UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 8 November 2014

పార్థా! ఏలయనగా నేను జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినతో మనుష్యులందరూ సర్వ విధముల నా మార్గమునే అనుసరింతురు.

Vvs Sarma


భగవద్గీత
72
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి|| 3-22 ||
పార్థా! నాకీ మూడులోకములలోనూ కర్తవ్యం (చేయవలసిన పని)ఏమియు లేదు. నేను పొందదగినది, నాచేత పొందబడంది ఏమియులేదు. ఐనను నేను నిరంతరము కర్మ చేయుచునే ఉన్నాను.

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 3-23 ||
పార్థా! ఏలయనగా నేను జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినతో మనుష్యులందరూ సర్వ విధముల నా మార్గమునే అనుసరింతురు.
###

------------------------------

మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 



గొప్పవాడు ఏకర్మనుచేయునో తక్కినవారును అదేచేయుదురు. శ్రేష్ఠులు తీసికొనిన ప్రమాణమునే లోకములో తక్కిన వారందరూ అనుసరింతురు.


Vvs Sarma
భగవద్గీత
71
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20 ||


జనకాదులు నిష్కామ కర్మ చేతనే సంసిద్ధిని (మోక్షమును) పొందారు. లోక సంగ్రహార్థమైనా (జనులకు సన్మార్గమును చూపుటకైనా) నీవు కర్మలను చేయుటకే తగియున్నావు.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||


గొప్పవాడు ఏకర్మనుచేయునో తక్కినవారును అదేచేయుదురు. శ్రేష్ఠులు తీసికొనిన ప్రమాణమునే లోకములో తక్కిన వారందరూ అనుసరింతురు.
యథా రాజా తథా ప్రజా అనే లోకోక్తి ఇదే చెబుతుంది. ఇప్పుడు దేశములోని అదర్మము, అవినీతికి మార్గ దర్శకులు (ప్రజా) నాయకులే.
###


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
పరిపాలన కార్యాలయం హైదరాబాద్ 


KING AND QUEEN

Friday, 7 November 2014

నరసాపురం కోడలి నజరానా


నరసాపురం కోడలి నజరానా
Sakshi | Updated: November 08, 2014 01:34 (IST)



* రెండు తీర గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి
* పెదమైనివానిలంక, తూర్పుతాళ్లు
* గ్రామాల్ని అభివృద్ధి చేస్తానన్న నిర్మలా సీతారామన్

నరసాపురం అర్బన్ : నరసాపురం మండలంలోని రెండు తీర గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన నరసాపురం ప్రాంత వాసులకు ఆనందం పంచింది. సముద్రాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని విజయవాడలో శుక్రవారం జరిగిన ఏబీవీపీ రాష్ట్రస్థాయి విద్యార్థినుల సమ్మేళనంలో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

ఈనెల 15, 16, 17 తేదీల్లో తాను ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని, అనంతరం దత్తతకు సంబంధించిన విధి విధానాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులపై స్పష్టత ఇస్తానని మంత్రి పేర్కొన్నారు. నిర్మలాసీతారామన్ నరసాపురం కోడలు. కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సల హాదారుగా పనిస్తున్న డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య. పట్టణానికి చెందిన ప్రభాకర్ తండ్రి దివంగత శేషావతారం కాంగ్రెస్ హయూంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.

జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు నిర్మలాీ సతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఒక విధంగా తన మెట్టింటి గడ్డపై గల మమకారంతోనే గ్రామాల దత్తతనిర్ణయం తీసుకున్నారని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితురాలిగా పేరున్న నిర్మలా సీతారామన్ కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు భారీగా వచ్చి తీరగ్రామాలు అభివృద్ధి చెందుతాయని, దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.

