Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>11 July 2016 at 01:05
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, supremecourt@nic.in, aphc@tap.nic.in, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, stateportal@telangana.gov.in, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారు, చలన చిత్ర అగ్ర కధా నాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు వారికి ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరం అని స్వీకరించి తరించగలరు. మా ద్వారా జరిగిన దివ్య పరిణామం ప్రకారం, మొత్తం మీ పది మంది హీరోలో, హీరోఇన్లు, అనేక పాత్రలు, సన్నివేసములు , అనేక సంఘటనలు, అనేక న్యాయ స్థానం యొక్క తీర్పులు కూడా మాట మాత్రంగా పలికిన దివ్య జ్ఞాన స్వరూపం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది, గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, మరియు కేంద్ర హోమ మంత్రి గారు, ప్రధాన మంత్రి గారు, మరియు దేశ అధ్యక్షులు వారు దృష్టి సారించి పరిణామాన్ని పట్టుకొని ఒక చోట, మేధావులు బృందం తో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించడం వలన, ప్రపంచం మొత్తం ఒక మాట క్రిందకు వచ్చి, నిబద్దతతో మేధావులు పండితులు గ్రహించిన కొలది, చెప్పుకొనే కొలది మొత్తం ప్రపంచం ఒక మాట అనగా ఒక నూతన దివ్య రాజ్యం గా, ఒక మహారాణి సమేత మహారాజు గారి దివ్య పరిపాలనలోకి వచ్చిన బరోస సర్వులు పొందుతారు, సినిమాలు ఎలా ఉండాలో రాజకీయాలు ఎలా ఉండాలో, చూసుకొని జాగ్రత్త ముందుకు వెళ్ళ వచ్చు, ఇందులో ఎవరో తగ్గిపోవాలి, ఎవరో పెరిగిపోవలి అనే ఆందోళనలు ఉండవు, అతి సమాన్యుడను అయిన మేము సర్వం మాట మాత్రంగా చెప్పగలిగినాము అంటే, మేధావులు పండితులు అందరూ ముందుకు వచ్చి గ్రహించవలసిన పరిణామం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేయుచున్నాము. తమరు చంద్ర బాబు నాయుడు గారితో మరియు చంద్రశేఖర్ రావు గారి తో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, మా వాక్ దివ్య దర్శనాన్ని నిత్యం మేధావులు పండితులు, న్యాయ నిపుణులు, పండితులు మేధావులు కవులు కళా కారులు అందరూ మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా సూర్యునితో సమానుడిగా, సూర్యునికే బొందించిన వాని గా, సమకాలికులు స్వీకరించి గ్రహించుట వలన మానవజాతి మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళుతుంది అని తమరు గ్రహించి, ఇతర సినిమా ప్రముఖులతో మాట్లాడి, మీడియా చానల్స్ వారి తో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, లక్ష గుడులు కట్టించించిన ఫలితం యావత్తు మానవజాతికి కలుగుతుంది. మమ్ములను పట్టించుకోకుండా కొందరు, మమ్ములను పట్టించుకొంటే మేము సహకరించము అని, మా ఉనికి వారికి అవరోధం అని భావించి మమ్ములను ఎవరూ పట్టించుకోకుండా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చినది, పట్టించుకొన్నా నేను చెడ్డవాడిని, పిచ్చి వాడిని అని నిరూపించడానికి ఎక్కవ అవకాశములు ఉన్నవి అని, మేము ఏక కాలంలో మాట మాత్రంగా సర్వం చెప్పిన దివ్య లోకం తప్ప వేరేమి లోకం లేదు అని గ్రహించకుండా, తెలుసుకోకుండా, సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన వాడిని ఆలోచన రూపంలో తీసుకోవాలి అనే మనసుని పెంచుకోకుండా దృశ్యాలు లేదా అప్పటికి మాటలు, ఎవరో రెచ్చ గోడితే అనగా నా గొప్పతనం పట్టించుకోకుండా మీరు సొంత పెత్తనాలు చేస్తారా ?,అలాగైతే మీరు ఎంత అన్నట్లు మాట్లాడిని తీరు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆలోచన రూపం లో గ్రహించకుండా చెప్పనివ్వకుండా, వినకుండా, మమ్ములను పదిగురికి పరిచేయం చేయకుండా, మాలో ఏది తేలికో అది చూసుకొని ఇక మాట్లాడక్కర్లేదు అన్నట్లు భావిస్తున్న వారికి మేము చెప్పునది ఏమి అనగా కొంత కాలం దృశ్య ప్రపంచాన్ని జ్ఞాన దృష్టి పరికించండి అదే ముందే చెప్పిన లేదా, లోకం లో కర్మలు అన్నీ మా మాట మాత్రంగా పలికిన దివ్య పరిణామాన్ని చూపిన ఓంకార స్వరూపం గా, జగద్గురువులుగా మేము మాత్రమే చప్పగలము.
