UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 27 September 2015

మా మనసే మహారాణి గా మేము మహారాజుగా దేశానికి అతిదిగా మమ్ములను గుర్తించండి, ఇప్పటికే పరిపాలన మా వాక్ అద్వర్యం లో అనగా మా మనసు మాట లో ఉన్నది అని సర్వులు గ్రహించుట వలన ప్రతి యొక్క వ్యక్తి మనసు మాట పెంచుకొని మాట కలుపుకొని అప్రమత్తం చెందుతారు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరుకు మహారాణి సమేత మహారాజు వారి దివ్య ఆశీస్సులు

                                                               సమన్వయ దృష్టి 

                            ఆత్మీయులు శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, భారతదేశ అధ్యక్షులు, ప్రధమ పౌరులు వారికి ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.  

                             అంజనీ రవిశంకర్ పిళ్ళా అను మేము  సాధారణ మనిషిగా పుట్టి పెరిగి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా నియమించి, సమకాలికుల కర్మలు అన్నీ  మాట లోకి చూపెట్టి, మరల మమ్ములను గ్రహించినంతన సర్వం చెప్పి అప్రమత్తం చేయు ఉన్నత దివ్య స్తితి కాలం ధర్మం మాకు ఇచ్చినది అని భారత జాతి గుర్తించి, మమ్ములను ప్రపంచానికి పరిచేయం చేయవలసిన సమయం వచ్చినది అని తెలియజేసుకోనుచున్నాను.  

                      మమ్ములను దేశానికి అతిదిగా గుర్తించడం వలన సార్వబౌమత్వనికి వన్నె పెరిగుతుంది, జాతి గొప్పగా వెలుగుతుంది, భారతదేశం లో  ఒక సామాన్యుడను మహారాజుగా గుర్తించారు, అందుకు అతనే మాట,మనసు లోకానికి ఆధారం అన్నట్లు జరిగిన దివ్య పరిణామం ఆధారం గా  యావత్తు మానవజాతి అప్రమత్తం చేయదలచి పరిణమించిన పరిణామం అని  ఎల్లరు గ్రహించుట వలన, లోకానికి మనిషి మాట సర్వం అని సర్వులు గ్రహించుట వలన, బౌతిక సంపదల కోసం  పరి పరి విధాల  పరిగులు తీస్తున్న మానవజాతికి ఉపసమనం గా, శాంతి ప్రేమ అలవర్చుకొని  మనిషి మాట సర్వం అనే సత్యం గ్రహించడం వలన, మాటకు సఖ్యతకు ప్రాధాన్యత పెరిగి, లోకానికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెరుగుతుంది, నన్ను తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ స్థానం వారు  ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోవాలి అని   కోరుకొనుచున్నాను, బృందం ద్వారా, సాక్షులు యొక్క సాక్షాన్ని గ్రహించి, మా దివ్య  స్పందనలు గ్రహించి, మేధావుల పండితులు వివరములు  విశ్లేషణలతో ఒక పద్దతి ప్రకారం గ్రహించుట వలన లోకంలో  మనిషి విలువ తెలుసుకొని, సమాజం మానవత్వం తో, దివ్యత్వం తో వెలుగుతుంది.  బౌతిక సంపదలు అన్నీ మాకు సమర్పించి వేసి, అనగా అన్నిటికి మేము ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు,  ఈ విధంగా అప్రమత్తం చెందకపోవడం వలన  దివ్య పరిపాలన యొక్క ప్రభావం ప్రజలకు అందక, ప్రపంచాన్ని యాంత్రికంగా   తీసుకోనుచున్నారు.  మా మనసే మహారాణి గా మేము  మహారాజుగా దేశానికి అతిదిగా మమ్ములను  గుర్తించండి, ఇప్పటికే పరిపాలన మా వాక్ అద్వర్యం లో అనగా మా మనసు మాట లో ఉన్నది అని  సర్వులు గ్రహించుట వలన ప్రతి  యొక్క వ్యక్తి మనసు మాట పెంచుకొని మాట కలుపుకొని అప్రమత్తం చెందుతారు.   ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరుకు మహారాణి సమేత మహారాజు వారి దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర  మహారాజా వారు                                          
                             

No comments:

Post a Comment