పోకండి.ఆకుటుంబాలను మరింత కోటీస్వరులను
.చేసి నోట్లో వేళ్లు పెట్టుకోకండి.ఎన్ని జెండాలు మారినా..రాజకీయ పార్టీలు వేరయినా వారవిి .రైతు వ్యతిరేక అజెండాలు.అవి. మారేది లేదని తేలి పోయింది....వీడు పొతే వాడు... వాడు పొతే వీడు ... రాజ్యాధికారానికి వస్తే..ఏ.దో రైతులకు పొడిచేస్తారు... అనే భ్రమలు ఇక వదిలి పెట్టండి...కుల గజ్జి ఉన్నది... ప్రజలకే గాని నాయకులకు లేదు....కులగజ్జితో గోక్కుంటున్న ది... నాయకులు కాదు.....సామాన్య మధ్య తరగతి
వారు మాత్రమె.రైతన్నలకు...... ఎన్నాళ్ళీ.....కన్నీళ్లు....అందరి... ఆకలి...తీర్చే....రైతన్నలు...ఎందుకు...కన్నీళ్లు...కార్చాలి....ఎందుకు,వారు.... అన్ని రకాలా... త్యాగాలు చేయాలి.....రాజకీయ నాయకులు అందరు... రైతుల పట్ల కార్చేది ...ముసలి కన్నీరు మాత్రమె.... నని 67 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని... ఏలికలో తేలిపోయింది....ఎవరో వస్తారని... ఏదో చేస్తారనే... భ్రమలు ఇక తొలగించు .. కొండి..వాడు వీడ్ని చూపి.... అవినీతి పరుడంటాడు....వీడు వాడ్ని చూపి.... అవినీతి భూచోడు అంటాడు....అందరూ అందరే....అవినీతిలో అందే వేసిన దోపిడీ గాళ్ళే.....వారిని వదిలి పెట్టండి....మనం ఎలా బతకాలో... ఆలోచించండి...ఇప్పుడు మనకు కావాల్సింది... నిజమైన నాయకుడు....కోట్లు నొక్కేసి...,దాచుకున్న తిమింగలా లు,... లాంటి నాయకులు కాదు....ప్రజల మనుషులు కావాలి.....ప్రజల కోసం ప్రజలతో... ఉండగలిగే గుండె దైర్యం.... కలిగిన రైతు నాయకులు... మనకు కావాలి.....విప్లవాత్మకమైన నిర్ణయాలు... తీసుకోగలిగే నిజమైన.. ప్రజా నాయకులు కావాలి.....ఆలోచించండి.....ఈ కుళ్ళిపోయిన... పుచ్చిపోయిన...,కాలం చెల్లిన... అవినీతి నాయకులు కాదు.... కావలసింది....,చైతన్యం కలిగి...,చైతన్యం తేగలిగిన.... నాయకులు మనకు కావాలి.అలాంటి నాయకులు రైతుల మధ్యనేఉన్నారు.,మీ మధ్యనే ఉన్నారు.కొత్త జీవితాన్ని
కోరు కుంటే సరి కొత్త నాయకత్వానికి ఆహ్వానం పలకండి................
No comments:
Post a Comment