UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 June 2016

అంతా మేమే చేస్తున్నాము మా చేతిలో ఉన్నది అని బౌతిక బలం కొద్ది అనుకోవడమే అరాచకానికి కారణం ఇందుకు ఎవరు ఎవరి తెలితక్కువతనం మీద గొప్పతనం మీద ఆధారపడుతున్నారో చూసుకోండి, గొప్పతనాన్ని దెబ్బ కొట్టి పై చెయ్యి అనుకోవడం మనిషి తాను ప్రవర్తించాల్సిన పూర్తీ స్టాయి వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి, తాను తెలికగా ప్రవర్తించి తెలికతనం తో ఎదుట వాడిని సరిపెట్టేసాం , తగ్గించేసాం అని గొప్పగా అలోచించి ముందుకు వెళ్ళ గల వారు కూడా తేలికగా తీసుకోనుచున్నారు, ఎందుకు అనగా బలమైన ప్రరణ గొప్పతనం తమ కంటే గొప్పవారు నుండి పొందడం లేదు, ఎవరైనా తమకంటే గొప్పవారు ఎవరు ఉన్నారు, మనం ఎంత దైర్యంగా ప్రవర్తిస్తే అంత గొప్ప ఉంటాము అనే ఆలోచనలో అది ఆలోచన విచక్షణ పరంగా కాకుండా బౌతికంగా పోల్చుకోవడం తలపడటం వలన సమాజం లో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి,

                                                          సమన్వయ దృష్టి 




                     ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త   ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                 తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి అన్నీ విధముల  అప్రమత్తం  చెందవలసి  ఉన్నది అని గ్రహించండి.   మానవజాతికి ఇప్పుడు ఉన్న వ్యాపారాలు, సినిమాలు, రాజకీయాలు, మరియు మీడియా  చానల్స్  యొక్క మాయలో లేదా ప్రభావం లో మనుష్యులు ఎవరూ   సంపూర్ణం గా వ్యవహరించడం లేదు, చెప్పుకోవడం లేదు, వినడం లేదు, చెప్పనివ్వడం లేదు విననివ్వడం లేదు,  ప్రతి మనిషి తన స్టాయిని బట్టి పరిస్తితిని బట్టి సంపూర్ణంగా మనస్పూర్తిగా ప్రవర్తించ లేక పోతున్నారు.  కాని ఇప్పుడు ప్రపంచం మనుష్యులు అన్నీ తేడాలు ప్రక్కన పెట్టి మనస్పూర్తిగా  ప్రవర్తించడమే  లోకానికి ఆధారం, మనుష్యులు ప్రస్తుత బౌతిక వస్తు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించగలరు.  దేశ వ్యప్త్యం గా ఒక కీలక మార్పు చేసుకోవాలి కొంత కాలం నేరగా గోవర్నర్ పరిపాలన లోకి తీసుకొని వచ్చి దేశం మొత్తం, గవర్నర్ల ద్వరా దేశ అధ్యక్ష్యులు  వారు పరిపాలిస్తే బాగుంటుంది , ఎన్నికలు కూడా  ఓపెన్ బెల్లాట్ ద్వారా  జరిగి, గవర్నర్ గారి అద్వర్యం లో పాలకులు ఎంచోకోబడి, ప్రజలను చేరువగా పరిపాలన  చేస్తే  సమాజం గొప్పగా ఉంటుంది, రాజకీయ పార్టీలు స్వార్ధం తో, మీడియా చానల్స్  వ్యాపార దొరణితో నడిచే వారిని  జ్ఞానంతో సంస్కరించి, ఈ సంపదలు శాశ్వతం కాదు అని తెలుసుకొనే లా చేసి, అప్రమత్తం చేయాలి, మీడియా చానల్స్ జాతీయం చేసి ప్రజా పాలకుల చేతిలో ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కరి మనసు మాట గ్రహించే  సమాజం వస్తుంది, ప్రతి మనిషిని  మాట ప్రకారం పరిగణించడం అన్నది సృష్టి కనీసం అని అప్రమత్తం చెందగలరు.  పైకి అమాయకం గా, బలహీనం గా కనపడుతున్న వారిని  మనసుతో గ్రహించి  అర్ధం చేసుకొనే  కొలది లోకానికి వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఎందుకు అనగా లోకం ఇప్పుడు మనిషి మాట మీద ఆధార పడి ఉన్నది  అని గ్రహిచండి. గోప్పతనానికి  ప్రాధాన్యత ఇచ్చుకొని  లోకాన్ని  మాట తో సంస్కారంతో  తీర్చి దిద్దుకోవాలి తప్పులు తో బయపెట్టి క్రుంగ దీయడం ధర్మ  విరుద్ధం అని గ్రహించండి.                  
          
