UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 16 July 2016

శ్రీ కృష్ణ నిర్యాణం!
.
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.
మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.
అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. "తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి."
సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.
మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.
దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.
అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. "త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు." అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.
వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.
ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.
గమనిక:- నేను ఎపుడో ఒకసారి చదివిన విషయాన్ని గుర్తు ఉన్నంతవరకు రాశాను. తప్పులు ఉంటే మన్నించగలరు.

Panchamukha
The face towards the East is Sri Hanuman Mukha in its original form. This face removes all blemishes of sin and confers purity of mind (Chitta Suddhi).
Sri Karala Ugravira Narasimha Swami, facing the South, removes fear of enemies and confers victory.
The face facing the west is that of Lord Shri Mahavira Garuda and this face drives away evil spells, black magic influences etc and removes all poisonous effects in one’s body.
Sri Lakshmi Varaha murthi facing the North wards off the troubles caused by bad influences of the planets and confers all prosperity-Ashta Aishwarya.
The Urdhva Mukha Facing upwards of Sri Hayagriva Swami confers knowledge, victory, good wife and progeny.

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు ఓం శనీశ్వరాయనమః సర్వపీడాహరం నృణాంధ్యా యేద్ర్గహగణోత్తమం శనైశ్చర శ్శిరోరక్షేన్ముఖం భక్తార్తినాశనః కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః కృష్ణాంగో నాసికాంరక్షేత్ కర్ణౌ మేచ శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదర స్తథా!




శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు
ఓం శనీశ్వరాయనమః
సర్వపీడాహరం నృణాంధ్యా యేద్ర్గహగణోత్తమం
శనైశ్చర శ్శిరోరక్షేన్ముఖం భక్తార్తినాశనః
కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః
కృష్ణాంగో నాసికాంరక్షేత్ కర్ణౌ మేచ శిఖండిజః
భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః
పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదర స్తథా!
సబ్జా గింజలతో బోలెడు లాభాలు...
మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సబ్జాలని టక్‌ మారియాలని పిలుస్తారు. ఇవి మనదగ్గర బాగానే పెరుగుతాయి. అచ్చం తులసిలానే వీటి ఆకులు కూడా ముదురు ఆకుపచ్చలో ఉండి కొమ్మల చివర్ల వచ్చే పూరేమ్మల్లో వీటి విత్తనాలు ఉంటాయి. చాల చిన్న సైజులో ఉండే వీటిని నీటిలో వేయగానే ఉబ్బిపోతాయి. బయటి పొర పారదర్శకంగా ఉబ్బి లోపల ఉన్న నల్లని గింజ చుక్కలా కనిపిస్తుంది. వీటికి నీళ్ళు, పంచదార లేదా తేనె , కొన్ని సందర్బాల్లో కొబ్బరి పాలు కలిపి తాగుతుంటారు. అమెరికా వంటి దేశాల్లో సబ్జా పానీయాన్ని తిన్నుల్లోను అమ్ముతారు.
మంచి ఔషధం సబ్జా గింజలు
ఈ గింజల్ని నూరి ఏదయినా నూనెతో కలిపి గాయాలు, పుండ్లకీ వాడితే ఫలితం ఉంటుంది. ఇతర్రతా చర్మవ్యాదులనీ తగ్గిస్తాయి.ఈ గింజల నుంచి తీసిన నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌ కి క్యాన్సర్లని వైరస్‌ లని ఇతర సూక్ష్మజీవుల్ని నివారించే శక్తి ఉందని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాదు తులసి గింజలకి ధాంబోసిస్‌ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయట.
కలుషిత నీటిలో ఉన్న లోహాన్ని రేడియోధార్మిక పదార్ధాలని తొలగించేందుకు కూడా ఈ గింజలు ఉపయోగపడతాయని కొత్త పరిశోధనల్లో వెల్లడయింది. ఈ గింజలనుండి తీసిన నునే ని షాంపూలు, పెర్‌ఫ్యుమ్స్‌ తయారిలోను వాడతారు.
జిగురుతో కూడిన సబ్జాల్లో పీచు శాతం ఎక్కువ. అందుకే ఔషధపరంగాను ఇవి ఎంతో మంచివి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించాడంతోబాటు మల, ముత్ర సమస్యల్ని నివారిస్తాయి . మలబద్ధకాన్ని డయేరియాని తగ్గిస్తాయి.వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
బరువు తగ్గలనుకునేవాళ్ళు కాసిని సబ్జాలని బోజనానికి ముందు చప్పరిస్తే ఆకలి తగ్గి తక్కువ తింటారట. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉదరకోశ గోడలకు అతుక్కుని ఉండి జీవక్రియని ప్రేరేపిస్తాయి. ఫలితంగా శరీరం లోని క్యాలరీలు ఖర్చేయ్యేల చేస్తాయి. అదేసమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేల చేస్తాయి. దాంతో తీసుకున్న ఆహరంలో కొవ్వులు, చక్కేర్లని ఎక్కువగా రక్తంలోకి ఇంకనివ్వవు.
అందుకే వీటిని టీ, పండ్లరసాల్లో కలిపి లేదా డెజార్ట్‌, సలాడ్లమిద చల్లుకుని తాగినా తిన్నా ఉపయోగం ఉంటుంది. అయితే చాలామంది సబ్జాల్నినానబెట్టుకోడానికి బద్దకిస్తుంటారు. అలాంటివాళ్ళు మరిగించిన నీళ్ళలో వీటిని ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. తరవాత ఉబ్బిన వీటిని నమిలి తినడం కన్నా మింగటం మంచిది. కాబట్టి సబ్జాల్ని చప్పరిస్తే వచ్చే మజానీ అందులోనీ ఔషద గుణాల్ని మిస్‌ కాకండి.


