కాంగ్రెస్ బాటలో...బిజెపి..టిడిపి..నడుస్తున్నాయి.కాంగ్రెస్ వారు రైతులకు చేసిన ద్రోహమే బిజెపి టిడిపి చేస్తున్నాయి. అయితే రైతులు నష్ట పోవాల్సిందే నా?..రైతులు తిరుగుబాటు చేయలేరనే వాళ్ల ధీమా..నిలదీసి ప్రశ్నించ లేరనే వారి అహం.
కార్పొరేట్ల కోసం అహర్నిశలు క్రుషి చేస్తూ
ఎన్నికలో హామీలు...గాలికి వదిలేసిన మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు.
కార్పొరేట్ల కోసం అహర్నిశలు క్రుషి చేస్తూ
ఎన్నికలో హామీలు...గాలికి వదిలేసిన మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు.
ఎన్నికలలో ఏమి చెప్పారు?ఇప్పుడేమి చేస్తున్నారు?రైతులు ఎకరాకు 20 వేలు నష్ట పోవాలా?
రైతులు,ధాన్యానికి క్వింటాలుకు 20వేలు నష్ట పోవాలని ఆదేశించ దానికి కేంద్రం రాష్ట్రంఎవరు?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనడుస్తూ రైతులను దెబ్బ కొట్టాలని చూస్తాయా?రాష్ట్రం
,కేంద్రం పేద రైతుల కడుపులు కొట్టడం మొదలేట్టి రెండేళ్లు దాటింది. మోడీ ప్రధానిగాఅడుగుపెట్టిన
రోజునే ,రైతుల నెత్తిన పాదం పెట్టడం మొదలు పెట్టారురాష్ట్రంలో
ధాన్యం పండించడానికితెలంగాణా లోను,ఆంధ్రప్రదేశ్లో క్వింటాలుకు 2200 రూపాయలు ఖర్చు లు
అవుతాయని,వ్యవసాయ శాఖ స్వయంగా లెక్కలు తేల్చింది.స్వామినాధన్ కమీషన్ శిఫార్సు మేరకు క్వింటాలుకు 3400 రూపాయలు మద్దతు
ధర ఎ గ్రేడ్ ధాన్యానికి ఇవ్వాలని గత ఏడాది సిఫారసు చేసింది..అయితే
కేంద్రం 1400 రూపాయలు మాత్రమె మద్దతు ధర నిర్ణయించింది.ఈసంవత్సరం 3600 రూపాయలు క్వింటాలు దాన్యానికి సిఫార్సు చేస్తే 1450 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది.అంటే రైతులు క్వింటాలుకు 2150 రూపాయలు
నస్తపోవాలా?అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు నష్ట పోవాలని ఈ విధంగానే పాలకులు ఆదేశించ గలరా
దేశంలో రైతుల మీద పెత్తనం చేసినట్టుగానే పారిశ్రామిక వేత్తలు,వ్యాపారుల మీద పాలకులు పెత్తనం
చేయడానికి సిద్దంగా ఉన్నారా?రైతుల మీదనే మీ పెత్తనం ఏమిటి?వారు నోరు లేని వారనా?వారు
తిరిగి మిమ్మల్ని ఏమీ అనలేరనా?మిగతా వారిలాగా రైతులు లంచాలుగా డబ్బు మూటలు ఇవ్వ
లేరనా?ఏ లెక్కలో కేంద్రం వ్యవసాయ ఖర్చులు నిర్ధారించింది.ఎన్నికల వాగ్దానాలు అప్పుడే
గాలికి వదిలేశారా?స్వామినాధన్ కమిటే శిఫార్సుల మేరకు బిజెపి టిడిపి ధరలు ఉంటాయని చెప్పారా లేదా?అంటే మీరు అబద్దాలతో అధికారం చేజిక్కించు కున్నట్టే
కదా?కాంగ్రెస్ బాటలో అడుగులో అడుగు వేస్తూ,స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ఎలా
గయితే రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసిందో,అదే పద్దతిలో టిడిపి బిజెపి పార్టీ
పాలనలో రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలుతీసుకున్నట్టే కదా.మీరు నిర్ణయించిన
ధాన్యం ధరల వల్ల,నష్ట పోయిన రైతులకు మీరు ఇచ్చే ప్రత్యామ్నాయం ఏమిటి?కాంగ్రెస్ బాటలోనే
మీరు కూడా నడిస్తే,వారికి మీకు ఉన్న తేడా ఏమిటి?నూటికి 60 శాతం ఉన్న రైతులపై మీ కు
పెత్తనం చేయదానిక్ ఉన్న అర్హతలు ఏమిటి?రైతులకు ఏర్పడే నష్టాలను,కష్టాలను ఎలా గట్టేక్కిస్తారు.
