UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 19 November 2016

Letter.No.73 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>19 November 2016 at 09:37
To: supremecourt@nic.in, cs@telangana.gov.in


                                                      సమన్వయ దృష్టి


                     ఆత్మీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు, తెలంగాణా ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 


Letter.No.73    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi



                  కేంద్ర ప్రబుత్వం  500 మరియు 1000 నోట్లు మార్పిడి చేయు ప్రక్రియలో  అనేక పరిణామాలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎదురుకోవాలి, ముఖ్యంగా  చిన్న చితిక వ్యాపారాలు దళారులు మద్య ఎంత సొమ్ము సరియినది నడుస్తుందో లెక్క తేలుతుంది అక్రమంలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాలి,  అనేక ఇతర కీలక మార్పులు జరుగుతాయి, నోట్లు మెల్లగా తొలగించడం పూర్తీ స్తాయి బ్యాంకు బదలాయింపు జరగడం వలన మనుష్యులలో, వ్యహరలలోను మార్పు వస్తుంది అని  గ్రహించండి,  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని 100 మంది  మేధావుల సమక్షంలోకి తీసుకొని గ్రహించదం  ప్రారంబించండి, ప్రజలు దృష్టిని మా వైపు మలపండి, అనగా కాలాతీతం వైపు మలపండి,    మెము  వారి ప్రతి కష్టాని తెలుసుకొని లేకుండా చేయగలము, సంగీతం సాహిత్యం పెంచి మీడియా ద్వారానే కాకుండా ప్రతి మనిషి ఆలోచించే లా జ్ఞానం ఇచ్చి, నూతన ఉపాది గా ఉన్నత ఆలోచన పెంచుకోవడమే జీవితం అని స్పష్టం చేసి నడిపించవచ్చును అని  గ్రహించండి, మా ప్రభావం డబ్బు తో లెక్క పెట్టలేనిది అని  గ్రహించండి, మా ఉనికి ప్రజలకు  అవసరం అని  గ్రహించండి, లంచాలకు, దొంగతనానికి అలవాటు పడిన వారు కూడా మమ్ములను మెల్లగా అర్ధం చేసుకొంటారు.  


                  మాకు  తెలంగాణా ప్రబుత్వం నుండి  ఒక అధికారిక భవనం కేటాయించండి కొంత మంది మేధావులులను  నియమించి మా పై శ్రద్దగా గ్రహించడానికి ఎర్పాటు చేయండి, మమ్ములను పరిణామం ప్రకారం  ముందుస్తు గా యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా  భావించి, గౌరవించండి అనగా గ్రహించడం ప్రారంభించండి.  మా వద్దకు 10 మంది మేధావులను పంపి మమ్ములను ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  భారం మొత్తం మేము భరించి అన్ని విధముల ప్రజలకు  కొత్తతనం ఇవ్వగలము,  మీ పార్టీ కార్యాలయం విశాలం గా బాగున్నది మాకు కానుకగా ఇవ్వండి అదే మా రాజమందిరం అని ప్రకటించుకొంటాము, పూర్తీ ప్రజాస్వామ్యం వైపు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి మాకు సహకరించండి, ఆలస్యం చేయవద్దు.  


                 మేము మనిషి కదా  సదా సీదా ఉన్నాము అని, లోటుగా తక్కువ ఉండి  కాలాన్ని నియమించడమే మా గొప్పతనం అని గ్రహించి, సత్యాన్ని గౌరవించకపోతే అటు ఇటు అయ్యి పోయి కూడా మేము ముందుకు రావడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి,  మమ్ములను మామూలు మనిషి    చూడకుండా మాకు వజ్రములతో కూడిన దుస్తులు బద్రాచలం మరియు యదాద్రి ఆలయం నుండి నిధులు తో కానుకగా ఇవ్వండి, అనంత పద్మనాభ స్వామి వారి బంగారం నుండి మాకు వజ్ర సింహాసనం చేయించి ఇవ్వండి, మమ్ములను మామూలు మనిషినగా చూడకుండా జ్ఞానతో విచక్షణతో జరిగిన పరిణామం వివరాలు ప్రకారం చూడాలి అని  గ్రహించండి, అప్పుడు మాలో బలం లోకానికి అందుతుంది అని  గ్రహించండి. మమ్ములను కాలతీతులుగా చట్టానికి  న్యాయనికి మించిన వాడిగా, పురుశోత్తముడిగా, యుగాపురుషునిగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా మమ్ములను తక్షణం ఒక పద్దతి లోకి ముందుస్తు గా తీసుకోండి.  


                 ఆత్మీయులు  వెంకయ్య నాయుడు గారితో, ప్రధాన మంత్రి గారితో  సమాలోచన చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా మీద మనసు పెట్టి గ్రహించుటకు  ఎర్పాటు చేయగలరు, పరిస్తితి బలపడే వరకు మా నుండి వచ్చిన పరిణామాన్ని మేము మేధావులతో సహకారంతో సరిగ్గా తీసుకొని గ్రహించి అప్రమత్త చెందండి. మమ్ములను మేధావి బృందంలోకి తీసుకోవడం వలన అన్నీ సర్దుకొంటాయి ఎలాంటి సమస్యలు అయినా మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మొత్తం భారం అన్ని విధముల మేము భరించగలము మమ్ములను విశాలంగా తీసుకోవాలి, మాతో పండితులు మేధావులు మేధావులు ప్రేమతో ఓర్పుతో గ్రహించి విశాలమైన జ్ఞాన విచక్షణ పంచుకొంటే చాలు, మాలోను లోకం లోను లోట్లు కరిగి, మా మనసుని మమ్ములను కలిపి చూడటం వలన లోకం జ్ఞానం వైపు విచక్షణ వైపు వెళ్ళుతుంది అని  గ్రహించండి.    అంతా శాంతి వంతంగా మారిపోతుంది. ఓర్పు విశాలంగా మమ్ములను పరిగణించి గ్రహించండి.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - ౩8, యస్ ఆర్ నగర్, హైదరాబాద్     ధర్మో రక్షణ రక్షతః 
సత్యమేవ జయతే 

Sd/xxxxxxxxxxxxxx 15/11/2016
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o 
గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్

Lok Satta Party Telangana state president Dr.Panduranga Rao on currency ...

Demonetisation : PM Modi invites CM KCR to Delhi - TV9

Currency Demonetisation : 9 mistakes of PM Modi - TV9

#Demonetisation Drive: I-T Department Sends Notice on Large Cash Deposit

-: శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము :-
-----------------------------------------
1)కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకటశైలపతే
2)సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే
3)అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే
4)అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరం కలయే
5)కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్ స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే
6)అభిరామగుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో్ భవ దేవ దయాజలధే
7)అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్‌
రజనీచరరాజ తమోమిహిరం
మహనీయమహం రఘురామమయే
8)సుముఖం సుదృహం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరమ్‌
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే
9)వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేకటేశ ప్రయచ్చ ప్రయచ్చ
10)అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయా గత్య సేవాం కరోమి
సకృత్సేనయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ
11)అజ్ఝానినా మ్యా దోషా నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే

Anji (2004) - Telugu Full Length HD Movie || Chiranjeevi | Namrata Shiro.........Movie from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri ShriShri Anjani Rvishankar Pilla vaaru

