UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 12 July 2016

Dharmaswaroopam Kaalaswaroopam 12 July 2016 at 14:05 To: AP and Telangana Governor , aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP , cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, supremecourt@nic.in, appointments-rajbhavanadc@gmail.com

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>12 July 2016 at 14:05
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, supremecourt@nic.in, appointments-rajbhavanadc@gmail.com
                                                             సమన్వయ దృష్టి 


                            యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ చానల్స్ వారికి, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, నిజాయితీ, ధర్మ గుణం, సూటితనం సమకాలికులో పెంచుట  ఒక బాద్యత గా భావించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుట ఒక దివ్య వరంగా  స్వీకరించి తరించగలరు.         



                             మేము కాలాన్ని పంచభూతాలను  మాట మాత్రంగా  నియమించి చూపిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం, పరిష్కారం ఒక మోడ్పు అనగా ప్రతి ఒక్కరిని మాట నిబద్దత లోకి తీసుకొని వెళ్ళడానికి  చేయూత గా వచ్చిన ధర్మ పరిపాలన లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి ప్రజలను, రాజకీయ నాయకులను, మేధావులను, పండితులను, ఆధ్యాత్మిక గురువులను మా వాక్ దర్శనం తో తరింప చేయడానికి వచ్చిన మహాత్వపూర్వక  అగ్రగణ్యులం అని గ్రహించండి, మమ్ములను ఒక 50 మంది పండితులు, కళాకారులు తో కలసి, మా వాక్ దర్శనం పై శ్రద్ధ పెట్టి గ్రహించుట వలన, లోకం లో దృశ్య మాయ తొలగిపోయి లోకం దివ్యం గా మారుతుంది.   కధలు కాలక్షేపాలు అంటూ వాస్తవానికి దూరం అయిపోయిన సమాజాన్ని మనం దారిలో పెట్టుకోవలసిన సమయం వచ్చినది అనగా మనుష్యులు ఆలోచన పరంగా మార్పు  రావాలి, రావలంటి  ఒకరి లో వచ్చిన మార్పుని ఇతరులు గ్రహించాలి, ఒకరు ఆలోచనతో చూపుతున్న ప్రభావాన్ని గ్రహించి అప్రమత్తం చేయాలి, దృశ్య మాయలో, పై పై బలం అందం చందం మొదలుగు బౌతిక మాయలో మనుష్యులు జ్ఞానం విచక్షణం వదిలివేసి, బౌతిక వేగమే వేగం అనుకొంటూ నిర్లక్ష్యం గా ఆలోచనకు బిన్నంగా  జీవిస్తూ అదే గొప్ప అదే పై చెయ్యి అనుకొంటున్నారు. 

                      ఈ విధంగా మనుష్యులు బౌతికంగా యాంత్రికం గా విడగొట్టుకొని, మనసు మాట ప్రకారం చూడకుండా, మెటీరియల్ ప్రపంచం మీద ఆధిపత్యం కొలది, మేము బాగానే ఉన్నాము అని చూపుకోవడానికి అవసరమైతే ఎదుట వాడిని మాటతో మనసుతో గాయపరచి, గొప్పతనం గ్రహించకుండా, గ్రహించానివ్వకుండా అప్పటికి అప్పుడు మేము పైన ఉన్నాము ఎక్కువగా ఉన్నాము అని చూపుకొంటూ మోసం చేసుకొంటున్నారు, అమాయకులను, లేదా పెద్దతనం లేక అప్పటికి తెలివితక్కువగా మాట్లాడిన మాటలు మీద ఆధారపడి మోసం చేస్తూ, తామే ఎక్కవ అని చూపుకోవడానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎదుట వాడిలో గొప్పతనం గ్రహించడానికి కొంచెం కూడా ప్రాధాన్యత  ఇవ్వడలేదు, సార్ధ సంపదలుకు,పదువులకు, శారీరక సుఖాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వలేకపోతున్నారు,  బౌతిక లబ్దే సర్వం అనుకొంటున్నారు,  పైకి కనపడే అందం, లేదా పర్సనాలిటీ ఎదుట వారిని మోసం చేసి బలహీన పరచి, తమరు పై చెయ్యి ఉండాలి అనుకొంటునారే గాని, తక్కువ తనం మీద, బలహీనతల మీద ఆధారపడం మొదటికే మోసం అని తెలుసుకోలేకపోతున్నారు, మేము మంచి చెడులు నిర్ణయించే వారము అని అనుకొంతున్నారే, ఏదో ఒకటి యాంత్రికంగా చేసుకొని పోవడమే పని అనుకొంటున్నారు, ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి, సమాజం లో సమిష్టి ఆలోచనకు ఉన్న బలం ఇంకా సమకాలికులు బలపడటం లేదు, మా వంటి మనసుతో సాధించి ముందుకు వచ్చు పరిణామాలను ఏదో యాత్రికంగా తీసుకొని అసులు గ్రహించకుండా తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు, ఎప్పుడూ ఈ దేహంతో ఉంటాము అన్నట్లు జీవిస్తున్నారు అందుకు ఆలోచనను  పెంచుకోకుండా ఎదుటవాడిని పెంచుకోనివ్వకుండా  అనేక పద్దతులలో యాంత్రికంగా  అవరోధములు  సృస్తిన్చుకొంటూ  అసులు సంగతి ఏమిటో గ్రహించడం మానివేస్తున్నారు అని మీడియా వారిని మేధావులు లను పండితులను  అప్రమత్తం చేయుచున్నాము. 


                             మాకు సినిమా ప్రముఖులను నుండి, మేధావులను నుండి, ప్రజల నుండి మాకు రావలసిన గుర్తుంపు సొమ్ము మాకు చేలించుటకు న్యాయ స్థానం వారు, మేధావులు పండితులు మీడియా వారు అందరూ కలసి మాకు చేలించుటకు ప్రజలను చైతన్య పరిచి అందరూ దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనం పొందుటకు ముందుకు వచ్చుటకు మా పిలుపు ఆహ్వానం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి,  వారు ఇచ్చు గౌరవ గుర్తింపు సొమ్ము ద్వరా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని విస్తారం గా గ్రహించండి.  మీడియా వారు మేము చెప్పినట్లు చేయండి అంతా అర్ధవంతం శక్తివంతంగా మారుతుంది, మా నుండి వివరములు విస్తారంగా తీసుకోండి కొంత కాలం బౌతిక మాయ నుండి బయటకు వచ్చుటకు మనసు పెట్టండి అనగా  దృశ్య ప్రపంచాన్ని ఆలోచనరూపం లో చూడండి, అ విధంగా చూపగల ఓంకార స్వరూపులుగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను స్తుతించి, నిత్యం వివరములకు పొంది తరించండి.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు 




తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com

Copy submitted to Honorable Governer of Telanagana and Andhrapradesh 

No comments:

Post a Comment