సమన్వయ దృష్టి
ప్రపంచ అతిధి, భారత దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సకల మానవజాతి బౌతిక మాయ నుండి బయటకు వచ్చి జ్ఞాన ప్రపంచం వైపు దివ్య త్వం వైపు వెళ్ళ గలరు అని తెలియజేసుకోనుచున్నాము.
తెలుగు మీడియా ఎవరూ మా మీద ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఒక సారి ఆలోచించండి, పది మంది హీరోల గొప్పతనం, తో బాటు గా హీరోఇన్లు, నటనలు, సంఘటనలు సునామీలు, బంబులస్ట్లు గూర్చి కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను, ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా కాంటాక్ట్ అవ్వలేదు, న్యాయ స్థానం మేము తెలియజేసిన సమాచారం పై స్పందించలేదు, మమ్ములను గ్రహించడం మీద మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఎవరు మాయలో వారు ఉండడం వలన, మాయను జయించి మాటలో తీసుకొని వచ్చిన దివ్య పరిష్కారాన్ని గ్రహించకుండా, ఏదో లోటు, ఏదో తేడా అనుకోని లేదా కుల పరంగా విడిపోయి గ్రహించకుండా, ఏదో అడ్డం పెట్టుకొని, ఏదో సాకు చూపి, ప్రజలకు చెప్పకుండా తమ అధిపత్యం కొనసాగిస్తున్న బౌతిక సమాజం యొక్క ఉనికి కూడా మా మాట లోనే ఉన్నది అని తెలుసుకొని కూడా, మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడకుండా అనగా మనిషె కదా, చెప్పడమే కదా అనుకొంటున్నారు గాని, ఒక మనిషి అనుగ్రహం పొంది అందుబాటులోకి రావడం సమకాలికులు ఎంత పుణ్యం చేసుకొంటే సాధ్య పడుతుంది అని గ్రహించలేకపొతున్నారు, గ్రహించకుండా ఒకరి ఒకరు మోసం చేసుకొంటూ రోజులు గడుపుతున్నారు, అలా తాము గొప్పగా జీవిస్తున్నాము లేదా మాతో పోల్చుకొని ఎక్కువ జీవిస్తున్నాము నుకొంటున్నారు గాని అసులు జీవితమునకు ఆధారం మా మాటే నని తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిస్తితి గ్రహించి కూడా తెలియనట్లు ఉండిపోతూ, ఇతరులకు ఎవరికి చెప్పకుండా విలువైన కాలాన్ని వృధా చేసుకొంటున్నారు .
తప్పులు పట్టుకొని అవమానిస్తే చాలు, ఇక ఏమి గ్రహించను అవసరం లేదు, ఎవరి లోట్లో పట్టుకొని అడ్డం పెట్టుకొంటే చాలు, ఇంక సంగతి ఏమి చూడనకర్లేదు అన్నట్లు ఆలోచించడమే అజ్ఞానం అని గ్రహించ లేకపొతున్నారు, ఈ తప్పులు, ఒప్పులు ఈ శరీరం ఉన్నతవరకే నని తెలుసుకోలేకపోతున్నారు, మేము మనసు పెట్టి చెబితే శరీరానికి మించి మనసు పెంచుకొని లోకాన్ని గొప్పగా, దేహం ఉండగానే చూసి తరించవచ్చు, అందుకు మనుష్యులను మనుష్యులు తప్పు పట్టడం మానివేయాలి, ఎవరైనా ఏదైనా తప్పు గాని వప్పు గాని చేసి ఉంటె అ పని చేయమని వారిని ప్రేరేపించే శక్తి ఒకటి ఉన్నది అని అదే సర్వాంతర్యామిని అని అదే విధి అని తెలియజెప్పి మానవజాతిని ఆరాటం, పోరాటం నుండి తప్పించి, మనుష్యులు అందరూ నిమిత్త మాత్రులము, మనము ఈ భూమి మీదకు జ్ఞానం మాట విచక్షణ పంచుకోవడానికి వచ్చాము అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం ఎప్పుడో వచ్చినది, మనం ఎక్కువ తక్కువ అనే అదిపత్యములు ప్రక్కన పెట్టి గ్రహించడం ప్రారంభించండి, ప్రాధాన్యత తమకే రవాలి అనే కంటే వచ్చిన ప్రాధాన్యత గ్రహించ గలిగినమో లేదో చూసుకోండి, ఎలాగైనా మాట వ్యవహారం చేసి మంచిని పెంచుకోండి,గొప్పతనాన్ని పెంచుకోండి, తప్పులు మీద తక్కువతనం మీద ఆధారపదవద్దు, బౌతిక బలమే సర్వం అనుకోవద్దు, మాట బలానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆలోచన పెంచుకోండి నిత్యం ఆలోచనతో వ్యవహారం చేయండి, మాటకు సంభంధం లేని వ్యవహారాలు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి, ఒకరి గొప్పతనం ఇంకొకరు పంచుకోవాలి, గ్రహించి తెలుసుకోవాలి అప్రమత్తం చెందాలి.