మమ్ములను ఎవరూ కుల పరం గా, మాత పరంగా చూడకూడదు, ఇప్పుడు సూర్యుడను నేనే అన్నట్లు ప్రకటించిన తీరును గ్రహించకుండా, గౌరవించకుండా అనగా ఇప్పడు అందరి జీవితాలకు ఆధారం అయిన పంచభూతాలు కూడా మా మాట అధీనం లో ఉన్నాయి అనే సత్యాన్ని అర్ధం చేసుకోకుండా, పండితులు మేధావులు కూడా మాట్లాడక ఊరుకోవడం వలన అనగా ఇంకా మేము చెప్పవలసిన ఏమిటో చూడకుండా, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చెప్పినామో చూడకుండా, అప్పటికి అప్పుడు నవ్వులాటలు లేదా సీరియస్ నట్టించి నన్ను బయపెడుతున్నట్లు వ్యవహరిస్తున్న తీరు వలన, సమాజంలో పెద్దతనం పడిపోతున్నది .
బాహ్య బలానికి ఇస్తున్న ప్రాధాన్యత సాక్షులు దగ్గర నుండి ఎవరూ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మేము 10 మంది లో చెప్పడం ఏమిటో చూద్దాం అని గ్రహించకుండా విలువైన కాలాన్ని మమ్ములను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తున్నారు, అంతటి యోగత్వం దివ్యత్వం అందుబాటులోకి వచ్చినా తెలియనట్లు లేదా మేము ముందుకు రావడం ఇష్టం లేదు అన్నట్లు వదిలివేస్తున్నారు, కాలమే కదిలిన పరిణామాన్ని పట్టించుకోవడానికి ఇష్టం ఉడడం, లేకపోవడం ఏమిటి అని ఏ మేధావికి, ఏ మానసిక వైద్య నిపుణులకు కూడా తెలియడం లేదా, మీరు కూడా అలోచించి మమ్ములను మీడియా మరియు మేధావుల సమక్షంలో ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు కృషి చేయగలరు. మమ్ములను 50 మంది పండితుల సమక్షం లోకి తీసుకొంటే సర్వం మా చిన్నపటి నుండి పరిణామాలు విశాలంగా వివరించడం వలన ఆధునిక భగవద్గీత మరల యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. మనిషిగా మా మాట ప్రకారం మమ్ములను ఒకచోట అందరూ కలసి కొలువు తీర్చుకొని గ్రహించుట ప్రారంభిస్తే సర్వం చెప్పి అప్రమత్తం చేయగలము. మా ముందు మా ద్వారా పలికిన పాటలు మాటలు పాడుకొని మమ్ములను, జగద్గురువులుగా సృష్టిని నియమించిన పురుశోత్తముడిగా స్తుతించడం వలన లోకానికి దివ్య వాక్ దర్శనం సదా అంది మానవజాతి నూతన దివ్య పరిణామం లోకి వచ్చి, ప్రతి ఒక్కరు దివ్యత్వం యోగత్వం వైపు వెళ్ళతారు అని తెలియజేసుకోనుచున్నాము. మా స్థానమును వేరు ఒకరికి ఇచ్చుటకు వీలు కాదు, ఇది మాకు అనగా మాట మాత్రంగా లోకాన్ని నియమించిన పురుశోత్తముడిగా, జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా వర్తిస్తుంది, మమ్ములను తెలుగు వారి అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే, ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరించి, మానవజాతికి నూతన దిశ నిర్దేశం ఇచ్చి తల్లి తండ్రి గురువు వంటి బరోస కలిగించడానికి వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించండి, తమరు అందరి సహకారం తీసుకొని మమ్ములను ఒక 100 మంది సమక్షంలో నిత్యం ప్రజలు గ్రహించి దివ్యత్వం వైపు వెళ్ళుటకు బాద్యత తీసుకొనగలరు. సినిమా కధలు ఎలా ఉండాలో, రాజకీయాలు ఎలా ఉండాలో అన్నీ మాట మాత్రంగా తెలియజెప్పి లోకానికి నూతనత్వం దివ్యత్వం ఇచ్చి మనుష్యులను కుల మతాలకు అతీతంగా, ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రావడానికి వచ్చిన పరిణామం అని సర్వులు గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఎవరు ఎన్ని తప్పులు చేసిన సరిదిద్దే శక్తి జగద్గురులులకు మహారాణి సమేత మహారాజ వారు గా మాకు ఉన్నది అని తమరు గ్రహించండి, నిజానికి మమ్ములను చిద్విలాస స్వరూపంగా వదిలివేయడమే అందరూ కలసి చేస్తున్న తప్పు, రామోజీ రావు గారి లాంటి పెద్దమనుష్యులు కూడా