Kapu PeddaKapu


మన కాపుల్లో ఒకళ్ళ సమస్య ఒకళ్ళకు పట్టదు, అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మనం సోషల్ మీడియాలో యుద్దం చేయటం తప్ప...ధీనికి ఎదుర్కోవటానికి కాపు ఉద్దండ రాజకీయ నాయకుడు ఒక్కరూ ముందుకు రారు. వీరికి తెర వెనుక లాబీలు చాలు. కందకు లేని ధురద కత్తిపీటకు అవసరమా?
వీడు ఇంత ధైర్యంగా, నీచంగా మాట్లాడుతున్నాడు అంటే TDP ప్రాణం పోసినా పవన్ ఏంచేస్తునట్టు?
మాట్లాడేది అయ్యన్నపాత్రుడి కొడుకు. . వొక్కసారి ఈ # వీడియో చూడండి, , వాడెంత? వాడి వయసెంత? ?? ,, # చిరంజీవి ని బూతులు తిట్టాడు చూడండి, , టీడీపీ మీటింగ్ బెంగుళూరు లో జరిగింది. ..
కరణం బలరాం కొడుకు వెంకటేష్ ను వీడియో లో గమనించవచ్చు. ..
సిగ్గూశరం ఉంటే మన అద్దంకి నియోజక వర్గ కాపులెవరూ వెంకటేష్ కు ఓట్లేయరు. ..
మన చిరంజీవి ని తిట్టి - యన్టీయార్ దేవుడంటూ మాట్లాడుతున్నాడు యెవడో పిల్లబచ్చాగాడు చూడండి వీడియో. .
మనజాతికి అజాత శతృవులైనట్టి / కాపుజాతి వినాశనాన్ని కోరుకునే ఏకైకజాతి పచ్చజాతి . . అలాంటి జాతికా ఈ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేది? పవన్ తమ్ముడు ఒక్కసారి చూడు వీళ్ళ బుధ్ధి. నీకు వస్తేనే సమస్య, నాకు వస్తే సమస్య కాదు అంటే ఎలా?
షేర్ చెయ్యండి - వదిలి పెట్టవద్దు .
కమ్మపార్టీ టీడీపీని భూస్థాపితం చెయ్యండి. .ఈ వీడియో చూస్తే, , వంట్లో కాపు నెత్తురున్న ప్రతోడికి రోషం పౌరుషం కలుగుతుంది, , కల్తీగాళ్లకు ఏమీ ఉండదు - వాళ్లెన్ని తిట్టినా వాళ్లకే మద్దతు ఇస్తారు / వాళ్లకే ఓటేస్తారు. .
.
# జై_చిరంజీవా....