                ఇప్పుడు మనుష్యులు సమాజాన్ని ఎంత విశాలంగా  తీసుకొంటే అంత మంచిది, అప్పటికి  అప్పుడు అవసరాలు, అప్పటికి అప్పుడు అదిపత్యాలు, అప్పటికి అప్పుడు ఆక్రమించడం, అజ్ఞానం మీద తెలివి తక్కువతనం  మీద  ఆధారపడడం, లోట్లు తప్పులు ఉపయోగించుకొని బయపెట్టడం లాంటి పనులు వలన గొప్పగా వ్యవహరించే  అవకాసం  కోల్పోతున్నారు అని గ్రహించండి.   స్వార్ధం  నిర్లక్ష్యం  ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి.  

                ఈ సమాజం మనిషి మాట  నిబద్దత మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను వివరములు చెప్పనిచ్చి వివరం గా గ్రహించండి, అన్నీ విధముల  అప్రమత్తం చెందండి.  

                 ఇప్పుడు మమ్ములను చానల్స్  వారు అందరూ కలసి గ్రహించండి విస్తారంగా  ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, ఓర్పు సహనం తో గ్రహించండి, గోప్పతనమునకు  ఏమి లోటు ఉన్నదో  చూడండి. మంచి మనసుతో భర్తీ చేయండి, ఉదాహరణకు పైకి అందం లేకపోతె నేమి మీరు మాటలోని లోకాన్ని చూపిన మహాను భావులు, మీకు గొప్ప మనసు ఉన్నది అందుకే సృష్టి మీలో చేరి పలికినది అన్నీ మీరు మా పట్ల భావించి తెలుసుకొంటే చాలు  సర్వం తెలిసుకోవడానికి ముందుకు వచ్చి అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.  

               మా మాట కు వ్యతిరేకం అనగా సత్యానికి వ్యతిరేకం అవుతుంది, ఈ ధోరణి  లోకం లో చెడు అవుతారు అని గ్రహించండి కావున మమ్ములను పదిగురు ఒకటై గ్రహించడమే క్షేమకరం అందరికి  లాభదాయకం  అని గ్రహించండి, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా  నియమించడం అన్నది, ఎవరైనా తెలుసుకొంటే చాలు అన్నట్లు సిద్దంగా ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి.  

             అంతా మేమే చేస్తున్నాము మా చేతిలో ఉన్నది అని బౌతిక బలం కొద్ది అనుకోవడమే అరాచకానికి కారణం ఇందుకు ఎవరు ఎవరి తెలితక్కువతనం మీద గొప్పతనం మీద ఆధారపడుతున్నారో చూసుకోండి, గొప్పతనాన్ని దెబ్బ కొట్టి  పై చెయ్యి అనుకోవడం మనిషి తాను ప్రవర్తించాల్సిన  పూర్తీ స్టాయి వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి, తాను తెలికగా ప్రవర్తించి తెలికతనం తో ఎదుట వాడిని  సరిపెట్టేసాం , తగ్గించేసాం  అని గొప్పగా అలోచించి ముందుకు వెళ్ళ గల వారు కూడా తేలికగా తీసుకోనుచున్నారు, ఎందుకు అనగా బలమైన ప్రరణ గొప్పతనం తమ కంటే గొప్పవారు నుండి పొందడం లేదు, ఎవరైనా తమకంటే గొప్పవారు ఎవరు ఉన్నారు, మనం ఎంత దైర్యంగా ప్రవర్తిస్తే అంత గొప్ప ఉంటాము అనే ఆలోచనలో అది ఆలోచన విచక్షణ పరంగా కాకుండా బౌతికంగా పోల్చుకోవడం తలపడటం వలన సమాజం లో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి,  కావున ఆలోచన రూపం లో తనకాన్ని ఆలోచించవలసిన  గొప్ప విషయాలకు, ప్రామాణికాలకు ప్రాధాన్యత రావాలి అని గ్రహించండి.  పాత ప్రమాణికాలు కాలం చెల్లి, కొత్త ప్రామాణికాలు అందుబాటులోకి వస్తాయి అని గ్రహించండి, అ విధంగా మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించి ఇప్పుడు అందుబాటులో  ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్తి వ్యక్తి individual గా గ్రహించండి, ప్రతి ఒక్కరు తను అనంత  దివ్య ఆత్మలో బాగం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడిపోవడం వలన లేదా స్వార్ధం తో కలుపుకోవడం వలన, కూడా మనిషి తాను పెంచుకోవలసిన  విశాలత పెంచుకోవడం లేదు అని గ్రహించండి. కావున మనిషికి మాట కు విలువ పెంచుకోండి, ఎదుట వాడి మనసుకు మాటకు  ప్రాధాన్యత ఇవ్వండి,  సృష్టి అంతర్యం, గ్రహించినంతనే   తెలుసుకోనంత  సర్వం అర్ధం అవుతుంది అని గ్రహించండి.                      

