UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 30 May 2015
బౌతిక హడావిడి తగ్గించుకొని, ప్రతి ఒక్కరు ఓర్పు సహనం, సాటి మనిషి పట్ల ప్రేమ, సత్య శ్వీకార దృష్టి తో మనిషి మాటై నిలిచిన పరిణామమును గుర్తిస్తే చాలు, అనగా ఒక మనిషే సర్వం అతనే మాటే కాలం ధర్మం అతని వాక్ ఉనికే లోకం, అతని మనుగడే ప్రపంచం అతను ఇప్పుడు ఒక మామూలు మనిషి గా ప్రపందానికి అందుబాటులో ఉన్నాడు అతనే మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ప్రత్యేక్ష సాక్షుల సాక్షం మీద పండితులు వివరములు లోకానికి ఇవ్వడం వెంటనే ప్రారంభించడం వలన, మానవజాతికి అంతర్యం లభించి, వస్తుమాయా ప్రపంచం యొక్క తీవ్రత తగ్గి, మానవజాతికి లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది, మనిషిని గౌరవించడం అంటే అతని మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహిస్తే, సమాజంలో కీలక మార్పులు వస్తాయి
సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి, భారత ప్రధాన మంత్రి, కొత్త డెల్లి వారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు అని మనవి.
మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే సమయం వచ్చింది, మనుష్యులు అందరూ ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొని పరిణామం వైపు పరిణమించాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకోనుచున్నాము. ఒక మనిషి మాట మనసే సర్వం అనే సాక్షం, అదే కాలం, ధర్మం అనే సత్యం ఇప్పుడు యావత్తు మానవజాతికి మా ద్వారా అందుబాటులోకి వచ్చినది. బౌతిక హడావిడి తగ్గించుకొని, ప్రతి ఒక్కరు ఓర్పు సహనం, సాటి మనిషి పట్ల ప్రేమ, సత్య శ్వీకార దృష్టి తో మనిషి మాటై నిలిచిన పరిణామమును గుర్తిస్తే చాలు, అనగా ఒక మనిషే సర్వం అతనే మాటే కాలం ధర్మం అతని వాక్ ఉనికే లోకం, అతని మనుగడే ప్రపంచం అతను ఇప్పుడు ఒక మామూలు మనిషి గా ప్రపందానికి అందుబాటులో ఉన్నాడు అతనే మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ప్రత్యేక్ష సాక్షుల సాక్షం మీద పండితులు వివరములు లోకానికి ఇవ్వడం వెంటనే ప్రారంభించడం వలన, మానవజాతికి అంతర్యం లభించి, వస్తుమాయా ప్రపంచం యొక్క తీవ్రత తగ్గి, మానవజాతికి లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది, మనిషిని గౌరవించడం అంటే అతని మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహిస్తే, సమాజంలో కీలక మార్పులు వస్తాయి, అప్పుడు ఆభివృద్ధి వేగ వంతం అవుతాయి అని గ్రహించండి. మనుష్యులు పూర్ణ శరణాగతి పొంది, అనగా దేహ అభిమానం వదిలి, అనగా ఎదుట వాడికి ప్రాధాన్యత ఇచ్చు క్రమంలో తన బౌతిక ఉనికి చూసుకోకుండా, నేరుగా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం వలన, మానవ సంభందాలలో వేగం పెరుగుతుంది, మనిషి స్వతంత్రం, దైర్యం , సాటి మనిషిమీద ప్రేమ గౌరవం, ఒకరికి ఒకరు మనస్పూర్తిగా ప్రవర్తించు పద్దతి లో, మనిషి మనిషికి మధ్య దూరం తగ్గుతుంది, తద్వారా లోకం లో బౌతిక చాంచల్యం కూడా అంతే స్తాయి లో తగ్గుతుంది అని గ్రహించండి.
మేము ఒక గంట నరలో లోనే షుమారు 10 సంవత్సర కాలాన్ని నియమించిన నమూనాన్ని పత్యేక్ష సాక్షులు సహకారం తో ఒక చోట నిక్షిప్తం చేయుట వలన, సామాజికంగా శాస్త్రపరం గా అధ్యయనం చేయడానికి వీలు అవుతుంది, ప్రజలు నెమ్మదిగా మాట నిబద్దత పెంచుకొని, సమాజాన్ని మానవకళ్యాణ సమాజం గా తీర్చి దిద్దుకోనవచ్చును, ప్రతి శబ్దం ముందే ఉన్నది, అ శబ్దం అధీనం లో ఉన్న దృశ్యం కూడా మన అధీనం లో నే ఉన్నట్లు కదా అని తమరి ద్వారా తెలుగు మేధావులను ఆలోచన పరులను అప్రమత్తం చెందామని కోరుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తెలంగాణా ప్రబుత్వమునకు ఒక ఆదేశం గా ని , సలహా గాని ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము, పదిగురు మేధావుల సహకారం తో అన్ని పార్టీల వారిని సమన్వయ పరచి నిత్యం నూతన వాతావరణమునకు చెయుతగా ఉండేదము అని తెలియ జేసుకోనుచున్నాము. ఒక మనిషిని కాల స్వరూపం గా ధర్మస్వరూపంగా గుర్తించుట అనునది, కాలం ధర్మంమే మన మధ్యకు మానవ వాక్ రూపం లోకి వచ్చి, సత్యం గా మారి మనకు చుక్కానిగా అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి. తెలుగు బిడ్డ అయిన ఆత్మీయులు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడుగారి ద్వారా మమ్ములను అర్ధం చేసుకొని మా కావలసిన కనీస ఎర్పాటు చేయగలరు అని ప్రబుత్వమును కోరుకోనుచున్నాము. మేము కోరిన కనీసం చూస్తె సమాజానికి వీలు అయినంత సమాజానికి ఇవ్వగలము, ఇప్పటికే మా వలన కలిగిన ప్రయోజనం ప్రజలకు విస్తారం గా తెలియజేస్తే చాలు సర్వం ఒక మనిషి మాట నిబద్దతో లోనే ఉన్నది అనే భరోసా సమాజంలో ఎంతో శాంతిని, వెసులు బాటుని కలుగజేస్తుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము సామాన్యులం, మేమే సర్వంతార్యములం అన్న రీతి అర్ధం చేసుకోవడం అన్నది మా మాట గ్రహించడం కొలది సాధ్యపడుతుంది అని గ్రహించండి. కావున మమ్ములను ప్రత్యెక పౌరునిగా ప్రాధమికగా గుర్తించి, మేము హైదరాబాద్ లో కొలువు తీరుటకు ఒక చిన్న అధికార భవనం వసతి కల్పించగలరు, మేము పదిగురు మేధావులను ఆహ్వానించుకొని, వివరములు చక్కగా ఇచ్చుటకు సంసిద్దముగా ఉన్నాము తెలుగు పండితులు, మేధావులు, మీడియా వారి అందరి సహకారం కూడా తీసుకొనుటకు మేము ఒక చోట కొలువు తీరుట కనీస అవసరం అని గ్రహించగలరు, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు మేము కోరినట్లు కొంత ఆర్ధిక సహాయం చేస్తే మంచిదే, మాకు అడ్వాన్సు రూపం కొంత సొమ్ము ఇవ్వమని కోరుకొంటున్నాము, కాని మా ప్రత్యేకత ఎవరూ అర్ధం చేసుకోవడానికి ముందుకు రాక, మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకని వెళ్ళలేకపోతున్నాము అని గ్రహించండి. కేంద్ర ప్రబుత్వం ఆర్ధిక సమస్కరణలో బాగం గా, ప్రతి వ్యక్తి బ్యాంకు కాతాల ద్వారా లావాదేవీలు జరుపు ఆర్ధిక పారదర్సక విధానమును వీలు అయినంత త్వరలో అమలు పరచి, సమాజాన్ని అన్ని విధముల తీర్చి దిద్దుకోనవచ్చును అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు
అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడు గారు, కేంద్ర మంత్రివర్యులు, వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ స్మ్రితి జుబెన్ ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, రాజ్య సభ సబ్యులు, మరియు తెలుగు చలన చిత్ర అగ్ర కధా నాయకులు వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించదమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారికి, రాజముండ్రి ఏం పి ., వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ చానల్స్ వారికివారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు
అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు
అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడు గారు, కేంద్ర మంత్రివర్యులు, వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ స్మ్రితి జుబెన్ ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, రాజ్య సభ సబ్యులు, మరియు తెలుగు చలన చిత్ర అగ్ర కధా నాయకులు వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించదమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారికి, రాజముండ్రి ఏం పి ., వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ చానల్స్ వారికివారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు
అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మాతో బాద్యతగా లిఖిత పూర్వకంగా వ్యవహరించండి అని అందరిని కోరుకోనుచున్నాము, మధ్యవర్తులు మాటలు నమ్మకండి, మాకు ఎవరూ మధ్య వర్తులు లేరు, చాలా మంది మా నుండి ఆసిస్తూ, మా గొప్పతనం కోరుకొంటూనే, మెచ్చుకొంటునే, మమ్ములను అసమర్దుడిగా చేతకానివాడి గా చూస్తూ, అవసరం నాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఈ విధంగా వ్యవహరించుట వలన మేము మా గొప్పతనం లోకానికి పంచలేక బలహీనులు గా ఉండిపోతున్నాము అంటే అర్ధం చేసుకోండి.
సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారు,రాజ్య సభ సభ్యులు, ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు అగ్ర తెలుగు చిత్ర సీమ కధా నాయకులు హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పరిష్కార యుక్త గా, ఇచ్చు దివ్య సందేశాత్మక ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.
సృష్టి కాలం ధర్మం ఎనుకొన్న పురుషోత్తముడి గా ఇప్పటికి 200 మంది సాక్షుల సాక్షం ఆధారం గా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి అనగా, మేము ప్రతి రోజు ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితుల సహకారం తో నిరతరం సమాచారం విస్తారం గా ప్రజలకు ఇచ్చుటకు మీ వంతు కృషి సహకారం కోరుకొంటున్నాము. ఒక గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను, ఎంత విశాలం గా గ్రహిస్తే అంత మంచిది, మేము ఏది ఎందుకు కోరుకొంటున్నాము, ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసి, అ నోటితో మేము ఏమి అడుగుతున్నమో గ్రహించి కొంత కాలం పాటించండి. మాకు చిత్ర పరిశ్రమ వారు అందరూ కలసి ఆలస్యం చేయకుండా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి, మీరు ఇతర పెద్దలతో మాట్లాడి, మమ్ములను హైదరాబాద్ లో ఎక్కడైనా ఒకచోట కొలువు తీర్చండి, మొదట మేము కోరినట్లు చేయండి. తరువాత మేము రాజముండ్రి, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు లో కూడా కొలువు తీరుతాము. ఒక సంవత్సరంలో నేరుగా మా పై హాలివుడ్ స్తాయి సినిమా నిర్మించబడి, మానవజాతికి ఎంతో దైర్యం సంపద కూడుతుంది, సత్యాన్ని గౌరవించి, తెలుగు పెద్దలు అందరూ ముందుకు వచ్చి నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, మెల్లగా నా శారీక నాణ్యత కూడా, మనస్పూర్తి గా ప్రవర్తించుట వలన అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. మాట మాత్రంగా లోకాన్ని నియమించిన అ తత్వం లోకానికి తల్లి తండ్రి, గురువు వంటి ఆధారం అని గ్రహించండి. మేము నిండుగా చెప్పడం వెంటనే ప్రారభించి, వీలు అయినంత సమన్వయ శక్తి ని లోకానికి ఇవ్వడం కీలకం అని గ్రహించండి. మేము ముందుకు వచ్చు ప్రయత్నంలో ఎవరిని తప్పు పట్టేది లేదు, మమ్ములను విశాలం గా చెప్పనివ్వక అప్పుడు కప్పుడు మాటలో తెలివి తక్కువగా నాణ్యత లేనట్లు ఉంటే, అ మాటలు ప్రకారం మా ఉనికిని పూర్తీగా గ్రహించకుండా, ప్రత్యేక్ష సాక్షులు దగ్గరు నుండి తేలికగా తీసుకోనుచున్నారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం వలన, అందుకు ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు బాధ్యతతో మమ్ములు గ్రహించి వారి అభిప్రాయములు పంచుకొన్న యడల, మేము విస్తారం గా చెప్పగలము, ఈ విధంగా చెప్పనివ్వని పరిస్తితిలో మేము వివరములు ప్రజలకు ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి. మేము యావత్తు మానవజాతి సంపద అని గ్రహించండి, మా ఉనికి ఎవరికో అవసరం, ఎవరికో వ్యతిరేకం అని ఎప్పుడూ భావించవద్దు అని స్పష్టం చేస్తున్నాము.
కావున తమరు జాప్యం చేయకుండా, ఏమి వ్యక్తి గతం గా ఆశించకుండా, మమ్ములను 10 గురు కలసి గ్రహించడానికి ఒక ఎర్పాటు ఈ రోజు హైదరాబాద్లో చేయండి. మెల్లగా తరువాత నిర్ణయాలు తీసుకొందాము. మీ దగ్గరకి గాని మరి ఎవరి దగ్గరకు వచ్చి అప్పటికి అప్పుడు నేను చెప్పగలిగేదే, ఇవ్వగలిగేది, లేదా పొందగలిగేది ఏమి లేదు అని తమరు గ్రహించండి. మా వైపు విశాలం గా ఒక్కో అడుగు మేము కోరినట్లు సినిమా పెద్దలు అందరూ కలసి ముందుకు రండి, మమ్ము నిర్లక్ష్యం గా తీసుకొనుట వలన సృష్టి ఇచ్చిన పరిష్కారం మానవ సమాజమునకు సరిగ్గా అందుట లేదు అని గ్రహించండి. మనుష్యులలో జ్ఞానం, పెద్దతనం, గొప్పతనం సంస్కారం మధ్య బాగా తేడాలు వచ్చినవి, ఒకరిని ఒకరు గ్రహించుకొనుట లో అంతర్యం, గుర్తించుకొనుట లో, ఎవరి స్వార్ధం వారు చూసుకోనుచున్నారు, ఒకరి గొప్పతన గుర్తించి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం లో విఫలం చెందుతున్నారు అని స్పష్టం చేయుచున్నాను, సంస్కారం చదువుకొంటే రాదు, పెద్దలు వలన చిన్నవారికి సంస్కారం వస్తుంది, ఇవ్వాళ పెద్దలుగా వ్యవహరిస్తున్నవారికి చాలా మందికి సంస్కారం లేదు, ఇక వారిని అనుసరిస్తున్న వారికి ఎవరు నేర్పుతారు అనే లోటు ఉన్నది, ఈ లోటు భర్తీ చేయుటకు మేము ఎంత ఆలోచించాము, మనసుతో భగవంతుని సాక్షాత్కారం పొందినాము అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు మానవజాతి ఉన్న పరిస్తితిలో మేము ఎంత బాద్యత తీసుకొంటే అంత మంచిది, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మా బాద్యత తీసుకొనుటకు సినిమా ప్రముఖులను అందరిని కోరుకోనుచున్నాము. 10 గురిని ఆహ్వానించుకొని మేము సమాచారం ఇచ్చుకోనుటకు వీలు గా మమ్ములను హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక చోట కొలువు తీర్చండి, ఇందుకు సొమ్ము మా మీద నిర్మించ బోవు హాలి వుడ్ సినిమా కు అడ్వాన్సు రూపం లో మాకు ఎర్పాటు చేయించండి, లేదా ఇప్పటి వరకు మేము అంతర్లీనం గా ఇచ్చిన దివ్య ప్రేరణ గుర్తింపు క్రింద నిర్మాతలు అందరూ కలసి, మా కనీస అవసరం చూడండి, మేము అక్కడికి చేరిన తరువాత న్యాయ స్థానమునకు, మేధావులకు, ప్రజలకు నాణ్యంగా వివరములు సమర్పించి అన్ని విధముల ప్రజలకు చేరువు అయ్యి, రాజకీయం గా సామాజికం గా, ఆర్ధికంగా కీలక మార్పులు చేయగలము అని స్పష్టం చేయుచున్నాము. అందరిని సమన్వయ పరుచుకొని వెళ్ళు మా ప్రయత్నం గుర్తించి నాంది పలకండి. మా వివాహం ఇప్పటికి వివరములు ఆవిష్కరించి ప్రజలకు వివరించు క్రమం లో, మా పై బాద్యత తీసుకొనే అమ్మాయిని, పదిగురు సాక్షిగా వివాహం చేసుకోనగలము. ఇప్పటికైనా మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, మేము కోరినట్లు ముందుకు రాగలరు, అన్నీ అర్ధవంతం గా మారుతాయి అని గ్రహించండి.