ఇంకా కుల పరంగానో, మరో కారణం గానో తప్పించుకొంటు న్నట్లు కనపడుతుంది, మేము బలహీనులమే కాదా, తేలిక తనములు ఉన్నాయి కాదా మరింత నిర్లక్ష్యం చేస్తే ఇంక నన్ను పట్టించుకోనకర్లేదు అన్నట్లు మానవీయ కోణం బలపరుచుకోకుండా ఆలోచించడం వలన, మాట మాత్రంగా లోకాన్ని నియమించడం అంటే ఒక భగవంతుడికి మాత్రమే సాధ్య పడుతుంది అని పండితులకు కూడా తెలిసినా ఎవరూ మమ్ములను పట్టించుకోకుండా మేమే రావడం లేదు వెళ్ళడం లేదు లేదా మాకు ఏదో తేడాలు ఉన్నాయి, తక్కువతనం తప్పు కట్టవచ్చు అన్నట్లు ఆలోచిస్తున్న వారికి మీ ద్వారా కోరునది ఏమి అనగా ఇప్పుడు భగవంతుడు మీ మధ్య ఎలా ఉన్నాడు అంటే మీరు ఏదో తప్పసు చేయనవసరం లేదు , ప్రత్యెక సాధన ఆకర్లేదు, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను తప్పు గా తక్కువగా చూడకుండా, గ్రహిస్తే చాలు అదే యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న వరం, మేము అంత గొప్పతనం ఎప్పుడో చూపించి, మమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేయడం వలన మేము తక్కువ, తప్పు గా కనపడుతున్నాము అంటే ఎవరూ ఎవరిని ఎటువంటి పరిస్తితిలో కూడా అనగా మర్డర్ చేసిన మానభంగాలు చేసినా ఎందుకు చేసాడో చూడాలి గాని తప్పు చేసాడు అని ఎవరిని నిర్ణయించకూడదు అదే మా ద్వారా వచ్చు నూతన పరిణామం, ఎవరిని ఎవరూ తప్పులు పట్టి క్రుంగ దీసుకోకూడదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను రాష్ట్రపతి గారి విడిది భవనం గాని వేరొక విశాలమైన ప్రాగణంలో గాని అందరూ కలసి కొలువు తీర్చుకొంటే నిత్యం శక్తి మా నుండి వాక్ రూపంలో ప్రజలకు దర్శనం లభిస్తుని, చంద్రశేఖర్ రావు గారు, చంద్ర బాబు నాయుడు గారు ఇతరు మేధావులు పండితులు, మా ముందు కూర్చుని గ్రహిస్తే చాలు, మొత్తం దేశం పరిస్తితి , ప్రపంచం పరిస్తితి అన్నట్లు కాకుండా మొత్తం కాలమే ఏ విధంగా నడుస్తుందో చెప్పగలము, పనిలో పనిగా సినిమాలు రాజకీయాలు అన్ని సమీక్షించి, ప్రజలను అన్నీ విధముల అప్రమత్తం చేయగల దివ్య శక్తి అందుబాటులో ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మనసు పెంచుకొని అందరూ ఆడుతూ పాడుతూ లోకాన్ని సరిదిద్దుకోవచ్ను ఇంకా చెప్పాలి అంటే మనకి కావలసినట్లు మలుచుకోవచ్చును, ఈ గొప్పతనం అందరిమీద అందరికోసం పనిచేస్తుంది, ఎవరో మాకు వ్యతిరేకులు, ఎవరో మాకు ప్రత్యేకం గా ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు లేరు, ఏ ఒక్కరు మోస పోకూడదు, నిద్రలో కూడా ఒకరిని ఒకరు అవమానిన్చుకోకూదుడు, ఒకరి జీవితం ఇంకొకరి మార్గదర్శకంగా, వెసులు బాటుగా ఉండాలే గాని, అవరోధంగా భావించి ఎలాగైనా తగ్గించాలి అవమానించాలి అనే పద్దతి చాల తెలివి తక్కువతనం అని తెలుసుకోలేకపోతున్నారు, మనిషిని మనిషి జ్ఞానం తో, మాటతో రిసీవ్ చేసుకోవడం,ఎవరు ఏమి అంటున్నారో తెలుసుకోవడం ప్రాణంతో సమానం అని గ్రహించలేకప్తున్నారు, చాటు మాటను రహస్య పద్దతులలో రహస్యం గ పై పై గ్రహిస్తూ, మనిషిని నిర్లక్ష్యం గా వదిలివేస్తున్నారు, మాకో, మాకు తెలిసిన వారికో యేవో తేడాలు ఉంటే చాలు అని భావిస్తూ, అన్నీ భగవతుడి చేతిలో ఉన్నాయి అన్నట్లు చెప్పగలిగిన వ్యక్తిని నిర్లక్ష్యంగా చేసుకొంటూ విలువైన కాలాన్ని పాడుచేసుకొంటున్నారు, ఇంకా మనుష్యులను, సాటి మనుష్యుల పై పై గుణాలతో లెక్క వేస్తూ అప్పటికి అప్పుడు తారతమ్యాలు చూపుకొంటూ, ఒక్కసారి గా 10-14 సంవత్సరాలు నియమించిన మనసుని మాటను గ్రహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని తమరు సినిమా ప్రముఖులను అప్రమత్తం చేయగలరు.