ఆ గ్రామాల్లో ఎన్నో సమస్యలు
మంత్రి దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన గ్రామాల్లో ఎన్నో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయి. అవకాశాలు ఉన్నా.. అభివృద్ధి లేక రైతులు, ముఖ్యంగా మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రకృతి విపత్తుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ముఖ్యంగా పెదమైనవానిలంక గ్రామం సముద్ర కోతకు గురవుతోంది. గడచిన పదేళ్లలో సముద్రం కిలోమీటరు వరకూ ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు చూస్తుండగానే పాత ఊరు సముద్ర గర్భంలో కలసిపోయింది. సముద్ర కోతను నివారించడానికి తీరం వెంబడి రక్షణ చర్యలు చేపడతామన్న నేతల హామీలు నెరవేరలేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే తూర్పుతాళ్లు నుంచి వెళ్లే దారిలో 70 తూముపై నిర్మించిన మట్టిరోడ్డే ఇప్పటికీ గతి.

ఇది కూడా శిథిలమవుతోంది. గ్రామంలో 3 వేల జనాభా ఉండగా, అందరూ మత్స్యకారులే. వేటే ఆధారంగా జీవిస్తున్నారు. ఇక తూర్పుతాళ్లు గ్రామానిదీ అదే పరిస్థితి. ఈ గ్రామంలో ఉప్పు, కాయకూరల సాగు ఎక్కువ. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. ఉప్పు సాగు చేసేవారంతా మత్స్యకారులే. భూములు లీజుకు తీసుకుని ఉప్పు పండిస్తారు. ఉప్పును నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, ఇతర సదుపాయాలు లేవు. అందువల్ల వర్షాలు పడతే పండించిన ఉప్పంతా కళ్లముందే కరిగిపోతుంది. సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక విలవిల్లాడుతుంటారు.

రవాణా సౌకర్యాలు లేక ప్రమాదాలు
ఈ గ్రామాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పటికీ పడవలపై, తెప్పలపై ప్రయాణాలు సాగుతాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2010 జనవరి 31న బియ్యపుతిప్ప గ్రామంలో నల్లీక్రీక్ వద్ద పడవబోల్తా పడి 11మంది ప్రాణాలు కోల్పోయారు. 1984లో బియ్యపుతిప్ప రేవుకు దగ్గరలోనే ఉన్న గుడిమూల రేవులో మర్రితిప్ప గ్రామానికి చెందిన పెళ్లిబృందం అంతర్వేదికి పడవ కట్టించుకుని వెళ్తుండగా.. బోల్తాపడి 18మంది మృతి చెందారు.

ఇక ప్రకృతి విపత్తుల సంగతి సరేసరి. 2004 డిసెంబర్ 26న సునామీ ప్రళయానికి పెదమైనవానిలంక, చినమైనవానిలంక, సర్దుకొడప గ్రామాలకు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర మంత్రి ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అయినా తీర గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.







-----------------------------------

నర్సాపురం నేను పుట్టిన గ్రామం




ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

KING AND QUEEN

విష్ణుకథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతు లకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.


రుక్మిణీకళ్యాణం – 7:
7- క.
భూషణములు చెవులకు బుధ
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్.
విష్ణుకథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతు లకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.
7- ka.
bhooShaNamulu chevulaku budha
tOShaNamu lanEka janmaduritaugha vini
shshOShaNamulu maMgaLatara
ghOShaNamulu garuDagamanu guNabhaaShaNamul.
భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = ఙ్ఞానులకు; తోషణముల్ = సంతోషమునిచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకరమైన; ఘోషణములు = పులుకులు; గరుడగమను = విష్ణుమూర్తి యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.

రుక్మిణీకళ్యాణం – 7:

7- క.
భూషణములు చెవులకు బుధ
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్.

    విష్ణుకథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతు లకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.

7- ka.
bhooShaNamulu chevulaku budha
tOShaNamu lanEka janmaduritaugha vini
shshOShaNamulu maMgaLatara
ghOShaNamulu garuDagamanu guNabhaaShaNamul.

          భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = ఙ్ఞానులకు; తోషణముల్ = సంతోషమునిచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకరమైన; ఘోషణములు = పులుకులు; గరుడగమను = విష్ణుమూర్తి యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=202&Padyam=1685

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :


ఈ పాట నా ద్వరా 2003  లో  వ్యక్తం అయినది 

MIGHTY BLESSINGS FROM KING AND QUEEN

DREAM COME TRUE --- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN










MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

ఆమె అంటే సులోచన... ఆమె అంటే ప్రలోచన... ఆమె అంటే ఆలోచన...


Korri Raju Gaaru
ఆమె సృష్టిలో అన్నిటికి మూలం... ఆమె...!
ఆమె అంటే ఆప్యాయత... ఆమె అంటే అనురాగం... ఆమె అంటే ప్రేమ...
ఆమె అంటే మమకారం... ఆమె అంటే అధికారం... ఆమె అంటే అలంకారం...
ఆమె అంటే అందం... ఆమె అంటే ఆనందం... ఆమె అంటే అణుకువ...
ఈమె కూడా ఆమె,
ఆమె అంటే అసూయ... ఆమె అంటే అలక... ఆమె అంటే అహంకారం...
ఆమె అంటే అనుభవం... ఆమె అంటే అనుబంధం... ఆమె అంటే అబిమానం...
ఆమె అంటే సులోచన... ఆమె అంటే ప్రలోచన... ఆమె అంటే ఆలోచన...
అన్ని అనర్దాలకు కారణం ఆమె... అన్ని ఆనందాలకు కారణం ఆమె...
ఏ కష్టానికైనా రూపం ఆమె...
ఎంతటి కష్టం అయిన తన చేరువతో మర్చిపోయేలా చేసి సుఖం అందించేది ఆమె...
ప్రశాంతంగా ఉంటె దేవాలయం ఆమె... క్రోదంగా ఉంటె ప్రళయం ఆమె...
చిన్న చిరునవ్వుతో శాంతిని నెలకొల్పగలదు...
కనుసైగతో యుద్ధం సృస్టించగలదు...
ప్రపంచాన్ని గెలిచినా ఎంత గొప్ప వీరుడైన
ఆమె చిరునవ్వుకి, ఆమె ప్రేమకి, ఆమె చెలిమికి, ఆమె ఆలింగనానికి,
దాసోహం కాకాతప్పదు...
సుగుణశీలి, దైర్యశాలి, కరుణశీలి, ఆమె...!
ఆమె అంటే ఎవరో కాదు...?
ఆమె అంటే స్త్రీ, మహిళా, సబల,
ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, స్నేహితురాలిగా,
అందరు అనుకునే ప్రతి ఇంటి మహలక్ష్మిగా,
తన జీవితాన్ని మనకు అంకితం చేసింది...
అలాంటి ఆమెకు హృదయపూర్వక నమస్కారం చెప్పి తన ఋణం తీర్చుకోలేము...
ఆమెను కాపాడి తన ఋణం తీర్చుకుందాం...
పురిటిలో ఆడపిల్లని చంపే విషపు ఆలోచనలకూ, ఆచరణలకు, అడ్డుకట్ట వేసి
ఆమెను కాపాడి ఆమె ఋణం తీర్చుకుందాం...
కులం, మతం, భాష, ప్రాంతం, నీ, నా,
అనే తేడా లేకుండా అందరిని తన బిడ్డలుగా భావించి చూసుకునే
ప్రతి తల్లికి/స్త్రీ/మాతృమూర్తి కి,
ఈ నా కవిత సంకలనం అంకితం... మీ...నేస్తం...వర్మ...

.ప్రతిఫలాపేక్షలేకుండా ప్రతీ వస్తువు మనకు ఆనందాన్ని , ఆహ్లాదాన్ని కలగజేస్తుంది, సూర్యుడు వెలుగునిస్తున్నాడు , చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు , పూలు పరిమళాన్నిస్తున్నాయి, నదులు నీటినిస్తున్నాయి, మబ్బులు వర్షిస్తున్నాయి,పక్షులు కిలకిలారావాలతో పకృతిని పులకింపచేస్తున్నాయి, పొలాలు సస్యాలను ఇస్తున్నాయి,గోవులు క్షీరధారలను ఇస్తున్నాయి,గాలి శ్వాస ద్వారా సకల ప్రాణ కోటికి మనుగడను ఇస్తున్నాయి,సృష్టి చక్ర నిర్వహణకు,ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన శక్తి ,సామర్ధ్యం ఏర్పాటు చేసాడు భగవంతుడు,అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే,వాటిలో వాక్యాలు,మాటలు ఉండవు,అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా,తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి,ఆయనకు అనంట కోటి నామాలు ఉన్నట్టే అనంత కోటి భాషలు ఉన్నాయి,వాటిని గ్రహించటం, ఆచరించటం,మన సుకృతం వివేకం ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది...













