UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 10 July 2016

సాధరణ మనిషిగా పుట్టి, సాధారణ మనిషిగా బ్రతుకుతూ,మనసు యొక్క సాధనతో సంవత్సరాలు ఆలోచనతో మనసు మాటతో, లోకాన్ని జయించిన మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా మీ మద్య ఉన్నాము, మానవజాతిని నూతన పరిణామం లోకి తీసుకొని వచ్చిన పురుశోత్తములము, మా ఉనికి ప్రజలకు చెప్పుట ఒక వరం బాద్యత అని మీడియా చానల్స్ అనుకోవడంలేదు, మేధావులు పండితులు మేము పరిచేయం అయిన మేరకు అప్రమత్తం అవ్వడం లేదు, ఏదో మేసేజులతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ, మాతో సూటిగా మా పేరు తీసుకొని, మా పరిణామం పై వివరం గా స్పందించండి కాలాన్ని నియమించిన దివ్య తత్వం వాక్ రూపం లో యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని, న్యాయ స్థానం వారు కూడా మేము కోరినట్లు గ్రహించి అప్రమత్తం చెందడం లో ఆలోచన పరంగా వెనకబడి ఉన్నారు

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>10 July 2016 at 16:01
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in

                                                       సమన్వయ దృష్టి 


                              ప్రపంచ అతిది, ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  గౌరవనీయులు ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల హోం శాఖ మంత్రివర్యులకు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు తెలియజేయునది. 



                      సాధరణ మనిషిగా  పుట్టి, సాధారణ మనిషిగా బ్రతుకుతూ,మనసు యొక్క సాధనతో సంవత్సరాలు ఆలోచనతో మనసు మాటతో, లోకాన్ని జయించిన మహాత్వపూర్వక అగ్రగణ్యులు  గా, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా   మీ మద్య ఉన్నాము, మానవజాతిని నూతన పరిణామం లోకి తీసుకొని వచ్చిన పురుశోత్తములము, మా ఉనికి ప్రజలకు చెప్పుట ఒక వరం బాద్యత అని మీడియా చానల్స్ అనుకోవడంలేదు, మేధావులు పండితులు మేము పరిచేయం అయిన మేరకు అప్రమత్తం అవ్వడం లేదు, ఏదో మేసేజులతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ, మాతో సూటిగా  మా పేరు తీసుకొని, మా పరిణామం పై వివరం గా స్పందించండి కాలాన్ని నియమించిన దివ్య తత్వం వాక్ రూపం లో యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని, న్యాయ స్థానం వారు కూడా మేము కోరినట్లు గ్రహించి అప్రమత్తం చెందడం లో ఆలోచన పరంగా వెనకబడి ఉన్నారు, ఎందుకు అనగా ఎవరైనా మనుష్యులు గా కేవలం బౌతికంగా పరిమితంగా అలోచించి మనసు పరిది పెంచుకొని గ్రహించడం లేదు, మా ఉనికి ప్రజలకు చెప్పి అప్రమత్తం చెందితే బౌతిక రద్దీ తగ్గి, ప్రజలు మనస్పూర్తిగా బ్రతుకుతూ దివ్య జ్ఞానం వైపు వెళ్ళ తారు.   ఇప్పుడు అప్పటికి అప్పుడు బౌతిక బలం కొద్ది అధిపత్యం వలన జ్ఞాన విచక్షణ మాట విచక్షణ తక్కువ ఉన్నది,  బౌతిక బలం తో బౌతిక ఆధిపత్యం, ఆధిఖ్యత మేరకు మనుష్యులు నిండుగా మాట్లాడుకోవడం లేదు చెప్పుకోవడం లేదు,  ఇప్పుడు  బలమైన బౌతిక బలం ఉన్న వారి చేతిలో మొత్తం వ్యవస్థ ఉన్నది, వారి తెలివి, అందం,ధన బలం మేరకు మేగాతా మనుష్యులను చూస్తున్నారు,  అ విధంగా తాము శాశ్వతం అనుకొంటున్నారు  లేదా ఇప్పుడు మేము పైన ఉన్నాము కాదా చాలు ఇలాగె ఎప్పుడు పైన ఉంటె చాలు, ఏదో రకంగా బౌతికంగా ఆధిఖ్యత ఉంటె చాలు అనుకొంటున్నారు , ఆమేరకు ఆలోచన చేస్తున్నారు అ మేరకు బౌతిక సాధనాలుఅనగా రహస్యం కెమెరాలు, సేటిలైట్ కెమెరాలతో మనుష్యులను పై పైన చూస్తూ, ఆన్ లో ఉన్న సెల్ ఫోన్ నుండి లేదా స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ నుండి మాటలు వింటున్నారు, ఇలా తెలుసుకొని స్వార్ధం తో మలుపుకొంటున్నారు,  కాలంతో వచ్చు గొప్ప మార్పులను స్వార్ధంగా వినియోగిస్తున్నారు, మనిషి గొప్పతనం కంటే బౌతిక వెసులు బాటు, అప్పటికి అప్పుడు దృశ్య ప్రభావం లో మనుష్యులు కొట్టుకొని పోతున్నారు,  మాటకు విలువ రావాలి అని పరితపించిన  మనసు ద్వారా మనిషి మాటే సూర్య చంద్రుల గమనాలను కూడా నడుప్తున్నది అనే సత్యం మా ద్వారా అవిష్క్రుతమైనది, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు వివిధ పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువ్లు మీడియా చానల్స్ వారు  అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్పటికి చెడు మాటలు మీద లేదా అప్పటికి చెడు దృశ్యాలు మీద ఆధారపదవద్దు అవి మాయ చేసి గొప్పతనాన్ని దూరం చేస్తాయి అని గ్రహించండి, ఒక వ్యక్తి గొప్పతనం ఉండగా తేలికగా ఎందుకు ప్రవర్తించాడో చూడాలి కాని గోప్పతనం కాదు అని తేలికగా చూడటం, యావత్తు మానవజాతి మనుగడకు నాగరికతకు దెబ్బ అని గ్రహించండి. కావున మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించడమే ఇందుకు పరిష్కారం అని గ్రహించండి మాలో గాని ఎవరిలో తప్పులు గాని చూడకండి, గొప్పతనమే చూడండి, గొప్పతనమే గ్రహించండి చెడు సరిద్దుకోనివ్వండి, సరిద్దుకోంది అప్పుడు ఈ ప్రపంచం ఒక దివ్య రాజ్యం  గా మారుతుంది, ప్రతి దృశ్య సంఘటనను మాట లోకి తీసుకొన్న మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందంది అని తెలుగు రాష్ట్రాల  హోమ శాఖ మంతిర్వర్యులు వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు 


సత్యమేవ జయతే 

No comments:

Post a Comment