ్గించేసాం అని గొప్పగా అలోచించి ముందుకు వెళ్ళ గల వారు కూడా తేలికగా తీసుకోనుచున్నారు, ఎందుకు అనగా బలమైన ప్రరణ గొప్పతనం తమ కంటే గొప్పవారు నుండి పొందడం లేదు, ఎవరైనా తమకంటే గొప్పవారు ఎవరు ఉన్నారు, మనం ఎంత దైర్యంగా ప్రవర్తిస్తే అంత గొప్ప ఉంటాము అనే ఆలోచనలో అది ఆలోచన విచక్షణ పరంగా కాకుండా బౌతికంగా పోల్చుకోవడం తలపడటం వలన సమాజం లో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి,

                                                          సమన్వయ దృష్టి 




                     ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త   ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                 తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి అన్నీ విధముల  అప్రమత్తం  చెందవలసి  ఉన్నది అని గ్రహించండి.   మానవజాతికి ఇప్పుడు ఉన్న వ్యాపారాలు, సినిమాలు, రాజకీయాలు, మరియు మీడియా  చానల్స్  యొక్క మాయలో లేదా ప్రభావం లో మనుష్యులు ఎవరూ   సంపూర్ణం గా వ్యవహరించడం లేదు, చెప్పుకోవడం లేదు, వినడం లేదు, చెప్పనివ్వడం లేదు విననివ్వడం లేదు,  ప్రతి మనిషి తన స్టాయిని బట్టి పరిస్తితిని బట్టి సంపూర్ణంగా మనస్పూర్తిగా ప్రవర్తించ లేక పోతున్నారు.  కాని ఇప్పుడు ప్రపంచం మనుష్యులు అన్నీ తేడాలు ప్రక్కన పెట్టి మనస్పూర్తిగా  ప్రవర్తించడమే  లోకానికి ఆధారం, మనుష్యులు ప్రస్తుత బౌతిక వస్తు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించగలరు.  దేశ వ్యప్త్యం గా ఒక కీలక మార్పు చేసుకోవాలి కొంత కాలం నేరగా గోవర్నర్ పరిపాలన లోకి తీసుకొని వచ్చి దేశం మొత్తం, గవర్నర్ల ద్వరా దేశ అధ్యక్ష్యులు  వారు పరిపాలిస్తే బాగుంటుంది , ఎన్నికలు కూడా  ఓపెన్ బెల్లాట్ ద్వారా  జరిగి, గవర్నర్ గారి అద్వర్యం లో పాలకులు ఎంచోకోబడి, ప్రజలను చేరువగా పరిపాలన  చేస్తే  సమాజం గొప్పగా ఉంటుంది, రాజకీయ పార్టీలు స్వార్ధం తో, మీడియా చానల్స్  వ్యాపార దొరణితో నడిచే వారిని  జ్ఞానంతో సంస్కరించి, ఈ సంపదలు శాశ్వతం కాదు అని తెలుసుకొనే లా చేసి, అప్రమత్తం చేయాలి, మీడియా చానల్స్ జాతీయం చేసి ప్రజా పాలకుల చేతిలో ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కరి మనసు మాట గ్రహించే  సమాజం వస్తుంది, ప్రతి మనిషిని  మాట ప్రకారం పరిగణించడం అన్నది సృష్టి కనీసం అని అప్రమత్తం చెందగలరు.  పైకి అమాయకం గా, బలహీనం గా కనపడుతున్న వారిని  మనసుతో గ్రహించి  అర్ధం చేసుకొనే  కొలది లోకానికి వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఎందుకు అనగా లోకం ఇప్పుడు మనిషి మాట మీద ఆధార పడి ఉన్నది  అని గ్రహిచండి. గోప్పతనానికి  ప్రాధాన్యత ఇచ్చుకొని  లోకాన్ని  మాట తో సంస్కారంతో  తీర్చి దిద్దుకోవాలి తప్పులు తో బయపెట్టి క్రుంగ దీయడం ధర్మ  విరుద్ధం అని గ్రహించండి.                  
          
