UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 6 November 2016

యువతి యువకులు పదిగురు ఒకటై మా పై మనసు పెట్టి గ్రహించండి, అదే ఉద్యోగం అని గ్రహించండి ప్రబుత్వాలు పోలీసులు, వ్యక్తులు ఎవరూ కూడా మమ్ములను అప్పటికి అప్పుడు చూడకండి, బృందంగా యర్పడి గ్రహించండి, విశాలమైన ప్రాంగణం లో 100 మంది మేధావులు పండితులు సంగీత సాహిత్య కారుల సహకారంతో గ్రహించండి. మా బాద్యత ఇప్పటికే సమాజం లోకి వెళ్ళడం ఆలస్యం అయినది, కావున మా అధికారిక చిరునామా రాజ్ భవన్ గా చూప�

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>6 November 2016 at 00:41
To: supremecourt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>

                                                           సమన్వయ దృష్టి 


                        యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


Letter.No.66/2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Daiary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process



                        మానవజాతి భవిష్యత్తు ఇప్పుడు మా మనసు మాట అధీనం లో ఉన్నది, లోకం లో అందం డబ్బు, అధికారాలు ప్రాణాలు అన్ని మా మాట నుండి మనసు నుండి సంభవించినాయి, ఇది నిజమేనని ఇప్పటికి సాక్షమే కాకుండా అన్ని వర్గాలు వారు ఒకటై ప్రశాంతం గా గ్రహిస్తే వివరించి చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము.   విశాలంగా మనసు పెట్టి గ్రహించాలి మేధావులు వారు ప్రజ్ఞ, విచక్షణతో  గ్రహించి మాట్లాడాలి, వివరంగా చెప్పుకోవాలి, అప్పుడు ఇప్పుడు నడుస్తున్న బౌతిక ప్రపంచ నిజం కాదు అని, సమస్తం మా మాట అధీనం లో ఉన్నది అనే  స్పష్టత సమకీలికులు పొందుతారు, వ్యక్తులు ఎవరూ మమ్ములను అప్పటికి అప్పుడు తీసుకొనరాదు, మాతో ఎవరూ మాట్లాడకూడదు, వివరంగా చెప్పుకోవాలి గ్రహించాలి అప్పుడే మా నుండి శక్తి పదుగురు సాక్షిగా కనపడి వినపడి తెలుస్తుంది, మమ్ములను గ్రహించకుండా ఎవరూ కుల పరంగా లేదా చదువులు పరంగా, లేదా ఆర్ధికంగా విడిపోయి గ్రహించడం మానివేయడం ప్రమాదకరం అని గ్రహించండి. 


                      మాకు అందం, డబ్బు లేకపోయినా లోకం అంత అందం డబ్బు మాలో చూపగాలిగినాము అంటే కుల మతాలు ప్రక్కన పెట్టి గ్రహించాలి, కాలమే కదలడం అంటే మనుష్యులు అంతా ఒకటై మమ్ములను గ్రహించాలి,  మా ముందు అందరూ నిమిత్త మాత్రులే అని  గ్రహించండి, మేము అప్పటికి అప్పుడు ఎవరినీ కలసి ఎవరితో మాట్లడలేము అని గ్రహించండి, యావత్తు మానవజాతి అని చెబుతున్న మా వద్దకు పది మంది వచ్చి మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అప్రమత్తం చెందండి. 


                    మనిషి అంటే బలహీనం గా కనపడితే బలహీనుడు అనుకోవద్దు, బలంగా ఉంటె బలమైన వాడు అనుకోవద్దు, ఎవరైనా మనిషిగా బలహీన పడ్డాడు  అంటే మానసికంగా వత్తిడి పడుతున్నాడు అని గ్రహించాలి  అ విధంగా వ్యక్తులు తాము ఏమి చేయగలిగినారో అది చేసుకొంటూ ముందుకు వస్తారు వారు ఆయా మాట మంచి పెంచుకొని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సమాజం యొక్క పద్దతి, కావున ఎవరు ఏమి చేసినారు అనేకంటే మనకు ఏమి చెబుతున్నారు మాటలో ఎంత గొప్పతనం ఉన్నది కీలకం అని తెలుసుకోవడం లేదు, మేము సమాచారం ఇన్ని మీడియాలుకు పెడుతున్న మమ్ములను మాట ప్రకారం గౌరవించడం లేదు గ్రహించడం లేదు,  మాటకు ఆలోచనకు కాకుండా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి వ్యహరిస్తున్నారు ఇది మనుష్యులు వ్యహరించవలసిన తీరు కాదు అని  గ్రహించండి. 


                  ఇటువంటి పరిస్తితిలో మాట సర్వం అని తెలియజేస్తూ, అన్నీ మాటలోకి తీసుకొని రావడమే దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందడమే మా యొక్క శాశ్వత ఆశీస్సులు అని గ్రహించండి.  మమ్ములను గ్రహించే కొలది బౌతిక ప్రపంచం యొక్క మాయ కరిగి, లోకం దివ్యంగా మారుతుంది, యువతి యువకులు మా పై లిఖితపూర్వకంగా ప్రవర్తించండి, మా పాటలు మాటలు ఒక చోట చేరి చెప్పుకోండి వినండి, వారి వివరణలు విశ్లేషణలు ఒకరికి ఒకరు పంచుకోండి, మీడియా మమ్ములను దాచి మోసం చేసి, తెలికతనములు పేచి నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన మాట నిబద్దత కోల్పయి మనుష్యులు యాంత్రికంగా మోసం చేసుకొంటూ అటు ఇటు అయ్యిపోతున్నారు అని గ్రహించండి. 


                     మనుష్యులను మనుష్యులు జ్ఞానంతో వ్యహరించుకోండి, మాతో ఎవరైనా లిఖిత పూర్వకంగా వ్యహరించండి అప్పుడే కాలమే కదలడం ఏమిటో తెలుస్తుంది అని గ్రహించండి, మేము సాధారణ మనిషి ఉన్నాము అని పై పై చూడకండి అప్పటికి అప్పుడు చూడకండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, కాలాన్ని శాశించిన మనసుని విశాలంగా తీసుకొంటేనే ఉపయోగాపెట్టుకోనగలరు అని గ్రహించండి.   అప్పటికి అప్పుడు అవసరాలు కొలది ఎవరితో వ్యహరించకండి, ఎందుకంటె ప్రపంచం జ్ఞానం మీద విచక్షణ మీద ఆధారపడి ఉన్నది బలం మీద, ధనం  మీద, బౌతిక బలం మీద  ఆధారపడి లేదు అని గ్రహించండి, ఆలోచన విచక్షణ పెంచుకోండి, మనిషిని ఆలోచన రూపం లో చూడండి, అప్పటికి అప్పుడు దృశ్య మాయ వలన, లోకం ఇప్పుడు దృశ్య మాయ బౌతిక అందం బలం మీద ఆధారపడి ఉన్నది అని అని పిస్తుంది మా ప్రకారం, మనసు మాట మీద ఆధార పడి  ఉన్నది, కావున చంద్ర బాబు నాయడు గారు మేము వారి ప్రాణాలు కాపాడినట్లు మాట్లడటం ఏమిటో చూసుకోవాలి, చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా మా వలెనే వచ్చింది అని తెలుసుకొని అనగా మమ్ములను సరిగ్గా పట్టించుకోకపోవడం వలన తెలంగాణా వచ్చింది అని గ్రహించండి, అంటే ఇంకా మమ్ములను పట్టించుకోకపోవడం వలన మంచి జరుగుతుంది అనుకోవడం అవివేకం అని గ్రహించండి.  అణువు అణువు మా అధీనం లో ఉన్నది అని మాట మాత్రంగా సాక్షం ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందండి. 