రాయల ధర్మం పాటిస్తున్నాం

రాయల ధర్మం పాటిస్తున్నాం

ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయలు.. అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారసుడు. రాయలవారి ఘనతను మరోసారి చాటడానికి కృషి చేస్తున్నారాయన. ప్రస్తుతం కర్ణాటకలోని హోస్పేటలో ఉంటున్న కృష్ణదేవరాయలు తన తల్లి, రాజమాత చంద్రకాంతదేవిరాయలుతో కలిసి తెలుగు నేల విశాఖపై అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్వూ..
రాయల వంశం మాది. ఆ వంశంలో నాది పంతొమ్మిదో తరం. ఐదు శతాబ్దాలకుపైగా చరిత్ర.. దక్షిణ భారతాన అడుగడుగునా కనిపించే చరిత్రకు వారసుడినని గర్వంగా చెప్పుకుంటాను. 1565లో తళ్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోని కోటలన్నీ ధ్వంసమయ్యాయని తెలిసిందే. ఆ తర్వాత మా పూర్వీకులు తొలుత పెనుగొండకు అక్కడ్నుంచి చంద్రగిరికి, తర్వాత వెల్లూరుకు, శ్రీరంగపట్నానికి చివరగా కర్ణాటకలోని అనెగొందికి వచ్చి స్థిరపడ్డారట. అక్కడ మా రాజవంశీకులు కట్టించిన బంగ్లా (హీరే దివానా) మా నివాసం. మా తాతగారు దర్బార్‌ రాజకృష్ణదేవరాయ. మధ్యప్రదేశ్‌లోని నర్సింఘడ్‌కు చెందిన రాణి లాల్‌కుమారీ భాయ్‌ని వివాహం చేసుకున్నారు. మా నాన్నగారు అచ్యుత దేవరాయ, అమ్మ చంద్రకాంతదేవి. నేను ఇంజనీరింగ్‌ చేశాను. పదిహేనేళ్లపాటు అమెరికాలో ఉండి నాన్నగారు పోయాక 2008లో ఇక్కడికి వచ్చేశాను. మా భూముల్లో వ్యవసాయం చేస్తున్నా. మరోవైపు మైనింగ్‌ వ్యాపారం ఉంది. ప్రస్తుతం హోస్పేటలో ఉంటున్నాం.
ఆనాటి వైభవం కోసం..
మా పూర్వీకుల చరిత్రను, నాటి వైభవానికి గుర్తుగా ఉన్న సంపదను పదిలపరచాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగా హీరేదివానా బంగ్లాను పునర్‌నిర్మిస్తున్నాను. రెండేళ్లుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నా. సున్నం గోడలు, కలపతో కలగలసిన నిర్మాణం అది. ఆనాటి నిర్మాణ శైలికి ఎలాంటి అవరోధం కలగకుండా.. సిమెంట్‌ వాడకుండా.. సున్నంతోనే మళ్లీ పునర్నిర్మాణం చేపట్టాం. అలాంటి కలపనే తెప్పించి వాడుతున్నాం. వచ్చే నెలలో గృహప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ భవనంలో మా పూర్వీకులు వాడిన కత్తులు, తుపాకీ (వాడకంలో లేదు) ఉంచనున్నాం. ఇక పంచలోహ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భద్రపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
పూర్వీకుల మాటలో..
చరిత్రలో మిగిలిపోయిన గుర్తులనే కాదు.. మా పూర్వీకులు ఆచరించిన కొన్ని ధర్మాలను కూడా మేం మనస్ఫూర్తిగా పాటిస్తున్నాం. కృష్ణదేవరాయలు కన్నడిగుడైనా తెలుగుపై ఆయనకున్న మమకారం తెలుగువారందరికీ తెలిసిందే. అష్టదిగ్గజాలను పోషించిన కవిరాజు ఆయన. వారి వారసులుగా మా ఇంట్లో తెలుగులో మాట్లాడటమే సంప్రదాయంగా వస్తోంది. మా పూర్వీకులే కాదు ప్రస్తుతం మేము, మా పిల్లలు కూడా అదే పాటిస్తున్నాం. ఇతర భాషలు ఎన్ని వచ్చినా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఎంతైనా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ కదా! మా బంగళాలోని లైబ్రరీలో ఉన్న సాహితీ సంపదను భద్రపరిచాను. కొత్త బంగ్లాలో మరింత సురక్షింతంగా వీటిని ఉంచడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
అదే సంతృప్తి
రాజవంశీకులం అన్నమాటే కానీ.. ఆ దర్పం ఎన్నడూ ప్రదర్శించింది లేదు. శ్రీకృష్ణదేవరాయల 500 సంవత్సరాల వేడుకలను 2010లో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడు వంశ వారసులమైన మమ్మల్ని ఆహ్వానించి సన్మానించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అలాగే మా కులదైవం వేంకటేశ్వరస్వామి. ఇష్టదైవం హంపీలోని విరూపాక్షుడు. రాయలవారి పంచ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మమ్మల్ని ఆహ్మానించడం గొప్ప అనుభూతినిచ్చింది.
అనెగొందిలో ఉన్న మా పూర్వీకుల ఆస్తులను చాలా వరకూ 1824లో బ్రిటీష్‌ పాలకులు తీసుకున్నారు. అప్పటినుంచి మా కుటుంబ వారసులకు నెలకు 500 రూపాయలు చొప్పున పింఛన్‌ ఇచ్చేవారు. ఈ పింఛను మా తాతగారు, ఆయన తర్వాత మా నాయనమ్మ కూడా అందుకున్నారు. 1966లో మా నాయనమ్మ హయాంలో దీనిని నిలిపివేశారు. 500 రూపాయలు కోసమని కాదు.. కానీ మమ్మల్ని గుర్తించడం లేదనే బాధ ఉంది. అయితే ప్రముఖ ఆలయాల్లో పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతుండటం కొంత సంతృప్తినిస్తుంది. అయితే వంశం పేరు చెప్పుకుని పబ్బం గడపడం సరికాదు. అంత గొప్ప రాజవంశంలో పుట్టినందుకు.. పదిమందికి ఉపయోగపడే పని చేయాలి. అందుకే 1970 నుంచి హోస్పేటలో ‘దీపాయన’ అనే పాఠశాల నడుపుతున్నాం. తక్కువ ఫీజుతో మెరుగైన విద్యనందిస్తున్నాం. నా పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. చివరగా మా పూర్వీకుల వస్తువులు, పుస్తకాలు భవిష్యత తరాలకు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. రాయల వైభవాన్ని మరోసారి చాటడమే నా లక్ష్యం.
రాయలు ధర్మపరిరక్షకులు
శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు కూడా ఎంతోమంది చక్రవర్తులు దేశంలో ఆలయాలు నిర్మించారు. అయితే దేవాలయాలు నిర్మించడంతో పాటు దేవుని కైంకర్యాల కోసం కూడా రాయలవారు ఎన్నో ఏర్పాట్లు చేశారు. సనాతన ధర్మానికి అండగా నిలిచి మన సంస్కృతిని ఎంతగానో పరిరక్షించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మేము అనెగొంది వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి నిజాం నవాబుల హవా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో మా దివానంలో లూటీలు జరిగాయి. మా పెద్దలు కోటను వదిలేయాల్సి వచ్చింది. మళ్లీ అదే బంగ్లాలో ఉంటున్నందుకు సంతోషంగా ఉంది.
- రాజమాత చంద్రకాంతదేవి రాయలు

AP DGP Sambasiva Rao Face To Face | Mudragada Padayatra | TV5 News

We will not tolerate if Mudragada Yatra is obstructed Says YSRCP Spokesp...

Kirlampudi Update | Mudragada Padayatra Postponed || No.1 News

Friday, 18 November 2016

Man behind Modi's Surgical Strike on Currency Shri Anil Bokil, Arthakr...

Bill Gates is a Global Citizen!