రైతులు,ధాన్యానికి క్వింటాలుకు 20వేలు నష్ట పోవాలని ఆదేశించ దానికి కేంద్రం రాష్ట్రంఎవరు?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనడుస్తూ రైతులను దెబ్బ కొట్టాలని చూస్తాయా?రాష్ట్రం
,కేంద్రం పేద రైతుల కడుపులు కొట్టడం మొదలేట్టి రెండేళ్లు దాటింది. మోడీ ప్రధానిగాఅడుగుపెట్టిన
రోజునే ,రైతుల నెత్తిన పాదం పెట్టడం మొదలు పెట్టారురాష్ట్రంలో
ధాన్యం పండించడానికితెలంగాణా లోను,ఆంధ్రప్రదేశ్లో క్వింటాలుకు 2200 రూపాయలు ఖర్చు లు
అవుతాయని,వ్యవసాయ శాఖ స్వయంగా లెక్కలు తేల్చింది.స్వామినాధన్ కమీషన్ శిఫార్సు మేరకు క్వింటాలుకు 3400 రూపాయలు మద్దతు
ధర ఎ గ్రేడ్ ధాన్యానికి ఇవ్వాలని గత ఏడాది సిఫారసు చేసింది..అయితే
కేంద్రం 1400 రూపాయలు మాత్రమె మద్దతు ధర నిర్ణయించింది.ఈసంవత్సరం 3600 రూపాయలు క్వింటాలు దాన్యానికి సిఫార్సు చేస్తే 1450 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది.అంటే రైతులు క్వింటాలుకు 2150 రూపాయలు
నస్తపోవాలా?అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు నష్ట పోవాలని ఈ విధంగానే పాలకులు ఆదేశించ గలరా
దేశంలో రైతుల మీద పెత్తనం చేసినట్టుగానే పారిశ్రామిక వేత్తలు,వ్యాపారుల మీద పాలకులు పెత్తనం
చేయడానికి సిద్దంగా ఉన్నారా?రైతుల మీదనే మీ పెత్తనం ఏమిటి?వారు నోరు లేని వారనా?వారు
తిరిగి మిమ్మల్ని ఏమీ అనలేరనా?మిగతా వారిలాగా రైతులు లంచాలుగా డబ్బు మూటలు ఇవ్వ
లేరనా?ఏ లెక్కలో కేంద్రం వ్యవసాయ ఖర్చులు నిర్ధారించింది.ఎన్నికల వాగ్దానాలు అప్పుడే
గాలికి వదిలేశారా?స్వామినాధన్ కమిటే శిఫార్సుల మేరకు బిజెపి టిడిపి ధరలు ఉంటాయని చెప్పారా లేదా?అంటే మీరు అబద్దాలతో అధికారం చేజిక్కించు కున్నట్టే
కదా?కాంగ్రెస్ బాటలో అడుగులో అడుగు వేస్తూ,స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ఎలా
గయితే రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసిందో,అదే పద్దతిలో టిడిపి బిజెపి పార్టీ
పాలనలో రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలుతీసుకున్నట్టే కదా.మీరు నిర్ణయించిన
ధాన్యం ధరల వల్ల,నష్ట పోయిన రైతులకు మీరు ఇచ్చే ప్రత్యామ్నాయం ఏమిటి?కాంగ్రెస్ బాటలోనే
మీరు కూడా నడిస్తే,వారికి మీకు ఉన్న తేడా ఏమిటి?నూటికి 60 శాతం ఉన్న రైతులపై మీ కు
పెత్తనం చేయదానిక్ ఉన్న అర్హతలు ఏమిటి?రైతులకు ఏర్పడే నష్టాలను,కష్టాలను ఎలా గట్టేక్కిస్తారు.
No comments:
Post a Comment