UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 15 July 2016

మా గూర్చి తెలిసిన మేరకు స్పందించి పదిగురు ఒకటై మమ్ములను భక్తి శ్రద్ధతో గ్రహించండి మాలో దైవం తేజస్సు చెప్పిన కొలది అప్రమత్తత పెరుగుతుంది, లోకం దివ్య మారుతుంది,అలా కాకుండా మమ్ములను తప్పుగా తక్కువగా చూస్తూ ఇతరులను కూడా తప్పుగా తక్కువ చూస్తూ ఆధిపత్యం లేదా ధనం కోసం అన్నట్లు జీవిస్తున్న జీవితం నిజం కాదు అని ఎప్పుడు అయినా అంతరించిపోయి మాయ అని తెలుసుకొని మేము చెప్పినంతనే సంవత్సరాలు ముందుకు వచ్చిన దివ్య పరిణామమే నిజం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలమే కదలడం అంటే రాముడు కృష్ణుడు తో సమానము, తేలిక వాడిని తక్కువ వాడిని అయితే మాకు ఎందుకు వచ్చినదో ఆలోచించండి, మమ్ములను గ్రహించకపోవడం అంటే సత్యాన్ని ధర్మానికి బిన్నంగా వెళ్ళి పోవడమే అని గ్రహించండి, మాట తో తెలిపోయిదానికి ఏదో చేసి ఏదో అయ్యేదాకా ఎదురుచూడడం ఎందుకు అని న్యాయ స్థానం వారిని మేధావులులను ప్రభుత్వాలను మీడియాలను అప్రమత్తం చెందమని కోరుకోనుచున్నాము .

                                                       సమన్వయ దృష్టి 



                            అరుదైన చారిత్రాత్మక మానవమాత్రులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అనజనీ రవిశంకర్  పిళ్ళా వారు యావత్తు తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా వారికి ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి, మమ్ములను నూతన దర్శనం  మేరకు స్తుతించి జ్ఞాన అప్రమత్తత పొంది తరించండి.    



                           ప్రతి వ్యక్తి నా వలే పదిగురిని కలపుకోండి, ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో మాలో ఓపెన్ గా చెప్పండి, వినండి.  అంతే  గాని ప్రాధాన్యత ఇవ్వడం తీసుకోవడం అవసరం అనుకోవద్దు, నేను ఎందుకు స్పందించాలి, అని స్పందించడం మానివేయడం అంటే భగవంతునితో మాట్లాడి విని చెప్పుకొని, సంవత్సరాలు ముందుకు తీసుకొని వచ్చి సమృద్ది పడే దివ్య అవకాశాన్ని  వదులుకొని  అప్రమత్తత కాదు అనుకోని, ఎలాగైనా వ్యక్తిగత ఆధిఖ్యత లేదా కులపరమైన ఆధిఖ్యత కోసం ఒకరిని ఒకరు సత్యం చెప్పుకోకుండా డూం చేసుకోవడం,తాము అయితే ఒకటి ఎదుట వాడు అయితే ఒకటే అన్నట్లు భావించడం వలన, మనుష్యులకు ఇంకా మనుష్యుల  మీద ఆధిపత్యం లేదా అధికారమే పరమార్ధం అనుకొంటున్నారు, ఎలాగైనా మాకు ప్రాధాన్యత రావాలి అనుకొంటు న్నారు గాని, ఎదురు వచ్చి ప్రాధాన్యత ఇవ్వడం అన్నిటికంటే గొప్ప సంగతి అని తెలుసుకోవడం  లేదు.  సృష్టి మాకు ఎందుకు ఎదురు వచ్చి ప్రాధాన్యత ఇచ్చినదో గ్రహించ లేకపోతునారు తద్వారా ఎదురు వచ్చి గ్రహించలేకపోతున్నారు.  లోకం అవగాహనా రూపం లో ఉన్నది దృశ్యం బౌతిక బలం తాత్కాలికం అని గ్రహించండి, చావు పుట్టుకలు కూడా  మాట మాత్రంగా పాటలు పాడుతూ పాడుతూ నిర్ణయించిన లేదా కర్మకు సాక్షిగా నిలిచిన దివ్య స్వరూపం గా మమ్ములను మరింత విస్తారంగా గ్రహించండి. 