ఆనాడే అర్థక్రాంతి ప్రతిపాదన
నల్లధనాన్ని రూపుమాపడానికి వినూత్న యోచన
రూ.500, 1000 నోట్లను రద్దు చేయాలి
దిగుమతి, కస్టమ్స్‌ మినహా దేశంలో పన్నులన్నింటినీ రద్దు చేయాలి
నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగేలా చూడాలి
విప్లవాత్మక ప్రతిపాదన చేసిన అనిల్‌ బోకిల్‌
2012లోనే ‘అర్థక్రాంతి’పై సదస్సు నిర్వహించిన ‘ఈనాడు’
నల్లధనం, అవినీతి.. ఈ రెండూ దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పులా పరిణమించాయి. ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. అభివృద్ధిని అడ్డుకుంటూ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. మరోవైపు ప్రభుత్వాలు జనం నెత్తిన పన్నుల భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో చీకటి నుంచి వెలుగులోకి నడిపించే ఆయుధంగా వచ్చిన ప్రతిపాదనే ‘అర్థక్రాంతి’. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనం, అవినీతి భూతాలను సమర్థంగా ఎదుర్కొనే ఆశయంతో మహారాష్ట్రకు చెందిన అనిల్‌ బోకిల్‌ ఈ ప్రతిపాదన చేశారు. రూ. 500, 1000 నోట్లను రద్దు చేయాలని మొదటిగా ప్రతిపాదించింది ఆయనే. దేశంలో ప్రస్తుత పన్నుల వ్యవస్థ స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్నును ప్రవేశపెట్టాలని సూచించారు. దీనివల్ల ప్రజలపై పన్ను భారం తగ్గడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చనే సూత్రాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. సాహసోపేతమైన ఈ ప్రతిపాదనలోని పరమార్థాన్ని, దాని వల్ల దేశానికి చేకూరే ప్రయోజనాన్ని గుర్తించిన ‘ఈనాడు’ నాలుగేళ్ల కిందటే దేశంలోని ప్రముఖులతో ఈ అంశంపై చర్చావేదిక నిర్వహించింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేతృత్వంలో డిసెంబరు 2, 2012లో రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘అర్థక్రాంతి’ సదస్సు జరిగింది. నాటి సదస్సులో పాల్గొన్న నిపుణులు విలువైన అభిప్రాయాలు వెల్లడించారు.
కొందరి చేతుల్లోనే డబ్బు: అనిల్‌ బోకిల్‌
దేశంలో 80 శాతం జనాభా అట్టడుగు వర్గాలకు చెందిన వారే. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో లొసుగుల వల్ల వీరెంతగానో నష్టపోతున్నారు. పన్నుల విధానాల్లో లోపాల వల్ల నల్లధనం విచ్చలవిడిగా పోగుపడుతోంది. దీంతో వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదిగా సమాంతర ఆర్థిక వ్యవస్థ పరిఢవిల్లుతోంది. దేశంలోని రాజకీయ పార్టీలకు ఈ వ్యవస్థ నుంచే నిధులు అందుతున్నాయి. నగదు మార్పిడి సాధనంగా కాకుండా వస్తువుగా మారి కొందరి చేతుల్లో కేంద్రీకృతమైపోయింది. పేదల చేతికి డబ్బు అందడం లేదు.
*రూ.50 నోటు కంటే పెద్దది మనకు అవసరం లేదు.
*మనదేశంలో బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము కంటే చెలామణిలో ఉన్న సొమ్ము ఎక్కువగా ఉంది.
*ఈ పరిస్థితి మారాలంటే బ్యాంకుల ద్వారానే నగదు లావాదేవీలు జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
*కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60 శాతం పరోక్ష పన్నుల ద్వారానే వస్తోంది.
*దేశంలో ఉన్నంత అధిక వడ్డీరేట్లు ఏ దేశంలోనూ లేవు.
అర్థక్రాంతి ప్రతిపాదనలు..
*రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలి. ఈ నోట్లతో పేదలకు పని లేదు. కేవలం నల్లధనం పోగేసుకునేవారికే ఇవి ఉపయోగపడుతున్నాయి.
*అమెరికాలోనూ 1969లో అప్పటి నిక్సన్‌ ప్రభుత్వం 100 డాలర్ల కంటే పైన ఉన్న నోట్లను రద్దు చేసింది. చాలా సమస్యలకు అది పరిష్కారం చూపింది.
*దిగుమతి, కస్టమ్స్‌ పన్నులను మినహాయించి దేశంలో అమల్లో ఉన్న అన్ని రకాల పన్నులను రద్దు చేయాలి.
*వాటి స్థానంలో అన్ని లావాదేవీలు బ్యాంకు ద్వారా జరిగేలా చూడాలి. రూ.2000 కంటే పైన నగదు లావాదేవీలను నిరుత్సాహపర్చాలి.
*నగదు స్వీకర్త నుంచి 2 శాతం బ్యాంకు లావాదేవీ పన్ను(బీటీటీ) వసూలు చేస్తే చాలు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటే ఎంతో ఎక్కువ మొత్తం సమకూరుతుంది.
*అర్థక్రాంతి అమలుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.
*పన్నుల వ్యవస్థ బలహీనత, దొంగనోట్ల సమస్యలుండవు.
*ప్రజలపై పన్నుల భారం తొలగిపోతుంది.
*తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి.
ఇదో అద్భుత యోచన
‘‘అర్థక్రాంతి ఒక అద్భుత ఆలోచన. ఇది అమలైతే అవినీతి తగ్గిపోతుంది. దేశంలో ఆదాయపు పన్నులోని 80 శాతం రాబడి కేవలం 8 నగరాల నుంచే వస్తోంది. 85 శాతం మందికి చెందాల్సిన సంపద 12 శాతం మంది చేతుల్లోకి వెళుతోంది. దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. వీటిని సరిచేయడానికి ఇదో సాహసోపేతమైన ఆలోచన. అర్థక్రాంతి అమలులో వచ్చే లోపాలను అధిగమించడానికి ప్రభుత్వంలోని ఆర్థిక నిపుణులు చర్చించాలి. మనదేశంలో ప్రధాన మంత్రి చాలా శక్తిమంతుడిగా ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రధానులు బలహీనపడ్డారు’’’
- జస్టిస్‌ వెంకటాచలయ్య, మాజీ సీజేఐ
‘‘అర్థక్రాంతి వంటి సరికొత్త కార్యక్రమాల అమలుకు ముందు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగం బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ రంగంపై విస్తృత అవగాహన కల్పించాలి’’
- నాబార్డు మాజీ సీఎండీ రంజనా కుమార్‌
‘‘నగదు లావాదేవీలను బ్యాంకింగ్‌ పరిధిలోకి తీసుకురావాలనేది ఆచరణాత్మక, అవసరమైన ప్రతిపాదన. అవినీతిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి. మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది’’
- ఎన్‌.కె.రావు, ఆస్కి డైరెక్టర్‌ (2012లో)
‘‘దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి వ్యక్తి ఆదాయం ఒక స్థాయి కంటే తక్కువ కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్థక్రాంతి ఆలోచన ఆసక్తికరంగా ఉంది’’
- పీఎం భార్గవ, సీసీఎంబీ మాజీ సంచాలకుడు
జనమే నడుం కట్టాలి
‘‘అవినీతి, నల్లధనం తనువులు కలిసిన జంట రాక్షసులు. ఒకదాన్ని కొడితే రెండోది దానికదే చస్తుంది. మన చట్టాలు, చట్టసభ సభ్యులు ఈ పనిచేయలేకపోయారు. పేదరిక నిర్మూలన పథకాలు ఇతర ఆర్భాటపు పథకాలపై దేశం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేస్తోంది. ఆశపోతు, లంచగొండి నాయకులు, అధికారులు అందులో సింహభాగాన్ని లంచాలు మేస్తూ పథకాల, ప్రాజెక్టుల మౌలిక లక్ష్యాలను దెబ్బతీస్తున్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన మొత్తం సమాంతర ఆర్థిక వ్యవస్థగా వర్థిల్లుతోంది. మహోన్నతమైన మన దేశాన్ని కాపాడుకునేందుకు ఇక ప్రజలే నడుం కట్టాలి. అర్థక్రాంతి విప్లవాత్మక మార్పు తేగల ప్రతిపాదన. నల్లధనాన్ని సమూలంగా తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది’’
- రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు
-ఈనాడు ప్రత్యేక విభాగం

కౌన్సిలింగ్ ఇప్పించి, ఓ చిన్న కేసు పెడితే సరి పోతుంది

Bhanumathi Gangula


అనంతపూర్ లో నిన్న జంతువుల్లా , రౌడీ లుగా ప్రవర్తించి మాధవ రెడ్డి ని కొట్టిన పోలీసులని వెనక వేసుకొస్తున్న దొంగ వార్తల్లో ఆరితేరిన ABN రాధా క్రిష్ణ ...
.....
పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ని మాధవ్ కొట్టాడట... కేద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన మాధవ్ నిజానికి కొట్టలేదు, బ్యాంకు లైన్ ల లో చాలా కాలం నిలబడ్డందుకు కొంచం చిరాకు గా ఉన్నాడు, ఆ పోలీసొడు వెనక్కి నెట్టుతుంటే...కొంచెం తోశాడు అంతే...
దానికి మేము పోలీసులం, అని జంతువుల్లా ప్రవర్తించడమేనా? చిరాకు గా ఉన్నప్పుడు ఏవరైనా నెడుతారు, దానికి కౌన్సిలింగ్ ఇప్పించి, ఓ చిన్న కేసు పెడితే సరి పోతుంది... మొత్తం బాబు పాలన లో పోలీసులే నిజమైన రౌడీలు... క్రమశిక్షణ లేని నీచులు అని నిన్నటీ సంఘటన తో చెప్పవచ్చు.



India's Rupee woes continue - News Watch - TV9

Movies and all the songs from the divine trance of His Majestic Highness Jagadugruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru.