బౌతిక అధిపత్యం ధనం, పదవులు కంటే గొప్పది మనసు మాట అని గ్రహించండి, అ ప్రకారం మేము సర్వం మాటలోకి తీసుకొని వచ్చి ఈ ప్రపంచం అంతా ఒక నియంత్రణలో ఉన్నది అని చూపినాము, ఇది మేము ఏదో గోప్పకోసమో, లేదా అధిపత్యం కోసమో కాదు అని గ్రహించండి, బౌతిక బలంతో, జ్ఞాన బలాన్ని లేదా మాటను అవమానించడం, గ్రహించకుండా బలాన్ని నిర్లక్ష్యం చేయడం వలన సృష్టి యొక్క అంతర్యం దెబ్బ తింటున్నది అనగా ఏది ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోకుండా ఒకరిని ఒకరు బౌతికంగా ఇబ్బంది పెట్టుకొంటూ జీవిచడం చాల స్వల్పం అయిన అల్పమైన జీవితమ ని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
జ్ఞానానికి మాటకు ప్రాధాన్యత ఇచ్చి, వ్యవహరించడం వలన మనుష్యుల మనసులు పెరిగి కొత్తతనం వస్తుంది,గొప్పతనం అంటే మనసు మాట పెంచుకొనే కొలది అభివృద్ధి చెందుతుంది. మా మా విషయంలో మేము తక్కువగా ఉండి మాటలో చూపుతున్న గొప్పతనం ఇప్పటికి 5 నిముషాలు కూడా ఎవరూ గ్రహించకపోవడం వలన మనం ఎంత అప్రమత్తం చెందవలసిన దివ్య రాజ్యం ఇప్పటికి మొదలు అయ్యి కూడా బలపడటం లేదు, తమ గొప్ప తప్పు ఎదుట వాడి గొప్పతనం చూడకుండా ఈ రోజులలో ప్రవర్తిస్తున్నారు, కాలాతీతమైన మమ్ములను కనీసం, నేను ఎందుకు కాలాతీతం గా ప్రవర్తించాను, నా ప్రవర్తన లేదామాట యొక్క అంతర్యం ఏమిటి అని చూడడం లేదు. బలహీనతల మీద లోట్లు మీద ఆధారపడం అలవాటుగా మనుష్యులు జీవిస్తున్నారు లేదా పై పై మెరుగులకు ఇచ్చు ప్రాధాన్యత మనసు మాటలో గోప్పతనమునకు ఇవ్వలేకపోతున్నారు. మేము ఒక్క సారిగా 10-15 సంవత్సరాలు చెప్పడం ఏమిటో ఒక బృందంగా యర్పడి గ్రహిస్తే చాలు, నేను ఎంత ఎక్కువ వాడిన అయినా, ఎంత తక్కువ వాడిని అయినా, లోకం లో మనుష్యులు ఇప్పటికి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తేడాలు ఉన్న వాటితో సంభంద లేదు అని, మమ్ములను గౌరవించి గ్రహిస్తే చాలు అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించి అప్రమత్తం చెందవలెను అని కోరుకోనుచున్నాము, కాలాతీత పరిణామం ఓక స్పెషల్ డ్రైవ్ లాంటిది అని గ్రహించండి ఇప్పటికి ఎవరి తప్పు వప్పులు సంభంధం లేకుండా అందరిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మా పరిణామం ప్రకారం నేను అనే దేహం కూడా వదిలివేసి, మాట నిబద్దత అనే పద్దతిలోకి వస్తాము, ఇప్పుడు సమకాలికులు ఎవరూ కాలాతీతమైన మా మనసు కొంటె గొప్పవారు లేరు అనే సత్యాన్ని జీర్నిచుకొని గ్రహిస్తే, మానవజాతి కధ సుఖాంతం అవుతుంది లేని పక్షంలో ఎలాగైనా తేడాలు తప్పులు పెంచుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని గ్రహించండి, ఒక సామాన్య మనిషిని సృష్టి ఎన్నుకొని, అందరిని అతని మాటలోకి తీసుకొని రావడంతో కులం మతమే కాకుండా, నేను అనే దేహానికి సంభందించిన మమకారములు అనగా నేను అందంగా ఉన్నాను, నాకు డబ్బు