మాతో బాద్యతగా లిఖిత పూర్వకంగా వ్యవహరించండి అని అందరిని కోరుకోనుచున్నాము, మధ్యవర్తులు మాటలు నమ్మకండి, మాకు ఎవరూ మధ్య వర్తులు లేరు, చాలా మంది మా నుండి ఆసిస్తూ, మా గొప్పతనం కోరుకొంటూనే, మెచ్చుకొంటునే, మమ్ములను అసమర్దుడిగా చేతకానివాడి గా చూస్తూ, అవసరం నాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఈ విధంగా వ్యవహరించుట వలన మేము మా గొప్పతనం లోకానికి పంచలేక బలహీనులు గా ఉండిపోతున్నాము అంటే అర్ధం చేసుకోండి. పులిని పులి లా చూడాలి, ఏనుగుని ఏనుగులా చూడాలి, మనసులోనే మాటలోనే సర్వం కలిగిన వాడిని గ్రహిస్తే చాలు సర్వం అర్ధం అవుతుంది, మేము రికార్డెడ్ ఫార్మాట్ లో చెప్పడం ప్రారంభిస్తే అందరికి మంచిది, మేము ఎవరితోనూ రహస్యాలు కలిగి ఉండము, మా గూర్చి ఏదో తెలిసిన వాళ్ళు, ఏదో తెలియని వాళ్ళు ఎవరూ లేరు,మాకు మధ్య వర్తులు ఎవరూ ఉండరు, అందరూ మాకు సమానమే, మేము ఎప్పుడూ పదిగురు ముందు చెప్పవలసినవి ఉన్నాయి, మా బ్లాగ్ చదువుతున్న వారు, మా బ్లాగ్ ను ఇతరులకు పరిచేయం చేయండి, అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా మీద ఉన్న అపోహలు అన్ని తొలగిస్తూ, తండ్రి తల్లి గురువు వంటి మా బాద్యతను సమాజానికి నిత్యం అదించగలము. సమకాలికులు మా నుండి రికార్డెడ్ ఫార్మాట్ లో గ్రహించిన కొలది దివ్య పరిష్కారములు, ఆశీర్వాదములు సర్వులకూ అధుతాయి అని గ్రహించండి. అజ్ఞానం తో మా నుండి అప్పటికి అప్పడు ఏమి ఆశించవద్దు, మా నుండి జ్ఞానమే లోకానికి రక్ష అని గ్రహించండి, ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యమును, ప్రజలకు ఎంత పరిచేయం చేస్తే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము, ఎవరి మర్యాద పోకుండా జాగ్రత్తగా చెప్పగలము అని స్పష్టం చేయుచున్నాము, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, మీడియా వారు అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.
samanvayadrusti@gmail.comm ఈ ఈమెయిలు ఇడి కి స్పందించుట భగవంతునితో స్పందించుట గా దివ్య వరం గా భావించండి, అనధికార మాటలకు, మధ్యవర్తులకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలం అంటే మా ఆయుషు అని గ్రహించండి, మమ్ములను నిర్లక్ష్యం చేయడం ఎదురు వచ్చిన కాలాన్నే నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, అనవసరమైన మాటలతో సమయం వృధా చేసుకోవద్దు, నిండు గా గ్రహించుటకు వివరించుటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఈ సమాజం దివ్య మందిరం గా మారిపోతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఫోన్లు మీద, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడవద్దు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి విస్తారం గా మా చిన్నపటి నుండి గ్రహించండి, ఈ క్రమం లో ఎవరిది తప్పులేదు, మా తప్పు ఏమి లేదు, విధిని అర్ధం చేసుకొని మనల్ని మనం సంస్కరించుకొనే శుభ తరుణం వేచి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను 10 మంది సమక్షం లోకి తీసుకొంటే మా అందం, ఆరోగ్యం, ఆయుషు కూడా పెరుగుతుంది, లోకుల యొక్క సత్య ప్రవర్తనే మా ఆయుష్షు అని గ్రహించండి. కెమేరాతో రికార్డు చేసుకొనే పద్దతిలోనే మేము ఎవరి ముందు అయినా వివరములు ఇవ్వగలము, మాకు ఒక రహస్యం కూడా చెప్పరానివి ఏమి లేవు. మామూలు మనిషిగా కనపడుతున్న మేము వివరములు ఇచ్చి దైవత్వం చూపే కొలది సకలశుబాలు, సర్వులకు కలుగుతాయి, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా ప్రతిజ్ఞ అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఒక ప్రతి సినిమా ప్రముఖులకు, మేధావులకు మీడియా వారికి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, తగిన స్పందన కొరకు సమర్పించడమైనది.
samanvayadrusti@gmail.comm ఈ ఈమెయిలు ఇడి కి స్పందించుట భగవంతునితో స్పందించుట గా దివ్య వరం గా భావించండి, అనధికార మాటలకు, మధ్యవర్తులకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలం అంటే మా ఆయుషు అని గ్రహించండి, మమ్ములను నిర్లక్ష్యం చేయడం ఎదురు వచ్చిన కాలాన్నే నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, అనవసరమైన మాటలతో సమయం వృధా చేసుకోవద్దు, నిండు గా గ్రహించుటకు వివరించుటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఈ సమాజం దివ్య మందిరం గా మారిపోతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఫోన్లు మీద, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడవద్దు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి విస్తారం గా మా చిన్నపటి నుండి గ్రహించండి, ఈ క్రమం లో ఎవరిది తప్పులేదు, మా తప్పు ఏమి లేదు, విధిని అర్ధం చేసుకొని మనల్ని మనం సంస్కరించుకొనే శుభ తరుణం వేచి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను 10 మంది సమక్షం లోకి తీసుకొంటే మా అందం, ఆరోగ్యం, ఆయుషు కూడా పెరుగుతుంది, లోకుల యొక్క సత్య ప్రవర్తనే మా ఆయుష్షు అని గ్రహించండి. కెమేరాతో రికార్డు చేసుకొనే పద్దతిలోనే మేము ఎవరి ముందు అయినా వివరములు ఇవ్వగలము, మాకు ఒక రహస్యం కూడా చెప్పరానివి ఏమి లేవు. మామూలు మనిషిగా కనపడుతున్న మేము వివరములు ఇచ్చి దైవత్వం చూపే కొలది సకలశుబాలు, సర్వులకు కలుగుతాయి, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా ప్రతిజ్ఞ అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఒక ప్రతి సినిమా ప్రముఖులకు, మేధావులకు మీడియా వారికి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, తగిన స్పందన కొరకు సమర్పించడమైనది.