                ఇప్పుడు మనుష్యులు సమాజాన్ని ఎంత విశాలంగా  తీసుకొంటే అంత మంచిది, అప్పటికి  అప్పుడు అవసరాలు, అప్పటికి అప్పుడు అదిపత్యాలు, అప్పటికి అప్పుడు ఆక్రమించడం, అజ్ఞానం మీద తెలివి తక్కువతనం  మీద  ఆధారపడడం, లోట్లు తప్పులు ఉపయోగించుకొని బయపెట్టడం లాంటి పనులు వలన గొప్పగా వ్యవహరించే  అవకాసం  కోల్పోతున్నారు అని గ్రహించండి.   స్వార్ధం  నిర్లక్ష్యం  ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి.  

                ఈ సమాజం మనిషి మాట  నిబద్దత మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను వివరములు చెప్పనిచ్చి వివరం గా గ్రహించండి, అన్నీ విధముల  అప్రమత్తం చెందండి.  

                 ఇప్పుడు మమ్ములను చానల్స్  వారు అందరూ కలసి గ్రహించండి విస్తారంగా  ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, ఓర్పు సహనం తో గ్రహించండి, గోప్పతనమునకు  ఏమి లోటు ఉన్నదో  చూడండి. మంచి మనసుతో భర్తీ చేయండి, ఉదాహరణకు పైకి అందం లేకపోతె నేమి మీరు మాటలోని లోకాన్ని చూపిన మహాను భావులు, మీకు గొప్ప మనసు ఉన్నది అందుకే సృష్టి మీలో చేరి పలికినది అన్నీ మీరు మా పట్ల భావించి తెలుసుకొంటే చాలు  సర్వం తెలిసుకోవడానికి ముందుకు వచ్చి అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.  

               మా మాట కు వ్యతిరేకం అనగా సత్యానికి వ్యతిరేకం అవుతుంది, ఈ ధోరణి  లోకం లో చెడు అవుతారు అని గ్రహించండి కావున మమ్ములను పదిగురు ఒకటై గ్రహించడమే క్షేమకరం అందరికి  లాభదాయకం  అని గ్రహించండి, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా  నియమించడం అన్నది, ఎవరైనా తెలుసుకొంటే చాలు అన్నట్లు సిద్దంగా ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి.  

             అంతా మేమే చేస్తున్నాము మా చేతిలో ఉన్నది అని బౌతిక బలం కొద్ది అనుకోవడమే అరాచకానికి కారణం ఇందుకు ఎవరు ఎవరి తెలితక్కువతనం మీద గొప్పతనం మీద ఆధారపడుతున్నారో చూసుకోండి, గొప్పతనాన్ని దెబ్బ కొట్టి  పై చెయ్యి అనుకోవడం మనిషి తాను ప్రవర్తించాల్సిన  పూర్తీ స్టాయి వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి, తాను తెలికగా ప్రవర్తించి తెలికతనం తో ఎదుట వాడిని  సరిపెట్టేసాం , తగ్గించేసాం  అని గొప్పగా అలోచించి ముందుకు వెళ్ళ గల వారు కూడా తేలికగా తీసుకోనుచున్నారు, ఎందుకు అనగా బలమైన ప్రరణ గొప్పతనం తమ కంటే గొప్పవారు నుండి పొందడం లేదు, ఎవరైనా తమకంటే గొప్పవారు ఎవరు ఉన్నారు, మనం ఎంత దైర్యంగా ప్రవర్తిస్తే అంత గొప్ప ఉంటాము అనే ఆలోచనలో అది ఆలోచన విచక్షణ పరంగా కాకుండా బౌతికంగా పోల్చుకోవడం తలపడటం వలన సమాజం లో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి,  కావున ఆలోచన రూపం లో తనకాన్ని ఆలోచించవలసిన  గొప్ప విషయాలకు, ప్రామాణికాలకు ప్రాధాన్యత రావాలి అని గ్రహించండి.  పాత ప్రమాణికాలు కాలం చెల్లి, కొత్త ప్రామాణికాలు అందుబాటులోకి వస్తాయి అని గ్రహించండి, అ విధంగా మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించి ఇప్పుడు అందుబాటులో  ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్తి వ్యక్తి individual గా గ్రహించండి, ప్రతి ఒక్కరు తను అనంత  దివ్య ఆత్మలో బాగం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడిపోవడం వలన లేదా స్వార్ధం తో కలుపుకోవడం వలన, కూడా మనిషి తాను పెంచుకోవలసిన  విశాలత పెంచుకోవడం లేదు అని గ్రహించండి. కావున మనిషికి మాట కు విలువ పెంచుకోండి, ఎదుట వాడి మనసుకు మాటకు  ప్రాధాన్యత ఇవ్వండి,  సృష్టి అంతర్యం, గ్రహించినంతనే   తెలుసుకోనంత  సర్వం అర్ధం అవుతుంది అని గ్రహించండి.                      

