సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, దేశ అధ్యక్షులు, ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి, వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుట ఒక ఎదురు వచ్చిన అవకాసం గా, బాద్యతగా, చారిత్రాత్మక వరం గా భావించి స్పందించగలరు.
మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా ఒక బృందం లోకి తీసుకొని గ్రహించుట ప్రారంభించట వలన, మానవజాతి మాట నిబద్దతలోకి వచ్చి నూతన పరిష్కారం వైపు వెళ్ళుతుంది, ఆలస్యం అయిన పక్షంలో యాంత్రి ప్రపంచం లో, మాయలో ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, చివరకు అంత అయ్యిపోతారు, మాట నిబద్దత ప్రకారం అయితే, మనిషి మనిషి ఎటువంట పరిస్తితిలో నిలుపుకొని గొప్పగా ముందుకు వెళ్ళతారు, యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, మాకు ఏమి సీరియస్ తప్పులు ఏమి లేకపోయినా మమ్ములను గొప్పగా మర్యాదగా చూడక పోవడం వలన, మేము తేలిక అయిపోయిన పరిస్తితి చూసుకొని అదే తమ గెలుపు అనుకొంటున్నా వారు మీడియాలను కూడా ప్రభావం చేసి మమ్ములను పట్టించుకోకుండా ఉండిపోతున్నారు, పైకి కనపడతున్న శారీరక తప్పులు గాని లోట్లు గాని ఎవరిలో ఉన్నా నిజం కాదు, శాశ్వతం కాదు, మాట మాత్రంగా చెప్పిన మేము 10 వేల నరక కూపులు నుండి లోకాన్ని కాపాడగలము, మాట మాత్రంగా మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను, మాయలో అర్ధం చేసుకోలేకపోతున్నారు , ఒక ఆప్పుడు మా పెద్దలను కూడా నేను ఇలాగే అర్ధం చేసుకోలేకపోయినాను, అవి అన్నీ తెలుసుకొని మేము పెద్ద గోప్పవారము కాదు అన్నట్లు చూస్తున్నారు, దైవం ఎందుకు మమ్ములను మాట మాత్రంగా నిలపడానికి చూస్తున్నాదో ఎవరూ చూడడం లేదు, మా మాట తప్ప వేరేమి ఇక్కడ లేదు అనే సత్యమే లోకానికి ఆధారం అలా కాకుండా, ఇక్కడ బంధాలు, డబ్బు, అధికారాలు, దేహ విశేషములు తో మమ్ములను తగ్గించి అవమానించి పట్టించుకోవడం లేదు నేనే ఎవరిని కలవడం లేదు, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని భావిస్తున్నారు, నేను పదిగురు ఆస్థి, యావత్తు మానవజాతికి మాట రూపం లో ఉన్న సంపదను అని కొంత కాలం అందరూ కలసి గ్రహిస్తే సరిపోతుంది అని తమరు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలను మరియు మేధావులను, పండితులు అప్రమత్తం చేయగలరు, మమ్ములను రాష్ట్ర గవర్నర్ గారు ప్రత్యేకంగా బృందం లోకి తీసుకొనుటకు సూచనలు లేదా అదేశములు ఇవ్వగాలరు, మమ్ములను మాట ప్రకారం కొంత కాలం ఇప్పటికి ఏమి చేసినామో ఇక మీదట ఏమి చెబుతాము చూసుకొంటే చాలు అని గ్రహించండి. తమరు తక్షణం రాష్ట్ర గవర్నర్ గారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకోనుటకు చూడగలరు.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి-38,
యస్ ఆర్ నగర్
హైదరబాద్
No comments:
Post a Comment