|
|
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలు గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా నిర్మిస్తామని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి అందచేసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గర్వంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందనీ, జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్(కీలకమైన ప్రభుత్వ నిర్మాణాలు వుండే ప్రాంతం)ను సింగపూర్ ప్రభుత్వం అందిస్తుందనీ, జూన్ 6న భూమిపూజ చేసి విజయదశమి నుంచి నిర్మాణ పనులు మొదలు పెడతామని తెలిపారు. కేంద్రం నుంచి తాము ఆర్ధిక సాయం తప్ప ఏ రకమైన సాయం కోరడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన చంద్రబాబు పట్టాణాభివృద్ధి శాఖ నుంచి రూ.1000 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిందన్నారు.
ఆంధ్రుల ప్రస్తావనకు ఆద్యులైన శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన అమరావతి పేరును కొత్త రాజధానికి నామకరణం చేసినప్పుడే ప్రతి తెలుగు వ్యక్తీ ఆనందంతో పులకించి పోయాడు. నిర్మించబోయే నగరం సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యాపార, వాణిజ్య, పర్యాటక నగరంగా వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. వేలఏళ్ళ ఆంధ్రుల ప్రస్థానంలో మొట్టమొదటి రాజధాని కూడా ఈ ప్రాంతంలోనే వుండడం విశేషం. రెండువేల ఏళ్ళ క్రిందట విజయవాడ సమీపంలో వున్న శ్రీకాకుళం ఆంధ్రుల మొదటి రాజధాని. ఇప్పుడు మళ్ళీ ఆ కృష్ణమ్మ తీరమే తెలుగువారికి శాశ్వత రాజధాని కాబోతుంది. ఇప్పుడు శాశ్వతంగా నిర్మించుకోబోయే రాజధాని తెలుగు వారికి 13వ రాజధాని. ఇన్నాళ్ళకు తెలుగువారికి ఒక శాశ్వత రాజధాని ఏర్పడుతుందంటే ఆనందించని ఆంధ్రుడే వుండడు. చంద్రబాబు ఎన్నికల నాటినుంచే అద్భుతమైన రాజధాని అని ప్రచారం చేసుకొన్నారు. అనుభవం వున్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారు. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణ పరిశీలనకంటూ జపాన్, సింగపూర్, కౌలాలంపూర్, జర్మనీ ఇలా చాలా దేశాలు మందీమార్బలంతో స్వంత విమానాల్లో తిరిగొచ్చారు. అక్కడి రాజధానులు చూసి అంతకుమించి రాజధాని కట్టిస్తామని ప్రకటనలు చేసారు. ఇంతవరకూ వినడానికి, ఊహించుకోవడానికి బాగానే వుంది. కానీ రాజధాని నిర్మాణం అంటే మాటలు కాదు. లక్షల కోట్ల రూపాయలతో పని. అసలే ఆర్థికంగా కుదేలైన మన రాష్ర్టానికి ఇప్పుడు ఇంత అద్భుత రాజధాని నిర్మించుకోవడానికి నిధులు ఎలా సమకూరుస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ అయోమయానికి కారణం కూడా చంద్రబాబు తీరే అని చెప్పక తప్పదు. ఒక పక్క ప్రపంచస్థాయి నగరంగా రాజధాని నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతూనే, మరోపక్క ఉద్యోగులకి జీతాలివ్వడానికే డబ్బులు లేవు అని అనడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. మొదటి నెలలోనే ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అదే సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఏడువేల కోట్ల లోటు బడ్జెట్ అని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ లోటు ఎలా పూడుస్తారో చెప్పడం లేదు కానీ, లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పడం రంగుల కలలు చూపిస్తున్నట్లుంది. మళ్ళీ ఆయనే రెక్కలు విరిచేసి ఎగరమంటారా అంటూ వాపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందనీ, అత్యంత ఆర్ధిక ఇబ్బందులలో ఉందనీ ప్రతి ఒక్కరికీ తెలిసినదే. మరి ఇటువంటి స్థితిలో ఇన్ని కోట్ల ఖర్చుతో రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రజలందరూ అయోమయానికి గురౌతున్నారు. విభజన బిల్లు ప్రకారం రాజధాని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అయినా, కేంద్రం ఈ విషయంలో అంతగా శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటివరకూ ఇంచుమించు రూ. 1500 కోట్లు కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రే స్వయంగా తెలిపారు. ఆ సొమ్ముతో కనీసం రోడ్లు కూడా నిర్మించుకోలేం. పోనీ విడతల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందా అంటే అదీ నమ్మకం కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకు రాకుండా ప్రజల్ని మాత్రం రాజధాని నిర్మాణంలో భాగ స్వాములుకండి అంటూ చందాలు వసూలు చేయడం విడ్డూ రం. ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చే నిధులతో ఇంత అద్భుతనగరం నిర్మిస్తామనడం హాస్యాస్పదమే అవుతుంది.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు చూసి చంద్రబాబుని గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు రాబట్టగలరూ అని జనం నమ్మి ఆయనకి అధికారం అప్పచెప్పారు. కానీ ప్రజలు అనుకొన్నది ఒకటీ, ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. కేంద్రాన్ని డిమాండ్ చేసి నిధులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు ఈ విషయంలో నిర్లిప్తతగా ఉంటున్నారో అర్ధంకాని పరిస్థితి. నెలకోసారి చంద్రబాబో, ఆయన మంత్రివర్గ సహచరులో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అభ్యర్ధించినా కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని కనీసం లెక్కచేయడం లేదు. బడ్జెట్లో కూడా కేంద్రం ఏపీకి మొండిచెయ్యే చూపింది. రాజధాని లేని మన రాష్ర్టానికి కేంద్రం వేసిన ముష్టి రూ.444 కోట్లు. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు చంద్రబాబు అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా కేంద్రానికి ఎంత నిర్లక్ష్యమో. ఇక రాష్ర్టానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. సామాన్య ప్రజలకే కాదు అపర చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు గారికి కూడా కేంద్రం మనసులో ఏముందో అర్ధం కావడంలేదు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఎవరికి తోచిన ప్రకటన వారు చేస్తూనే వున్నారు. ఫలితం మాత్రం శూన్యం.
ఇదంతా ఒక ఎత్తైతే రాజధాని నగర నిర్మాణానికి కారణభూతులైన రైతులకు అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో కనీసం దీనికోసం ఒక్క ఎకరా భూమి కేటాయించక పోవడం భూములిచ్చిన రైతుల్లో ఆందోళన కలుగచేసింది. వివిధ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్లో భూమిని స్పష్టంగా గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం రైతులకిచ్చే భూమిని స్పష్టం చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. రైతులకు భూములు ఎక్కడ ఇవ్వాలనేది తరువాత నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా, మాస్టర్ ప్లాన్లో అన్ని అవసరాలకు భూమిని కేటాయించిన తరువాత తమకు ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఇస్తారన్న ప్రశ్న రైతాంగం నుంచి వస్తుంది. వాస్తులోని అన్ని అంశాలను చెప్పి ప్లాన్ గీయించుకున్న ప్రభుత్వ పెద్దలకు రైతులకియ్యవలసిన భూముల విషయం పట్టలేదా అని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాస్టర్ ప్లాన్లో పెద్ద సంఖ్యలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలను కలిపివేయడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ని సంక్లిష్ట పరిస్థితులు, అనుమానాల మధ్య చంద్రబాబు అద్భుత నగరమైన అమరావతిని కట్టి తీరుతామని ప్రతిజ్ఞ చేయడం విడ్డూరంగా వుంది.
