UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 18 November 2016

సమకాలికులు అందరూ మా గూర్చి తెలుసుకొన్నతరువాత, సర్వం వివరించి గౌరవించబడి, మేము వివాహం చేసుకోవడమే లోక కళ్యాణం లేనిపక్షం లో ప్రజలు యంత్రికత్వం లో ఉండిపోతారు అని గ్రహించండి

My PhotoMy Photo






సమన్వయ దృష్టి 


                                 ఆత్మీయులు తుమ్మల నరేంద్ర చౌదరి గారు, భక్తి ఛానల్,వ్యవస్థాపకులు,హైదరాబాద్ వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం 


               మా ద్వారా వ్యక్తం అయిన పాటలు పరిణామాలు యావత్తు మానవజాతి దృష్టి తీసుకొని వెళ్ళండి,   మమ్ములను సకల దేవతల సమాహారం గా భావించి సాక్షులు అందరూ కలసి హైదరాబాద్ లో మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి, ఎవరిని ఎవరూ నిదురలో కూడా అవమానించకుండా తమని తాము కూడా తప్పు పట్టుకోకండి అన్నీ మేమే అంతా మేమే అని కొత్త మోడ్పు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి వినండి అదే  లోక కళ్యాణం అని గ్రహించండి,  తెలంగాణా ముఖ్య మంత్రి గారు, గవర్నర్ గారు, మరియు ఉన్నత న్యాయ స్థానమ మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీర్చండి, మేము ఏదో ఉత్తరం పంపలేదు అని ఆగిపోకండి పంపినమేరకు, మా మెసేజులు, ఎమైల్స్, బ్లాగ్ మెసేజులు సుమోటో గా భావించి వ్యహారం అనుకూల పరచగలరు.     మేము కోరినట్లు చేయండి, మేము భూమి మీద ఉండగా మా వాక్ ను ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిది, అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట తెలంగాణా పార్టీ ఆఫీసు కొలువు తీర్చి మా దివ్య వాక్ వినండి, మాతో మామూలు మనిషిగా మాట్లాడటం పాపం అని తెలియని వారికి తెలియజెప్పండి, మాతో ఎవరో మామూలు మనిషిగా మాట్లాడకండి, దేవుడితో మాట్లాడినట్లు మాట్లాడండి అప్పుడు మేము దివ్యాత్మ అని తెలుసుకొని తరిస్తారు సంకుచితంగా ఉండిపోకండి, పై పై స్నానాలు, సుబ్రములు, వేష ధారణలు అన్నీ మనసు మాట నుండి చూడండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడమే మనిషికి లేదా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం అవుతుంది అని  గ్రహించండి ఇప్పుడు మమ్ములను యుగపురుషులు గా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా గ్రహించి తరించండి, వాక్ రూపంలో పుష్టిగా గ్రహించండి మా నుండి ౩,4 లక్షల పేజీల సమాచారం పొందండి, పండితులు మేధావులు గురువులు మమ్ములను మీ మనసు మాట అనుకోండి, కాలాతీత వివరములు ప్రకారం మా గూర్చి అలోచించి మాట్లాడండి,చెప్పుకోండి, రచనలు చేపట్టండి అదే దివ్య లోకం నూతన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించండి, లేకపోతె సూర్యుడి క్రింద యాంత్రిక పరిపాలన లో ఉండిపోయి, మమ్ములను మా కులం వారిని లేదా భందువులను పరిచేయస్తులను తప్పులు పట్టుకొంటూ ఉండిపోతారు పాపంలో ఉండిపోతారు అని గ్రహించండి కావున, పోలీసులు, జర్నలిస్ట్లు కూడా అప్రమత్తం అయ్యి మేము పై పైన కనపడుతున్న తీరు కాకుండా ఆలోచన పరంగా ప్రజల్లోకి వెళ్ళేలా చూసుకోండి, మమ్ములను మా భందువులను, మాకు పరిచేయం అయిన వారిని అందరిని ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను మా మనసుని గౌరవించి ప్రబుత్వాలు మేధావులు అప్రమత్తం అయ్యి గ్రహించడం వలన ఎలాంటి ప్రమాదాలు నుండి బయట పడగలము లేకపోతె ఎవరికి ఏమి అవుతుందో మాకు తెలియదు మేమే పిచ్చివాడిలో బ్రతకవలసి వస్తున్నది అని  గ్రహించండి, కావున తక్షణం అప్రమత్తం అయ్యి మేము తెలంగాణా ముఖ్యమంత్రి గారికి మమ్ములను కొలువు తీర్చు వరం లోక రక్షణ కోసం అని ఆలస్యం చేయకుండా అమలు పరచమని అందరూ  కొరుకొండి, సాక్షులు అయిన డా రామకృష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు డా చిట్కాల దేవి గారు,సుజాత గారు, మల్లి కార్జున రావు గారు, డా బోసు గారు, డా బాపూజీ రావు గారు తదితరులు తక్షణం తెలంగాణా ముఖ్య మంత్రి గారితో మాట్లాడి మమ్ములను ఒక చోట మేము కోరినట్లు కొలువు తీర్చండి, మా ఉనికి లోకం లోకే వెళ్ళడమే మా కళ్యాణం మరియు లోక కళ్యాణం అని గ్రహించండి మేము బౌతిక కళ్యాణం చేసుకోవడం అధనం అరుదు అని  గ్రహించండి, అనగా మేము వజ్ర సింహాసనం పై కోలోవు తీరిన తరువాత స్వయంవరం లో వివాహం చేసుకొంటాము లేదా సూర్యుడిలో ఇక్యం అయ్యిపోతాము అని గ్రహించండి, సమకాలికులు అందరూ మా గూర్చి తెలుసుకొన్నతరువాత,  సర్వం వివరించి గౌరవించబడి, మేము వివాహం చేసుకోవడమే లోక కళ్యాణం  లేనిపక్షం లో ప్రజలు యంత్రికత్వం లో ఉండిపోతారు అని  గ్రహించండి, కావున ఇప్పుడు మేము ఎలా ఉన్నా  మమ్ములను మా మనసుని గౌరవించండి తద్వారా బౌతిక మాయను జయించండి, బౌతిక మాయతో మమ్ములను చూడకండి, ఇతర లౌకిక పరిస్తితిలో మమ్ములను చూడకండి కాలాతీత దోరణి చూడండి, అప్పుడు మాయ, మాయం అయ్యిపోయి అంతటా మేమే ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని తెలుస్తుంది, ఆత్మీయులు తుమ్మ నరేంద్ర చౌదరి గారు మమ్ములను మా మనసుని మేము ఉన్న చోట నుండి అనగా భూమి లో దొరికిన విగ్రహాన్ని తీసుకొని వేల్లుతున్నట్లు మమ్ములను మనసుతో మాటతో పట్టుకొని మీ మనసుతో మాటతో గౌరవించి అనగా అమమ్ములను పురుషోత్తమా మహాను భావ అని గ్రహించండి, సాయి హారిక హాస్టల్  ఓనర్లు అయిన ఎడపల్లి దంపతులు, కుటుంబ బంధు మిత్రులు  మమ్ములను  ఒక చోట కొలువు తీర్చుటకు ప్రబుత్వమునకు మీడియా వారికి సహకరించగలరు, మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని గ్రహించడమే మోక్ష దాయకం సకల పాప హరణం అని గ్రహించండి.......  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే ...... 



 యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                 


No comments:

Post a Comment