సమన్వయ దృష్టి
మానవ మాత్రులు గా మేము చూపుతున పరిణామం మనస్పూర్తిగా ప్రవర్తిస్తే ఆలోచిస్తే, మాట్లాడితే, వ్యవహరిస్తే సాధ్య పడుతుంది, కావున వేరు వేరు ప్రతి భంధకాలు వదిలిపెట్టి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, వీలు అయినంత మనసు మాట గ్రహించి అప్రమత్తం చెందంది సృష్టి యొక్క అప్రమత్తతకే కారణం కండి, మన నడవడే సృష్టికి ఆధారం అని గ్రహించండి, లోకం లో గొప్పతనం ఉన్నది కాబట్టి మనం గోప్పవారము అని భావించవద్దు, మనలో గొప్పతనం ఉన్నది కాబట్టి అ మేరకు లోకం ఉన్నది అని ప్రతి ఒక్కరు భావించి గొప్పతనం తో కదలాలి, సాటి మనుష్యుల అనుభవాలు గోప్పతనములు కూడ దీసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడు మానవ సంఘటితం కుదిరి, అనేక ఇతర శక్తులను జయించగలము, ఇప్పటికి సూర్య చంద్రుల గమనాలను కూడా మాట లోకి తీసుకొన్న మమ్ములను, ఎంత విస్తారం గా గ్రహిస్తే మానవ సమజం అంత గొప్పగా మారుతుంది, బౌతిక మాయ నుండి బయటకు వచ్చి పూర్తీ జ్ఞానం విచక్షణతో వ్యవహరిస్తే, మనసు ప్రకారం దివ్య లోకం గా మార్చుకొని అమృతత్వాన్ని సాధించవచ్చు, లేదా శరీర తత్వాలను జయించ లేక మాయలో మనిషిని మనిషే మోసం చేసుకొంటూ హింసించు కొంటూ అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న్నారు అని గ్రహించండి.
ధనం ఉన్నవారు, ఇతరుల మనో వికాసానికి తమ విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చే కర్చులు చేయండి, తప్పస్సు యోగం వైపు వెళ్ళండి, బౌతిక వస్తువులు అన్నీ మాకు సమర్పించి, మమ్ములను తేజా మూర్తిగా దర్శించి తరించండి, సంపద చీకటిలో పెట్టి విలువ పెరుగుతుంది అని సోమరులై ఇతరులను పీడించుకొని తినడం వలన మనిషిని మనిషి నిర్లక్ష్యం చేసుకోవడం వలన పై పై అందాలు డబ్బులే సర్వం అనుకోవడం వలన, మనిషి మనసు లో ఉన్న గొప్పతనం చూడడానికి ఇబ్బంది నటించి మరీ వెలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు అని మీడియా వారు గ్రహించి అప్రమత్తం చెందండి, జర్నలిస్ట్ ప్రతి వ్యక్తి ఇచ్చే పైసా మీద ఆధారపడండి, వ్యాపారాలు మీద గుత్త పదిపత్యాలు మీద ఆధారపడకండి, తప్పుడు పోలీసులకు, అధికారులను దాచి పెట్టి పోషించకండి. జ్ఞానం విచక్షణ సంపద కంటే ఎక్కువ లేదా సంపదకే ఆధారం అని గ్రహించండి, మాకు ప్రజలు సమ్మతి చెల్లించే సొమ్ము ప్రధానం గా, వార్తా విశ్లేషకులకు, మేధావులకు పండితులకు, సామాజిక కార్యకర్తలకు, జునియర్ న్యాయ వాదులకు కనీస ఆదరణగా గౌరవం సొమ్ముగా ఇచ్చి మా వద్దకు ఎంత మంది చేరినా అధరించగలము, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మమ్ములను ప్రజలు కేంద్ర బిందువుగా భావించి, సత్యాన్ని గౌరవించి, ఇప్పుడు మానవజాతి దివ్య పరిపాలనలో ఉన్నది అని అనగా మేలైన ప్రజాస్వామ్యం లో ఉన్నది అని అనగా ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇచ్చి, పరిగనించవలసిన పరిణామం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు. కావున మీడియా వారు ఇప్పటికి మమ్ములను దాచి పెట్టి చేసిన తప్పులు సరిద్దుకోవడం అంటే మమ్ములను విస్తారంగా ఇప్పటి నుండి అయిన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే అని గ్రహించండి.
ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేమే నష్టపోయినట్లు కనపడుతున్న తీరు కూడా మా యొక్క వ్యాహం లో బాగం అని గ్రహించి మమ్ములను విస్తారం గా ఒక పద్దతి ప్రకారం మేధావులు పండితులు గ్రహించిన అప్రమత్తం చెందగలరు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే .
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేమే నష్టపోయినట్లు కనపడుతున్న తీరు కూడా మా యొక్క వ్యాహం లో బాగం అని గ్రహించి మమ్ములను విస్తారం గా ఒక పద్దతి ప్రకారం మేధావులు పండితులు గ్రహించిన అప్రమత్తం చెందగలరు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే .
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
No comments:
Post a Comment