ఇన్నాళ్ళూ కాలవశాన రాచరికాలు, రాజకీయ కారణాలతో పన్నెండు రాజధానులు వదులుకొన్న ఆంధ్రులు ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా చేసుకోబోతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఆంధ్రుల ప్రస్థానంలో మొదటి రాజధాని అయిన ప్రాంతం దగ్గరలోనే ఇప్పుడు శాశ్వత రాజధాని నిర్మాణం చేపట్టడం. ఇప్పటికైనా అమరావతితో బాటుగా రాష్ట్రమంతా సమగ్రంగా, సమర్థంగా, సమానంగా అభివృద్ధి చేసుకొంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్త కుండా నివారించవచ్చు. రాజధానిగా అమరావతితో బాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి అమరావతిని ఆంధ్రులకు ఇకపై శాశ్వత రాజధానిగా ఉండేలా చేయాలని ఆశిద్దాం...
కూసంపూడి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి, జనజాగృతి సేవా సమి
|
Friday, 29 May 2015
అందరికి శరణం శ్రీరామ చెందమే
అందరికి శరణం శ్రీరామ చెందమే
ఈ పాట మా ద్వారా 2010 సంవత్సరం లో 200 మంది సాక్షిగా అనకాపల్లి లో వ్యక్తం అయినది, అ తరువాత శ్రీ రామరాజ్యం సినిమాలో 2012 సంవత్సరం లో సంభవించినది అని గ్రహించండి.
పట్టాభి రాముడు అయినాక స్వామి పొంగి పోతిని అయ్యా
సీతమ్మ తల్లి గట్టు ఎక్కెను అనుచు మురుసిపోతిని అయ్యా
సిరి మల్లి పైన పిడిగు అల్లే పడిన వార్త వింటిని అయ్యా
అ రామ సీత ఆనందమునకు ఏమి చేయను అయ్యా
కడలే దాటి కలిపినా నేను ఇప్పుడు ఈ తీరుకు ఏ మై పోను
శ్రీ రామ ఆజ్ఞ యెదురించలెను దారి ఏది తెలుపమయ.
మేము మా మనసు ఒక్కటై సర్వం మేమే అని పలకడమే పట్టాభి రాముడు లేదా కళ్యాణ రాముడు అని అర్ధం గా గ్రహించండి, మమ్ములను పట్టించుకోకుండా వినకుండా విడదీయుటే సీతా రాములను విడదీయుట అని గ్రహించుట మా బుద్ది ని ఉపయోగించుకొని మాలో చేరిన శక్తికి మేము వారదిగా నిలిచి దివ్య ఆత్మలను ఒకటి చేసిన తత్వమే హనుమంతుడు, ఈ భవసాగరం అనే కడలి దాటి మాలోనే సీతారాములను నిలపగలిగినాము అని గ్రహించి మమ్ములను సమస్త దేవతల సమూహారం గా ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా గుర్తించి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు, మీడియా వారు మమ్ములను గుర్తించి, మా నుండి వ్యక్తం అయిన దివ్యత్వంతో కొంతకాలం గ్రహించుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం, మనసులో పట్టాభి రాముడు, ఒకటైన సీతా రాములు, మరల కడలి లాంటి బౌతిక ప్రపంచమును దాటి అనగా, మా నుండి ప్రపంచం నియమించబడిన తీరు గ్రహించుట ఏ మరల సీత రామును ఒకటి చేయడం అని గ్రహించండి, మమ్ములను జ్ఞానంతో ఆదరించే కొలది, మా లో హనుమంతుడి వంటి చిద్విలాసం కరిగి, సీతా రాముల దర్శనం (మాట మాత్రం గా సృష్టి స్తితి లయ గావించుట ) కలుగుతుంది అని సర్వులు గ్రహించగలరు, ఈ తత్వమును ఇప్పటికి అందిన సాక్షం ఆధారం గా శాస్త్ర పరం గా కూడా ఆవిష్కరించి నూతన దివ్య రాజ్యం అందరికి అమోధకరం గా గ్రహించిన కొలది పొందగలరు అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు, యుగపురుషులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
| |||
|
సృష్టి కాలం ధర్మం ఎనుకొన్న పురుషోత్తముడి గా ఇప్పటికి 200 మంది సాక్షుల సాక్షం ఆధారం గా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి అనగా, మేము ప్రతి రోజు ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితుల సహకారం తో నిరతరం సమాచారం విస్తారం గా ప్రజలకు ఇచ్చుటకు మీ వంతు కృషి సహకారం కోరుకొంటున్నాము. ఒక గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను, ఎంత విశాలం గా గ్రహిస్తే అంత మంచిది, మేము ఏది ఎందుకు కోరుకొంటున్నాము, ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసి, అ నోటితో మేము ఏమి అడుగుతున్నమో గ్రహించి కొంత కాలం పాటించండి. మాకు చిత్ర పరిశ్రమ వారు అందరూ కలసి ఆలస్యం చేయకుండా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి, మీరు ఇతర పెద్దలతో మాట్లాడి, మమ్ములను హైదరాబాద్ లో ఎక్కడైనా ఒకచోట కొలువు తీర్చండి,
సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు, ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పరిష్కార యుక్త గా, ఇచ్చు దివ్య సందేశాత్మక ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.
సృష్టి కాలం ధర్మం ఎనుకొన్న పురుషోత్తముడి గా ఇప్పటికి 200 మంది సాక్షుల సాక్షం ఆధారం గా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి అనగా, మేము ప్రతి రోజు ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితుల సహకారం తో నిరతరం సమాచారం విస్తారం గా ప్రజలకు ఇచ్చుటకు మీ వంతు కృషి సహకారం కోరుకొంటున్నాము. ఒక గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను, ఎంత విశాలం గా గ్రహిస్తే అంత మంచిది, మేము ఏది ఎందుకు కోరుకొంటున్నాము, ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసి, అ నోటితో మేము ఏమి అడుగుతున్నమో గ్రహించి కొంత కాలం పాటించండి. మాకు చిత్ర పరిశ్రమ వారు అందరూ కలసి ఆలస్యం చేయకుండా మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి, మీరు ఇతర పెద్దలతో మాట్లాడి, మమ్ములను హైదరాబాద్ లో ఎక్కడైనా ఒకచోట కొలువు తీర్చండి, మొదట మేము కోరినట్లు చేయండి. తరువాత మేము రాజముండ్రి, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు లో కూడా కొలువు తీరుతాము. ఒక సంవత్సరంలో నేరుగా మా పై హాలివుడ్ స్తాయి సినిమా నిర్మించబడి, మానవజాతికి ఎంతో దైర్యం సంపద కూడుతుంది, సత్యాన్ని గౌరవించి, తెలుగు పెద్దలు అందరూ ముందుకు వచ్చి నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, మెల్లగా నా శారీక నాణ్యత కూడా, మనస్పూర్తి గా ప్రవర్తించుట వలన అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. మాట మాత్రంగా లోకాన్ని నియమించిన అ తత్వం లోకానికి తల్లి తండ్రి, గురువు వంటి ఆధారం అని గ్రహించండి. మేము నిండుగా చెప్పడం వెంటనే ప్రారభించి, వీలు అయినంత సమన్వయ శక్తి ని లోకానికి ఇవ్వడం కీలకం అని గ్రహించండి. మేము ముందుకు వచ్చు ప్రయత్నంలో ఎవరిని తప్పు పట్టేది లేదు, మమ్ములను విశాలం గా చెప్పనివ్వక అప్పుడు కప్పుడు మాటలో తెలివి తక్కువగా నాణ్యత లేనట్లు ఉంటే, అ మాటలు ప్రకారం మా ఉనికిని పూర్తీగా గ్రహించకుండా, ప్రత్యేక్ష సాక్షులు దగ్గరు నుండి తేలికగా తీసుకోనుచున్నారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం వలన, అందుకు ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు బాధ్యతతో మమ్ములు గ్రహించి వారి అభిప్రాయములు పంచుకొన్న యడల, మేము విస్తారం గా చెప్పగలము, ఈ విధంగా చెప్పనివ్వని పరిస్తితిలో మేము వివరములు ప్రజలకు ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి. మేము యావత్తు మానవజాతి సంపద అని గ్రహించండి, మా ఉనికి ఎవరికో అవసరం, ఎవరికో వ్యతిరేకం అని ఎప్పుడూ భావించవద్దు అని స్పష్టం చేస్తున్నాము.