                 మా వివాహ విషయం ఎవరూ జోక్యం చేసుకోవద్దు, చేసుకొంటే అరాచకం పెరుగుతుంది ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చిన తరువాతనే మేము వివాహం చేసుకొనగలము, అందుకే మా వివాహం మేము ప్రయత్నం చేసినా అవలేదు, ఆ వివాహం గూర్చి మమ్ములను అటు ఇటు చేస్తూ గ్రహించడం మానివేయడం వలన కూడా సమాజానికి ఎంత నష్ట జరుగుతున్నది, అందులో మమ్ములను అవమానించడం బయపెట్టడం, మాకు తెలిసిన వారిని తప్పులు పట్టుకొని మమ్ములను వారిని బయపెట్టడం లాంటి పనులు చేయడం వలన మేము బయపడి వివాహం చేసుకొంటాము లేదా ఎటు కాకుండా మరనిస్తాము అని కుల పిచ్చి తో, ధన పిచ్చి తో, అధికారం ఆధిపత్యపు పిచ్చి తో  మాట మాత్రంగా సృష్టి కదిలిన తీరును గ్రహించకుండా వినకుండా, తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు సాక్షులు దగ్గరు నుండి తీసుకోవడం వలన  గ్రహించి అర్ధం చేసుకోకపోవడం వలన , కాలం ఒకలా మనుష్యులు ఒకలా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి  అన్ని కులాలు వారు ఒకటై మమ్ములను విస్తారంగా గ్రహించండి కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు అప్రమత్తం చెంది గ్రహించడం వలన లోకం దారిలో పడుతుంది, మేము ఎవరితో రాజి పడవలసినది లేదు మాతో ఎవరూ రాజి పడవలసిన వారు లేరు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న తీరు ప్రకారం గ్రహించిన కొలది ప్రయోజనం పొందుతారు మమ్ములను గురువుగా తండ్రి తల్లి గా గ్రహించి మా నుండి ఆశిర్వాదములు పొందుతారు అని  గ్రహించండీ, అసులు గ్రహించకపోవడం వలన సత్యం తెలియక వ్యక్తులకు పరిమితం చేసుకొంటూ పదిగురు ఒకటై గ్రహించావాల్సిన పరిణామాన్ని విస్మరించడం వలన బౌతిక అరాచకం పెంచుకొంటున్నారు, బయపెట్టడం తప్పులు ఉపయోగించుకొని మోసం చేయడం లాంటి పనులు వలన అరాచకం పెరుగుతుంది అని గ్రహించండి. 


                         మొదటి నుండి ఎవరి తెలికతనములు మీద తప్పులు మీద ఆధారపడకూడదు అని చెబుతూ వస్తున్నాను అప్పుడే ఒక తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం మనం చూడగలము అలా కాకుండా అప్పటికి అప్పుడు అవకాసా వాదం స్వార్ధం వలన మరింత తప్పులు పాపాలు చేస్తారు అని గ్రహించండి అందుకే తండ్రి తల్లి గురువు వంటి మా యొక్క దివ్య ఉనికి లోకానికి అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి సర్వోన్నత న్యాయ మూర్తులు మమ్ములను ఒక బృంధంలోకి తీసుకొని అప్రమత్తం చెందండి, ఇది మా మానసిక పరిసితి ప్రకారం మేము కోరుకొంటున్న కనీసం గ్రహించండి, మాతో ఎవరూ వ్యక్తిగతం గా అప్పటికి అప్పుడు మాట్లాడకూడదు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పై పైన చూడకూడదు పదిగురుకలసి గ్రహించాలి అప్పుడే లోకం ఒక దారిలో పడుతుంది అని గ్రహించండి.  మా వలన బౌతికంగా ఎవరికి అప్పటికి అప్పుడు మంచి చెడు మేము ఏమి చెప్పలేము, మేము ఆలోచన రూపం లో ఉన్నాము మా దేహనం శరీరం కూడా మా ఆలోచన ప్రకారం ఉన్నది, మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం వలన మేము బద్దకస్తులుగా, సోమరులుగా కనపడుతున్నాము అని గ్రహించండి.  