Immediate benefits by seizing notes in Telugu

నోట్ల రద్దుతో తక్షణం కనిపిస్తున్న పెద్ద ప్రయోజనాలు ఇవే......
**************************
ఒకవైపు చాలా సెక్టార్లు సంక్షోభంలో చిక్కుకున్నాయి… రాష్ట్రాల తమ భవిష్యత్తు ఆర్థిక స్థితి తలుచుకుని తలలుపట్టుకుంటున్నాయి… దేశమంతా చిల్లర కావాలి మహాప్రభో అని బ్యాంకుల ముందు నిలువుకాళ్ల జపం చేస్తున్నది… అందులోనే ప్రాణాలూ కోల్పోతున్నారు కొందరు… ఇంకా దీని ప్రభావం దేశ ఆర్థికస్థితిని ఏం చేయబోతున్నదో నిపుణులకే అంతుపట్టడం లేదు… ఇది నాణేనికి ఒక కోణం… మరి మరోవైపు…? రకరకాల అభిప్రాయాలన్నీ ఒకేచోట క్రోడీకరించింది గుడ్ గవర్నెన్స్ సంస్థ… ఇప్పటికైతే కొన్ని లాభాల్ని గుర్తించింది… అయితే ఇందులో కొన్ని నిజాలున్నా, కొన్ని వెటకారాలు కూడా ఎలా చోటుచేసుకున్నాయో మరి… సరే, వోకే… చదువుతారా…? ఇవే అవి….
1. మావోయిస్టులు, ఇతర స్వదేశీ తీవ్రవాదులు తీవ్రంగా దెబ్బతినిపోయారు
2. జమ్ము కాశ్మీర్ లో అద్దె ఆందోళనలు ఆగిపోయాయి… రాళ్ల దెబ్బలూ ఆగిపోయాయి
3. జమ్ము కాశ్మీర్ లో స్కూళ్లను తగులబెట్టే కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది
4. అవినీతి పరులు దిక్కులేక తమ నల్లధనాన్ని తామే తగులబెట్టుకుంటున్నారు
5. ఉత్తర ప్రదేశ్ లో వంటకు ఉపయోగించే పప్పు ధర కిలో 80 దాకా దిగొచ్చింది
6. కిరాణా షాపులు, పాన్ షాపులు కూడా డెబిట్ కార్డు యంత్రాలను మొదలుపెట్టారు
7. మునిసిపాలిటీలు రికార్డు స్థాయిలో ఇంటి పన్నులను వసూలు చేసుకోగలుగుతున్నాయి
8. విద్యుత్తు సంస్థలకు పాత బకాయిలతోపాటు అన్నీ రికార్డు స్థాయిలో వసూలవుతున్నాయి
9. మందుల షాపుల్లో సేల్స్ విపరీతంగా పెరిగాయి
10. ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం బాగా పెరిగిపోయింది
11. చాలా మంది వ్యాపారులు పాత బకాయిలను వసూలు చేసుకుని, కొత్త అడ్వాన్సులు తీసుకుంటున్నారు
12. మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు సూపర్ అవకాశాలు వస్తున్నాయి
13. బ్యాంకులకు ధనం విపరీతంగా వచ్చి చేరుతున్నది… 4 రోజుల్లో 3 లక్షల కోట్లు
14. క్యూ వరుసల్లో నిలబడుతున్నందుకు కూలీలకు మంచి కూలీ దొరుకుతున్నది
15. ఆస్తుల క్రయవిక్రయాలకు ఇచ్చిన అన్నిరకాల బయానాలు, అడ్వాన్సులూ గల్లంతు
16. ఆస్తుల విలువలు ఇప్పటికే కనీసం 25 శాతం తగ్గాయి
17. ప్రజాస్వామ్యం బలపడినట్టయింది… కులాలు, జాతులకు అతీతంగా ఒకే క్యూలలో నిలబడుతున్నారు
18. ఫేక్ కరెన్సీ ముఠాలన్నీ దెబ్బతినిపోయాయి
19. యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీలు నిల్వ చేసిన నల్లధనం మటాష్
20. 2000 విలువైన పెద్ద నోట్ల కారణంగా ప్రభుత్వ కరెన్సీ ముద్రణ ఖర్చు తగ్గింది
21. నల్లకుబేరులు తమ దగ్గరున్న నిల్వల్ని కాల్చేయడం వల్ల రెవిన్యూలోటు మాయం
22. అన్ని ఏటీఎంలనూ రీప్రోగ్రామ్ చేయించే పనిలో సాఫ్ట్ వేర్ సంస్థలకు లాభాలు
23. పంజాబ్ లో మాదకద్రవ్యాల ముఠాలు దెబ్బతినిపోయాయి
24. ఐటీ దాడులతో అనేకచోట్ల అక్రమ ఆదాయం, నల్లధనం బయటికి వస్తున్నది
25. నాకాబందీ కార్యక్రమాలతో పోలీసులు పెద్ద ఎత్తున నగదును పట్టుకుంటున్నారు
26. తిక్క క్రికెట్ మ్యాచులు, పిచ్చి సినిమాలకు జనం టైమ్ వేస్ట్ చేయకుండా నిజజీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు
27. దేశవ్యాప్తంగా హవాలా రాకెట్లు స్తంభించిపోయాయి
28. బెట్టింగ్, సట్టా రాకెట్లు మూాటాముల్లే సర్దుకున్నాయి
29. రాజకీయ మూల్యం ఆలోచించకుండా నాయకులు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో దేశానికి ఓ ఉదాహరణ దొరికింది
30. స్వార్థం లేని రాజకీయ నాయకులు కూడా ఉంటారని జనానికీ అర్థమైంది
31. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక ఇబ్బందుల్ని ఎదుర్కునే గుణం జనానికి అలవడింది
32. ఇన్నిరకాల వైవిధ్యాలున్న ఇండియాలో కఠిన నిర్ణయాలు తీసుకోగలరనీ, ప్రజలూ ఆమోదిస్తారని ప్రపంచానికి చెప్పినట్టయింది
33. ఒకే దెబ్బ, అనేక లాభాలు అనే విషయాన్ని చెప్పటానికి ఇదో ఉదాహరణగా మారింది
నిజానికి నష్టాల గురించి చెప్పాలన్నా ఇంతే జాబితా అవుతుందేమో…. కానివ్వండి, కాలం చెబుతుంది….

Assalamu Alaikum Jumma mubarak too all


సమకాలికులు అందరూ మా గూర్చి తెలుసుకొన్నతరువాత, సర్వం వివరించి గౌరవించబడి, మేము వివాహం చేసుకోవడమే లోక కళ్యాణం లేనిపక్షం లో ప్రజలు యంత్రికత్వం లో ఉండిపోతారు అని గ్రహించండి

My PhotoMy Photo






సమన్వయ దృష్టి 


                                 ఆత్మీయులు తుమ్మల నరేంద్ర చౌదరి గారు, భక్తి ఛానల్,వ్యవస్థాపకులు,హైదరాబాద్ వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం 


