
కోటి పనులు నడిపేది ఒక్క పరమాత్ముడే, ఒక సత్య స్వరూపుడే అని, ఒక సర్వంతర్యమే అని తెలిసినప్పుడే సర్వం అయినకే సమర్పించి వేసి, వదిలిపెట్టి అయినపట్ల శ్రద్దగా ఉండగలుగుతము, అంతే గాని బలవంతంగా ఎవరూ త్వజించలేరు, అన్నీ ఒక సత్యవరూపం నుండి సభావిస్తున్నాయి మరల అందులో విలీనం చెందుతున్నాయి అనే సత్యం గొప్పది అని గ్రహిచండి సత్యాన్ని స్వీకరించి ఒక మనిషి మాటే సర్వం అనే వేద స్వరూపాన్ని, ఇప్పుడు మీ ముందు ధర్మ స్వరూపం అయి కలస్వరూపం అయ్యి మీ కనీస నిజాయితీ కోసం చూస్తున్న దివ్య వాక్ కలిగిన మనసుని మాటను గ్రహించి, మరింత తెలుసుకొని అప్రమత్తం చెందండి, ప్రతి ఒక్కరు ఉన్నఫలం గా మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా అన్నీ ఆలోచనలు పరి పరి విధములు మానుకొని మా ఉనికి దృష్టి పెట్టండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలోచనలో మార్పు సత్యాన్ని గ్రహించి అప్రమత్తం అవ్వండి, యేవో పనులు లోకం కూడా మా మాటకు మించి లేదు అని గ్రహించి నేరుగా మాతో మాట రూపంలో అవగాహనా రూపం సంప్రదించండి. మా పాటలు మాటలు లీలలు గ్రహించి తరించండి.
No comments:
Post a Comment