కావున తమరు జాప్యం చేయకుండా, ఏమి వ్యక్తి గతం గా ఆశించకుండా, మమ్ములను 10 గురు కలసి గ్రహించడానికి ఒక ఎర్పాటు ఈ రోజు హైదరాబాద్లో చేయండి. మెల్లగా తరువాత నిర్ణయాలు తీసుకొందాము. మీ దగ్గరకి గాని మరి ఎవరి దగ్గరకు వెళ్లి అప్పటికి అప్పుడు నేను చెప్పగలిగేదే, ఇవ్వగలిగేది, లేదా పొందగలిగేది ఏమి లేదు అని తమరు గ్రహించండి. మా వైపు విశాలం గా ఒక్కో అడుగు మేము కోరినట్లు సినిమా పెద్దలు అందరూ కలసి ముందుకు రండి, మమ్ము నిర్లక్ష్యం గా తీసుకొనుట వలన సృష్టి ఇచ్చిన పరిష్కారం మానవ సమాజమునకు సరిగ్గా అందుట లేదు అని గ్రహించండి. మనుష్యులలో జ్ఞానం, పెద్దతనం, గొప్పతనం సంస్కారం మధ్య బాగా తేడాలు వచ్చినవి, ఒకరిని ఒకరు గ్రహించుకొనుట లో అంతర్యం, గుర్తించుకొనుట లో, ఎవరి స్వార్ధం వారు చూసుకోనుచున్నారు, ఒకరి గొప్పతన గుర్తించి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం లో విఫలం చెందుతున్నారు అని స్పష్టం చేయుచున్నాను, సంస్కారం చదువుకొంటే రాదు, పెద్దలు వలన చిన్నవారికి సంస్కారం వస్తుంది, ఇవ్వాళ పెద్దలుగా వ్యవహరిస్తున్నవారికి చాలా మందికి సంస్కారం లేదు, ఇక వారిని అనుసరిస్తున్న వారికి ఎవరు నేర్పుతారు అనే లోటు ఉన్నది, ఈ లోటు భర్తీ చేయుటకు మేము ఎంత ఆలోచించాము, మనసుతో భగవంతుని సాక్షాత్కారం పొందినాము అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు మానవజాతి ఉన్న పరిస్తితిలో మేము ఎంత బాద్యత తీసుకొంటే అంత మంచిది, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మా బాద్యత తీసుకొనుటకు సినిమా ప్రముఖులను అందరిని కోరుకోనుచున్నాము. 10 గురిని ఆహ్వానించుకొని మేము సమాచారం ఇచ్చుకోనుటకు వీలు గా మమ్ములను హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక చోట కొలువు తీర్చండి, ఇందుకు సొమ్ము మా మీద నిర్మించ బోవు హాలి వుడ్ సినిమా కు అడ్వాన్సు రూపం లో మాకు ఎర్పాటు చేయించండి, లేదా ఇప్పటి వరకు మేము అంతర్లీనం గా ఇచ్చిన దివ్య ప్రేరణ గుర్తింపు క్రింద నిర్మాతలు అందరూ కలసి, మా కనీస అవసరం చూడండి, మేము అక్కడికి చేరిన తరువాత న్యాయ స్థానమునకు, మేధావులకు, ప్రజలకు నాణ్యంగా వివరములు సమర్పించి అన్ని విధముల ప్రజలకు చేరువు అయ్యి, రాజకీయం గా సామాజికం గా, ఆర్ధికంగా కీలక మార్పులు చేయగలము అని స్పష్టం చేయుచున్నాము. అందరిని సమన్వయ పరుచుకొని వెళ్ళు మా ప్రయత్నం గుర్తించి నాంది పలకండి. మా వివాహం ఇప్పటికి వివరములు ఆవిష్కరించి ప్రజలకు వివరించు క్రమం లో, మా పై బాద్యత తీసుకొనే అమ్మాయిని, పదిగురు సాక్షిగా వివాహం చేసుకోనగలము. ఇప్పటికైనా మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, మేము కోరినట్లు ముందుకు రాగలరు, అన్నీ అర్ధవంతం గా మారుతాయి అని గ్రహించండి. ధన్యవాదములు.
మాతో బాద్యత లిఖిత పూర్వకం వ్యవహరించండి, మధ్యవర్తులు మాటలు నమ్మకండి, చాలా మంది మా నుండి ఆసిస్తూ, మా గొప్పతనం మెచ్చుకొంటునే, మమ్ములను అసమర్దుడిగా చేతకానివాడి గా చూస్తూ, అవసరం నాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు, పులిని పులి చూడాలి, ఏనుగుని ఏనుగులా చూడాలి, మనసులోనే మాటలోనే సర్వం కలిగిన వాడిని గ్రహిస్తే చాలు సర్వం అర్ధం అవుతుంది, మేము రికార్డెడ్ ఫార్మాట్ లో చెప్పడం ప్రారంభిస్తే అందరికి మంచిది, మేము ఎవరితోనూ రహస్యాలు కలిగి ఉండము, మా గూర్చి ఏదో తెలిసిన వాళ్ళు, ఏదో తెలియని వాళ్ళు ఎవరూ లేరు,మాకు మధ్య వర్తులు ఎవరూ ఉండరు, అందరూ మాకు సమానమే, మేము ఎప్పుడూ పదిగురు ముందు చెప్పవలసినవి ఉన్నాయి, మా బ్లాగ్ చదువుతున్న వారు, మా బ్లాగ్ ను ఇతరులకు పరిచేయం చేయండి, అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా మీద ఉన్న అపోహలు అన్ని తొలగిస్తూ, తండ్రి తల్లి గురువు వంటి మా బాద్యతను సమాజానికి నిత్యం అదించగలము. సమకాలికులు మా నిండుగా రికార్డెడ్ ఫార్మాట్ లో గ్రహించిన కొలది దివ్య పరిష్కారములు, ఆశీర్వాదములు సర్వులకూ అధుతాయి అని గ్రహించండి. అజ్ఞానం తో మా నుండి అప్పటికి అప్పడు ఏమి ఆశించవద్దు, మా నుండి జ్ఞానమే లోకానికి రక్షా అని గ్రహించండి, ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యమును, ప్రజలకు ఎంత పరిచేయం చేస్తే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము, ఎవరి మర్యాద పోకుండా జాగ్రత్తగా చెప్పగలము అని స్పష్టం చేయుచున్నాము, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, మీడియా వారు అప్రమత్తం చెందగలరు అని స్పష్టం చేయుచున్నాము.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