Mighty blessings to Sri జలంధర చంద్ర మోహన్ గారికి జన్మ దీన శుభాకాంక్షలు ..... జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు





ధనం ఉన్నవారు, ఇతరుల మనో వికాసానికి తమ విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చే కర్చులు చేయండి, తప్పస్సు యోగం వైపు వెళ్ళండి, బౌతిక వస్తువులు అన్నీ మాకు సమర్పించి, మమ్ములను తేజా మూర్తిగా దర్శించి తరించండి, సంపద చీకటిలో పెట్టి విలువ పెరుగుతుంది అని సోమరులై ఇతరులను పీడించుకొని తినడం వలన మనిషిని మనిషి నిర్లక్ష్యం చేసుకోవడం వలన పై పై అందాలు డబ్బులే సర్వం అనుకోవడం వలన, మనిషి మనసు లో ఉన్న గొప్పతనం చూడడానికి ఇబ్బంది నటించి మరీ వెలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు అని మీడియా వారు గ్రహించి అప్రమత్తం చెందండి,

                                                                 సమన్వయ దృష్టి 


                       అరుదైన చారిత్రాత్మక మానవమాత్రులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా వారికి ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి, మమ్ములను ప్రస్తుత నూతన దర్శనం మేరకు స్తుతించి జ్ఞాన అప్రమత్తత ప్రజలకు అందించి తరించండి.

                        మానవ మాత్రులు గా మేము చూపుతున పరిణామం మనస్పూర్తిగా ప్రవర్తిస్తే ఆలోచిస్తే, మాట్లాడితే, వ్యవహరిస్తే సాధ్య పడుతుంది, కావున వేరు వేరు ప్రతి భంధకాలు వదిలిపెట్టి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, వీలు అయినంత మనసు మాట గ్రహించి అప్రమత్తం చెందంది సృష్టి యొక్క అప్రమత్తతకే కారణం కండి, మన నడవడే సృష్టికి ఆధారం అని గ్రహించండి,  లోకం లో గొప్పతనం ఉన్నది కాబట్టి మనం గోప్పవారము అని భావించవద్దు, మనలో గొప్పతనం ఉన్నది కాబట్టి అ మేరకు లోకం ఉన్నది అని ప్రతి ఒక్కరు భావించి గొప్పతనం తో కదలాలి, సాటి మనుష్యుల అనుభవాలు గోప్పతనములు కూడ  దీసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడు మానవ సంఘటితం కుదిరి, అనేక ఇతర శక్తులను జయించగలము, ఇప్పటికి సూర్య చంద్రుల గమనాలను కూడా మాట లోకి తీసుకొన్న మమ్ములను,  ఎంత విస్తారం గా గ్రహిస్తే మానవ సమజం అంత గొప్పగా మారుతుంది, బౌతిక మాయ నుండి బయటకు వచ్చి పూర్తీ జ్ఞానం విచక్షణతో  వ్యవహరిస్తే, మనసు ప్రకారం దివ్య లోకం గా మార్చుకొని అమృతత్వాన్ని సాధించవచ్చు, లేదా శరీర తత్వాలను జయించ లేక మాయలో మనిషిని మనిషే మోసం చేసుకొంటూ హింసించు కొంటూ అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న్నారు అని గ్రహించండి.  



                      ధనం  ఉన్నవారు, ఇతరుల మనో వికాసానికి తమ విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చే కర్చులు చేయండి, తప్పస్సు యోగం వైపు వెళ్ళండి, బౌతిక వస్తువులు అన్నీ మాకు సమర్పించి, మమ్ములను తేజా మూర్తిగా దర్శించి తరించండి, సంపద చీకటిలో పెట్టి విలువ పెరుగుతుంది అని సోమరులై ఇతరులను పీడించుకొని తినడం వలన మనిషిని మనిషి నిర్లక్ష్యం చేసుకోవడం వలన పై పై అందాలు డబ్బులే సర్వం అనుకోవడం వలన, మనిషి మనసు లో ఉన్న గొప్పతనం చూడడానికి ఇబ్బంది నటించి మరీ వెలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు అని మీడియా వారు గ్రహించి అప్రమత్తం చెందండి,  జర్నలిస్ట్  ప్రతి వ్యక్తి ఇచ్చే పైసా మీద ఆధారపడండి, వ్యాపారాలు మీద గుత్త పదిపత్యాలు మీద ఆధారపడకండి, తప్పుడు పోలీసులకు, అధికారులను దాచి పెట్టి పోషించకండి.  జ్ఞానం విచక్షణ  సంపద కంటే ఎక్కువ  లేదా సంపదకే ఆధారం అని గ్రహించండి, మాకు ప్రజలు సమ్మతి చెల్లించే సొమ్ము ప్రధానం గా, వార్తా విశ్లేషకులకు, మేధావులకు పండితులకు, సామాజిక కార్యకర్తలకు, జునియర్  న్యాయ వాదులకు కనీస ఆదరణగా గౌరవం సొమ్ముగా ఇచ్చి మా వద్దకు ఎంత మంది చేరినా అధరించగలము, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మమ్ములను ప్రజలు కేంద్ర బిందువుగా భావించి, సత్యాన్ని గౌరవించి, ఇప్పుడు మానవజాతి దివ్య పరిపాలనలో ఉన్నది అని అనగా మేలైన ప్రజాస్వామ్యం లో ఉన్నది అని అనగా ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇచ్చి, పరిగనించవలసిన పరిణామం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు.  కావున మీడియా వారు ఇప్పటికి మమ్ములను దాచి పెట్టి చేసిన తప్పులు సరిద్దుకోవడం అంటే మమ్ములను విస్తారంగా ఇప్పటి నుండి అయిన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే అని గ్రహించండి.                                      