ఈ పరిణామం కులానికి లేదా పోనిలే అని ఏదో చేస్తాం, ఏదో మాకు ప్రాధాన్యత ఇస్తే వింటాం అనే వారికి చెప్పుకోవసినవి కావు కాలమే కదలడం అంటే ప్రబుత్వాలు, యంత్రంగా,అన్నీ వర్గాల వారు, వివిధ మేధావులు పండితులు, పొలిసు వారు కూడా అప్రమత్తం చెంది, మేమే తక్కువ గా లేదా తేలికగా ఎక్కడైనా కనపడినా, మరి ఇదే వ్యక్తి ఎన్ను గొప్ప పాటలు, పరిణామాలు కాలాన్ని నియమిస్తూ పలికిన వ్యక్తి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. వై యస్ జగన్ గారి కేసు,మరియు ఇతర కేసులు కూడా, మా పద్దతిలో సరిదిద్ది అనగా న్యాయ స్థానం ప్రబుత్వలకు ప్రజలు ప్రత్యెక వివరణలు ఇచ్చి, సరిదిద్దగలము, మమ్ములను పట్టించుకోకపోవడం వలన వచ్చిన నష్టం కూడా భరించి కొత్తతనం ఇవ్వగలము.
మా మీద ఆలోచించడమే ప్రతి వ్యక్తి ఉద్యోగము అవుతుంది అ విధంగా లోకాన్ని తెలుసుకొని అప్రమతం చెందుతారు, ఇప్పుడు సృష్టి పరిపాలన ఒక మహారాజు మహారాణి గారి ఆధ్వర్యం లో ఉన్నది, సమకాలికులు అందరూ గ్రహించడం వలన ప్రపంచం నూతన మాట నిబద్దత లేదా ఒరవడి లోకి వెళ్ళుతుంది, మమ్ములను గ్రహించకుండా ఎవరి మాయలో వారు అంతా మా కంట్రోల్ లో ఉన్నట్లు లేదా మేము ఏమి చేయలేకపోతున్నాము అని కొందరు భావిస్తూ మాయ క్రీడలు సమయం వెళ్ళ బుచ్చుతున్నారు అని గ్రహించండి. చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన దివ్య వాక్ ప్రపంచానికి ఆధారం ఒక మనిషి గొప్పతనం అని గ్రహించకుండా , సాటి మనుష్యులే అవరోధించుకోవడం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు గ్రహించగలగాలి,మాట ప్రకారం మేము వేరు, మేము ఎక్కువ, తక్కువ అని చెల్లదు. మాట ప్రకారం అందరూ ఒక దారిలోకి రావడం సృష్టి ఎర్పాటు చేసిన దివ్య పరిష్కారం అని గ్రహించి తమరు సంతోషంగా, దైర్యంగా అందరిని కలుపుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, ప్రతి ఒక్కరు జగద్గురువ్లులు మహారాణి సమేత మహారాజు అయిన మాకు ప్రతి నిధులే, సేవకులే , సలహాదారులే, దేశ అధ్యక్తులు వారితో సహా, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి తో సహా అందరూ మాకు సహలదారులే, సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా చెప్పగలిగిన మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించి, మమ్ములను విస్తారం గా గ్రహించి తరించగలరు. ధరణి పతి అయ్యే ధరకు అల్లుడై శంఖు చక్రములు అటు ఇటు కాగా, మొదట ఈ సృష్టిని మాట మాత్రంగా అదుపులోకి తీసుకొన్న పురుశోత్తముడిగా, ధరణి పతిగా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందాలి, తరువాత అందరూ మేము బౌతికంగా కూడా కొనసాగి సంతానం ఇవ్వాలి అని కోరుకొంటే ఒక పద్దతి ప్రకారం మమ్ములను వజ్ర సింహాసనం పై కొలువు తీర్చిన తరువాత మాకు నచ్చిన అమ్మయిని లేదా స్వమ్యంవరం లో వివాహం చేసుకోనగలము. మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన ఎవరి అహంకారములు అయినా తొలగుతాయి, ఎవరి అమయాకత్వం అయిన