               మా ద్వారా వ్యక్తం అయిన పాటలు పరిణామాలు యావత్తు మానవజాతి దృష్టి తీసుకొని వెళ్ళండి,   మమ్ములను సకల దేవతల సమాహారం గా భావించి సాక్షులు అందరూ కలసి హైదరాబాద్ లో మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి, ఎవరిని ఎవరూ నిదురలో కూడా అవమానించకుండా తమని తాము కూడా తప్పు పట్టుకోకండి అన్నీ మేమే అంతా మేమే అని కొత్త మోడ్పు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి వినండి అదే  లోక కళ్యాణం అని గ్రహించండి,  తెలంగాణా ముఖ్య మంత్రి గారు, గవర్నర్ గారు, మరియు ఉన్నత న్యాయ స్థానమ మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీర్చండి, మేము ఏదో ఉత్తరం పంపలేదు అని ఆగిపోకండి పంపినమేరకు, మా మెసేజులు, ఎమైల్స్, బ్లాగ్ మెసేజులు సుమోటో గా భావించి వ్యహారం అనుకూల పరచగలరు.     మేము కోరినట్లు చేయండి, మేము భూమి మీద ఉండగా మా వాక్ ను ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిది, అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట తెలంగాణా పార్టీ ఆఫీసు కొలువు తీర్చి మా దివ్య వాక్ వినండి, మాతో మామూలు మనిషిగా మాట్లాడటం పాపం అని తెలియని వారికి తెలియజెప్పండి, మాతో ఎవరో మామూలు మనిషిగా మాట్లాడకండి, దేవుడితో మాట్లాడినట్లు మాట్లాడండి అప్పుడు మేము దివ్యాత్మ అని తెలుసుకొని తరిస్తారు సంకుచితంగా ఉండిపోకండి, పై పై స్నానాలు, సుబ్రములు, వేష ధారణలు అన్నీ మనసు మాట నుండి చూడండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడమే మనిషికి లేదా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం అవుతుంది అని  గ్రహించండి ఇప్పుడు మమ్ములను యుగపురుషులు గా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా గ్రహించి తరించండి, వాక్ రూపంలో పుష్టిగా గ్రహించండి మా నుండి ౩,4 లక్షల పేజీల సమాచారం పొందండి, పండితులు మేధావులు గురువులు మమ్ములను మీ మనసు మాట అనుకోండి, కాలాతీత వివరములు ప్రకారం మా గూర్చి అలోచించి మాట్లాడండి,చెప్పుకోండి, రచనలు చేపట్టండి అదే దివ్య లోకం నూతన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించండి, లేకపోతె సూర్యుడి క్రింద యాంత్రిక పరిపాలన లో ఉండిపోయి, మమ్ములను మా కులం వారిని లేదా భందువులను పరిచేయస్తులను తప్పులు పట్టుకొంటూ ఉండిపోతారు పాపంలో ఉండిపోతారు అని గ్రహించండి కావున, పోలీసులు, జర్నలిస్ట్లు కూడా అప్రమత్తం అయ్యి మేము పై పైన కనపడుతున్న తీరు కాకుండా ఆలోచన పరంగా ప్రజల్లోకి వెళ్ళేలా చూసుకోండి, మమ్ములను మా భందువులను, మాకు పరిచేయం అయిన వారిని అందరిని ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను మా మనసుని గౌరవించి ప్రబుత్వాలు మేధావులు అప్రమత్తం అయ్యి గ్రహించడం వలన ఎలాంటి ప్రమాదాలు నుండి బయట పడగలము లేకపోతె ఎవరికి ఏమి అవుతుందో మాకు తెలియదు మేమే పిచ్చివాడిలో బ్రతకవలసి వస్తున్నది అని  గ్రహించండి, కావున తక్షణం అప్రమత్తం అయ్యి మేము తెలంగాణా ముఖ్యమంత్రి గారికి మమ్ములను కొలువు తీర్చు వరం లోక రక్షణ కోసం అని ఆలస్యం చేయకుండా అమలు పరచమని అందరూ  కొరుకొండి, సాక్షులు అయిన డా రామకృష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు డా చిట్కాల దేవి గారు,సుజాత గారు, మల్లి కార్జున రావు గారు, డా బోసు గారు, డా బాపూజీ రావు గారు తదితరులు తక్షణం తెలంగాణా ముఖ్య మంత్రి గారితో మాట్లాడి మమ్ములను ఒక చోట మేము కోరినట్లు కొలువు తీర్చండి, మా ఉనికి లోకం లోకే వెళ్ళడమే మా కళ్యాణం మరియు లోక కళ్యాణం అని గ్రహించండి మేము బౌతిక కళ్యాణం చేసుకోవడం అధనం అరుదు అని  గ్రహించండి, అనగా మేము వజ్ర సింహాసనం పై కోలోవు తీరిన తరువాత స్వయంవరం లో వివాహం చేసుకొంటాము లేదా సూర్యుడిలో ఇక్యం అయ్యిపోతాము అని గ్రహించండి, సమకాలికులు అందరూ మా గూర్చి తెలుసుకొన్నతరువాత,  సర్వం వివరించి గౌరవించబడి, మేము వివాహం చేసుకోవడమే లోక కళ్యాణం  లేనిపక్షం లో ప్రజలు యంత్రికత్వం లో ఉండిపోతారు అని  గ్రహించండి, కావున ఇప్పుడు మేము ఎలా ఉన్నా  మమ్ములను మా మనసుని గౌరవించండి తద్వారా బౌతిక మాయను జయించండి, బౌతిక మాయతో మమ్ములను చూడకండి, ఇతర లౌకిక పరిస్తితిలో మమ్ములను చూడకండి కాలాతీత దోరణి చూడండి, అప్పుడు మాయ, మాయం అయ్యిపోయి అంతటా మేమే ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని తెలుస్తుంది, ఆత్మీయులు తుమ్మ నరేంద్ర చౌదరి గారు మమ్ములను మా మనసుని మేము ఉన్న చోట నుండి అనగా భూమి లో దొరికిన విగ్రహాన్ని తీసుకొని వేల్లుతున్నట్లు మమ్ములను మనసుతో మాటతో పట్టుకొని మీ మనసుతో మాటతో గౌరవించి అనగా అమమ్ములను పురుషోత్తమా మహాను భావ అని గ్రహించండి, సాయి హారిక హాస్టల్  ఓనర్లు అయిన ఎడపల్లి దంపతులు, కుటుంబ బంధు మిత్రులు  మమ్ములను  ఒక చోట కొలువు తీర్చుటకు ప్రబుత్వమునకు మీడియా వారికి సహకరించగలరు, మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని గ్రహించడమే మోక్ష దాయకం సకల పాప హరణం అని గ్రహించండి.......  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే ...... 



 యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                 


My PhotoMy Photo
గాయిత్రీ మంత్రం
అన్నీ మంత్రాలలో కన్నా శ్రేష్టమైనది గాయత్రీ మంత్రం . గానం చేసే వార్ని రక్షించేది . భూలోకమూ, భువర్లోకమూ, సువర్లోకమూ బ్రహ్మ స్వరూపమని తెలియ చెబుతోంది .
" ఓం భూర్భువః స్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ
థియో యోనః ప్రచోదయాత్."
అన్నదే గాయత్రీ మంత్రం ..



















JP Prises Modi's Decesion On Big Notes - Express TV

My PhotoMy Photo
Kapu leader Mudragada put under house arrest

Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Mahaani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

My PhotoMy Photo



song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla, happened from divine trance in 1999 May, and happened in material world in January 2000



song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla, happened from divine trance in 1999 May,  and happened in material world in January 2000 




My PhotoMy Photo

Rs 500 and 1000 Old Notes Exchange Gang Hulchul || Hyderabad || NTV

మోదీకి సెగ ఎందుకు తగల్లేదంటే....
18-11-2016 13:50:56



న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తాత్కాలిక ఇబ్బందుల కారణంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ... ప్రభుత్వంపై ప్రత్యేకించి ప్రధాని మోదీపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో... బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున క్యూలు కట్టి పడిగాపులు కాస్తున్నారు. మొట్టమొదటి సారి భారత దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తింది ప్రజల వద్ద డబ్బుల్లేక కాదు... అవసరాలకు తగినంత డబ్బు అందుకోలేక. దీంతో పాటు... పలుచోట్ల క్యూల్లో వృద్ధులు మరణించారనీ, పేదలు విషాదంలో మునిగి పోయారనీ... రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్ సంక్షోభంలో పడ్డాయనీ... సెక్స్ వర్కర్లకు పనే లేకుండా పోయిందన్న కథనాలు కూడా తరచూ వినవస్తున్నాయి. అవును జనాలంతా ఆక్రోశంతో రగిలిపోతున్నారు. అయితే అందుకు నరేంద్రమోడీని శిక్షించేందుకు మాత్రం సిద్ధంగా లేరు. అలా ఆయన ముందుగానే ఈ మార్పు కోసం దేశాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషమేమంటే... పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని గనుక మండు వేసవిలో తీసుకుని ఉంటే మాత్రం హింసాత్మంగా కూడా మారేదేనని చెబుతున్నారు. అప్పుడు మోదీ ఇంత ధీమాగా ఉండే అవకాశం ఉండకపోయేదే! ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలు భావించడంతో... దీన్ని వివాదం చేయడం వైరివర్గాలకు కూడా కష్టంగా మారిందంటున్నారు. భారత మీడియా సైతం పెద్దనోట్ల రద్దుపై తటస్థంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం. దీర్ఘకాలిక ప్రయోజనాలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు చెబుతూ.. ప్రభుత్వం సైతం విస్తృతంగా ప్రచారం చేయడం కూడా వ్యతిరేకతను సద్దుమణచగలిగింది. అందుకే ప్రభుత్వం నిర్ణయం కారణంగా తమకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణాల్లోని కొన్ని వర్గాలు మినహా సాధారణ ప్రజలు పూర్తి మద్దతు పలుకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ మ్యచ్‌లు ఓడిపోయినప్పుడు క్రికెటర్ల దిష్టిబొమ్మలు తగలబెట్టడం.. ప్రజల ఆగ్రహావేశాలను వెళ్లగక్కేందుకు అలా చేసినట్టు వార్తా సంస్థలు పేర్కొనడం మామూలే. అయితే వాస్తవానికి టీమిండియా తరపున భావోద్వేగంతో నిలబడుతూ డబ్బులు పోగొట్టుకున్న వారే దిష్టిబొమ్మ దహనాల దగ్గర ఎక్కువగా కనబడతారన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కూడా కొందరి కోపానికి ఇలాంటి వ్యవహారమే కారణమని చెబుతున్నారు. దేశంలోని నల్లడబ్బు మొత్తానికి రాజకీయంగా కొన్ని లెక్కలున్నాయి. ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచి పబ్బం గడుపుకునేందుకు కొన్ని పార్టీలు లెక్కల్లో చూపని డబ్బును విరాళాల రూపంలో భారీగా స్వీకరిస్తాయి. మరి ఇతర పార్టీలకంటే బీజేపీకే ఎందుకు తక్కువ బ్లాక్‌మనీ అవసరమవుతోంది.. అన్ని పార్టీలు పెద్ద నోట్ల రద్దుపై చేస్తున్న గొడవ బీజేపీలో ఎందుకు లేదు అన్నది వేరే ప్రశ్న. మరోవైపు నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిలో పట్టణాల్లోని కొన్ని వర్గాలు కూడా ఉన్నాయి. దేశ ప్రయోజనాల కంటే తమ అవసరాలకు తగ్గట్టు లెక్కల్లో చూపని ధనాన్ని విరివిగా వాడుకునేందుకు అవకాశం లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. అయితే ఇప్పటికే మోదీ పెద్ద నోట్ల రద్దు, నల్లధనం కట్టడి విషయంలో ప్రజల నుంచి సానుకూల మద్దతు పొందినందున వీరి గొంతు కొంతవరకే పరిమితమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
BJP Andhra Pradesh

పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నదని, విప్లవాత్మక నిర్ణయం అని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు.
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లాంటి దైర్యవంతుడు ,ఒక బహిరంగ సభ లో "నా ప్రాణాలకు ముప్పు ఉంది వారు నన్ను వదిలి పెట్టరు " అని అన్నారు అంటే మన వ్యవస్థని నల్ల కుబేరులు ఎంత భయంకరంగా అసహనంగా తయారు చేశారో అర్ధంచేసుకోండి.
కేవలం ఒక వ్యక్తి 125 కోట్ల మంది భారతీయల బాగు కోసం వారి అందరి తరఫునా ఆయన నీలకంఠుడుగా మారి విషాన్ని తీసుకున్నారు.
ఒక వ్యక్తి దేశం లోని మొత్తం రాక్షసులతో పాటు దేశం బయట ఉన్న అనేక విదేశీ దుష్టశక్తులకు ( పాకిస్థాన్ ప్రభుత్వం , పాకిస్థాన్ సైన్యం, ISI, దావూద్ ఇబ్రహీం , చైనా) ఈ రోజు టార్గెట్ అయ్యారు. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటి సారిగా ఒకే వ్యక్తి ఇంత మంది దుష్టశక్తులకు నిద్ర లేకుండా చేసారు.
మంచికి చెడుకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో మనమందరం సదా సిద్ధంగా ఉండి మోదీ గారికి మన పూర్తి సహాయ సహకారాలు అందించాలి, ఎందుకంటే ఈ దుష్ట శక్తులు పన్నిన చక్రవ్యూహంలో మోదీ గారు చిక్కుకుంటే మరికొన్ని దశాబ్దాల వరకు మోదీ లాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టరు.

Thursday, 17 November 2016

My PhotoMy Photo





Letter.No.75 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi


Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>18 November 2016 at 00:11

To: supremecourt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, cs@telangana.gov.in, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Rajnath Singh <38ashokroad@gmail.com>






                                                               సమన్వయ  దృష్టి 


                                   యుగపురుషులు,జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు   జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం, ఆత్మీయులు  శ్రీ ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధమ పౌరులు అధ్యకులు వారిని ఉద్దేశించే తెలియజేయునది గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

Letter.No.75    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi 

                                 ఇప్పుడు మానవజాతి చాలా కీలక పరిణామం లో ఉన్నది, మనిషిగా మేము పరిణమించిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఇందుకు మమ్ములను వ్యక్తిగా చూడకుండా ఒక శక్తిగా, పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామం చూడండి, అదే విధంగా సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని స్పష్టం చేస్తున్నాము అందరూ మా దివ్య శరీరం లో బాగాలే అని తెలియజేసుకోనుచున్నాము. 


                             తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయం లో 100 మంది పండితులు మేధావులు కవులు కాళాకారుల సమక్షం లో  కొలువు  తీర్చి గ్రహించండి అని లిఖితపూర్వకం గా తెలియజేసినాము, తమరు అప్రమత్త అయ్యి మేము లేఖలో ఏమి కోరినాము అ విధంగా ప్రవర్తించి మా నుండి విస్తారంగా సమాచారం తీసుకోండి అని తమరి ద్వారా తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము, మా తాత్కాలిక చిరునామాకు కొందరు అధికారులను పంపమని కోరినాము, భగవంతుడు లీలలు అర్ధం చేసుకోవడం కష్టం అని పండితులు అంటూ ఉంటారు, దీనికి పరిష్కారం భగవంతుడు ఎలా పుట్టిన ఎలా పెరిగిన, ఎలా ఉన్న ఇప్పటికి ఏమి చేసినా, మనతో కాలాతీతం గా  మాట్లాడినాడు  సమాచారం తాను స్వయం గా  టైపు చేసి మరీ పంపుతున్నాడు అతనే కాలాత్మక పరమేశ్వర రామ అని గ్రహించి అప్రమత్తం చెందమని తెలియజేసుకోనుచున్నాము.  


                        మనిషిలో లోట్లు, అప్పటికి అప్పుడు మాటలో లోటు, అప్పటికి అప్పుడు స్వార్ధం ఇదే తప్ప వివరణ పెద్దతనం ఎక్కడా లేదు అని తమరు గ్రహించి అప్రమత్తం చెందండి, ఒక బృందం ద్వారా మా నుండి మేము కాలాన్ని నియమించడం ఏమిటో గ్రహించండి 2,3 లక్షల పేజీలు గ్రహించండి , ఎక్కడ మమ్ములను నిలకడగా గ్రహిస్తారో అదే మా రాజమందిరం అని తమరికి తెలియజేసినా, తమరిని నేరుగా ఒక బృందాన్ని నియమించండి అని కోరినా అప్రమత్తం చెందకపోవడం ఎవరి స్వార్ధం కొలది వారు ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి, ఇప్పుడు తాజా గా తెలంగాణా ముఖ్యమంత్రి గారిని మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని గ్రహించి, మేము చెప్పినట్లు విని, అడిగినదానికి చెప్పు పద్దతిలో వివరములు లోకం లోకి వెళ్ళిటకు,  మాతో వాదనలు పడకూడదు, ఇప్పటి వరకు ఎటువంటి మాటలు కాని దృశ్యాలు గాని నిజం కాదు అవి అన్ని మేము ఒక్క సారిగా గంటా గంటనరలో చెప్పివేసినవే అని తెలిసి కూడా సాక్షం దాచి మరీ, న్యాయ స్థానములు కూడా అప్రమత్త చెందటం లేదు, ఏదో నెంబర్లు ఇచ్చి ఊరుకొంటున్నారు, అంతటి వాడిని అక్కడికి వస్తే  ఇక్కడికి వెళ్ళితే అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, మాతో అప్పటికి అప్పుడు మాటలు ఉండవు అని,బృందం లోకి తీసుకొని లక్షల పెజీలవ వివరాలు చక్కగా వినండి అని కోరుతున్నా, అలా వినడానికి కూడా ఇంకా ఏదో మేము చెప్పాలి చేయాలి అన్నట్లు గా న్యాయ మూర్తులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు,  హైదరబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు అయిన మమ్ములను సుమోటో గా బృందం లోకి తీసుకొని గ్రహించండి అని తమరి ద్వారా మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  



                        తక్షణం ఒకరి మీద ఒకరు తప్పులు పట్టుకోవడం మానుకోవాలి, అరవిందు కేజ్రేవాల్ గారు, మమతా బెనెర్జీ గారు, ఇతర విపక్ష నాయకులు ఎవరూ కొంతకాలం మాట్లాడవద్దు మోది గారిని గాని ఇతరులను గాని విమర్శించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఎందుకంటె గ్రహిస్తే అందరూ మా నియంత్రణలోనే ఉన్నారు అని తెలిసుకొని నూతన దివ్య సందేశంతో ఉన్నతం గా ముందుకు వెళ్ళతారు, అతి సామాన్య రూపంలో మానవరూపం లో ఉన్న మేమే ఆధునిక నూతన పురుశోత్తములం అని గ్రహించి  అప్రమత్తం చెందితే చాలు, మా యొక్క లోటు తక్కువతనం కూడా మా యొక్క ప్రకటనకు దోహదికారిగా మమ్ములను మేము నిలుపుకోవడానికి వ్యహారం అని ప్రాధమికంగా గ్రహించి, ఎవరూ మనసులో కూడా ఇతరులను, తమని తాము,  మమ్ములను తప్పుగా కూడా ఆలోచించకండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


                      తెలుగు మీడియా, జాతీయ మీడియా ప్రపంచ మీడియా మా దివ్య లీల విశేషములు పై దృష్టి  పెడితే అన్ని సర్దుకొంటాయి మేము చెప్పినట్లు విని, ప్రజలు ఆలోచిస్తే  కనీసం మనిషి బ్రతుకుతూ ప్రపంచాన్ని ఎలా గొప్పగా ప్రభావితం చెయ్యాలో చూపడానికి వచ్చిన సర్వాంతర్యామిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఒక్కరిమేనని, మా వంటి వారు వేరోక్కరు  ఉండరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, అప్రమత్తం చెందండి,  అన్ని సర్దుకొంటాయి.  లేకపోతె ప్రపంచం యాంత్రికంగా ఇరుకొని పోయి మమ్ములను పట్టించుకోకుండా, బాధ్యతగా తీసుకొంటే సరిపోయి ముందుకు రాగల మా మానసిక పరిస్తితిని తేలిక చేసి ప్రయోజనం పొందుదాము అని ఎవరి కైనా అనిపిస్తుంది అంటే వారు కనీసం మనిషిగా అలోచించకపోవడమే అని గ్రహించండి, ఎలగైన సంపదలు అధికారాలు పై పై  అంద  చందాలు, అప్పటికి అప్పుడు పైకి గొప్పగా కనపడితే చాలు మనుసులు ఏమి ఉన్నదో అక్కర్లేదు లేదా అప్పటికి అప్పుడు తేలిక మాటలు దొరికితే చాలు వివరం అక్కర్లేదు అన్నట్లు కాకుండా ఎంత వివరంగా ఉంటె అంత అంతర్యం లభిస్తుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.  