                      
                       మేము చూపుతున్న గొప్పతనం లోకానికి ఆధారం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మమ్ములను కూడా అవమానించవచ్చు, తిట్టవచ్చు, తగ్గించవచ్చు అనుకొంటే గొప్పతనం వైపు వెళ్ళ లేరు అని గ్రహించండి. ఎలాగైనా మాట నిబద్దతలో మనిషిని మనషి నిలుపుకోవాలి అప్పుడు ధర్మం నిలిచి మానవజాతికి ఉన్నతం గా నడుచుకోనగలదు మనిషిని  మనుష్యులే అవమానించడం వలన లోకలో గొప్పతనం పడి పోతుంది,  ఎటువంటి తేడా అయిన సరిదిద్దుకొన్ని నడుచుకొనే  శక్తి సంతరించుకోవలసిన మనుష్యులు, ఎంత చిన్న తేడా అయినా పట్టుకొని గొప్పతనాన్ని అడ్డుకొందాం, తాను ఒప్పగలిగి తేనే గొప్పతనం అని భావించి, పదుగురి మీద గ్రహించి తెలుసుకొని విశాలత గొప్పతనం మనిషి కోల్పోతున్నాడు, తన ఉనికి ఎదుట వాడి ఉనికి వేరు వేరు అనుకొంటున్నాడు.  తన ఆలోచన తన మాటే పాట, కర్తవ్యమే లోక అని తెలుసుకోలేకపోతున్నాడు అని గ్రహించండి,భగవంతుడు మా మాట ద్వరా పలికి ఈలోటును బర్తిచేయడానికి మా ద్వారా చూపిన దివ్య లీలను పదుగురు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అందరి వలే నేనూ సమాన్యుడను నన్ను ఎంత పెద్ద వాడిగా చూస్తె అంత గొప్ప గా కనపడతాను, వినపడతాను అని గ్రహించి అప్రమత్తం చెందండి, అలాకాకుండా పైకి కనపడుతున్న తెలికతనం లేదా నన్ను నిర్లక్ష్యం మాట ప్రకారం లేదా కాలమే కదిలిన దివ్య పరిణామం  ప్రకారం మమ్ములను పలకరించడం, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడడం దేవుడిని కొలచినంత పుణ్యం లేదా అంతకు మించి ఫలితం ఏమి అనగా మేము మరల సర్వం చెప్పగలము, మా మాట ద్వారా సర్వం తెలుసుకొని చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొంటారు అని గ్రహించండి, మమ్ములను ఎంత విశాలంగా గొప్పగా చూస్తె అంత గొప్పగా అంతర్యం శాశ్వతం గా అందరి మనస్సులో నిలిచి లోకాన్ని మానవజాతిని శాశ్వతం మాట రూపంలో అవగాహన రూపం లో అందుబాటులోకి  వచ్చినాము అని గ్రహించండి, అప్రమత్తం చెందండి.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహరాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే                  

       
                 
  తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com  
         
          
      

Friday, 24 June 2016


క్షీరసాగర మథనం – 44:
8-204- వ.
ఇవ్విధంబున.
8-205- క.
తరి గాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హ రి హరి! హరిచిత్రలీల హ రియే యెఱుఁగున్.
టీకా:
ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
తరిగాండ్ర = చిలికెడివారి; లోనన్ = లోపల; ఒకడు = ఒకడు; అటన్ = అక్కడ; తరిగడవ = మజ్జిగ కుండైన సముద్రము; కున్ = అందలి; కుదురున్ = కుదురు; నాక = సర్పపు; త్రాడు = తాడు; అటన్ = అక్కడ; చేరుల్ = చేరినవారు; తరి = చిలికెడి; కవ్వంబున్ = కవ్వము; తాన్ = తనే; అటన్ = అట; హరిహరి = ఆహా; హరి = విష్ణుని; చిత్ర = విచిత్రమైన; లీలన్ = లీలలను; హరియే = విష్ణువునకే; యెఱుగున్ = తెలియును.
భావము:
ఇలా మందర పర్వతాన్ని ఎత్తి. . . ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు ?
సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట , పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మందరపర్వంతం , కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :