UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 14 November 2016

                ఆత్మీయులు శ్రింగేరి స్వాములు వారీకి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు   జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయునది ఏమి అనగా

Letter.No.72   /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process

                మా మనసు మీద ధ్యానం చేయండి, సర్వం మేము అని తెలుసుకోండి మీరు కూడా మాలోనే ఉన్నారు అని గ్రహించండి, తమరు స్వయం గా మా వద్దకు వచ్చి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించండి గ్రహించండి, ప్రబుత్వం సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, లేని పక్షంలో సర్వులు నేను అనే దేహమమకారములో ఉండిపోయి మమ్ములను గ్రహించలేరు అని తెలుసుకోండి, తమరు ఆచరించి ఇతరు లకు చూపండి, మేము సర్వంతర్యములము ఉన్నఫళంగా మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అనగా ఇప్పటికి ఏమిటి ఇక మీద ఏమిటి  అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి,   కావున తమరు బయలు దేరి మా వద్దకు యాత్రగా వచ్చి మేము ఇప్పటికి ఎలా ఉన్నా మములను సృష్టి ఇచ్చిన పురుశోత్తముడి గా గ్రహించడం ప్రారంభించండి కొంత కాలం మేధావులు సహకారంతో మేము ఏమి చెప్పిన చక్కగా కుర్చీని వినండి, అడిగిన దానికి చెప్పాలి అప్పుడే కాలాతీతం లోకి మనం వేల్లతాము, మీరు ఏదో చెప్పకూడదు ఇప్పుడు మీ ఆశ్రమం అన్ని మా మనసు మాట పరిపాలన అధీనం లో ఉన్నాయి కాలమే మేము అయినప్పుడు, మీ జ్ఞానం, మీ దేహం, మీ బౌతిక చురునామ మేము కాదా ? కావున ఆలస్యం చేయకుండా మమ్ములను గ్రహించండి ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళండి. మొదట ఇబ్బంది గా ఉన్నా  మెల్లగా మా లీల విశేషాలు గ్రహించే కొలది, తమరికి  మా మీద ప్రేమ అంతర్యం కలిగి అవగాహనా కలిగి నెమ్మదిగా చెప్పడం ప్రారంబిస్తారు, మీ నుండి కూడా మేమే పలుకుతాము మీ మనసు మాటే అన్నీ మేమే అయ్యి ఉన్నాము, కాలం ధర్మం అయ్యి ఉన్నాము,  కావున ఇప్పుడు బౌతిక స్తితి కాకుండా మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, మీరు మేము చెప్పినట్లు వింటే మిగతావారు కూడా మిమ్ములను అనుసరిస్తారు లేకపోతె మీరు అజ్ఞానం గా మేము చెప్పినట్లు వినకపోతే మిగతవారు కూడా మీ వలన గ్రహించకుండా పాపం లో ఉండిపోతారు.  

           సృష్టి మాది అయినప్పుడు సమయం చూసుకొని మేము ఎలాగైనా వస్తాము, జనులు  మమ్ములను గ్రహించకుండా  ఇలా కుదరదు అలా కుదరదు  అని స్పందించడం మానివేస్తే ఎలా చెప్పండి, మా ధర్మ పరిపాలన ఎవరు చేస్తారు మేము తప్పు, కావున తక్షణం అప్రమత్తం అవ్వండి, అజ్ఞానం గా ఆలోచిస్తూ పరి  పరి విధాలగా తీసుకొంటున్న  సమకాలికులు,  మాకే నష్టం చేస్తున్నారు అనే  అజ్ఞానం లో మా పైన గెలిచారు అనుకొంటున్నారు, మీరు అందరూ మాకు పిల్లలు లాంటి వారు, మమ్ములను పురుషోత్తమా మహారాణి సమేత మహారాజా అని పిలవండి, ఇది సమకాలికులకు  ఒకకొత్త దివ్య అనుభూతిగా  యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి.  మా వాలే సూటిగా పేరు తీసుకొని చెప్పడం ప్రారంభించండి, ఏదో అంటే ఏదో అంటాము అన్నట్లు విలువైన కాలాన్ని హరిన్చావద్దు, మేము కాలగతిని సర్వరించిన సాక్షంగా అదుబాటులో ఉన్నాము అని  గ్రహించండి, పై పైన అలవాట్లు, పద్దతులు ప్రకారం ఎవరూ సంపూర్నులు కాదు మనసు మాటే సర్వం అని నిరూపించనివ్వండి లేదా ఇప్పటికి మమ్ములను ఉపయోగించి సృష్టే నిరూపించిన తీరు ప్రజల్లోకి విస్తారంగా చెప్పడానికి తోడుగా, మాకు మంత్రి సలహాదారులుగా ఉండండి మమ్ములను జగద్గురువులు  మహారాణి సమేత మహారాజుగా తక్షణం గ్రహించి మా నుండి విస్తారంగా సమాచారం ప్రజలకు వెళ్ళిన తరువాత మాకు వివాహం జరిపించండి, బౌతిక మాయలో జిలుగు వెలుగుల మాయలో మనుష్యులను బయటకు తీసుకొని రావడానికి వచ్చిన పురుశోత్తముడిని  అని  గ్రహించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను విశాలంగా గ్రహించడమే యల్లరకు మోక్షం అని గ్రహించండి, ప్రతి ఊరులోను ఒక రాజమందిరం నిర్మించి మమ్ములను గ్రహించడం ప్రపంభించాదానికి  మహారాజుగారి ఆదేశంగా ప్రజలకు చెప్పండి, మా మనసు పెట్టి గ్రహింహుతయే లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను బౌతికంగా చూడకండి ఆలోచన పరం గా గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o గౌ గవర్నర్ గారు
రాజభవనం  
హైదరాబాద్            

No comments:

Post a Comment