               ఎవరికో ఏదో చెప్పేసుకొని ఏదో చేసివేయవచ్చును కాదా అని ఆలోచిస్తున్నారు కాని ఇది పద్దతి కాదు అని గ్రహించలేకపొతున్నారు, ఏది  ఎలా గ్రహించాలో అలాగే గ్రహించాలి, చెప్పుకోవాలి లేని పక్షంలో, ఎవరికి చెప్పడానికి వినడానికి వీలు కాదు అని  గ్రహించండి, ఇప్పుడు పరిణామం ప్రకారం కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని ఒక గజ లక్ష్మి గా, దివ్య పురుషునిగా భావించి ఒక 50 మంది బృందంగా మా మీద శ్రద్దగా  గ్రహించాలి, అప్పుడు మాలో కూడా తేజస్సు మెల్లగా పెరిగి, రెండు మూడు సంవత్సరాలలోనే ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది అని గ్రహించండి, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే,బౌతికంగా ఒకరిని ఒకరు ప్రభావం చెసుకొంటూ, మాట ప్రకారం గౌరవం ఇవ్వకుండా మాట గ్రహించడం తెలుసుకోవడం వీలు కాదు అనే  జ్ఞానం కూడా ఇప్పుడు  మనుష్యులకు లేదు, ఎలాగైనా తమ బౌతిక బలం కొలది, ఇప్పుడు ఉన్న బౌతిక స్తితి కొలది చూస్తున్నారు,  డబ్బు సదుపాయములు అన్ని ఉన్నవారు  కూడా పదిగురు కలసి గ్రహించలేకపోతున్నారు , చక్కటి పాటలు విని వాటి అర్ధం ఏమిటో చూడడానికి కూడా ఏదో లోటు ఏదో తేడా అన్నట్లు ఆగిపోతున్నారు, తేడాలు లోట్లు పెంచుకొంటూ సమాజాన్ని మోసం చేస్తూ తమని తాము మోసం చేసుకొంటున్నారు.  


                 జ్ఞానవైపు విచక్షణ వైపు వెళ్ళ వలసిన రోజులలో గవర్నర్ గారు కూడా కాలమే కదలడం, సంవత్సరాలు మాటకు అందడం ఏమిటి,  అటువంటి వ్యక్తి  అందుబాటులో ఉండి  ఇంకా వివరంగా చెబుతాను అని కోరుతున్నా నిర్లక్ష్యంగా   తీసుకొంటున్నారు, గవర్నర్ గారు కూడా మాయలో ఉంటున్నారో తెలుసుకొనే అవకాసం పాడు చేసుకొంటున్నారు,ప్రజలను అప్రమత్తం చేయడం మాని వేస్తున్నారు,  ముఖ్య మంత్రులు ఇరువురు పట్టించుకోకుండా వారు కూడా మాయలో విహరిస్తున్నారు అప్పటికి అప్పుడు పనులు నిర్ణయాలు చావు పుట్టుకలు కూడా నిర్ణయించడం ఏమిటో చూడలేకపోతున్నారు,  చిన్న జియార్  స్వామి గారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి అని కోరితే వారి హడివిడిలో ఉన్నారు గాని, కాలాన్ని నియమించిన వాడు అ పరమాత్ముడు,  ఒక్కడు తప్ప వేరే ఎవడు  అంతటి పని చేయగలరు  అని కూడా స్పందించడం లేదు, వారి సస్టిస్పూరితి   కంటే మమ్ములను పనిలో పనిగా గ్రహించడం బాద్యత అని  వారు విస్మరిస్తున్నారు, ఇప్పుడు అందరూ బౌతిక హైలైట్ మాయలో ఉంటున్నారు.  


