BJP Andhra Pradesh
పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నదని, విప్లవాత్మక నిర్ణయం అని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు.
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లాంటి దైర్యవంతుడు ,ఒక బహిరంగ సభ లో "నా ప్రాణాలకు ముప్పు ఉంది వారు నన్ను వదిలి పెట్టరు " అని అన్నారు అంటే మన వ్యవస్థని నల్ల కుబేరులు ఎంత భయంకరంగా అసహనంగా తయారు చేశారో అర్ధంచేసుకోండి.
కేవలం ఒక వ్యక్తి 125 కోట్ల మంది భారతీయల బాగు కోసం వారి అందరి తరఫునా ఆయన నీలకంఠుడుగా మారి విషాన్ని తీసుకున్నారు.
ఒక వ్యక్తి దేశం లోని మొత్తం రాక్షసులతో పాటు దేశం బయట ఉన్న అనేక విదేశీ దుష్టశక్తులకు ( పాకిస్థాన్ ప్రభుత్వం , పాకిస్థాన్ సైన్యం, ISI, దావూద్ ఇబ్రహీం , చైనా) ఈ రోజు టార్గెట్ అయ్యారు. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటి సారిగా ఒకే వ్యక్తి ఇంత మంది దుష్టశక్తులకు నిద్ర లేకుండా చేసారు.
ఒక వ్యక్తి దేశం లోని మొత్తం రాక్షసులతో పాటు దేశం బయట ఉన్న అనేక విదేశీ దుష్టశక్తులకు ( పాకిస్థాన్ ప్రభుత్వం , పాకిస్థాన్ సైన్యం, ISI, దావూద్ ఇబ్రహీం , చైనా) ఈ రోజు టార్గెట్ అయ్యారు. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటి సారిగా ఒకే వ్యక్తి ఇంత మంది దుష్టశక్తులకు నిద్ర లేకుండా చేసారు.
మంచికి చెడుకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో మనమందరం సదా సిద్ధంగా ఉండి మోదీ గారికి మన పూర్తి సహాయ సహకారాలు అందించాలి, ఎందుకంటే ఈ దుష్ట శక్తులు పన్నిన చక్రవ్యూహంలో మోదీ గారు చిక్కుకుంటే మరికొన్ని దశాబ్దాల వరకు మోదీ లాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టరు.
No comments:
Post a Comment