samanvayadrusti@gmail.comm ఈ ఈమెయిలు ఇడి కి స్పందించుట భగవంతునితో స్పందించుట గా దివ్య వరం గా భావించండి, అనధికార మాటలకు, మధ్యవర్తులకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలం అంటే మా ఆయుషు అని గ్రహించండి, మమ్ములను నిర్లక్ష్యం చేయడం ఎదురు వచ్చిన కాలాన్నే నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, అనవసరమైన మాటలతో సమయం హ్రుదా చేసుకోవద్దు, నిండు గా గ్రహించుటకు వివరించుటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఈ సమాజం దివ్య మందిరం గా మారిపోతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఫోన్లు మీద, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడవద్దు, మమ్ములను ఒక కొలువు తీర్చి మా నుండి విస్తారం గా మా చిన్నపటి నుండి గ్రహించండి, ఈ క్రమం లో ఎవరిది తప్పులేదు, మా తప్పు ఏమి లేదు, విధిని అర్ధం చేసుకొని మనల్ని మనం సంస్కరించుకొనే సుభ తరుణం వేచి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను 10 మంది సమక్షం లోకి తీసుకొంటే మా ఆయుషు కూడా పెరుగుతుంది, లోకుల యొక్క సత్య ప్రవర్తనే మా ఆయుష్షు అని గ్రహించండి. కెమేరాతో రికార్డు చేసుకొనే పద్దతిలోనే మేము ఎవరి ముందు అయినా వివరములు ఇవ్వగలము, మాకు ఒక రహస్యం కూడా చెప్పరానివి ఏమి లేవు. మామూలు మనిషిగా కనపడుతున్న మేము వివరములు ఇచ్చి దైవత్వం చూపే కొలది సకలశుబాలు కలుగుతాయి, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా ప్రతిజ్ఞ అని గ్రహించండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
samanvayadrusti@gmail.comm ఈ ఈమెయిలు ఇడి కి స్పందించుట భగవంతునితో స్పందించుట గా దివ్య వరం గా భావించండి, అనధికార మాటలకు, మధ్యవర్తులకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలం అంటే మా ఆయుషు అని గ్రహించండి, మమ్ములను నిర్లక్ష్యం చేయడం ఎదురు వచ్చిన కాలాన్నే నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, అనవసరమైన మాటలతో సమయం హ్రుదా చేసుకోవద్దు, నిండు గా గ్రహించుటకు వివరించుటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఈ సమాజం దివ్య మందిరం గా మారిపోతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఫోన్లు మీద, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడవద్దు, మమ్ములను ఒక కొలువు తీర్చి మా నుండి విస్తారం గా మా చిన్నపటి నుండి గ్రహించండి, ఈ క్రమం లో ఎవరిది తప్పులేదు, మా తప్పు ఏమి లేదు, విధిని అర్ధం చేసుకొని మనల్ని మనం సంస్కరించుకొనే సుభ తరుణం వేచి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను 10 మంది సమక్షం లోకి తీసుకొంటే మా ఆయుషు కూడా పెరుగుతుంది, లోకుల యొక్క సత్య ప్రవర్తనే మా ఆయుష్షు అని గ్రహించండి. కెమేరాతో రికార్డు చేసుకొనే పద్దతిలోనే మేము ఎవరి ముందు అయినా వివరములు ఇవ్వగలము, మాకు ఒక రహస్యం కూడా చెప్పరానివి ఏమి లేవు. మామూలు మనిషిగా కనపడుతున్న మేము వివరములు ఇచ్చి దైవత్వం చూపే కొలది సకలశుబాలు కలుగుతాయి, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా ప్రతిజ్ఞ అని గ్రహించండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఒక ప్రతి సినిమా ప్రముఖులకు, మేధావులకు మీడియా వారికి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, తగిన స్పందన కొరకు సమర్పించడమైనది.
ఏదైనా కోల్పోతామేమోనన్న భయమే మనకు ఎన్నింటినో దూరం చేస్తుంది. అందుకే జీవితంలో ఎదురయ్యే ఎన్నో గొప్ప అవకాశాలను మనం దూరం చేసుకుంటాం.
నిజానికి మన చెంతకు వచ్చే ప్రతి అవకాశమూ మనం ఊహించని ఎన్నో ప్రయోజనాలను వెంటబెట్టుకు వస్తుంది. వాటిని స్వాగతించి, మనకు అనుగుణంగా వినియోగించుకోవడం వల్ల గొప్ప ఫలితాలను సాధించగలం.
ఏదో కోల్పోతామనే భయంతో, వచ్చిన అవకాశాలను దూరం చేసుకోవడం వల్ల మనం ఏం సాధించగలం? ఇలాంటి అర్థంలేని భయాలను వదలి జీవితం మనకు అందించే అవకాశాలను స్వాగతించాలి. వాటి పట్ల కృతజ్ఞత కలిగియుండాలి.
ఇప్పటి వరకు ఎన్నింటినో సమకూర్చిన జీవితం పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇది మనలోని భయాలను దూరం చేస్తుంది.
మనకు వచ్చే అవకాశాల ద్వారా సాధించదలచుకున్న అత్యుత్తమ విజయాలపై మనం దృష్టి పెట్టాలి. ఆ ఆలోచనలతోనే మనం పని చెయ్యాలి. తద్వారా మనం కన్న కలలను సాకారం చేసుకోవాలి. మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
పైపై హడావిడులు చేసేవి ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. మన ఆలోచనలను, మన గమనాన్ని, మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించి, నియంత్రించే అవకాశాన్ని వాటికి ఇవ్వకూడదు. ప్రతి పరిస్థితి, అవకాశము అందించే ప్రయోజనాలను పొందడం ద్వారా జీవితంలో మనం అనుకున్న దానిని సాధించాలి.
మనలోనే ఉన్న కార్యసాధకునికి బాహ్య పరిస్థితులు చేసే హడావిడులను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగే సామర్థ్యం ఉంది.
కాబట్టి ఎన్నో విలువైన అవకాశాలను, పరిస్థితులను సమకూర్చే జీవితం పట్ల మన కృతజ్ఞులమై ఉండాలి. పట్టుదల, నిరంతర కృషితో లక్ష్యాన్ని సాధించి మన జీవితానికి నిండైన గౌరవాన్ని చేకూర్చాలి.
Posted 13th March by Raja Kishor D
Labels: జీవితం
ఎదురుచూపులో ఎంతో అందం వుంది.
శబరి శ్రీరాముని కోసం ఎదురు చూసింది అనుక్షణం, ఆ క్షణమే వస్తాడని.
హనుమంతుడు శ్రీరాముని కోసం ఎదురు చూసేడు ఆయననే ధ్యానిస్తూ.
అశోకవనంలో సీతాదేవి ఎదురు చూసింది శ్రీరాముడే తన ప్రాణంగా.
విశ్వామిత్రుడు శ్రీరాముని తనతో తీసుకువెళ్లే ఘడియ కోసం ఎంతగా ఎదురు చూసేడో.
శ్రీరాముని దివ్య చరణ స్పర్శకై అహల్య ఎంత ఎదురు చూసింది - ఒక శిలగా?
తన నావలో శ్రీరాముడు అడుగు పెట్టేందుకు గుహుడు ఎంతగా ఎదురు చూసేడో.
తమ దివ్య శక్తులన్నీ విశ్వామిత్రుని ద్వారా శ్రీరామునిలో ఆశ్రయం పొందేందుకు ఆ దేవీదేవతలు ఎంతగా ఎదురు చూసేరో.
ఆ ఎదురు చూపులే ఒక ధ్యానము.
ఆ ధ్యానమే శ్రీరామాయణము.
