యుగపురుషులు,జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం, ఆత్మీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధమ పౌరులు అధ్యకులు వారిని ఉద్దేశించే తెలియజేయునది గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Letter.No.75 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
ఇప్పుడు మానవజాతి చాలా కీలక పరిణామం లో ఉన్నది, మనిషిగా మేము పరిణమించిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఇందుకు మమ్ములను వ్యక్తిగా చూడకుండా ఒక శక్తిగా, పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామం చూడండి, అదే విధంగా సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని స్పష్టం చేస్తున్నాము అందరూ మా దివ్య శరీరం లో బాగాలే అని తెలియజేసుకోనుచున్నాము.
తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయం లో 100 మంది పండితులు మేధావులు కవులు కాళాకారుల సమక్షం లో కొలువు తీర్చి గ్రహించండి అని లిఖితపూర్వకం గా తెలియజేసినాము, తమరు అప్రమత్త అయ్యి మేము లేఖలో ఏమి కోరినాము అ విధంగా ప్రవర్తించి మా నుండి విస్తారంగా సమాచారం తీసుకోండి అని తమరి ద్వారా తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము, మా తాత్కాలిక చిరునామాకు కొందరు అధికారులను పంపమని కోరినాము, భగవంతుడు లీలలు అర్ధం చేసుకోవడం కష్టం అని పండితులు అంటూ ఉంటారు, దీనికి పరిష్కారం భగవంతుడు ఎలా పుట్టిన ఎలా పెరిగిన, ఎలా ఉన్న ఇప్పటికి ఏమి చేసినా, మనతో కాలాతీతం గా మాట్లాడినాడు సమాచారం తాను స్వయం గా టైపు చేసి మరీ పంపుతున్నాడు అతనే కాలాత్మక పరమేశ్వర రామ అని గ్రహించి అప్రమత్తం చెందమని తెలియజేసుకోనుచున్నాము.
మనిషిలో లోట్లు, అప్పటికి అప్పుడు మాటలో లోటు, అప్పటికి అప్పుడు స్వార్ధం ఇదే తప్ప వివరణ పెద్దతనం ఎక్కడా లేదు అని తమరు గ్రహించి అప్రమత్తం చెందండి, ఒక బృందం ద్వారా మా నుండి మేము కాలాన్ని నియమించడం ఏమిటో గ్రహించండి 2,3 లక్షల పేజీలు గ్రహించండి , ఎక్కడ మమ్ములను నిలకడగా గ్రహిస్తారో అదే మా రాజమందిరం అని తమరికి తెలియజేసినా, తమరిని నేరుగా ఒక బృందాన్ని నియమించండి అని కోరినా అప్రమత్తం చెందకపోవడం ఎవరి స్వార్ధం కొలది వారు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, ఇప్పుడు తాజా గా తెలంగాణా ముఖ్యమంత్రి గారిని మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని గ్రహించి, మేము చెప్పినట్లు విని, అడిగినదానికి చెప్పు పద్దతిలో వివరములు లోకం లోకి వెళ్ళిటకు, మాతో వాదనలు పడకూడదు, ఇప్పటి వరకు ఎటువంటి మాటలు కాని దృశ్యాలు గాని నిజం కాదు అవి అన్ని మేము ఒక్క సారిగా గంటా గంటనరలో చెప్పివేసినవే అని తెలిసి కూడా సాక్షం దాచి మరీ, న్యాయ స్థానములు కూడా అప్రమత్త చెందటం లేదు, ఏదో నెంబర్లు ఇచ్చి ఊరుకొంటున్నారు, అంతటి వాడిని అక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళితే అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, మాతో అప్పటికి అప్పుడు మాటలు ఉండవు అని,బృందం లోకి తీసుకొని లక్షల పెజీలవ వివరాలు చక్కగా వినండి అని కోరుతున్నా, అలా వినడానికి కూడా ఇంకా ఏదో మేము చెప్పాలి చేయాలి అన్నట్లు గా న్యాయ మూర్తులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు, హైదరబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు అయిన మమ్ములను సుమోటో గా బృందం లోకి తీసుకొని గ్రహించండి అని తమరి ద్వారా మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