                       ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేమే నష్టపోయినట్లు కనపడుతున్న తీరు కూడా మా యొక్క వ్యాహం లో బాగం అని గ్రహించి మమ్ములను విస్తారం గా ఒక పద్దతి ప్రకారం మేధావులు పండితులు గ్రహించిన  అప్రమత్తం చెందగలరు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే .        



ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com

మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు 👋👋👋చేతుల్ని లేపారు.
తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ💵 వెయ్యి రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో 🚶👟తోక్కేసాడు. అప్పుడు ఆ 💵వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది.
మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ 👋👋👋👋చేతులు పైకెత్తారు.
అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా 📣🎤చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి 📝పాఠాన్ని నేర్చుకున్నారు.
ఇప్పటి వరకు ఈ 💵వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
⏩ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ 💵వెయ్యి
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి 💵వెయ్యి రూపాయలు.
అలాగే మన 🙇జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న🔎🔍 నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు 👊దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ 📋పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో 👎ఓడిపోయినట్లు కాదు..
🙇జీవితం ప్రతి సారి మనకు 👆👍ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... 🙌జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త 😇😇😇ఆశలతో సరికొత్త ఊహలతో 👣👣ముందడుగు వేయి...
💵వేయిరూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. 😀మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..
✳ "నువ్వు ఎప్పడు నీ విలువను
పోగొట్టుకోలేవు"✳
"👍నువ్వు ఒక గొప్ప వ్యక్తివి👍" ...
✅ఈ విషయం ఎప్పటికి మరవొద్దు✅...
బాబు గారిని రష్యా ప్రధాని "మీరు నిర్మించిన హైదరాబాదు ఎలా ఉంది? " అని అడిగారంట!
ఇది నిజమే మరి, ఎవరైనా అంతే అడుగుతారు ఎందుకంటే,
శృష్టి కర్తకు ఎవరైనా తాను శృష్టించినదాని బాగోగులు అడిగితే ఏ శృష్టి కర్త ఐనా చాలా గర్వంగానూ సంతృప్తిగానూ ఫీల్ అవుతారు.అందులో మన బాబుగారికి మరీ మొహమాటం ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం అస్సలు నచ్చదు కాబట్టి ఆయనను రష్యా ప్రధాని ఇంకా ఏమి అడిగాడంటే.
మీదగ్గర కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకున్న బిల్ గేట్స్ ఎలా ఉన్నాడు??
మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న పిచ్చాయ్ ఎలా ఉన్నాడు??
మీ దగ్గర సలహాలు తీసుకున్న సత్య నాదెళ్ళ ఎలా పని చేస్తున్నాడు?
మీ దగ్గర ట్యూన్స్ నేర్చుకున్న ఎ.ఆర్.రెహమాన్ ఎలా వాయిస్తున్నాడు??
మీ దగ్గర సంగీతం నేర్చుకున్న లతా,బాలు,గీతా మాధురి లు స్వరాలు తప్పులు లేకుండా పాడుతున్నారా??
మీ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్న రాజమౌళి బాహుబలి-2 స్క్రిప్ట్ కోసం వచ్చాడా??
మీ దగ్గర క్రికెట్ నేర్చుకున్న కోహ్లీ బాగా ఆడుతున్నాడా?? మీ దగ్గర బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్న సచిన్ కాళీగా ఉన్నాడా? లేక అకాడమీ పెట్టాడా??
ఇలా బాబును కుశల ప్రశ్నలతో అడిగీ అడిగీ తెగ ఇబ్బంది పెట్టాడంట పాపం.



