మీ లాగా రైతులు షావుకారులు కాదు బాబూ..
రైతులు స్వయంగా అమ్ముకోలేరు గనుకనే ప్రభుత్వ
సహకారం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
ఒంగోలులో రైతులకు ఎంతటి అందమైన అబద్దం
చెప్పారు?.రైతులు స్వయం గా వారు పండించే పంటలకు వారే దరలు నిర్ణయించుకునేలా ప్రభుత్వ విదానం ఉండాలని ఒక రైతు కోరితే?ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఒంగోలులో జరిగిన రైతుల సభలో ఏమన్నారు?అమ్ముకో...అమ్ముకుంటే.
రైతులు స్వయంగా అమ్ముకోలేరు గనుకనే ప్రభుత్వ
సహకారం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
ఒంగోలులో రైతులకు ఎంతటి అందమైన అబద్దం
చెప్పారు?.రైతులు స్వయం గా వారు పండించే పంటలకు వారే దరలు నిర్ణయించుకునేలా ప్రభుత్వ విదానం ఉండాలని ఒక రైతు కోరితే?ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఒంగోలులో జరిగిన రైతుల సభలో ఏమన్నారు?అమ్ముకో...అమ్ముకుంటే.
.ఎవరు వద్దన్నారు? ఎంత ధరకైనా అమ్ముకో..
నీ ధరను నువ్వే ఎంతకైనా నిర్ణయించు కో.ఎవరు
వద్దన్నారు?ఇతర దేశాలకు కావాలంటే ఎగుమతులు చేసుకో..అంటూ బుకాయిస్తారా?సత్రం కూటికి అయ్యంగారు సిఫార్సులు కావాలా?
ఎంత తేలికగా నిండు సభలో తప్పించుకున్నారు.
రైతులు తిరగబడి ఉంటే పోలీసులతో కొట్టించే వారే
మో గాని సమస్య పరిష్కారం కాదు గదా?దేశంలో
రాష్ట్రాలమద్య రవాణా ఆంక్షలు ఉండడం వల్లనే
ఎక్కడ డిమాండు ఉంటే అక్కడ అమ్ముకోవడం
జరగడంలేదు.అందుకే పంటలకు సరి అయిన
దరలు రాక రైతులు పాలకుల మీద ఆదారపడు
తున్నారు.స్వేచ్చా వ్యాపారం కోరుతున్నారు తప్ప
రైతులు వెళ్లి అమ్ముకునే పరిస్తితి ఉండడంలేదు.
రైతులు పొలంపనులే చూసుకుంటారా?నన్ను రైతుగా గుర్తించండి అంటూ కలెక్టరు చుట్టూ
తిరుగుతారా?రైతుల ఇబ్బందులు తీర్చే బాద్యత
మీకు లేదా?ఎంత కాలం రైతులను తొక్కి పెడతారు.
ఒంగోలు లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు రైతులకు ఏమి చెప్పారు.వ్యవసాయం .రైతులకు లాభసాటి చేస్తామన్నారుకదా?పంటలకు లాభసాటి దరలు వచ్చేలా
చేయకుండా .అబద్దాలతో ఎంత కాలం రైతులను మభ్యపెడతారు.?పండించిన పంటలకు రైతులకు
మంచి దరలు ఉన్నాయా?దరలు లేకుండానే
వ్యవసాయం లాభసాటి ఎలా సాద్యం?రాజకీయాలు అండతో మామిడిరైతులను పాల
రైతులను వరి.చెరకు పండంచే రైతులను దోపిడీ
చేస్తుంటే పట్టించుకునే దిక్కు లేదు కాని
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులను దివాళా తీయించి జుర్రుకుంటున్న వారే మనకు మిగిలారు.
నీ ధరను నువ్వే ఎంతకైనా నిర్ణయించు కో.ఎవరు
వద్దన్నారు?ఇతర దేశాలకు కావాలంటే ఎగుమతులు చేసుకో..అంటూ బుకాయిస్తారా?సత్రం కూటికి అయ్యంగారు సిఫార్సులు కావాలా?
ఎంత తేలికగా నిండు సభలో తప్పించుకున్నారు.
రైతులు తిరగబడి ఉంటే పోలీసులతో కొట్టించే వారే
మో గాని సమస్య పరిష్కారం కాదు గదా?దేశంలో
రాష్ట్రాలమద్య రవాణా ఆంక్షలు ఉండడం వల్లనే
ఎక్కడ డిమాండు ఉంటే అక్కడ అమ్ముకోవడం
జరగడంలేదు.అందుకే పంటలకు సరి అయిన
దరలు రాక రైతులు పాలకుల మీద ఆదారపడు
తున్నారు.స్వేచ్చా వ్యాపారం కోరుతున్నారు తప్ప
రైతులు వెళ్లి అమ్ముకునే పరిస్తితి ఉండడంలేదు.
రైతులు పొలంపనులే చూసుకుంటారా?నన్ను రైతుగా గుర్తించండి అంటూ కలెక్టరు చుట్టూ
తిరుగుతారా?రైతుల ఇబ్బందులు తీర్చే బాద్యత
మీకు లేదా?ఎంత కాలం రైతులను తొక్కి పెడతారు.
ఒంగోలు లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు రైతులకు ఏమి చెప్పారు.వ్యవసాయం .రైతులకు లాభసాటి చేస్తామన్నారుకదా?పంటలకు లాభసాటి దరలు వచ్చేలా
చేయకుండా .అబద్దాలతో ఎంత కాలం రైతులను మభ్యపెడతారు.?పండించిన పంటలకు రైతులకు
మంచి దరలు ఉన్నాయా?దరలు లేకుండానే
వ్యవసాయం లాభసాటి ఎలా సాద్యం?రాజకీయాలు అండతో మామిడిరైతులను పాల
రైతులను వరి.చెరకు పండంచే రైతులను దోపిడీ
చేస్తుంటే పట్టించుకునే దిక్కు లేదు కాని
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులను దివాళా తీయించి జుర్రుకుంటున్న వారే మనకు మిగిలారు.
No comments:
Post a Comment