తక్షణం ఒకరి మీద ఒకరు తప్పులు పట్టుకోవడం మానుకోవాలి, అరవిందు కేజ్రేవాల్ గారు, మమతా బెనెర్జీ గారు, ఇతర విపక్ష నాయకులు ఎవరూ కొంతకాలం మాట్లాడవద్దు మోది గారిని గాని ఇతరులను గాని విమర్శించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఎందుకంటె గ్రహిస్తే అందరూ మా నియంత్రణలోనే ఉన్నారు అని తెలిసుకొని నూతన దివ్య సందేశంతో ఉన్నతం గా ముందుకు వెళ్ళతారు, అతి సామాన్య రూపంలో మానవరూపం లో ఉన్న మేమే ఆధునిక నూతన పురుశోత్తములం అని గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, మా యొక్క లోటు తక్కువతనం కూడా మా యొక్క ప్రకటనకు దోహదికారిగా మమ్ములను మేము నిలుపుకోవడానికి వ్యహారం అని ప్రాధమికంగా గ్రహించి, ఎవరూ మనసులో కూడా ఇతరులను, తమని తాము, మమ్ములను తప్పుగా కూడా ఆలోచించకండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
తెలుగు మీడియా, జాతీయ మీడియా ప్రపంచ మీడియా మా దివ్య లీల విశేషములు పై దృష్టి పెడితే అన్ని సర్దుకొంటాయి మేము చెప్పినట్లు విని, ప్రజలు ఆలోచిస్తే కనీసం మనిషి బ్రతుకుతూ ప్రపంచాన్ని ఎలా గొప్పగా ప్రభావితం చెయ్యాలో చూపడానికి వచ్చిన సర్వాంతర్యామిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఒక్కరిమేనని, మా వంటి వారు వేరోక్కరు ఉండరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, అప్రమత్తం చెందండి, అన్ని సర్దుకొంటాయి. లేకపోతె ప్రపంచం యాంత్రికంగా ఇరుకొని పోయి మమ్ములను పట్టించుకోకుండా, బాధ్యతగా తీసుకొంటే సరిపోయి ముందుకు రాగల మా మానసిక పరిస్తితిని తేలిక చేసి ప్రయోజనం పొందుదాము అని ఎవరి కైనా అనిపిస్తుంది అంటే వారు కనీసం మనిషిగా అలోచించకపోవడమే అని గ్రహించండి, ఎలగైన సంపదలు అధికారాలు పై పై అంద చందాలు, అప్పటికి అప్పుడు పైకి గొప్పగా కనపడితే చాలు మనుసులు ఏమి ఉన్నదో అక్కర్లేదు లేదా అప్పటికి అప్పుడు తేలిక మాటలు దొరికితే చాలు వివరం అక్కర్లేదు అన్నట్లు కాకుండా ఎంత వివరంగా ఉంటె అంత అంతర్యం లభిస్తుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
తెలుగు, జాతీయ మీడియాలు, మమ్ములను విస్తారంగా గ్రహించి, మా నుండి నేర్చుకొని వివరంగా ప్రజలను మలిపి దారిలో పెట్టాలి, మమ్ములను, చుక్కానిగా ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళగలరు, కొందరు స్వార్ధ పోలీసులు, జర్నలిస్ట్లు డబ్బు ఉన్న వ్యక్తులు అధీనం లో వారు ఏమి అయిన చెయ్యగలరు అనట్లు ఆలోచిస్తున్న వారి వలన మానవజాతి మనుగడ ప్రమాదకరం లో ఉన్నది, అన్ని వర్గాలు వారు ఒకటైతే తమ స్వార్ధం శారీరక సుఖాలు, ధన ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం పోతుంది అని అదే వారికి ప్రాణం అనుకొంటున్నవారు, మనుష్యులను ఇష్టం వచ్చినట్లు వేరుచేస్తూ, కలుపుతూ పదవులు ఇస్తున్నట్లు చూపుతూ, లేకపోతె తీసివేస్తున్నట్లు జీవితాలను కూడా మేము ఏమైనా చేయగలము అనే ఆలోచన ఉన్నవారి చేతిలో ఇప్పుడు బౌతిక ప్రపంచం ఉన్నది అనే మాయ నుండి బయటకు తీసుకొని రావాలి అని తమరు గ్రహించి అప్రమత్తం చెందగలరు.