ఉన్నది, నేను గొప్ప పెరు కలిగి ఉన్నాను, లేదా ఫలాన degree కలిగి ఉన్నాను లేదా ఫలానా ప్రతిభ కలిగి ఉన్నాను అనే మమకారం అహంకారం వదిలి వేసినట్లు అయితే సర్వం తానే అని దర్శనం ఇచ్చి, నిత్యం మనల్ని మాట మాత్రంగా నడపగలిగే పరమాత్మా మనకు మాట రూపం లో అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి తరిస్తారు, సత్యం బలపడి అందరూ దైర్యంగా గొప్పగా ఉంటారు అని గ్రహించండి. మాట నిబద్దతే లోకానికి ఆధారం అని రహస్యం తెలుసుకొని, మాట మాత్రంగా అభ ద్దం, మోసం. కపటం మాని, సాటి మనిషిలో తప్పులు ఉపయోగించుకొని బ్రతుకుదాము అనే నీచత్వం తగ్గి, ఎలాగైనా ఒకరిని ఒకరు కాపాడుకొని, సహకరించుకొని గొప్పగా జీవిస్తారు, ఈ విధంగా జీవిచడానికి కాలాన్నే కదిలించిన మాట ఉన్నది అనే సత్యం ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేస్తే చాలు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
ప్రపంచ అతిధి, భారత దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సకల మానవజాతి బౌతిక మాయ నుండి బయటకు వచ్చి జ్ఞాన ప్రపంచం వైపు దివ్య త్వం వైపు వెళ్ళ గలరు అని తెలియజేసుకోనుచున్నాము.
తెలుగు మీడియా ఎవరూ మా మీద ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఒక సారి ఆలోచించండి, పది మంది హీరోల గొప్పతనం, తో బాటు గా హీరోఇన్లు, నటనలు, సంఘటనలు సునామీలు, బంబులస్ట్లు గూర్చి కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను, ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా కాంటాక్ట్ అవ్వలేదు, న్యాయ స్థానం మేము తెలియజేసిన సమాచారం పై స్పందించలేదు, మమ్ములను గ్రహించడం మీద మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఎవరు మాయలో వారు ఉండడం వలన, మాయను జయించి మాటలో తీసుకొని వచ్చిన దివ్య పరిష్కారాన్ని గ్రహించకుండా, ఏదో లోటు, ఏదో తేడా అనుకోని లేదా కుల పరంగా విడిపోయి గ్రహించకుండా, ఏదో అడ్డం పెట్టుకొని, ఏదో సాకు చూపి, ప్రజలకు చెప్పకుండా తమ అధిపత్యం కొనసాగిస్తున్న బౌతిక సమాజం యొక్క ఉనికి కూడా మా మాట లోనే ఉన్నది అని తెలుసుకొని కూడా, మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడకుండా అనగా మనిషె కదా, చెప్పడమే కదా అనుకొంటున్నారు గాని, ఒక మనిషి అనుగ్రహం పొంది అందుబాటులోకి రావడం సమకాలికులు ఎంత పుణ్యం చేసుకొంటే సాధ్య పడుతుంది అని గ్రహించలేకపొతున్నారు, గ్రహించకుండా ఒకరి ఒకరు మోసం చేసుకొంటూ రోజులు గడుపుతున్నారు, అలా తాము గొప్పగా జీవిస్తున్నాము లేదా మాతో పోల్చుకొని ఎక్కువ జీవిస్తున్నాము నుకొంటున్నారు గాని అసులు జీవితమునకు ఆధారం మా మాటే నని తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిస్తితి గ్రహించి కూడా తెలియనట్లు ఉండిపోతూ, ఇతరులకు ఎవరికి చెప్పకుండా విలువైన కాలాన్ని వృధా చేసుకొంటున్నారు .