ఆపైన మనం ఏమి గ్రహిస్తున్నాము,ఇలాంటి సందేహాలు ఎన్నో....
శాశ్వతం కానిది కొన్ని రోజుల తరువాత పంచభూతాలలో కలిసిపోయే మన శరీరానికే ఒక భాష ఉన్నప్పుడు,
సర్వాంతర్యామి,అయిన పరమాత్ముడికి
భాష ఎందుకు ఉండదు,భగవంతుడి భాష మౌనం,రమణ మహర్షి , దక్షిణా మూర్తి, మౌనం ద్వారానే తత్వబోధ చేశారు,
భగవంతుడు ప్రకృతి ద్వారా మౌనంగానే తన అంతరంగాన్ని తెలియజేశాడు...
నదులు,పర్వతాలు,వృక్షాలు,కొమ్మలు,కాయలు,పూలు,పండ్లు,మేఘాలు,గాలి,నేల వీటన్నిటి ద్వారా మనకెన్నో అమూల్యమైన
సందేశాలను అందజేస్తున్నాడు.ప్రతిఫలాపేక్షలేకుండా ప్రతీ వస్తువు మనకు ఆనందాన్ని , ఆహ్లాదాన్ని కలగజేస్తుంది,
సూర్యుడు వెలుగునిస్తున్నాడు , చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు , పూలు పరిమళాన్నిస్తున్నాయి, నదులు నీటినిస్తున్నాయి,
మబ్బులు వర్షిస్తున్నాయి,పక్షులు కిలకిలారావాలతో పకృతిని పులకింపచేస్తున్నాయి, పొలాలు సస్యాలను ఇస్తున్నాయి,గోవులు క్షీరధారలను ఇస్తున్నాయి,గాలి శ్వాస ద్వారా సకల ప్రాణ కోటికి మనుగడను ఇస్తున్నాయి,సృష్టి చక్ర నిర్వహణకు,ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన శక్తి ,సామర్ధ్యం ఏర్పాటు చేసాడు భగవంతుడు,అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే,వాటిలో వాక్యాలు,మాటలు ఉండవు,అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా,తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి,ఆయనకు అనంట కోటి నామాలు ఉన్నట్టే అనంత కోటి భాషలు ఉన్నాయి,వాటిని గ్రహించటం, ఆచరించటం,మన సుకృతం వివేకం ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది..
.


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 

TELUGU FILM INDUSTRY --SRI PAWANKALYAN GAARU HERO AND TRIVIKRAM SRINIVAS GAARU DIRECTOR OF GOOD PERFORMANCE -- WISHING THEIR ONGOING PROJECTS TO BEST SUCCESS
















WISHING GOOD RESPONSE TO THE FILM YERRA BUSSU --- KING AND QUEEN











WISHING GOOD RESPONSE TO THE FILM YERRA BUSSU


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

WISHING HAPPY BIRTHDAY TO ANUSHKA SHETTY --- BLESSINGS AND WISHES FROM KING AND QUEEN

rudrama devi making

ANUSHKA-Rudrama-devi-making







MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 



Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu said the state government is considering implementation of HARITA (Harmonized Information of Agriculture, Revenue & Irrigation for a Transformation Agenda), as part of creating information-highway in the state.


AP to implement HARITA project
Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu said the state government is considering implementation of HARITA (Harmonized Information of Agriculture, Revenue & Irrigation for a Transformation Agenda), as part of creating information-highway in the state.
In a meeting at Secretariat today, the Chief Minister said the programme would be implemented involving agriculture, revenue, irrigation departments and AP State Remote Sensing Applications Centre.
The pilot project will be implemented in 3 districts with a cost of Rs 30 crores.
The program aims to provide integrated information services through standardization of data, enhanced efficiency, effective decision-making through consistent information, better planning of agriculture extension and irrigation and deployment of cutting-edge technologies through precision agriculture, effective water management and work audit.
The meeting highlighted works cut out for each department where they could focus on collecting on-ground data and upload it online for real-time tracking.
Each department listed its targets and challenges and working strategies by using technology.
GIS maps will be developed by APSRAC for 12 Major projects. Harita involves GIS mapping of canal networks. The IT advisor and APSRAC informed the Chief Minister that GIS mapping of main canal and major distributaries was available but has to be extended upto sub-minor canal network system.
The GIS layers proposed under HARITA include: area localized under each project, area irrigated under each source, season-wise, cropped area, production & productivity maps, disaster mapping, ground water levels and ground water quality.
The Chief Minister added that services of HARITA could be extended to other institutions and departments including Banks (Crop Loans), Insurance Companies (Crop Insurance), marketing, taxation, planning (Economics and Statistics), Animal Husbandry, Fisheries, Rural Water Supply, Rural Development (Watersheds) and Registration & Stamps.
Principal secretaries Giridhar and Ajay Sawhney, Secretary to CM Sai Prasad and other officials were present at the meeting