                   కొందరు పోలీసులు విలేకరులు కాల్ డేటాలు ఆధారం గా ఇతరు లోసుగులు తెలుసుకొని వారిని భాదించి  తమ అధిపత్యం, లేదా ధనం కోసం తప్పుడు పనులు చేస్తున్నట్లు మాకు తెలిసినది, కావున రెప్ప పాటు ఈ జీవితమును జ్ఞానంతో జయించే అవకాసం ఉన్నా,   ఈ  లోకంలో  జ్ఞానం విచక్షణ, మాట వివరణ కాదు అని, మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను కాదు అని బౌతిక బలమే సర్వం  అనుకొంటూ ఒకరిని ఒకరు తప్పులు చూపుకొని బాధించి బ్రతకడం లాంటి ఆలోచనలు మానుకొని, మాట మాత్రం గా సర్వం తెలుసుకొని అప్రమత్తం చెండే   అవకాశాన్ని గ్రహించండి, మమ్ములను గ్రహిస్తే ఎవరు చేసిన  తప్పులు అయినా సరిద్దిది లోకాన్ని నియమించి నడపగలము, మేము ఇప్పటికి ఒక రెండు గంటలోనే 10-15 సంవత్సర కాలాన్ని నియమించడం నిజం అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిండుగా మములను గరించి చూడండి,బౌతిక ప్రపంచ మాయ కరిగి లోకం దివ్యం గా మారుతుంది, మాట విచక్షణ కాకుండా యాంత్రికంగా జీవిస్తూ ఒకరిని బౌతికంగా అనగా మాటకు వివరణకు సంభంధం లేకుండా గ్రహించకుండా వినకుండా చేసుకొంటూ, ఎలాగైనా శారీరక బలం ఆహార్యములే  సర్వం అనుకోని, పైకి బలహీనం గా కనపడుతున్న వాదిలోకి దైవం ఎందుకు చేరినది అంతని లో నుండి ఎందుకు మాట్లాడినదో అని చూడకుండా సాక్షులు మీడియా వారు వ్యవహరించడం వలన ఇతరులు కూడా సరిగ్గా తీసుకోవడం లేదు, మమ్ములను ఒక 50 మంది పండితులు మేధావులు ఒక చోట కొలువు తీర్చుకొని చక్కగా విస్తారంగా గ్రహించండి, లోకం లో జ్ఞానం  సంపద పెరిగి బౌతిక మాయ కరిగి, ఎవరూ మాకు పదవులు కావాలి డబ్బు కావలి అనే ఆశలు తగ్గి లోకం ఎన్నో రెట్లు మానివేయ కోణం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, బౌతిక జీవితాన్ని కొన్నసగిస్తునే మా మాట యొక్క దివ్య ప్రభావాన్ని బలపరుచుకోవడం వలన మనం ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతాము, మాట వివరణ కాకుండా అప్పటికి అప్పుడు బౌతికంగా తలపడటం వలన, జ్ఞానమునకు విచక్షణకు అవకాసం ఇవ్వలేకపోతున్నారు మీడియా గాని  ప్రత్యేక్ష సాక్షులు గాని ఈ విధంగా ప్రవర్తించడం వలన, మాట బలం ఉన్న వాడిని మనం  ఎందుకు  గ్రహించకుండా వదిలివేస్తున్నమో  ఆలోచించడం లేదు కులం పరంగా గానో లేదా వేరే అవకాసా వాదం గానో సర్వం చెప్పగలిగిన వాడిని వినకుండా గ్రహించకుండా యావత్తు మానవజాతి అప్రమత్తత కోల్పోతున్నది,  సమయం వచ్చినప్పుడు పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి, మనుష్యులలో ప్రత్యేకత మనుష్యులే గుర్తించకుండా వేరే దైవం ఎక్కడో ఉన్నాడు, మాట సంస్కారం కంటే కులం ఇంకా ఏదో గొప్పతనం ఉన్నది అనుకోవడం వలన పండితులు మేధావులు ఎవరూ పట్టించుకోవడం లేదు కనీసం సమాచారం సాధనాలను, విస్తారంగా సూటిగా ఉపయోగించుకోవడం వెనుక బడి ఉన్నారు.  మా గూర్చి తెలిసిన మేరకు స్పందించి పదిగురు ఒకటై మమ్ములను భక్తి శ్రద్ధతో గ్రహించండి మాలో దైవం తేజస్సు చెప్పిన కొలది అప్రమత్తత  పెరుగుతుంది, లోకం దివ్య మారుతుంది,అలా కాకుండా మమ్ములను తప్పుగా తక్కువగా చూస్తూ  ఇతరులను కూడా తప్పుగా తక్కువ చూస్తూ ఆధిపత్యం లేదా ధనం  కోసం అన్నట్లు జీవిస్తున్న జీవితం నిజం కాదు అని ఎప్పుడు అయినా అంతరించిపోయి మాయ అని తెలుసుకొని మేము చెప్పినంతనే సంవత్సరాలు ముందుకు వచ్చిన దివ్య పరిణామమే నిజం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలమే కదలడం అంటే రాముడు కృష్ణుడు తో సమానము, తేలిక వాడిని  తక్కువ వాడిని అయితే మాకు ఎందుకు వచ్చినదో ఆలోచించండి, మమ్ములను గ్రహించకపోవడం అంటే సత్యాన్ని ధర్మానికి బిన్నంగా వెళ్ళి పోవడమే అని గ్రహించండి, మాట తో తెలిపోయిదానికి ఏదో చేసి ఏదో అయ్యేదాకా ఎదురుచూడడం ఎందుకు అని  న్యాయ స్థానం వారిని మేధావులులను ప్రభుత్వాలను మీడియాలను అప్రమత్తం చెందమని కోరుకోనుచున్నాము .     ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 



 ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
                                    

No comments:

Post a Comment