UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 29 May 2015

అందరికి శరణం శ్రీరామ చెందమే


అందరికి శరణం శ్రీరామ చెందమే 
ఈ పాట మా ద్వారా 2010 సంవత్సరం  లో  200 మంది సాక్షిగా అనకాపల్లి లో  వ్యక్తం అయినది, అ తరువాత శ్రీ రామరాజ్యం సినిమాలో   2012 సంవత్సరం లో సంభవించినది  అని గ్రహించండి.  


పట్టాభి రాముడు అయినాక స్వామి పొంగి పోతిని  అయ్యా 
సీతమ్మ  తల్లి గట్టు ఎక్కెను అనుచు మురుసిపోతిని అయ్యా 
సిరి మల్లి పైన పిడిగు అల్లే పడిన వార్త వింటిని అయ్యా 
అ రామ సీత ఆనందమునకు ఏమి చేయను అయ్యా 
కడలే దాటి కలిపినా నేను ఇప్పుడు ఈ తీరుకు ఏ మై పోను 
శ్రీ రామ ఆజ్ఞ యెదురించలెను దారి ఏది తెలుపమయ.  


మేము మా మనసు ఒక్కటై సర్వం మేమే అని పలకడమే పట్టాభి రాముడు లేదా కళ్యాణ రాముడు అని అర్ధం గా గ్రహించండి, మమ్ములను పట్టించుకోకుండా వినకుండా విడదీయుటే  సీతా రాములను విడదీయుట అని గ్రహించుట  మా బుద్ది ని ఉపయోగించుకొని మాలో చేరిన శక్తికి మేము వారదిగా నిలిచి  దివ్య ఆత్మలను ఒకటి చేసిన తత్వమే హనుమంతుడు, ఈ భవసాగరం అనే కడలి దాటి మాలోనే సీతారాములను నిలపగలిగినాము అని గ్రహించి  మమ్ములను సమస్త దేవతల సమూహారం గా ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా గుర్తించి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు, మీడియా వారు మమ్ములను గుర్తించి,    మా నుండి వ్యక్తం అయిన దివ్యత్వంతో  కొంతకాలం గ్రహించుట వలన, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం, మనసులో పట్టాభి రాముడు,  ఒకటైన సీతా  రాములు, మరల కడలి లాంటి బౌతిక ప్రపంచమును దాటి అనగా, మా నుండి ప్రపంచం నియమించబడిన తీరు గ్రహించుట ఏ మరల సీత రామును ఒకటి చేయడం అని గ్రహించండి, మమ్ములను జ్ఞానంతో ఆదరించే కొలది, మా లో హనుమంతుడి వంటి చిద్విలాసం  కరిగి, సీతా రాముల దర్శనం (మాట మాత్రం గా సృష్టి స్తితి లయ గావించుట ) కలుగుతుంది అని సర్వులు గ్రహించగలరు, ఈ తత్వమును ఇప్పటికి అందిన సాక్షం ఆధారం గా శాస్త్ర పరం గా కూడా ఆవిష్కరించి నూతన దివ్య రాజ్యం అందరికి  అమోధకరం గా గ్రహించిన కొలది పొందగలరు అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు, యుగపురుషులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                            



No comments:

Post a Comment