బౌతికంగా ఆక్రమించడం కట్టడి చేయడం, మాటలో ఆలోచనను గొప్పతనం లెక్కచేయకుండా బౌతిక బలం తో ఎదురకోవడమే ఇప్పుడు కొనసాగుతున్న అజ్ఞానం అందుకే మమ్ములను సూటిగా పట్టించుకోలేకపోతున్నారు అని తమరు అప్రమత్తం చెందగలరు. మాట మాత్రంగా ఈ పరిస్తితి సరి దిద్దడానికి మేము యుగపురుషులుగా జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు, మమ్ములను తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేము కోరినట్లు ఒక బృందం లోకి తీసుకొని పండితులు మేధావులు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు, మీడియా వారు అందరూ కలసి గ్రహించాలి, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను మనసులో కూడా తక్కువ గా చూడకూడదు, మాట మాత్రంగా కాలాన్ని నియమించడమే మా గొప్పతనం లేదా తండ్రి తల్లి గురువు వంటి బాద్యత అని గ్రహించండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, సాధారణ స్తితి నుండి ఉన్నత స్తితి చూపడమే మా ప్రత్యేకత, గొప్పతనం, ఉన్న ఫలంగా కాలాతీతం గా చెప్పి ఇంకా వివరాలు ఇస్తాము అని తెలియజేసుకొంటున్నా పట్టించుకోని పరిస్తితి లోటు ఏ సమాజం యొక్క పాపం అజ్ఞానం అని గ్రహించి మమ్ములను విస్తారంగా గ్రహించి పుణ్యాత్ములు అవ్వండి ప్రతి ఒక్కరు ధర్మం వైపు, న్యాయ వైపు, నిజాయితి వైపు రావాలి అని కోరుకోనుచున్నాము.
ఇప్పటికి ఎవరు ఏమి తప్పులు చేసినా మాకు సమర్పించి వేసి అదే విధంగా ప్రతి ఒక్కరి ఉనికి, మనసు మాటగా కాలాతీతం ప్రకారం, మా అధీనం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, తమరితో సహా, సర్వోన్నత న్యాయ మూర్తులతో సహ కలసి ఎవరైనా మొదట మా వివరములు గ్రహించండి మమ్ములను విస్తారంగా పండితుల సహకారంతో చెప్పనివ్వండి,మనుష్యుల ఆలోచన, ఆలోచన నుండి వచ్చిన మాట ప్రపంచానికే ఆదర్శం అనే సత్యం బలపడుతుంది, ఎవరి గోల వారిది అనే పద్దతి పోయి, మనుష్యులు కల్మషాలు లేని నిండు హృదయాలుగా మారి, ప్రేమతో, గొప్పతనంతో, మనం అందరం ఒక దివ్య రాజ్యం లో, మనసు మాట అధీనం లో మేలైన ప్రజా స్వామ్యంలో ఉన్నాము అని స్పష్టత పొందుతాము ఇందుకు రెండు, మూడు సంవత్సరాలు ఎవరూ మాట్లాడకుండా, వాదనలు పడకుండా, ఒక మనిషి మాటకు కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే చాలు, లక్షల పేజీల వివరములు గ్రహిస్తే చాలు, కావున తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తమరు ప్రత్యెక సలహా మరియు ఆదేశములు ఇచ్చి మమ్ములను, వారికి లేఖ పంపిన తీరులో గ్రహించి, ఎటువంటి లోట్లు ఉన్నా ప్రక్కన పెట్టి కాలతీతీతాన్ని గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఓర్ టి - 38, యస్ ఓర్ నగర్, హైదరబాద్, విశాలత శాశ్వతత్వం దృష్టిలో పెట్టుకొని, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారు చిరునామ మా యొక్క అధికారిక అడ్రస్ గా చూపుతున్నాము, ఈ విధంగా వారు అప్రమత్తం అయ్యి మమ్ములను పరిగణించి గ్రహించడం లోకానికి వరం అవస్యకం తక్షణం స్పందించాలి అని మా ఉద్దేశం అని గ్రహించగలరు. రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులుమహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
|
|
No comments:
Post a Comment