--------------------------

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Finance Min. Shri @arunjaitley releases book “2014: The Election That Changed India”; Shri P. Chidambaram also participated

Embedded image permalink

త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ...,


అవనిపై ఆ దేవుని అద్బుత స్రుస్టి అమ్మ...,
అమ్రుతం కన్నా మధురం అమ్మ...,
స్వచ్చమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ...,
ఆప్యాయతానురాగాలకు చిరునామా అమ్మ...,
నిదురే రాని కల్లకి కమ్మని జోల పాట అమ్మ...,
త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ...,
అపురూపమైన తొలి స్నేహ మాధుర్యం అమ్మ...,
స్రుస్టికర్థ ఆ బ్రహ్మ ని సైతం స్రుస్టించినధి ఓ అమ్మ....,
ఆ బ్రహ్మ ని మించిన మా అమ్మకు నే అంకితం ఇవ్వనా ఈ జన్మ.,.,!!!
ur's prasaD..?





MODI JI AND SALMAN KHAN

Photo: Met noted actor Salman Khan earlier today.

KING AND QUEEN

Thursday, 6 November 2014

అట్టి ఆత్మజ్ఞానికి కర్మ చేయుటవలన కలిగే ప్రయోజనములేదు, చేయకపోతే దోషంలేదు. అతనికి ఏ ప్రయోజనముకైనను సమస్తభూతములను ఆశ్రయింపవలసిన అవసరము లేదు. శరీరము నేను కాదని అనుకుంటాడుకనుక శరీరమును రక్షించుకునే ప్రయత్నము చేయడు.

Vvs Sarma posted in మన తెలుగు మన సంస్కృతి



Vvs Sarma

భగవద్గీత
70
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18 ||
అట్టి ఆత్మజ్ఞానికి కర్మ చేయుటవలన కలిగే ప్రయోజనములేదు, చేయకపోతే దోషంలేదు. అతనికి ఏ ప్రయోజనముకైనను సమస్తభూతములను ఆశ్రయింపవలసిన అవసరము లేదు. శరీరము నేను కాదని అనుకుంటాడుకనుక శరీరమును రక్షించుకునే ప్రయత్నము చేయడు. పనిచేయటం వలన పాటులేదు,చేయకపోతే లోటు లేదు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||
తస్మాత్=అందుచేత, అసక్తః = అనాసక్తుడివై (సంగరహితముగా, ఫలా పేక్షలేకుండా ), కార్యం=చేయవలసిన, కర్మ (కర్మను) సమాచర (చక్కగా చేయుము.) ఈ విధముగా అసక్తుడై కర్మను ఆచరించు పురుషుడు పరమును (మోక్షమును)పొందుతున్నాడు.

దేహమున్నంతసేపూ కర్మలు చేస్తూ ఉంటావు. చేయవలసినదే. కాని ఆకర్మ నిన్ను బంధించకుండా మాత్రము నీవు చూచుకోవాలి. కర్తవ్యములు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. పుణ్యకర్మల ఫలమును త్యాగం ఛేయాలి. లేకపోయిన అవీ బంధములే.



----------------------------




నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి 


కాలస్వరూపం ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్.