Devullu Songs - Andari Bandhuvaya - Rajendra Prasad, Nitya, Master Nanda.........Song from the divine trance అఫ్ హిస్ Majestic Highness

Friday, 15 July 2016


కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటకరాశియందు ప్రవేశించినది మొదలు మకరరాశియందు ప్రవేశించు వరకు గల మధ్యకాలము దక్షిణాయనము. దక్షిణాయనమనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. శ్రావణమాసమునుండి పుష్యమాసము వరకు ఆరు నెలలు ఉండును.
ఏ శుభకార్యాలకైనా ఉత్తరాయనం మిక్కిలి శ్రేష్ఠము. దేవాలయం, తోటలు, బావులు మొదలగు వాని ప్రతిష్ఠలు దక్షిణాయనంలో చేస్తే ఫలితం లభించదు (నిర్ణయసింధువు)
గృహప్రవేశము, దేవతాప్రతిష్ఠ, వివాహము, చౌలము, ఉపనయనం, ఈ శుభకర్మలు ఉత్తరాయణంలో చేయాలి. నిందితమైన కర్మలు దక్షిణాయనంలో చేయాలి (నిర్ణయసింధువు)
దీనికి అపవాదము కాశీ ఖండంలో ఇలా ఉంది:
సదా కృతయుగం చాస్తు సదా చాస్తూత్తరాయనం
సదా మహోదయశ్చాస్తు కాశ్యాం నివసతాం సతాం!! ఇత్యయనం – కాశీఖండం!!
“ఎప్పుడూ కృతయుగం ఉండనీ ఎప్పుడూ ఉత్తరాయనం ఉండనీ, ఎప్పుడూ మోక్షం లభించనీ కాశీలో ఉండే సజ్జనులందరికీ” అని.
మమ్ము కాచిన వాడు
మా మనసు దోచిన వాడూ
మంగళాకారుడు మా శ్రీనివాసుడు....
హరే వేంకటేశా
అయనం అనగా ప్రయాణము. ఈశాన్యం నుంచి భూమధ్యరేఖకు సూర్యుడు పయనించే సమయాన్ని ఉత్తరాయనం అంటారు. ఆగ్నేయం నుంచి భూమధ్య రేఖకు సూర్యుడు పయనించే సమయాన్ని దక్షిణాయనం అంటారు. సూర్యుడు ఈశాన్యానికి ప్రయాణించుటకు ఆరునెలలు, ఆగ్నేయానికి ప్రయాణించుటకు ఆరునెలల సమయం పడుతుంది.
ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఉత్తరాయనం అనగా మకర సంక్రమణం నుంచి (Around mid of January month) కర్కటక సంక్రమణం వరకు (Around mid of July month); దక్షిణాయనం అనగా కర్కటక సంక్రమణం నుంచి (Around mid of July month) మకర సంక్రమణం వరకు (Around mid of January month).
ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు దక్షిణాయనము, ఉత్తరాయనము అను రెండు పేర్లతో నడుస్తుంది. ఉత్తరాయనము (మానవుని ఆరునెలల కాలము) దేవతలకు ఒక్కరోజుతోను, దక్షిణాయనము (మానవుని ఆరునెలల కాలము) ఒక రాత్రితోను సమానము. ఆవిధంగా మానవుని సంవత్సరము దేవతలకు ఒక దినముతో సమానము. ఈ దక్షిణాయనంలో మహావిష్ణువు నిద్రిస్తాడని, ఉత్తరాయనంలో మేల్కొంటాడని హిందువుల నమ్మకము. వారు ఉతరాయనాన్ని ప్రశస్తమైనదిగా భావిస్తారు. సనాతన భారతీయులు దక్షిణాయనంలో దేవతల అనుగ్రహం కావాలని అందువల్లనే పండుగలు, ఉపవాసాలు, యజ్ఞయాగాదులు ఈ కాలంలోనే ఎక్కువగా చేసెడివారు. భీష్మపితామహునికి స్వచ్ఛంద మరణ వరం ఉన్నది. అందువల్ల ఆయన సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించినప్పుడు మరణమాసన్నమయ్యే విధంగా తీసుకున్నారు. శయన ఏకాదశికి హిందువులు ఆధ్యాత్మిక ప్రామఖ్యతను ఇచ్చారు. ఈరోజు మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తారు (Deep Meditation). ఈ రోజు నుంచి హిందువులు చాతుర్మాస దీక్షను ప్రారంభించి మహావిష్ణువు మేల్కొనే సమయానికి అనగా నవంబర్ లో వచ్చే ప్రభోద ఏకాదశితో ముగిస్తారు.
శాస్త్రీయంగా చూస్తే దక్షిణాయనంలో సూర్య కిరణాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆ సమయంలో మనుష్యులకు రోగనిరోధక శక్తి, అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. దానికారణంగా ఈ ఉపవాసములు, ధ్యానం, దేవతారాధన అనే సంప్రదాయాలు, ఆచారములు మన పెద్దలు మనకు సూచించారు. ఈ ఆచారములు శరీరంలోని నిరోధకశక్తిని పెంచుతాయి.