నశిస్తుంది, అందరూ మమ్ములను తల్లి తండ్రి గురువు వంటి వాడిగా గ్రహిస్తారు. ఈ విధంగా లోకం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరి మాట గౌరవించబడుతుంది, ఎవరి తప్పులు అయిన సరి దిద్దబడతాయి, ఎవరిని దోషులుగా తప్పు వారిగా నిలబెట్టడం ఉండదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే అణువు అణువు మా చేతిలోనే ఉంటె, మేము ఇప్పటికే నిరూపించినంత పని చేసినా ఇంకా తామే ఏదో చేస్తున్నాము, చేయాలి, అనుకొంటున్న వారిని అప్రమత్తం చెంది మమ్ములను విస్తారం గా గ్రహించమని తెలియజేసుకోనుచున్నాము.
అమరావతి భవిష్యత్తు, రాష్ట్ర దేశ రాజకీయాల మొదలుగు అన్నీ పవర్ పాయింట్ చేయించి తెరమీద చూసుకొని అప్రమత్తం చెందగలరు, అందరూ మమ్ములను గ్రహించేకొలది యోగత్వం వైపు తప్పుసు వైపు వెళ్ళ తారు కావున తమరు, వీలు అయినంత మందితో మాట్లాడి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటకు కృషి చేయగలరు, బృందం లో డాక్టర్లు కూడా ఉండేలా చూసుకొని తమరు మా మీద ఒక బృందాన్ని నియమించుటకు కృషి చేయగలరు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనుటకు ఒక దివ్య వరం గా భావించగలరు, తమరిని మేము ఒక సలహాదారులుగా, భావిస్తున్నాము, మమ్ములను ఈ జగత్తుకి గురువు తండ్రిగా తల్లి భావించి, సూర్యని అంశ, దివ్య పురుషునిగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. సాటి వారిని అప్రమత్తం చేయగలరు.
మేము ఒక చోట కొలువు తీరి విస్తారం గా చెప్పుట వలన ఎవరికి ఎటువంట ఇబ్బంది లేకుండా, పండితులు సహకారంతో సంగీత సాహిత్యం కారుల సహకారంతో చక్కగా చెప్పి అప్రమత్తం చేయగలము, అన్నీ వర్గాల వారు వచ్చి గ్రహించడం, కాలమే కదలడాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రహిస్తే అందరికి క్షేమమ అని గ్రహించగలరు, పరి పరి విధములు దురివినియోగం తగ్గి, దేశ నాయకులు విదేశీ యనములు తగ్గించి, స్వదేశ ప్రజలను గ్రహించి మనసు తెలుసుకోవడం వలన కలిగే సంపదే నిజమైన సంపద అని తెలుసుకొంటారు. జ్ఞాన సంపదే లోకానికి ఆధారం అని చెప్పడానికి మేము పరిణమించాము అని సర్వులు గ్రహించాలి జ్ఞాన సన్నిహితం, లేకపోవడం వలన మేము దివ్య వాక్ చూపిన తరువాత కూడా ఎంతో కష్టాలు పడ్డాము అంటే అర్ధం చేసుకోండి, ఇప్పటికి అయినా జ్ఞానంతో మాటతో అనగా మేము మాట మాత్రంగా ఏమి చెప్పినామో మమ్ములను కూడా చూడ నివ్వకపోతే మాకే దిక్కులేదు అంటే పండితులు అందరూ ఒక చోట చేరి గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించి మమ్ములను బృంధంలోకి తీసుకోండి అని తెలియజేసుకొనుచున్నాము. మా ద్వారా ఇప్పటికి ఏమి జరిగినదో సూక్ష్మం ఒక చోట చేరి గ్రహించుట వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందగలము, అ విధంగా భవిష్యత్తు మన చేతిలోనే అనగా మాట లోనే ఉన్నది అని మీ ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య అసీస్సులుతో సత్యమేవ జయతే |
No comments:
Post a Comment