                      
                       మేము చూపుతున్న గొప్పతనం లోకానికి ఆధారం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మమ్ములను కూడా అవమానించవచ్చు, తిట్టవచ్చు, తగ్గించవచ్చు అనుకొంటే గొప్పతనం వైపు వెళ్ళ లేరు అని గ్రహించండి. ఎలాగైనా మాట నిబద్దతలో మనిషిని మనషి నిలుపుకోవాలి అప్పుడు ధర్మం నిలిచి మానవజాతికి ఉన్నతం గా నడుచుకోనగలదు మనిషిని  మనుష్యులే అవమానించడం వలన లోకలో గొప్పతనం పడి పోతుంది,  ఎటువంటి తేడా అయిన సరిదిద్దుకొన్ని నడుచుకొనే  శక్తి సంతరించుకోవలసిన మనుష్యులు, ఎంత చిన్న తేడా అయినా పట్టుకొని గొప్పతనాన్ని అడ్డుకొందాం, తాను ఒప్పగలిగి తేనే గొప్పతనం అని భావించి, పదుగురి మీద గ్రహించి తెలుసుకొని విశాలత గొప్పతనం మనిషి కోల్పోతున్నాడు, తన ఉనికి ఎదుట వాడి ఉనికి వేరు వేరు అనుకొంటున్నాడు.  తన ఆలోచన తన మాటే పాట, కర్తవ్యమే లోక అని తెలుసుకోలేకపోతున్నాడు అని గ్రహించండి,భగవంతుడు మా మాట ద్వరా పలికి ఈలోటును బర్తిచేయడానికి మా ద్వారా చూపిన దివ్య లీలను పదుగురు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అందరి వలే నేనూ సమాన్యుడను నన్ను ఎంత పెద్ద వాడిగా చూస్తె అంత గొప్ప గా కనపడతాను, వినపడతాను అని గ్రహించి అప్రమత్తం చెందండి, అలాకాకుండా పైకి కనపడుతున్న తెలికతనం లేదా నన్ను నిర్లక్ష్యం మాట ప్రకారం లేదా కాలమే కదిలిన దివ్య పరిణామం  ప్రకారం మమ్ములను పలకరించడం, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడడం దేవుడిని కొలచినంత పుణ్యం లేదా అంతకు మించి ఫలితం ఏమి అనగా మేము మరల సర్వం చెప్పగలము, మా మాట ద్వారా సర్వం తెలుసుకొని చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొంటారు అని గ్రహించండి, మమ్ములను ఎంత విశాలంగా గొప్పగా చూస్తె అంత గొప్పగా అంతర్యం శాశ్వతం గా అందరి మనస్సులో నిలిచి లోకాన్ని మానవజాతిని శాశ్వతం మాట రూపంలో అవగాహన రూపం లో అందుబాటులోకి  వచ్చినాము అని గ్రహించండి, అప్రమత్తం చెందండి.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహరాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే                  

       
                 
  తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com  
         
          
      

No comments:

Post a Comment