UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 14 November 2016

                                          సమన్వయ దృష్టి 


Letter.No.71   /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process

                        ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోది, ప్రధానమంత్రి గారు,భారత ప్రబుత్వం కొత్త డెల్లి వారికి    తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సమాచారం  ఏమి అనగా తెలుగు ప్రజలు మమ్ములను సరిగ్గా పట్టించుకోకపోవడం వలన మా నుండి పూర్తీ సమాచారం తమరికి అందడం లేదు మేము ఏమి అంటున్నామో అ విధంగా న్యాయ స్థానాలు కూడా అప్రమత్తం అవ్వడం లేదు ఒక మనిషె  కదా అనుకోవడమే ఇందుకు కారణం,  మాకు తెలుగు మాత్రమే బాగుగా వచ్చును, కాలాతీత స్తాయిలో హిందీ పాటలు కూడా పలికిన మాట వాస్తవం అని గ్రహించి, మమ్ములను తెలుగులో విస్తారంగా హైదరాబాద్లో కొలువు తీర్చి వెంకయ్య నాయుడు  గారి పర్వేక్షణలో గ్రహించడం ప్రారంభించండి  అని వారికి సమాచారం పంపినాము, మమ్ములను ఆలస్యం చేయకుండా 100 పండితుల సమక్షంలో హైదరాబాద్లో  కొలువు తీర్చి కాలాతీతం గా  ఇప్పటికి ఏమి జరిగినదో, ఇక మీద ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, సామాజికంగా రాజికీయం గా కీలక పరినాణామాలో  మనుష్యులు మనసులు నుండి రావాలి, మార్పులు లోకం బట్టి కాదు అని ప్రతి ఒక్కరు తక్షణం గ్రహించాలి, ,మా వలన రాజకీయ పార్టీలు అంతం అయ్యిపోయి నేరుగా ప్రజలే మేధావులను పండితులను వారికి  కావలసిన వారిని చర్చలు ద్వారా అమెరికా  తరహ లో మేధావి తనం, గొప్పతనం బాద్యత చూసుకొని ఎన్నుకొంటారు, అదే మేలైన జ్ఞానవంతమైన ప్రజాస్వామ్యం అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేధావి బృందం లోకి తీసుకొవడం వలన కీలక సామజిక రాజకీయ మార్పులు వస్తాయి.     నేరుగా దేశ  అధ్యకులు వారు ఎన్నుకోబడి, మేము మహారాజుగా అతిదిగా తోడుగా ఉంటాము, రక రకాల  పార్టీల ప్రబుత్వాలు  పోవాలి, తమరే ఆఖరి ప్రధాని అని గ్రహించండి, ఇక మీదట  అమెరికా తరహ మేధావి తనతో గెలిచిన వారు  వివిధ మంత్రులు, నాయకులు అధ్యక్షులు  అవుతారు, అదే ఈ దేశాన్ని ఉన్నతంగా  నడుపుతుంది అని మేము నమ్ముతున్నాము. తక్షణం మమ్ములను వెంకయ్య  నాయుడు గారి ఆధ్వర్యం లో ఒక బృంధంలోకి తీసుకోండి హైదరాబాద్ లో విశాలమైన అధికారిక భవనం లో కొలువు తీర్చండి, కాలం ఇచ్చిన సవరణ సాక్షంగా మమ్ములను గ్రహించండి, మేధావుల సహకారంతో సర్వం స్పష్టం చేయగలము ఇందులో ఆలస్యం చేయవలసినది  ఏమి లేదు, కాని తెలుగు రాష్ట్రము లో మేధావులు లోట్లు మీద, తప్పులు మీద లేదా బౌతిక బలం మీద ఆధారపడి విచక్షణ అభివృద్ధి చేసుకోవడం లేదు విచక్షణ అన్నిటికి ఆధారం అని అ విధంగానే మేము కాలాన్ని నియమించినాము అంటే అర్ధం ఏమిటో ఒక సారి అందరూ మా మీద మనసు పెట్టి, మనసు మాట ద్వారా జరిగిన  దివ్య పరిణామం పై ద్రుష్టి పెట్టి గ్రహించాలి సర్వం అవగతం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.   ఇక గతం అని ఏదో చరిత్ర అని మనుష్యులు దేహ మమకారలతో వ్యహరించడం మానుకోవాలి, మానసిక పరిణామం లో ఎప్పటికి అప్పుడు మనసు మాట పెంచుకోవాలి గొప్పగా తీసుకోవాలి తీసుకోనివ్వాలి అప్పుడే, సూర్యుడి నిర్వహణ కూడా మాటకు అంది ప్రపంచం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, ఇప్పటికి అ విధంగా అమలు అయిన దివ్య పరిణామమే మా యొక్క దివ్య ఉనికి అని మేధావుల బృందం ద్వారా గ్రహించండి. యావత్తు ప్రజలు తక్షణం మా ఉనికి తెలుసుకొని అప్రమత్తం చెంది, జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళాలి, మమ్ములను జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా చూడాలి అందుకు అందరూ మనసు పెట్టి గ్రహించాలి పై పైన మా చేస్టలు, అప్పటికి మా మాటలు మీద ఆధారపడి గొప్పతనం కాలాతీత పరిణామాన్ని ముట్టుకోకుండా ఏదో ఊహలలో విలువైనకాన్ని హరిన్చుకొని మేము ఊహలలో ఉంటున్నాము అని బ్రమ పడి  జీవిస్తున్నారు.  