             తెలుగు, జాతీయ   మీడియాలు, మమ్ములను విస్తారంగా గ్రహించి,   మా నుండి నేర్చుకొని వివరంగా  ప్రజలను  మలిపి దారిలో పెట్టాలి,  మమ్ములను, చుక్కానిగా  ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళగలరు, కొందరు స్వార్ధ పోలీసులు, జర్నలిస్ట్లు డబ్బు ఉన్న వ్యక్తులు అధీనం లో  వారు ఏమి అయిన చెయ్యగలరు అనట్లు ఆలోచిస్తున్న వారి వలన మానవజాతి మనుగడ ప్రమాదకరం లో ఉన్నది, అన్ని వర్గాలు వారు ఒకటైతే తమ స్వార్ధం శారీరక  సుఖాలు, ధన ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం పోతుంది అని అదే వారికి  ప్రాణం అనుకొంటున్నవారు, మనుష్యులను ఇష్టం వచ్చినట్లు వేరుచేస్తూ, కలుపుతూ పదవులు ఇస్తున్నట్లు చూపుతూ, లేకపోతె తీసివేస్తున్నట్లు జీవితాలను కూడా మేము ఏమైనా చేయగలము అనే ఆలోచన ఉన్నవారి చేతిలో ఇప్పుడు బౌతిక ప్రపంచం ఉన్నది అనే మాయ నుండి బయటకు తీసుకొని రావాలి అని తమరు గ్రహించి అప్రమత్తం చెందగలరు.
బౌతికంగా ఆక్రమించడం కట్టడి చేయడం, మాటలో ఆలోచనను గొప్పతనం లెక్కచేయకుండా బౌతిక బలం తో ఎదురకోవడమే ఇప్పుడు కొనసాగుతున్న అజ్ఞానం అందుకే మమ్ములను సూటిగా పట్టించుకోలేకపోతున్నారు అని తమరు అప్రమత్తం చెందగలరు.  
                        మాట మాత్రంగా ఈ పరిస్తితి సరి  దిద్దడానికి మేము యుగపురుషులుగా జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు, మమ్ములను తెలంగాణా ముఖ్యమంత్రి గారు  ఈ రోజు మేము కోరినట్లు ఒక బృందం లోకి తీసుకొని పండితులు మేధావులు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు, మీడియా వారు అందరూ కలసి గ్రహించాలి, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను మనసులో కూడా తక్కువ గా చూడకూడదు, మాట మాత్రంగా కాలాన్ని నియమించడమే మా గొప్పతనం లేదా తండ్రి తల్లి గురువు వంటి బాద్యత అని గ్రహించండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, సాధారణ స్తితి నుండి ఉన్నత స్తితి చూపడమే మా ప్రత్యేకత, గొప్పతనం, ఉన్న ఫలంగా కాలాతీతం గా చెప్పి ఇంకా వివరాలు ఇస్తాము అని తెలియజేసుకొంటున్నా పట్టించుకోని పరిస్తితి లోటు ఏ సమాజం యొక్క పాపం అజ్ఞానం అని గ్రహించి మమ్ములను విస్తారంగా గ్రహించి పుణ్యాత్ములు అవ్వండి ప్రతి ఒక్కరు ధర్మం వైపు, న్యాయ వైపు, నిజాయితి  వైపు రావాలి అని కోరుకోనుచున్నాము. 

                        
                  ఇప్పటికి ఎవరు ఏమి తప్పులు చేసినా మాకు సమర్పించి వేసి అదే విధంగా ప్రతి ఒక్కరి ఉనికి, మనసు మాటగా కాలాతీతం ప్రకారం,  మా అధీనం లో ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం చెందండి, తమరితో సహా, సర్వోన్నత న్యాయ మూర్తులతో సహ కలసి  ఎవరైనా మొదట మా వివరములు గ్రహించండి మమ్ములను విస్తారంగా పండితుల సహకారంతో చెప్పనివ్వండి,మనుష్యుల ఆలోచన, ఆలోచన నుండి వచ్చిన మాట   ప్రపంచానికే ఆదర్శం అనే సత్యం బలపడుతుంది, ఎవరి గోల వారిది  అనే పద్దతి పోయి, మనుష్యులు కల్మషాలు లేని  నిండు హృదయాలుగా మారి, ప్రేమతో, గొప్పతనంతో, మనం అందరం ఒక దివ్య రాజ్యం లో, మనసు మాట అధీనం లో మేలైన ప్రజా స్వామ్యంలో ఉన్నాము అని స్పష్టత  పొందుతాము  ఇందుకు రెండు, మూడు సంవత్సరాలు ఎవరూ మాట్లాడకుండా, వాదనలు పడకుండా, ఒక మనిషి మాటకు  కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే చాలు, లక్షల పేజీల వివరములు గ్రహిస్తే చాలు, కావున తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తమరు ప్రత్యెక సలహా మరియు ఆదేశములు ఇచ్చి మమ్ములను, వారికి లేఖ పంపిన తీరులో గ్రహించి, ఎటువంటి లోట్లు ఉన్నా  ప్రక్కన పెట్టి కాలతీతీతాన్ని గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.       తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఓర్ టి - 38, యస్ ఓర్ నగర్, హైదరబాద్,  విశాలత శాశ్వతత్వం దృష్టిలో పెట్టుకొని, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారు చిరునామ మా యొక్క అధికారిక అడ్రస్ గా చూపుతున్నాము, ఈ విధంగా వారు అప్రమత్తం అయ్యి మమ్ములను పరిగణించి గ్రహించడం లోకానికి వరం అవస్యకం తక్షణం స్పందించాలి అని మా ఉద్దేశం అని  గ్రహించగలరు.        రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులుమహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/O గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్  

                                                                  
                                                               సమన్వయ  దృష్టి 


                                   యుగపురుషులు,జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు   జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం, ఆత్మీయులు  శ్రీ ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధమ పౌరులు అధ్యకులు వారిని ఉద్దేశించే తెలియజేయునది గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


Letter.No.75    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi 

                                 ఇప్పుడు మానవజాతి చాలా కీలక పరిణామం లో ఉన్నది, మనిషిగా మేము పరిణమించిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఇందుకు మమ్ములను వ్యక్తిగా చూడకుండా ఒక శక్తిగా, పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామం చూడండి, అదే విధంగా సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని స్పష్టం చేస్తున్నాము అందరూ మా దివ్య శరీరం లో బాగాలే అని తెలియజేసుకోనుచున్నాము. 


                             తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయం లో 100 మంది పండితులు మేధావులు కవులు కాళాకారుల సమక్షం లో  కొలువు  తీర్చి గ్రహించండి అని లిఖితపూర్వకం గా తెలియజేసినాము, తమరు అప్రమత్త అయ్యి మేము లేఖలో ఏమి కోరినాము అ విధంగా ప్రవర్తించి మా నుండి విస్తారంగా సమాచారం తీసుకోండి అని తమరి ద్వారా తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము, మా తాత్కాలిక చిరునామాకు కొందరు అధికారులను పంపమని కోరినాము, భగవంతుడు లీలలు అర్ధం చేసుకోవడం కష్టం అని పండితులు అంటూ ఉంటారు, దీనికి పరిష్కారం భగవంతుడు ఎలా పుట్టిన ఎలా పెరిగిన, ఎలా ఉన్న ఇప్పటికి ఏమి చేసినా, మనతో మాట్లాడుతున్నాడు సమాచారం తాను స్వామ్యం టైపు చేసి మరీ పంపుతున్నాడు అతనే కాలాత్మక పరమేశ్వర రామ అని గ్రహించి అప్రమత్తం చెందామని తెలియజేసుకోనుచున్నాము.  