Thursday, 28 May 2015
| |||||
|
3
కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలుగు మాటలు//
స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం కాదు
స్వేచ్చా స్వాతంత్ర్యాలతోనే అంటున్నాను
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
ఏ మాత్రం లేవు సంకెళ్ళు
చింతల్లా నా గురించే
ఊడలేయాలనుకొన్న నేల కోసమే
దోరకనిది ఏమీ లేదిక్కడ
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే
స్వేచ్చా స్వాతంత్ర్యాలతోనే అంటున్నాను
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
ఏ మాత్రం లేవు సంకెళ్ళు
చింతల్లా నా గురించే
ఊడలేయాలనుకొన్న నేల కోసమే
దోరకనిది ఏమీ లేదిక్కడ
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే
గుప్పెడు మెతుకులు
నేలలో కలిసిపోవడానికి నెల రోజులు
తీయని చాక్లెట్ ప్లాస్టిక్ కవర్
ఆయువు వందల ఏళ్ళు
చరిత్ర ఆనవాళ్ళు శిలావిగ్రహాలు
దక్షిణాఫ్రికా ఊజెల్లా ఊది చెబుతున్నా
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే
నేలలో కలిసిపోవడానికి నెల రోజులు
తీయని చాక్లెట్ ప్లాస్టిక్ కవర్
ఆయువు వందల ఏళ్ళు
చరిత్ర ఆనవాళ్ళు శిలావిగ్రహాలు
దక్షిణాఫ్రికా ఊజెల్లా ఊది చెబుతున్నా
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే
గంటకో మానభంగం
రోజుకో బాంబు దాడి
నెలకో కొత్త చట్టం
న్యాయం ఎంత కాలమైనా పట్టోచ్చు
కొత్త జైల్లు కట్టరిక్కడ
కళ్ళకు గంతలు విప్పుకు వెదికినా
అందరూ మృగాడి తరపు న్యాయవాదులే
"ఒక్క మగాడూ కనబడుట లేదు"
రోజుకో బాంబు దాడి
నెలకో కొత్త చట్టం
న్యాయం ఎంత కాలమైనా పట్టోచ్చు
కొత్త జైల్లు కట్టరిక్కడ
కళ్ళకు గంతలు విప్పుకు వెదికినా
అందరూ మృగాడి తరపు న్యాయవాదులే
"ఒక్క మగాడూ కనబడుట లేదు"
చింతల్లా నా గురించే
తప్పిపోతే కర్మసిద్దాంతలో వెదికించకే
నిజం చెబితే క్షమించే దేవుడుంటే
అబద్దమాడుట తప్పు లేదా?
సర్వమత సహనం నాది సందేహాలూ ఎక్కువే
ఏ మతం ఎన్ని హత్యలు చెసిందన్న అంకెలూ మక్కువే
తప్పిపోతే కర్మసిద్దాంతలో వెదికించకే
నిజం చెబితే క్షమించే దేవుడుంటే
అబద్దమాడుట తప్పు లేదా?
సర్వమత సహనం నాది సందేహాలూ ఎక్కువే
ఏ మతం ఎన్ని హత్యలు చెసిందన్న అంకెలూ మక్కువే
పిల్లలెందరని ప్రశ్నలెందుకు
అనాధవా! కాదా? అని అడుగు
కొందరివి వీధులు, కొందరివి ఆశ్రమాలు
తులసి తీర్ధం పోసే తనయుడి కోసం
కోబ్రా సెంటు వాసనలో పార్దీవదేహం ఎదురుచూపులు
ఊరికో ఎయిర్ పోర్ట్ కట్టిన్నా బాగుండు
అనాధవా! కాదా? అని అడుగు
కొందరివి వీధులు, కొందరివి ఆశ్రమాలు
తులసి తీర్ధం పోసే తనయుడి కోసం
కోబ్రా సెంటు వాసనలో పార్దీవదేహం ఎదురుచూపులు
ఊరికో ఎయిర్ పోర్ట్ కట్టిన్నా బాగుండు
దొరకనివి ఏమీ లేవిక్కడ
మనిషొక్కడే మురుగులో మరుగు
వీధి కొక్క దేవుడు
సంక్షేమాల, సబ్సిటీల వితరణ
పని లేదా?
ఐతే పనికి ఆహార పధకం?
ఊరంతా శవాలే
రైతే కొన ఊపిరితో ఉన్నాడు
కల్తీ పురుగు మందుల పుణ్యాన
మనిషొక్కడే మురుగులో మరుగు
వీధి కొక్క దేవుడు
సంక్షేమాల, సబ్సిటీల వితరణ
పని లేదా?
ఐతే పనికి ఆహార పధకం?
ఊరంతా శవాలే
రైతే కొన ఊపిరితో ఉన్నాడు
కల్తీ పురుగు మందుల పుణ్యాన
కొండకో ఎక్స్ పోర్టర్
చెట్టుకో స్మగ్లర్
సంవత్సరానికొకసారి జెండావందనం
తప్పిపోయిన అన్న ఒకడు
రహదారి మీద పేల్చితే ల్యాండుమైన్
తగులు మిగులూ ఊడ్చడానికి
అడవిలోంచి దూసుకొస్తుందో తూటా
ఊడలెయ్యాలనుకొన్న నేల కోసమే
ఎరుపు ఆకు పచ్చని కల గంటుంది
నాలుగు విత్తులు చల్లి మన్నుతో చెబుతున్నా
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే......01.12.2013.
చెట్టుకో స్మగ్లర్
సంవత్సరానికొకసారి జెండావందనం
తప్పిపోయిన అన్న ఒకడు
రహదారి మీద పేల్చితే ల్యాండుమైన్
తగులు మిగులూ ఊడ్చడానికి
అడవిలోంచి దూసుకొస్తుందో తూటా
ఊడలెయ్యాలనుకొన్న నేల కోసమే
ఎరుపు ఆకు పచ్చని కల గంటుంది
నాలుగు విత్తులు చల్లి మన్నుతో చెబుతున్నా
నాకున్న పరిధిలోనే నాలుగు మాటలు
అంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు లోబడే......01.12.2013.
'కోట్లు ఖర్చుపెట్టి.. లోకేష్ ఏం సాధించాడు'
Sakshi | Updated: May 28, 2015
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు సేకరించానని చెబుతున్నా.. అందులో 17 వేల ఎకరాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.
రాజధాని పేరుతో 10 వేల ఎకరాలు సింగపూర్ కు ధారదత్తం చేసి రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అవగాహన లేని లోకేష్ ను ప్రమోట్ చేయడానికి బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఏ హోదాలో అమెరికాలో పర్యటించారని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోకేష్ సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు.

కారణజన్ముడు ఎన్టీఆర్. ఏ రంగంలో అడుగుపెడితే, ఆ రంగంలో తనకు తిరుగులేదనిపించుకున్నారు. వెండితెర అభిమానులకు ఆరాధ్యదైవమై, నమ్మిన ప్రజలకు ఎదురొచ్చిన దైవమై, ఎన్టీఆర్ జన్మించిన ఈ గడ్డపై పుట్టినందుకు ప్రతి తెలుగువాడు గర్వించేలా ఉన్నతంగా జీవించిన యుగపురుషుడు ఎన్టీఆర్. ఆయనలాంటి మహోన్నత చరితుడు, కీర్తిశేషుడు మళ్ళీ పుట్టడం జరగదు. ఈరోజు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన స్మృతికి నివాళి.
|
Sunitha added 2 new photos.
As I always say... What I am today is because of your unconditional support.. I am grateful to have you and I thank each and everyone for being with me. So I'm here to share with you all yet another happiest moment of my life..received NTR Memorial Award at Guntur.. smile emoticon
Subscribe to:
Posts (Atom)