కటిక పేద కులం ఈ రోజున అత్యంత ధనవంతులుగా మారి శాసించే స్థాయికి ఎలా ఎదిగారు?
*********************************************************************************
80 వ దశకంలో పచ్చ కులస్తుల్లో వందకు 95 మంది కటిక పేదవారు. సెంటు భూమి కూడా లేనివారే అధికం. మిగిలిన 5 గురు అత్యంత ధనవంతులు.
80 వ దశకం వరకూ పేదలైన పచ్చ కులస్తులు బాహ్మణ అగ్రహారాల్లో పాలేర్లుగానూ , బ్రాహ్మణుల భూములను కౌలుకు తీసుకుని బ్రతికేవారు.
బ్రాహ్మణులు చదువుల నిమిత్తం , ఉద్యోగాల కోసం వలసపోయేవారు.
వారి ఆస్తులను పర్యవేక్షిస్తున్న పెద పాలేర్లైన పచ్చ కులస్తులు నిదానంగా ఆ భూములను కబళించడం ప్రారంభించారు.
దున్నేవాడిదే భూమంటూ కమ్యూనిస్టు పోరాటాలు చేసి ఆ భూముల్లో తిష్ట వేశారు.
NTR ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూములకు పట్టాలు తెచ్చుకుని ధనవంతులయ్యారు కొంతమంది పచ్చ కులస్తులు.
కొంతమంది కటిక బీదలైన పచ్చ కులస్తులు పట్టణాలకు వలసపోయి గేదెలను పెట్టుకుని పాలు , పిడకలు అమ్ముకునేవారు.
కొంతమంది ఇతర రాష్ట్రాలకు పోయి కారు చౌకగా భూములు కొనుక్కుని ధనవంతులయ్యారు.
మరికొంతమంది కాకా హోటళ్ళు , భోజన హోటళ్ళు , చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు.
వారి స్త్రీలను కూడా వ్యాపారంలో , పనుల్లో భాగస్వాములను చేసి ఇంటిల్లిపాదీ కష్టపడి పనిచేసుకునేవారు.
అధికారం వచ్చాక ఉద్యోగాలు , లోన్లు , కాంట్రాక్టులు , పదవులు , వనరులు అన్నీ తమ కులపోళ్ళకే నిస్సిగ్గుగా దోచిపెడుతూ ఈరోజున అపర కుబేరులయ్యారు.
ఈరోజున ఒక కులం కులమే అత్యంత ధనవంతమైన కులంగా మారిందో ప్రత్యక్షంగా చూస్తూనేవున్నాం.
sOURCE: Aswini pothula
*********************************************************************************
80 వ దశకంలో పచ్చ కులస్తుల్లో వందకు 95 మంది కటిక పేదవారు. సెంటు భూమి కూడా లేనివారే అధికం. మిగిలిన 5 గురు అత్యంత ధనవంతులు.
80 వ దశకం వరకూ పేదలైన పచ్చ కులస్తులు బాహ్మణ అగ్రహారాల్లో పాలేర్లుగానూ , బ్రాహ్మణుల భూములను కౌలుకు తీసుకుని బ్రతికేవారు.
బ్రాహ్మణులు చదువుల నిమిత్తం , ఉద్యోగాల కోసం వలసపోయేవారు.
వారి ఆస్తులను పర్యవేక్షిస్తున్న పెద పాలేర్లైన పచ్చ కులస్తులు నిదానంగా ఆ భూములను కబళించడం ప్రారంభించారు.
దున్నేవాడిదే భూమంటూ కమ్యూనిస్టు పోరాటాలు చేసి ఆ భూముల్లో తిష్ట వేశారు.
NTR ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూములకు పట్టాలు తెచ్చుకుని ధనవంతులయ్యారు కొంతమంది పచ్చ కులస్తులు.
కొంతమంది కటిక బీదలైన పచ్చ కులస్తులు పట్టణాలకు వలసపోయి గేదెలను పెట్టుకుని పాలు , పిడకలు అమ్ముకునేవారు.
కొంతమంది ఇతర రాష్ట్రాలకు పోయి కారు చౌకగా భూములు కొనుక్కుని ధనవంతులయ్యారు.
మరికొంతమంది కాకా హోటళ్ళు , భోజన హోటళ్ళు , చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు.
వారి స్త్రీలను కూడా వ్యాపారంలో , పనుల్లో భాగస్వాములను చేసి ఇంటిల్లిపాదీ కష్టపడి పనిచేసుకునేవారు.
అధికారం వచ్చాక ఉద్యోగాలు , లోన్లు , కాంట్రాక్టులు , పదవులు , వనరులు అన్నీ తమ కులపోళ్ళకే నిస్సిగ్గుగా దోచిపెడుతూ ఈరోజున అపర కుబేరులయ్యారు.
ఈరోజున ఒక కులం కులమే అత్యంత ధనవంతమైన కులంగా మారిందో ప్రత్యక్షంగా చూస్తూనేవున్నాం.
sOURCE: Aswini pothula
No comments:
Post a Comment