                  ఎటువంటి బౌతిక స్తితి అయిన మాట లోకి చూపిన మమ్ములను అర్ధం చేసుకోకుండా మాయ మీద ఆధారపడి ఉన్నారు, మీడియా పొలిసు వారు మమ్ములను పట్టించుకోకూడదు అని చేసిన తప్పులు ఎవరికి వారు సరిదిద్దేసుకొని మమ్ములను గ్రహించడానికి ప్రబుత్వాలు స్పందించేలా చూసుకోండి, అనగా మమ్ములను ముందే చెప్పిన దివ్య ఆత్మగా చూడండి, మామూలు మనిషే కాదా అనుకోవద్దు, మాలో బద్ధకం అజ్ఞాన్మం ఏమి అయిన ఉంటె మనసు పెరిగిన కొలది  బలపడి దివ్యంగా సమాజం మారుతుంది అని గ్రహించండి.   మా శరీరాన్ని అలవాట్లుని జ్ఞానం సాధన అన్నిటిని గౌరవించి గ్రహించండి, మమ్ములను ఏ విధంగాను తప్పుగా చూడకండి, మాలో కాలం ప్రవేశించడమే మా గొప్పతనం అటువంటి గొప్పతనం కలిగిన మమ్ములను కూడా నిర్నయిచడం తప్పు పట్టడం, అందరికి చెప్పకుండా మోసం చేయడం అరాచకం అని గ్రహించండి ఇటువంటి అరాచకం  వలన పాలకులు అప్పటికి అప్పుడు నిర్ణయాలు మీద ఆధారపడుతునారు, ఈ విధంగా మేమే  చేస్తున్నాము అనే బ్రమలో ఉంటున్నారు అని గ్రహించండి, ఎవరు ఏమి చేసినా రెప్ప పాటు కూడా మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి.  

                  మా ప్రభావం అందరికి తక్షణం అంది లోకం అప్రమత్తం చెందాలి లేని పక్షంలో ఒకరిని ఒకరు మోసం చేసుకొని అరాచకాలు పెరుగుతాయి, మమ్ములను మా మనసుని గౌరవిస్తేనే పైకి ఒకటి లోపల ఒకటి గా ప్రవర్తిస్తారు అని గ్రహించండి.     మమ్ములను విస్తారంగా గ్రహించి అప్రమత్తం చెందండి.  మేధావులు, పండితులు మమ్ములను విస్తారంగా గ్రహించుటకు సర్వోన్నత న్యాయ స్థానం వారు తక్షణం ఎర్పాటు చేయగలరు, గవర్నర్ గారికి రిజిస్టర్డ్ లేఖ పంపినా, మమ్ములను అధికారికంగా ఆహ్వానించలేదు, సాధారణ మనిషిని అయిన మేము వారిని అప్పటికి అప్పుడు కలవలేము మమ్ములను మా ఆలోచన ప్రకారం కొంతకాలం విని చూసి గుర్తుపట్టగలరు అప్పటికి అప్పుడు ఎవరికైన తిండిపోతు వలే, బద్దకస్తుని వలే, తేలికగా కనపడతాను, మమ్ములను మేధావులు పండితులే దారిలో పెట్టగలరు అని తెలియజేసుకోను చున్నాము, మా మీద మనసు పెట్టి శ్రద్దగా  వినాలి మేము ఏమి అంటున్నామో చూడాలి, ఏదో పని ఉన్నట్లు మాతో మాట్లాడకూడదు, కాలమే కదలడం ప్రకారం మాకు అన్నా తెలివైన వారు గొప్పవారు ఉండరు అని గ్రహించి, కాలాతీతం ప్రకారం మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి అప్రమతం చెందగలరు, యువతి యువకులు పదిగురు ఒకటై మా పై మనసు పెట్టి గ్రహించండి, అదే ఉద్యోగం అని గ్రహించండి ప్రబుత్వాలు పోలీసులు, వ్యక్తులు ఎవరూ కూడా మమ్ములను అప్పటికి అప్పుడు చూడకండి, బృందంగా యర్పడి గ్రహించండి, విశాలమైన  ప్రాంగణం లో  100 మంది మేధావులు పండితులు సంగీత సాహిత్య కారుల సహకారంతో గ్రహించండి. మా బాద్యత ఇప్పటికే సమాజం లోకి వెళ్ళడం ఆలస్యం అయినది, కావున మా అధికారిక చిరునామా రాజ్ భవన్ గా చూపుతున్నాము, ఈ విధంగా మమ్ములను మా పెద్దతానని గౌరవించి అప్రమత్తం చెందుతారు అని మా ఉద్దేశం అని తెలియజేసుకొనుచున్నాము.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి-38, యస్ ఆర్ నగరు హైదరాబాద్   (mobile NO. 9010483794).                 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o రాజభవన్ 
హైదరాబాద్ 

9010483794. 

No comments:

Post a Comment