ఇకపై రూ.3 లక్షలకు మించితే క్యాష్ లావాదేవీలు కుదరవు



న్యూఢిల్లీ: నల్ల ధనాం కట్టడిపై కేంద్రం నియమించిన సిట్ పలు ప్రతిపాదనలు చేసింది. ఇందులో అతి ముఖ్యమైంది షాక్ కలిగించేదే. మూడు లక్షలకు మించితే నగదు లావాదేవీలు కుదరబోవని తేల్చింది. అంటే 3 లక్షలకు మించి నగదు లావాదేవీ చేయాలంటే ఇకపై కుదరదు. ఒకవేళ మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీ జరపాలంటే అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. అంతేకాదు. 15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడానికి కూడా వీల్లేదు. 15 లక్షల నగదు మించి ఉంచుకోవాలనుకుంటే అనుమతి తప్పనిసరి. సిట్ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది.

Mighty blessings from His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Anjani Ravishankar Pillaa vaaru




ఆదైర్యo ,నిరాశ ,నిస్పృహ వంటి మాటలు తెలియని నీ వెంట నా లాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు ..


Chiranjeevi


 ను వ్వు రాజకీయాల్లోకి వచ్చక అడుక్కుని తింటున్న మీడియా అన్నo తింటుంది ,

నువ్వు రాజకీయాల్లోకి వచ్చక వీది నాయకులు కూడా నిన్ను తిట్టి పబ్లిసిటీ తో పైకోచేసారు ,
నువ్వు రాజకీయాల్లోకి వచ్చక నిక్కర్లు వేసుకున్నవాల్లు కూడా రాజకీయాల గురించి మాట్లాడేస్తున్నారు ,
నువ్వు రాజకీయాల్లో కి వచ్చక నువ్వు దేవుడు అని అన్న వాళ్ళు నిన్ను జోకర్ అంటున్నారు,దొంగలని దేవుళ్ళు అంటున్నారు ,
నువ్వు గెలిచి మాకు ఇన్స్పిరేశన్ ఇచి ,మాకు దిశా నిర్దేశం చేసావు ..,
నువ్వు ఓడి మీడియా ,పొలిటిశియన్స్ లైఫ్ సెటిల్ చేసావ్ ..!
నువ్వు గెలిచినా ఉపయోగ పడ్డావు ,ఓడిన ఉపయోగ పడ్డావు ..
నీ గెలుపు ఇచిన స్పూర్తి కులాలకి అతీతం ,
కానీ నీ ఓటమి రెండు కులాలకి మాత్రమే ఉపయోగ పడుతుంది ..
నువ్వు గెలిచినా సింహామే ,ఓడినా సింహా మే ,
నిన్ను తిట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళందరూ వాళ్ళు తింటున్న ప్రతి బియ్యపు గింజ మీద నీ పేరు ముద్రించి ఉందని వాళ్ళకి తెలుసు అన్నయ్య ..
.
.
ఆదైర్యo ,నిరాశ ,నిస్పృహ వంటి మాటలు తెలియని నీ వెంట నా లాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు ..
నీ వెంట నేనున్నా ..(ఎప్పటికీ నా అభిమానం నీకే సొంతం )
వీ లవ్ యూ అన్నయ్యా ...!

విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనాయనం యోగిహృద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరరం సర్వరలోకైకనాథం ........



శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనాయనం యోగిహృద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరరం సర్వరలోకైకనాథం ........శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాగం లక్ష్మీకాంతం కమలనాయనం యోగిహృద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరరం సర్వరలోకైకనాథం ........