KING AND QUEEN

HAPPY GURUPURAB --- KING AND QUEEN

ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి


అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి.. పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరి
శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి ..ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి
సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...
అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి ..ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి
సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...
అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 




EVERY MORNING IS THE FIRST DAY --------- KING AND QUEEN




 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN '
HYDERABAD 

NYAYAAM GELUSTHUNDHANNA MATA NIJAME, KAANI GELICHINDHANTHAA NYAYAM KAADU ---- MAHARAJA ANJANI RAVISHANKAR PILLA VAARU





MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

Tirumala giri raaya daevaraahutta raaya suratibinnaanaraaya sugunakonaeti raaya ------ MIGHTY BLESSINGS FROM KING AND QUEEN




Keerthana : Tirumala Giri Raaya
Raga : Hamsadhwani
Tala : Adi



Pallavi:
Tirumala giri raaya daevaraahutta raaya
suratibinnaanaraaya sugunakonaeti raaya

Charanam1:
Sirulasimgaararaaya cheluvapu timmaraaya
sarasavaibhavaraaya sakalavinodaraaya
varavasamtamularaaya vanitalavitaraaya
gurutaina taegaraaya challabarimalaraaya

Charanam2:
Golletalavuddamdaraaya gopaalakrshnaraaya
challuvedajaanaraaya challabarimalaraaya
chellubadidharmaraaya chepparaanivalaraaya
kollalaina bhogaraaya komdalakonaetiraaya

Charanam3:
Saamasamgeeta raaya sarvamohanaraaya
dhaamavaikumtharaaya daityavibhaalaraaya
kaamimchi ninnu goritae garunimchitivi nannu
sreemamtuda neeku jaya Sree vaemkataraaya

- See more at: http://annamacharya-keerthanalu.blogspot.in/2011/12/tirumala-giri-raaya-lyrics-tirumala.html#sthash.8U2NvISy.dpuf




one of the song expressed through me in 2003 and happened in the material world in 2008 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANAKR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

అనుభవించిన సుఖములగురించి యోచనచేయ కుండా నిర్లిప్తతతో ఉండాలి. ఇది ప్రకృతి సహజమని ఎరిగి, ప్రతిక్రియలగురించి అలోచించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. Always act normally but do not react to every situation.

భగవద్గీత 
68

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||



భగవంతునిచేత వర్తింపచేయబడిన ఈ ధర్మ చక్రమును ప్రపంచమున ఎవరు అనుసరించి ప్రవర్తింపరో, అట్టివారు పాప జీవనమును గడుపుతో, ఇంద్రియ సుఖములలో ములిగి వ్యర్థముగా బ్రతుకుచున్నారు. 
మనుష్యుడు తెలుసుకోవలసినది "ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. ఇది బంధన హేతువు. సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. సుఖములో ఉన్నప్పుడు రాబోయే దుఃఖమును గురించి,దుఃఖములో అనుభవించిన సుఖములగురించి యోచనచేయ కుండా నిర్లిప్తతతో ఉండాలి. ఇది ప్రకృతి సహజమని ఎరిగి, ప్రతిక్రియలగురించి అలోచించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. Always act normally but do not react to every situation. 
###


--------------------


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 

ఆర్ధికంగా అభివృద్ధి చెంది, మనకంటే విలాస జీవితాన్ని గడుపుతున్నంత మాత్రాన పాశ్చాత్యులను, పాశ్చాత్య దేశాలను గొప్పగా ఊహించుకుని, వారినే నాగరికులుగా, వారిదే అసలైన నాగరికతగా భ్రమించి, మన పరిణతి చెందిన నాగరికతని చిన్న చూపు చూసి, మన సనాతన ధర్మం ప్రసాదించిన ధర్మబద్దమైన జీవితాన్ని విడిచి, వారిని అనుకరించడమే మన ఈ వెనుకబాటుకు కారణం. ఒకనాడు ప్రపంచ దేశాలు సమస్తం భారత దేశానికి వలస మార్గం పట్టడం చరిత్ర చెబుతున్న నిజం. కారణం ఇది జ్ఞాన మరియు ఆర్ధిక సంపన్న దేశం కావడమే. వలస వచ్చిన సంస్కృతులు ఇక్కడి నుండి జ్ఞానాన్ని పొంది, సంపదను పొంది, అభివృద్ధి చెంది, వారి అజ్ఞానాన్ని ఇక్కడ ప్రజలపై రుద్ది, ఇప్పుడు వారే అసలైన నాగరికులుగా, భారతీయులు అనాగరికులుగా ప్రచారంచేసినంత మాత్రాన మన సంస్కృతికి వచ్చిన ఇబ్బందేమీలేదు.


