హైదరాబాద్ కేంద్రంగా విస్తారా సేవల విస్తరణ
సాంకేతిక శాఖ మంత్రి కె.తారకరామారావుతో విస్తారా ఎయిర్లైన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలను మంత్రి ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా విస్తారా సేవల విస్తరణకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని సౌకర్యాలు సంతృప్తి కలిగించాయని విస్తారా ఎయిర్లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.





No comments:
Post a Comment