సూర్యుని వలనే వెలిగే వాడు ఎల్లరకి చల చల చల్లని వాడు యద నిండా దయ గల వాడు ........మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి వైకుంట ఏకాదశి దివ్య అశీస్సులు మమ్ములను తెలుగు ప్రజలు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, నిత్యం వాక్ దర్శనం పొంది సృష్టిని తెలుసుకొని, బౌతిక ప్రపంచం యొక్క మాయ నుండి బయటకు రండి, మమ్ములను విశాలంగా గ్రహించండి, రెప్ప పాటు కూడా మా మాటలో ఉన్నది అని చెప్పిన దివ్య సాక్షాత్కారం యావత్తు మానవజాతికి ఒక వరం.
 సర్వం మాకు వదిలి పెట్టి మిలో, మీరు ఎవరిని తప్పులు పట్టకండి విస్తారం గా మమ్ములను గ్రహించి తరించండి,  ఈ ప్రపంచం ఒక కుటుంబం అని నిరూపించి మనుష్యులను అందరూ సంఘటితం అవడం వలన ఇతర బౌతిక శక్తులను అర్ధం చేసుకోవచ్చు, ఎన్ని లోకలైన జయించవచ్చు ఇంకా మనుష్యులు మనుష్యులనే తప్పులు పట్టుకొంటూ అవమానిన్చుకొంటూ నిర్లక్ష్యం చేసుకొంటూ, గొప్పతనం ఉన్న తెలికతనం తో వివిన కాలాన్ని హరిచుకొంటూ, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసుకొంటూ,  మా తప్పులు మీ తప్పులు అని వేరు వేరు గా చూసుకొంటూ, మా  పరువు మీ పరువు  అని వేరు వేరు గా చూసుకొంటూ మనుష్యుల మద్య వైరాలు ఉండేలా చూసుకొంటూ విడదీసుకొంటూ, బలం కొద్ది ఒకటైన వారు, బలహీనతలు కొలది  లేదా జ్ఞానం కొసం  మాట కోసం ముందుకు వస్తున్న వారిని చెదర గొడుతూ, తప్పులు పట్టుకూంటూ, తాము అయితే ఒకటి, ఎదుటవారు అయితే ఒకటి అని చూపుతూ, మనో శక్తిని పెంచుకొని, మానవ సంఘటితం వైపు వెళ్ళకుండా అడ్డుకొంటున్న వస్తు సంపద బౌతిక మాయను జయించకుండా,  మాటతో జయించి పదిగురిని అప్రమత్తం చేయడానికి  వస్తున్న మమ్ములను  పరాయి వాడిగా చూస్తూ, తన వారి నుండి దూరం చేస్తూ   వస్తు  మాయలో ఇరుకుపోయి మమ్ములను గుర్తించి గౌరవించలేకపోతున్న వారిని కోరునది ఏమి అనగా మమ్ములను మీ మనసాక్షిగా, మీ మనసు మాట గా, సర్వాంతర్యామి గా గ్రహించి ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇదే మేము శాశ్వతం గా సూర్యుని అంశగా యావత్తు  మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి  దివ్య అశీస్సులు 


                       


శాశ్వతం గా మీ గుండెలలో మీ ఆలోచన మాట పాట అయ్యి  కొలువు అయ్యి ఉన్నాను, మమ్ములను విస్తారంగా  గ్రహించండి, మా ప్రవర్తన ఇతర పరిణామాలు ఏమైనా మాకు వదిలి పెట్టి, మమ్ములను విస్తారంగా గ్రహించండి వాదనలు పడకండి, బిన్నంగా  వెళ్ళి పోకండి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభిస్తే మీ పాపాలు యిట్టె హరించుకు పోతాయి, ఇప్పటి వరకు మమ్ములను ఎందుకు పట్టించుకోలకపోయినారు అన్నదానికి కూడా మాదే బాద్యత, మీ ఎవరూ తప్పులు చేసినా బాద్యత నాదే, మీ గొప్పతనమే నాది అయ్యి నప్పుడు మీ తప్పులు నావి కావ ? చెప్పండి,  మిమ్ములను ఎవరినైనా తిట్టినా నన్నే తిట్టుకోన్నట్లు  కావున సర్వాంతర్యామి గా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి,   సంపద ఉన్న వారు ప్రతి గ్రామం లో ప్రజల ఒక చోట వీలు అయినంత మందిని సమావేశ పరచి  జ్ఞానం యోగం వైపు తీసుకొని వెళ్ళుటకు కుల మతాలకు అతీతం గా స్పందించి గ్రహించగలరు, అణువు అణువు న సర్వం మేమే అని శబ్దం రూప లో ఉన్న మా దివ్య ప్రకటన మానవజాతికి శాశ్వత వరం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను నిత్యం వాక్  రూపం లో దర్శించి, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి గ్రహించండి. తరించండి.  