పాశ్చాత్యవిష సంస్కృతి
**********************
మనకు స్వాతంత్య్రం రాక ముందు నుంచి మన సంస్కృతి, విలువలను చక్కగా పాటించేవాళ్లము. కానీ గత అరవై ఐదేళ్లుగా మనం ఎంతో నష్టపోయాము.ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతి జాడ్యం పట్టి పీడిస్తోంది.
పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పిల్లలపై సినిమాలు బాగా ప్రభావం చూపుతున్నాయి. అంతకంతకూ ప్రేమ పేరిట పైత్యం ముదిరిపోతోంది. ప్రేమమైకంలో మునిగితేలుతున్న యువకులు ఏం చేస్తున్నారో తెలీని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
నాగరికత, అభివృద్ధి పేరిట సంస్కృతీ విలువలు అనే గీతను దాటడం వలన అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లో మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి.
లక్నోలో పదిహేనేళ్ల బాలికపై యువకుడు తరగతి గదిలోనే కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్నాడు. యువకుడు మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతోంది.
బాలిక తరగతి గదిలోకి వెళ్లిన కాసేపటికే ఆమెకు బంధువైన యువకుడు ఆమె కడుపు భాగంలో కాల్పులు జరిపాడు. తరువాత తన తలకి గురిపెట్టి కాల్చుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించగా బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది.
మాదకద్రవ్యాల మత్తులో జోగుతూ యువత నిర్వహించుకుంటున్న రేవ్పార్టీలు ఇటీవల సర్వసాధారణమయ్యాయి. యువత అశ్లీల నృత్యాలతో ఒళ్ళూపై తెలియకుండా రేవ్పార్టీలు ఎంజాయ్ చేసే వరకు దిగజారింది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, జలపాత హోరు మాదిరి సంగీతంతో పాటు లిప్తపాటులో నిషా ఎక్కించే కొకైన్, ఎల్సిడి వంటి మాదకద్రవ్యాలు ఇంకేముంది మత్తులో యువత చిత్తవుతున్నారు. ఏదో లోకంలో విహరిస్తున్నట్లు అనుభూతి పొందుతూ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు చాలా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగులకు వారాంతమైన శని, ఆదివారాలు సెలవు ప్రకటించడం, చిరుప్రాయంలోనే వేలకొద్దీ వేతనాలు చేతికందడంతో యువత పట్టపగ్గాల్లేకుండా పోతోంది.
వారాంతాలు ఎంజాయ్ చేద్దామనుకునే ధోరణి దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఎంజాయ్ అంటే ఏ సినిమా చూడడమో, షికారుకెళ్ళడమో కాదు సుమా చక్కటి చుక్కను తీసుకుని బైకుపైనో, కార్లోనో రయ్యిన దూసుకెళ్ళి పబ్ల్లో మందేస్తూ చిందులేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అమ్మాయిలు కూడా పాశ్చాత్య సంస్కృతి హోరులో కొట్టుకుపోతున్నారు.
నిబంధనలకు తిలోదకాలిస్తూ...
గతంలో అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు బయటకు వెళ్లే వారు.. స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. మానవ విలువలు, మనోద్వేగాలు క్షీణించి పోతున్నాయి.
భారతీయ సంస్కృతిని ఈనాడు అదే సంస్కృతిలో బతుకుతు న్నా
కొంతమంది విమర్శించడం ఎంత అజ్ఞానం?
ఆర్ధికంగా అభివృద్ధి చెంది, మనకంటే విలాస జీవితాన్ని గడుపుతున్నంత మాత్రాన పాశ్చాత్యులను, పాశ్చాత్య దేశాలను గొప్పగా ఊహించుకుని, వారినే నాగరికులుగా, వారిదే అసలైన నాగరికతగా భ్రమించి, మన పరిణతి చెందిన నాగరికతని చిన్న చూపు చూసి, మన సనాతన ధర్మం ప్రసాదించిన ధర్మబద్దమైన జీవితాన్ని విడిచి, వారిని అనుకరించడమే మన ఈ వెనుకబాటుకు కారణం.
ఒకనాడు ప్రపంచ దేశాలు సమస్తం భారత దేశానికి వలస మార్గం పట్టడం చరిత్ర చెబుతున్న నిజం. కారణం ఇది జ్ఞాన మరియు ఆర్ధిక సంపన్న దేశం కావడమే. వలస వచ్చిన సంస్కృతులు ఇక్కడి నుండి జ్ఞానాన్ని పొంది, సంపదను పొంది, అభివృద్ధి చెంది, వారి అజ్ఞానాన్ని ఇక్కడ ప్రజలపై రుద్ది, ఇప్పుడు వారే అసలైన నాగరికులుగా, భారతీయులు అనాగరికులుగా ప్రచారంచేసినంత మాత్రాన మన సంస్కృతికి వచ్చిన ఇబ్బందేమీలేదు.
కానీ మనమే ఆ ప్రచారానికి ప్రభావితమై, మనమే ప్రచారకులుగా మారడం, ముఖ్యంగా యువత ఆ మార్గాన్ని పట్టడం ఆందోళనకరం. ఈరోజున సనాతన ధర్మానికి అర్ధాన్ని వెతిక్కోవాల్సిన దుస్థిలో భారతీయ యువత నిలబడడం శోచనీయం.
:--క్రాంతి619
------------------------------------------