తప్పులు పట్టుకొని అవమానిస్తే చాలు, ఇక ఏమి గ్రహించను అవసరం లేదు, ఎవరి లోట్లో పట్టుకొని అడ్డం పెట్టుకొంటే చాలు, ఇంక సంగతి ఏమి చూడనకర్లేదు అన్నట్లు ఆలోచించడమే అజ్ఞానం అని గ్రహించ లేకపొతున్నారు, ఈ తప్పులు, ఒప్పులు ఈ శరీరం ఉన్నతవరకే నని తెలుసుకోలేకపోతున్నారు, మేము మనసు పెట్టి చెబితే శరీరానికి మించి మనసు పెంచుకొని లోకాన్ని గొప్పగా, దేహం ఉండగానే చూసి తరించవచ్చు, అందుకు మనుష్యులను మనుష్యులు తప్పు పట్టడం మానివేయాలి, ఎవరైనా ఏదైనా తప్పు గాని వప్పు గాని చేసి ఉంటె అ పని చేయమని వారిని ప్రేరేపించే శక్తి ఒకటి ఉన్నది అని అదే సర్వాంతర్యామిని అని అదే విధి అని తెలియజెప్పి మానవజాతిని ఆరాటం, పోరాటం నుండి తప్పించి, మనుష్యులు అందరూ నిమిత్త మాత్రులము, మనము ఈ భూమి మీదకు జ్ఞానం మాట విచక్షణ పంచుకోవడానికి వచ్చాము అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం ఎప్పుడో వచ్చినది, మనం ఎక్కువ తక్కువ అనే అదిపత్యములు ప్రక్కన పెట్టి గ్రహించడం ప్రారంభించండి, ప్రాధాన్యత తమకే రవాలి అనే కంటే వచ్చిన ప్రాధాన్యత గ్రహించ గలిగినమో లేదో చూసుకోండి, ఎలాగైనా మాట వ్యవహారం చేసి మంచిని పెంచుకోండి,గొప్పతనాన్ని పెంచుకోండి, తప్పులు మీద తక్కువతనం మీద ఆధారపదవద్దు, బౌతిక బలమే సర్వం అనుకోవద్దు, మాట బలానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆలోచన పెంచుకోండి నిత్యం ఆలోచనతో వ్యవహారం చేయండి, మాటకు సంభంధం లేని వ్యవహారాలు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి, ఒకరి గొప్పతనం ఇంకొకరు పంచుకోవాలి, గ్రహించి తెలుసుకోవాలి అప్రమత్తం చెందాలి.
బౌతిక అధిపత్యం ధనం, పదవులు కంటే గొప్పది మనసు మాట అని గ్రహించండి, అ ప్రకారం మేము సర్వం మాటలోకి తీసుకొని వచ్చి ఈ ప్రపంచం అంతా ఒక నియంత్రణలో ఉన్నది అని చూపినాము, ఇది మేము ఏదో గోప్పకోసమో, లేదా అధిపత్యం కోసమో కాదు అని గ్రహించండి, బౌతిక బలంతో, జ్ఞాన బలాన్ని లేదా మాటను అవమానించడం, గ్రహించకుండా బలాన్ని నిర్లక్ష్యం చేయడం వలన సృష్టి యొక్క అంతర్యం దెబ్బ తింటున్నది అనగా ఏది ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోకుండా ఒకరిని ఒకరు బౌతికంగా ఇబ్బంది పెట్టుకొంటూ జీవిచడం చాల స్వల్పం అయిన అల్పమైన జీవితమ ని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