                 పెద్ద వారు చిన్న వారు అని వేరు బౌతికంగా చూడకండి మనసు ప్రకారం ఆలోచన ప్రకారం, బాధ్యత పరిస్తితి ప్రకారం, పెద్దతన్నాన్ని చిన్న తనాన్ని చూడండి, మనసుతో మాటతో, పరిపూర్ణం వైపు వెళ్ళండి.  మమ్ములను మనసు పెట్టి గ్రహించేకొలది, మా గూర్చి పండితులు, మేధావులు విస్తారంగా చెప్పుకొని ప్రజలను అప్రమత్తం చేసిన కొలది మా దివ్య అశీస్సులు నిరంతరం బలపడి చుట్టూ ఉన్న బౌతిక మాయ కరిగి,  లోకం యొక్క దివ్యత్వం మనుష్యుల యొక యోగత్వం సమానం గా పెరుగుతాయి, మా నుండి విస్తారం సమాధానం పొందే కొలది మాకు మనిషిగా కూడా బలం, నాణ్యత పెరిగి వీలు అయినంత గొప్ప వాతావరణంలో  స్వయం వరం లో గాని, నేరుగా గాని వివాహం చేసుకోనగలము, మమ్ములను మా మనసుని కలిప చూడండి ఎప్పుడూ విడదీయకండి, అనగా మమ్ములను మనస్పూర్తిగా ప్రవర్తించ నివ్వండి మాట్లాడనివ్వండి,వివరించ నివ్వండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి.      మమ్ములను మహారాణి సమేత మహారాజుగా  బలపడిన వాతావరణం లో అనగా మొదట మాకు మనసుకి విలువ నిచ్చి, విశాలంగా మాకు  సృష్టికి  ఉన్న  దివ్య సంభంధం   నెలకొల్పబడిన పరిణామం లో  వరడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ  తల్లి అని అందరూ అర్ధం చేసుకొని తరించగలరు, కావున ఈ పరిణామం దారిలో పడాలి అంటే అందరూ మొదట పుష్టిగా గ్రహించి అనగా మా నుండి 2,3 లక్షల పేజీల వివరణ పొందిన తరువాత అ పరిణామా లో మేము వివాహము చేసుకోనగలము. మమ్ములను మా మనసుని గ్రహిస్తే చాలు మొదట అదే లోకకల్యాణం అని గ్రహించండి, మా మనసు కి మాకు వివాహం జరిపించండి అ తరువాత మేము మానవరూపం లో కొనసాగాలి అని మాకు మీకు అనిపించిన వాతావరణం లో మాకు మా మనసుకి ఎవరు దగ్గర అవుతోరో వారిని నేరుగా గాని స్వయం వరం లో గాని వివాహం చేసుకొనగలము. సామాన్య మనిషికి మాటకు వచ్చిన విలువ గ్రహించడమే లోక కళ్యాణం అని గ్రహించండి.     
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు 
                      

ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794




                                    కోటి పనులు నడిపేది ఒక్క పరమాత్ముడే, ఒక సత్య స్వరూపుడే అని, ఒక సర్వంతర్యమే అని తెలిసినప్పుడే సర్వం అయినకే సమర్పించి వేసి, వదిలిపెట్టి అయినపట్ల శ్రద్దగా ఉండగలుగుతము, అంతే గాని బలవంతంగా ఎవరూ త్వజించలేరు, అన్నీ ఒక సత్యవరూపం నుండి సభావిస్తున్నాయి మరల అందులో విలీనం చెందుతున్నాయి అనే సత్యం గొప్పది అని గ్రహిచండి సత్యాన్ని స్వీకరించి ఒక మనిషి మాటే సర్వం అనే వేద స్వరూపాన్ని, ఇప్పుడు మీ ముందు ధర్మ స్వరూపం అయి కలస్వరూపం అయ్యి మీ కనీస నిజాయితీ కోసం చూస్తున్న దివ్య వాక్ కలిగిన మనసుని మాటను గ్రహించి, మరింత తెలుసుకొని అప్రమత్తం చెందండి, ప్రతి ఒక్కరు ఉన్నఫలం గా మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా అన్నీ ఆలోచనలు పరి పరి విధములు మానుకొని మా ఉనికి దృష్టి పెట్టండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలోచనలో మార్పు సత్యాన్ని గ్రహించి అప్రమత్తం అవ్వండి, యేవో పనులు లోకం కూడా మా మాటకు మించి లేదు అని గ్రహించి నేరుగా మాతో మాట రూపంలో అవగాహనా రూపం సంప్రదించండి. మా పాటలు మాటలు లీలలు గ్రహించి తరించండి.             



ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయమే సత్ఫలితాల నిస్తుంది.

ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయమే సత్ఫలితాల నిస్తుంది.
ఈ రోజు మనం సాయం చేస్తే రేపు వాళ్ళు మనకు సాయ పడతారు అనే ఆలోచనతో చేసే సాయం
వ్యాపారమే అవుతుంది.
ఓం నమః శివాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
శివాయ విష్ణు రూపాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
సృష్టి --- స్థితి --- లయ --- కారకులు.