ఏడాదికి రూ. 91 లక్షల జీతం!!
PTI | Updated: November 04, 2014 19:20 (IST)
ఖరగ్ పూర్ : ఐఐటీ... ఎలాగైనా ఇక్కడ ఇంజనీరింగ్ చదవాలన్నది చాలామంది ఆశ. అలా చదివితే చాలు.. బ్రహ్మాండమైన జీతాలు కూడా వస్తాయని అంటారు. అలాగే అయ్యింది. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన ఓ విద్యార్థికి ఏకంగా ఏడాదికి 91 లక్షల ప్యాకేజి వచ్చింది. ఇది కూడా ఇంకా అధికారికంగా ప్లేస్ మెంట్లు ప్రారంభం కాకముందే.
మొత్తం 125 మంది విద్యార్థులకు ఇలా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 20 శాతం ఎక్కువ. గూగుల్, మౌంటెన్ వ్యూ, ఫేస్ బుక్, వర్క్స్ అప్లికేషన్, ష్లంబర్గర్ లాంటి అనేక ఎంఎన్ సీల నుంచి లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చాయి. తుది విడత ప్లేస్ మెంట్ల కార్యక్రమం డిసెంబర్ ఒకటోతేదీన మొదలవుతుంది.
------------------------------------
కాలస్వరూపులు ధర్మస్వరూపులు గా మహారాజు గా మా వాక్క్ రూపం లో సర్వ బౌతిక ప్రపంచమును నియమించి చూపగలిగిన మేము సర్వ సంపదలకు మూలం ఆధార అని గ్రహించండి.
కాలస్వరూపం ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్.
No comments:
Post a Comment