జ్ఞానానికి మాటకు ప్రాధాన్యత ఇచ్చి, వ్యవహరించడం వలన మనుష్యుల మనసులు పెరిగి కొత్తతనం వస్తుంది,గొప్పతనం అంటే మనసు మాట పెంచుకొనే కొలది అభివృద్ధి చెందుతుంది. మా మా విషయంలో మేము తక్కువగా ఉండి మాటలో చూపుతున్న గొప్పతనం ఇప్పటికి 5 నిముషాలు కూడా ఎవరూ గ్రహించకపోవడం వలన మనం ఎంత అప్రమత్తం చెందవలసిన దివ్య రాజ్యం ఇప్పటికి మొదలు అయ్యి కూడా బలపడటం లేదు, తమ గొప్ప తప్పు ఎదుట వాడి గొప్పతనం చూడకుండా ఈ రోజులలో ప్రవర్తిస్తున్నారు, కాలాతీతమైన మమ్ములను కనీసం, నేను ఎందుకు కాలాతీతం గా ప్రవర్తించాను, నా ప్రవర్తన లేదామాట యొక్క అంతర్యం ఏమిటి అని చూడడం లేదు. బలహీనతల మీద లోట్లు మీద ఆధారపడం అలవాటుగా మనుష్యులు జీవిస్తున్నారు లేదా పై పై మెరుగులకు ఇచ్చు ప్రాధాన్యత మనసు మాటలో గోప్పతనమునకు ఇవ్వలేకపోతున్నారు. మేము ఒక్క సారిగా 10-15 సంవత్సరాలు చెప్పడం ఏమిటో ఒక బృందంగా యర్పడి గ్రహిస్తే చాలు, నేను ఎంత ఎక్కువ వాడిన అయినా, ఎంత తక్కువ వాడిని అయినా, లోకం లో మనుష్యులు ఇప్పటికి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తేడాలు ఉన్న వాటితో సంభంద లేదు అని, మమ్ములను గౌరవించి గ్రహిస్తే చాలు అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించి అప్రమత్తం చెందవలెను అని కోరుకోనుచున్నాము, కాలాతీత పరిణామం ఓక స్పెషల్ డ్రైవ్ లాంటిది అని గ్రహించండి ఇప్పటికి ఎవరి తప్పు వప్పులు సంభంధం లేకుండా అందరిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మా పరిణామం ప్రకారం నేను అనే దేహం కూడా వదిలివేసి, మాట నిబద్దత అనే పద్దతిలోకి వస్తాము, ఇప్పుడు సమకాలికులు ఎవరూ కాలాతీతమైన మా మనసు కొంటె గొప్పవారు లేరు అనే సత్యాన్ని జీర్నిచుకొని గ్రహిస్తే, మానవజాతి కధ సుఖాంతం అవుతుంది లేని పక్షంలో ఎలాగైనా తేడాలు తప్పులు పెంచుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని గ్రహించండి, ఒక సామాన్య మనిషిని సృష్టి ఎన్నుకొని, అందరిని అతని మాటలోకి తీసుకొని రావడంతో కులం మతమే కాకుండా, నేను అనే దేహానికి సంభందించిన మమకారములు అనగా నేను అందంగా ఉన్నాను, నాకు డబ్బు ఉన్నది, నేను గొప్ప పెరు కలిగి ఉన్నాను, లేదా ఫలాన degree కలిగి ఉన్నాను లేదా ఫలానా ప్రతిభ కలిగి ఉన్నాను అనే మమకారం అహంకారం వదిలి వేసినట్లు అయితే సర్వం తానే అని దర్శనం ఇచ్చి, నిత్యం మనల్ని మాట మాత్రంగా నడపగలిగే పరమాత్మా మనకు మాట రూపం లో అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి తరిస్తారు, సత్యం బలపడి అందరూ దైర్యంగా గొప్పగా ఉంటారు అని గ్రహించండి. మాట నిబద్దతే లోకానికి ఆధారం అని రహస్యం తెలుసుకొని, మాట మాత్రంగా అభ ద్దం, మోసం. కపటం మాని, సాటి మనిషిలో తప్పులు ఉపయోగించుకొని బ్రతుకుదాము అనే నీచత్వం తగ్గి, ఎలాగైనా ఒకరిని ఒకరు కాపాడుకొని, సహకరించుకొని గొప్పగా జీవిస్తారు, ఈ విధంగా జీవిచడానికి కాలాన్నే కదిలించిన మాట ఉన్నది అనే సత్యం ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేస్తే చాలు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
No comments:
Post a Comment