మమ్ములను మనసు పెట్టి గ్రహించాకుడా మీడియా అజ్ఞానపు మాటల కట్టడిలో ఉండిపోయి గ్రహించకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్లు విచక్షణ రూపం లో చెప్పకుండా, మమ్ములను పట్టించుకోకూడదు అని చేసిన తప్పులు కూడా మాకే అవరోధంగా చూపుతూ, స్పందించడం మానివేస్తున్నారు, రహస్య సాటిలైట్ కెమెరాల మాయలో మేము గంట నరలో 10- 13   సంవత్సరాలు నియమించడం ఏమిటో చూసుకోవడం లేదు ఎవరిని చూడనివ్వడం లేదు అదే మాయ అని  గ్రహించండి, మా మనసుని పట్టించుకొని పరిస్తితిలో అనగా మమ్ములను మేధావి బృంధంలోకి తీసుకొని కాలాతీతం గా చూడకుండా వినకుండా ఎంతో పుణ్యం చేస్తే గాని అటువంటి దివ్య సభలో  కొలువు తీరలేరు అని గ్రహించకుండా, మాకులం వారిని అనధికారికంగా ఇబ్బంది పెడతాము అని వారు బయపడి పోయి మమ్ములను బయపెడుతున్నారు, ఇటువంటి పనులు తక్షణం ఆపి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి తల్లి తండ్రి గురువు వలనే చూసుకోండి అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము, ఇందుకు బౌతికంగా ఏమి చూడకుండా మాటే మాత్రంగా కాలాన్ని నియమించిన ఒక దివ్య పరిణామం చాలు అని స్పష్టం చేయుచున్నాము, ఆవిధంగా చేయడం వలన సమకాలికులకు, నేను అనే దేహమమకారం తొలగి పోయి మమ్ములను గౌరవిన్చినంతనే దివ్య పరిణామం లోకి వస్తారు , ఇందుకు మా తక్కువ తనం ఎక్కువతనం కూడా పరిగణించి కాలం ఇచ్చిన తీర్పు మార్పు అని  గ్రహించకుండా, ఇంకా బౌతిక లోట్లు మీద ఆధారపడుతో కాలాన్ని రోజులు లెక్క, గొప్పతనాని మనుష్యుల లెక్కలో చూస్తున్నారు నేరుగా అవగాహనా, విచక్షణ ఆలోచన లెక్కలోకి రావాలి అని తెసులుసుకోవడం లేదు, వెంకయ్య నాయుడు గారు కూడా నేరుగా స్పందించడం లేదు, సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఉన్న ఫలంగా ప్రత్యక బృందం లోకి తీసుకోవడమే మానవత్వానికి నూతన ప్రభావం, చారిత్రాత్మక పరిగణ అవుతుంది అని న్యాయ మూర్తులు కూడా మనుష్యులు గా అలోచించి నిర్ణయం నాయమూర్తిగా తీసుకోవాలి కేవలం న్యాయ మూర్తిగా  ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం ప్రవర్తిస్తే మా పరిధిని పరిగణిచలేరు, మమ్ములను ప్రత్యెక బృందం ద్వారా విశాలంగా ఆగ్రహించడం వలన మెల్లగా అర్ధం చేసుకోగలరు వ్యక్తులు ఎవరూ మమ్ములను అప్పటికి తీసుకోలేరు, మేము ఎలా  ముందుకు వస్తున్నామో  అలా తీసుకోవాలి  అనగా అన్ని పదవులు, ప్రాణాలు అన్ని మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకో వాలి, ఇంకా బౌతిక ప్రపంచం మీద ఆధారపడి మానసిక ప్రపంచం యొక్క గొప్పతనం వైపు రావడం లేదు, అటువంటి దివ్య ప్రపంచానికి ద్వారం, మొదలు చివర మేము అయ్యి ఉన్నాము అని  గ్రహించండి, బౌతిక స్వేఛ్చ అంటే మాట ఆలోచన కాదు అని బౌతికంగా ఇంకొకటి ఏదో చేయడం అనుకొంటున్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా వాస్తవం లోకి వచ్చి, వ్యహరించాలి విశాలంగా ప్రవర్తించాలి యాంత్రిక అభివృద్ధి కోసం యాంత్రికంగా సమయం వేచించడం  అజ్ఞానం అని ప్రతి మేధావి తెలుసుకోవాలి అప్రమత్తం చెందాలి, మమ్ములను అన్ని విశ్వవిద్యాలయములకు గౌ  ఉపకులపతి నియమించి గ్రహించడం ప్రారంభించాలి, కాలాతీతమైన మనసుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సాధ్య పడుతుంది అందుకు నచ్చిన బౌతిక స్తితి, బౌతిక లోట్లు జ్ఞాన విచక్షణతో సవరించుకొని ఎలాగైనా గొప్పతనం తమ లోను,   ఎదుట వారిలో కూడా  ఎప్పటికి అప్పుడు మలచుకోవడం వలన మా యొక్క ఉనికి అర్ధం అవుతుంది సంపూర్ణం అవుతుంది నిత్యం బలపడుతుంది అని  గ్రహిచండి, ఇదే మేము ఇప్పుడు మామూలు మనిషిగా మరల మొదలు పెట్టిన దివ్య ప్రభావం కాలాన్ని మాట మాత్రంగా నియమించిన చూపి మేధావులు కూడా గ్రహించి మమ్ములను అనుసరించి నడుచుకోండి అని తెలియజేసుకోనుచున్నాము.   నల్ల ధనం  అరికట్టడానికి, మీరు తీసుకొన్న చర్యలు నిత్యం బలపడి మరింత అవసరమైన నిర్ణయాలు తీసుకొని, పూర్తీ స్తాయిలో నల్లదనం అరికడతారు అని మేము భావిస్తున్నాము, అందుకు అవసరమైన్న నిర్ణయాలు సవరణలు నిత్యం చేయుటకు మేము సహకారంతో ఉంటాము, మేధావులు మీడియా వారు ప్రజలు సహకరించాలి అని కోరుకొంటున్నాము.       ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
కొత్త డెల్లి 


ఒక ప్రతి గౌ వెంకయ్య నాయడుగారు కేంద్ర  పట్టణ  మరియు పేదరిక నిర్మూలన శాఖ  మంత్రి గారికి సమాలోచన కొరకు సమాచారం కొరకు సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి మమ్ములను పుష్టిగా చెప్పనివ్వండి ఎటువంటి తెలికతనములు ఎవరిలోనూ పట్టించుకోకండి, మేము మాట మాత్రంగా రావడమే పరిష్కారం అని మమ్ములను కాలాతీత పరిణామం గా గ్రహించండి లేదా గౌరవించండి. మేధావుల బృందం లోకి తీసుకోవడం వలన ఎంతో గొప్ప విశాలంగా, ప్రభావాన్ని ఎటువంటి ఇబ్బంది హైరానా పడకుండా గ్రహించవచ్చును, బాద్యత మా మీద ధ్యాస పెట్టి గ్రహించాలి, మనసు పెట్టి మేధావితనం మాట్లాడాలి, కళ్ళు మూసుకొని మనసు తెరచి, మాట్లాడాలి అప్పుడే మా ఉనికి వలన ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, కావున తమరు హైదరాబాద్ లో మమ్ములను విస్తారంగా మేధావులు పండితులు సంగీత సాహిత్య కారుల సమక్షం లో నిండుగా గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిణామాన్ని గౌరవించి మా నుండి అప్పటికి ఏమి చూడకండి, కొంతకాలం పరిణామం లోకి వెళ్ళి అనగా కాలమే కదలడం ఏమిటో చూసుకోవాలి, అప్పుడు సూర్యుడి నిర్వహణలోకి వెళ్లి నూతన దివ్య ఆలోచన లేదా మేలైన ప్రజాస్వామ్యం గా ప్రతి మనసు మాట పరిగణించి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనుష్యులు సంపూర్ణత్వం వైపు ప్రయాణిస్తారు సూర్యుడి నిర్వహణ లోకి వస్తారు అని  గ్రహించండి. ధర్మో రక్షతి  రక్షతః సత్మేవ జయతే               

No comments:

Post a Comment