C Nagendra Rao
పెరిగింది. మొత్తం 1,200 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్కూళ్లలో 7 వేల మంది ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత RSS స్కూళ్లలో చేరుతున్న ముస్లిం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్రోల్ చేయించుకున్న వారే. ఇటీవల విద్యాభారతిలో 8మంది ముస్లిం టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు. ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి నాణ్యతాయుతమైన విద్యాబోధనే కారణమని వివరించారు. కాగా, RSS ముస్లింలతో సహా ఏ మతానికి వ్యతిరేకం కాదు..కేవలం భారతీయ జాతీయవాదమే జీవనాదంగా నడుస్తుంది..@జనబందు.
No comments:
Post a Comment