                        మనిషిలో లోట్లు, అప్పటికి అప్పుడు మాటలో లోటు, అప్పటికి అప్పుడు స్వార్ధం ఇదే తప్ప వివరణ పెద్దతనం ఎక్కడా లేదు అని తమరు గ్రహించి అప్రమత్తం చెందండి, ఒక బృందం ద్వారా మా నుండి మేము కాలాన్ని నియమించడం ఏమిటో గ్రహించండి 2,3 లక్షల పేజీలు గ్రించండి, ఎక్కడ మమ్ములను నిలకడగా గ్రహిస్తారో అదే మా రాజమందిరం అని తమరికి తెలియజేసినా, తమరిని నేరుగా ఒక బృందాన్ని నియమించండి అని కోరినా అప్రమత్తం చెందకపోవడం ఎవరి స్వార్ధం కొలది వారు ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి, ఇప్పుడు తాజా గా తెలంగాణా ముఖ్యమంత్రి గారిని మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని గ్రహించి, మేము చెప్పినట్లు విని, అడిగినదానికి చెప్పు పద్దతిలో వివరములు లోకం లోకి వెళ్ళి మాతో వాదనలు పడకూడదు, ఇప్పటి వరకు ఎటువంటి మాటలు కాని దృశ్యాలు గాని నిజం కాదు అవి అన్ని మేము ఒక్క సారిగా గంటా గంటనరలో చెప్పివేసినవే అని తెలిసి కూడా సాక్షం దాచి మరీ, న్యాయ స్థానములు కూడా అప్రమత్త చెందటం లేదు, ఏదో నెంబర్లు ఇచ్చి ఊరుకొంటున్నారు, అంతటి వాడిని ఒక్కడికి వస్తా ఒక్కడికి వెళ్ళితే అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, మాతో అప్పటికి అప్పుడు మాటలు ఉండవు అని,బృందం లోకి తీసుకొని లక్షల పెజీలవ వివరాలు చక్కగా వినండి అని కోరుతున్నా, అలా వినడానికి కూడా ఇంకా ఏదో మేము చెప్పాలి చేయాలి అన్నట్లు గా న్యాయ మూర్తులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు,  హైదరబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు అయిన మమ్ములను సుమోటో గా బృందం లోకి తీసుకొని గ్రహించండి అని తమరి ద్వారా మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  



                        తక్షణం ఒకరి మీద ఒకరు తప్పులు పట్టుకోవడం మానుకోవాలి, అరవిందు కేజ్రేవాల్ గారు, మమతా బెనెర్జీ గారు, ఇతర విపక్ష నాయకులు ఎవరూ కొంతకాలం మాట్లాడవద్దు మోది గారిని గాని ఇతరులను గాని విమర్శించావద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఎందుకంటె గ్రహిస్తే అందరూ మా నియంత్రణలోనే ఉన్నారు అని తెలిసుకొని నూతన దివ్య సందేశంతో ఉన్నతం గా ముందుకు వెళ్ళతారు, అతి సామాన్య రూపంలో మానవరూపం లో ఉన్న మేమే ఆధునిక నూతన పురుశోత్తములం అని గ్రహించి  అప్రమత్తం చెందితే చాలు, మేము లోటు తక్కువతనం కూడా మా యొక్క ప్రకటనకు దోహదికారిగా మమ్ములను మేము నిలుపుకోవడానికి వ్యహారం అని ప్రాధమికంగా గ్రహించి, ఎవరూ మనసులో కూడా ఇతరులను, తమని తాము మొత్తానికి మమ్ములను తప్పుగా కూడా ఆలోచించకండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


                      తెలుగు మీడియా, జాతీయ మీడియా ప్రపంచ మీడియా మా దివ్య లీల విశేషములు పై ద్రుష్టి పెడితే అన్ని సర్దుకొంటాయి మేము చెప్పినట్లు విని, ప్రజలు ఆలోచిస్తే  కనీసం మనిషి బ్రతుకుతూ ప్రపంచాన్ని ఎలా గొప్పగా ప్రభావితం చెయ్యాలో చూపడానికి వచ్చిన సర్వాంతర్యామిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఒక్క్రిమే నని మా వంటి వారు వేరోక్కరు  ఉండరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి అప్రమత్తం చెందంది అన్ని సర్దుకొంటాయి.  లేకపోతె ప్రపంచం యాంత్రికంగా ఇరుకొని పోయి మమ్ములను పట్టించుకోకుండా, బాధ్యతగా తీసుకొంటే సరిపోయి ముందుకు రాగల మా మానసిక పరిస్తితిని తేలిక చేసి ప్రయోజనం పొందుదాము అని ఎవరి కైనా అనిపిస్తుంది అంటే వారు కనీసం మనిషిగా అలోచించకపోవడమే అని గ్రహించండి, ఎలగైన సంపదలు అధికారాలు పై పై  అంద  చందాలు, అప్పటికి అప్పుడు పైకి గొప్పగా కనపడితే చాలు మనుసులు ఏమి ఉన్నదో అక్కర్లేదు లేదా అప్పటికి అప్పుడు తేలిక మాటలు దొరికితే చాలు వివరం అక్కర్లేదు అని మీడియాలు కూడా ఎంత మా నుండి నేర్చుకొని వివరంగా  ప్రజలు మలిపి దారిలో పెట్టాలి అప్పుడే మమ్ములను ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళగలరు, కొందరు స్వార్ధ పోలీసులు, జర్నలిస్ట్లు డబ్బు ఉన్న వ్యక్తులు అధీనం లో  వారు ఏమి అయిన చెయ్యగలరు అనట్లు ఆలోచిస్తున్న వారి వలన మానవజాతి మనుగడ ప్రమాదకరం లో ఉన్నది, అన్ని వర్గాలు వారు ఒకటైతే తమ స్వార్ధం సారీరక సుఖాలు, ధన ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం పోతుంది అదే మనకు ప్రాణం అనుకొంటున్నవారు మనుష్యులను ఇష్టం వచ్చినట్లు వేరుచేస్తూ కలుపుతూ పదవులు ఇస్తున్నట్లు చూపుతూ, లేకపోతె తీసివేస్తున్నట్లు జీవితాలను కూడా మేము ఏమైనా చేయగలము అనే ఆలోచన ఉన్నవారి చేతిలో ఇప్పుడు బౌతిక ప్రపంచం ఉన్నది అని తమరు గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                        మాట మాత్రంగా ఈ పరిస్తితి సరి  దిద్దడానికి మేము యుగాపురుశులుగా జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు, మమ్ములను తెలంగాణా ముఖ్యమంత్రి గారు  ఈ రోజు మేము కోరినట్లు ఒక బృందం లోకి తీసుకొని పండితులు మేధావులు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు, మీడియా వారు అందరూ కలసి గ్రహించాలి, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను మనసులో కూడా తక్కువ గా చూడకూడదు, మాట మాత్రంగా కాలాన్ని నియమించడమే మా గొప్పతనం లేదా తండ్రి తల్లి గురువు వంటి బాద్యత అని గ్రహించండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, సాధారణ స్తితి నుండి ఉన్నత స్తితి చూపడమే మా ప్రత్యేకత గొప్పతనం ఉన్న ఫలంగా కాలాతీతం గా చెప్పి ఇంకా వివరాలు ఇస్తాము అని తెలియజేసుకొంటున్నా పట్టించుకోని పరిస్తితి లోటు ఏ సమాజం యొక్క పాపం అజ్ఞానం అని గ్రహించి మమ్ములను విస్తారంగా గ్రహించి పుణ్యాత్ములు అవ్వండి ప్రతి ఒక్కరు ధర్మం వైపు న్యాయ వైపు నిజాయితే వైపు రావాలి అని కోరుకోనుచున్నాము, ఇప్పటికి ఎవరు ఏమి తప్పులు చేసినా మాకు సమర్పించి వేసి అదే విధంగా ప్రతి ఒక్కరి ఉనికి మా అధీనం లో ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం చెందండి, తమరితో సహా, సర్వోన్నత న్యాయ మూర్తులతో సహజ ఎవరైనా మొదట మా వివరములు గ్రహించండి మమ్ములను విస్తారంగా పండితుల సహకారంతో చెప్పనివ్వండి, మనం ప్రపంచానికే ఆదర్శం అనే సత్యం బలపడుతుంది, ఎవరి గోల వారిది  అనే పద్దతి పోయి మనుష్యులు కల్మషాలు లేని  నిండుగా హృదయాలు గా మారి ప్రేమతో గొప్పతనంతో మనం అందరం ఒక దివ్య రాజ్యం లో, మనసు మాట అధీనం లో మేలైన ప్రజా స్వామ్యంలో ఉన్నాము అని స్పష్టం పొందుతారు ఇందుకు రెండు మూడు సంవత్సరాలు ఎవరూ మాట్లాడకుండా వాదనలు పడకుండా ఒక మనిషి కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే చాలు లక్షల పేజీల వివరములు గ్రహిస్తే చాలు, కావున తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తమరు ప్రత్యెక సలహా మరియు ఆదేశములు ఇచ్చి మమ్ములను వారికి లేఖ పంపిన తీరులో గ్రహించి, ఎటువంటి లోట్లు ఉన్న ప్రక్కన పెట్టి కాలతీతీతాన్ని గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.                  తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఓర్ టి - 38, యస్ ఓర్ నగర్, హైదరబాద్     రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులుమహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/O గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్