వ్యాసం బాగున్నది 


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 



నీ ప్రేమను పొందేందుకై పడిలేచే కెరటమై కలియతిరుగుతున్నా


నీ మమకారం లేక ఎండిపోయిన మోడునవుతున్నా..!
నీ అభిమానం లేక అడవికాచిన వెన్నెలనవుతున్నా
నీ స్వచ్చమైన పలకరింపు లేక వాడిపోయే పువ్వునవుతున్నా
నీ చేయూత లేక తెగిన గాలిపటమై తిరుగుతున్నా
నీ ఆదరణ లేక ఆరిపోయే దీపాన్నవుతున్నా 
నీ ప్రేమను పొందేందుకై పడిలేచే కెరటమై కలియతిరుగుతున్నా
 హారిక 

Former President of Israel, Mr. Shimon Peres, calls on PM.





 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD

బొమ్మలాటలో చిట్టి లక్ష్మితో ముడిపడి కీచులాటతో మరలా వేరు పడి


**బాల్య గురుతులు**
|| గణ గణమని పిలిచిన బడి
జార విడిచిన అమ్మ ఒడి
బుడి బుడి నడకలతో పడి పడి
మట్టి నేలపైనే అక్షరాల సుడి
తాటాకు చప్పుళ్ళ సవ్వడి
భయ భక్తులతో చిరుకన్నుల తడి పొడి
జోరు బంతిలతో వీపులు ఇత్తడి
ఊట చెరువులో ఈతల అలజడి
బొమ్మలాటలో చిట్టి లక్ష్మితో ముడిపడి
కీచులాటతో మరలా వేరు పడి
పెసర చేనుతో పచ్చని మా మడి
చేనుకై చెల్లితో కాపలా కావడి
నిండుగా అండగా నిలిచిన పాడి కాపాడి
కలల అలలతో చిరుప్రాయం ఒక గారడి
ఎర్రని ఆ బుగ్గ వేయి గులాభీల జడి
రాయబారాలకు రాములోరి గుడి
ఆ చిన్నదానికి నే చేరువని ఊరంతా నానుడి
దూరమైన భారంతో మనసంతా చెడి
ఇప్పటికీ మెదులుతున్న ఆ పుత్తడి
చిన్ననాటి ఆ జ్ఞాపకాలే జీవితానికి కలివిడి||
................................మీగడ త్రినాధ రావు


=------------------------------






నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇవి రెండూ 2003 లో పూర్తీ వ్యక్తం అయినవి అని గ్రహించగలరు 
సృష్టి ప్రకృతితో ముడిపడిన నా మనసు పై, దివ్య పరిణామం పై మహారాజు మహారాణి గారి పరిపాలన పై కవితలు వ్రాయగలరు అని  శ్రీ శ్రీ మీగడ త్రినాద్ గారిని కోరుకొనుచున్నాను, 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు