సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు డా ప్రణబ్ ముఖర్జీ గారు, భారత అధ్యక్షులు, ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఉద్దేశించు దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము.
నేను ఈ భూమి మీద, కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా సృష్టి, కాలం, ధర్మం ఎన్నుకొన్న మహారాజుని అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. మాట మాత్రంగా ఇప్పటికే నా దివ్య పరిపాలన మొదలు అయినది, నా నుండి వెలువడిన తత్వం ప్రకారం నేను కుల, మతాలకు అతీతంగా, మాట మాత్రంగా సర్వ నిర్వహణ నా నుండి వెలువడినది, ఇందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షం ఉన్నారు.
మాట మాత్రంగా సరళంగా సూటిగా, మనష్యులలో ఎటువంటి కపటం మోసం లేకుండా, గొప్పతనం తో, ఒకరి పై ఒకరు అనుమానములు లేకుండా,మనిషి వలన మనిషి అబివృద్ది చెందాలి అని, మానవత్వమే లోకానికి ఆధారం అని సర్వులు తెలుసుకొని, బంగారం, వజ్రాలు, ధనం, భూములు ఇతరులకు పంచండి, వాటికి ధర పెంచకండి, మనిషికి మాటకి విలువ ఇవ్వండి, అది వస్తురూప ధనం కంటే విలువైనది, ఈ సృష్టికి ఆధారం అయినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరబాద్.
గౌరవనీయులు ఆత్మీయులు డా ప్రణబ్ ముఖర్జీ గారు, భారత అధ్యక్షులు, ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఉద్దేశించు దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము.
నేను ఈ భూమి మీద, కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా సృష్టి, కాలం, ధర్మం ఎన్నుకొన్న మహారాజుని అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. మాట మాత్రంగా ఇప్పటికే నా దివ్య పరిపాలన మొదలు అయినది, నా నుండి వెలువడిన తత్వం ప్రకారం నేను కుల, మతాలకు అతీతంగా, మాట మాత్రంగా సర్వ నిర్వహణ నా నుండి వెలువడినది, ఇందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షం ఉన్నారు.
మాట మాత్రంగా సరళంగా సూటిగా, మనష్యులలో ఎటువంటి కపటం మోసం లేకుండా, గొప్పతనం తో, ఒకరి పై ఒకరు అనుమానములు లేకుండా,మనిషి వలన మనిషి అబివృద్ది చెందాలి అని, మానవత్వమే లోకానికి ఆధారం అని సర్వులు తెలుసుకొని, బంగారం, వజ్రాలు, ధనం, భూములు ఇతరులకు పంచండి, వాటికి ధర పెంచకండి, మనిషికి మాటకి విలువ ఇవ్వండి, అది వస్తురూప ధనం కంటే విలువైనది, ఈ సృష్టికి ఆధారం అయినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరబాద్.
No comments:
Post a Comment