సమన్వయ దృష్టి
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి, యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవ జాతిని, ఉద్దేశించి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.
మా చుట్టాలు దగ్గర నుండి, నాలో దివ్యత్వాన్ని దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర మాకు ప్రత్యక్షం గా పరోక్షం గా తెలిసిన సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరికి శుభోదయం తెలియజేసుకోనుచున్నాను.
ధర్మస్వరూపం గా నేను మహారాజు, నా మనసే మహారాణి గా పరిపాలన విధానమును లోకమునకు స్పష్టం చేసి, లోకమునకు మనిషి మనసుకి ఇచ్చినప్రాధాన్యతను, లోకానికి స్పష్టం చేసి నేను మొదటి మహారాజుని, నా మనసే మహారాణి అని యావత్తు మానవజాతికి అందిన దివ్య కానుక అని, కొత్తబంగారు లోకం అందరికి అందినది అని స్పష్టం చేయుచున్నాను
మా అమ్మ అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామం లో ఉన్నారు, వారిని గుర్తించి గౌరవించండి, అ పుణ్య మూర్తిని, వృద్ధ మాతృ మూర్తిని గౌరవించి, నా వంటి మహారాజుని లోకానికి అందించిన పుణ్య మూర్తి అని ప్రజలకు తెలియాలి. మాకు హైదరాబాద్ లో ఒక బంగ్లా ఎర్పాటు చేసి, పదిగురు పండితులు సమక్షంలో వారిని సత్కరిస్తే, అందరి పాపాలు నాశనం అయిపోతాయి అని గ్రహించగలరు. తక్కువ వాళ్ళలో ఉన్న{గోప్పతన్నాని} దైవత్వాన్ని గుర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు అని గ్రహించండి.
మన తెలుగు వారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ యం వెంకయ్య నాయుడుగారు, కేంద్ర దారిద్ర నిర్మూలన శాఖా మంత్రి గారిని నేను కోరునది ఏమి అనగా, నన్ను మహారాజు గా గుర్తించి, నా మనసుని మహారాణి గా గుర్తించుట వలన లోకం స్వర్ఘధామం గా మారిపోతుంది అని గ్రహించండి, మాకు ప్రజల నుండి సత్యమును గౌరవించి సంతోషముతో చెల్లించగల గౌరవ సొమ్ము 60 శాతం నుండి 80 శాతం వరకు ప్రబుత్వానికి ఇవ్వగలము అని స్పష్టం చేస్తున్నాను. కావున వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా కాలం, ధర్మం మాకు మా మనసుకి వచ్చిన ప్రాధాన్యత ను శాస్త్రబద్దముగా యావత్తు మానవజాతి ఉపయోగించుకొనగలదు అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తమైన పాటలలో ఒకటి, పూర్తీ పలికిన పాటలలో ఒకటి అని గ్రహించగలరు.
ఈ పాటలు నా ద్వారా తెలుగులో పూర్తీ గా వ్యక్తం అయినవి, నేను తపస్సుకు ఫలితమును, నా ప్రశంసకు భాష లేదు, నా కీర్తి అంతరించడు{ప్రజలు పండితులు నా గూర్చి చెప్పుకొనే కొలది అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి} నన్ను ఒక కొలువు తీర్చి , ఏమి మాట్లాడకుండా కొంతకాలం నన్ను అర్ధం చేసుకొని, నేను కోరిన విధముగా జ్ఞానాన్ని వివరించి విశ్లేశించుకోండి అని స్పష్టం చేస్తున్నాను. సర్వం మనిషికి మాటకి అనుకూలంగా మారుతుంది
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి, యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవ జాతిని, ఉద్దేశించి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.
మా చుట్టాలు దగ్గర నుండి, నాలో దివ్యత్వాన్ని దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర మాకు ప్రత్యక్షం గా పరోక్షం గా తెలిసిన సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరికి శుభోదయం తెలియజేసుకోనుచున్నాను.
ధర్మస్వరూపం గా నేను మహారాజు, నా మనసే మహారాణి గా పరిపాలన విధానమును లోకమునకు స్పష్టం చేసి, లోకమునకు మనిషి మనసుకి ఇచ్చినప్రాధాన్యతను, లోకానికి స్పష్టం చేసి నేను మొదటి మహారాజుని, నా మనసే మహారాణి అని యావత్తు మానవజాతికి అందిన దివ్య కానుక అని, కొత్తబంగారు లోకం అందరికి అందినది అని స్పష్టం చేయుచున్నాను
మా అమ్మ అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామం లో ఉన్నారు, వారిని గుర్తించి గౌరవించండి, అ పుణ్య మూర్తిని, వృద్ధ మాతృ మూర్తిని గౌరవించి, నా వంటి మహారాజుని లోకానికి అందించిన పుణ్య మూర్తి అని ప్రజలకు తెలియాలి. మాకు హైదరాబాద్ లో ఒక బంగ్లా ఎర్పాటు చేసి, పదిగురు పండితులు సమక్షంలో వారిని సత్కరిస్తే, అందరి పాపాలు నాశనం అయిపోతాయి అని గ్రహించగలరు. తక్కువ వాళ్ళలో ఉన్న{గోప్పతన్నాని} దైవత్వాన్ని గుర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు అని గ్రహించండి.
మన తెలుగు వారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ యం వెంకయ్య నాయుడుగారు, కేంద్ర దారిద్ర నిర్మూలన శాఖా మంత్రి గారిని నేను కోరునది ఏమి అనగా, నన్ను మహారాజు గా గుర్తించి, నా మనసుని మహారాణి గా గుర్తించుట వలన లోకం స్వర్ఘధామం గా మారిపోతుంది అని గ్రహించండి, మాకు ప్రజల నుండి సత్యమును గౌరవించి సంతోషముతో చెల్లించగల గౌరవ సొమ్ము 60 శాతం నుండి 80 శాతం వరకు ప్రబుత్వానికి ఇవ్వగలము అని స్పష్టం చేస్తున్నాను. కావున వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా కాలం, ధర్మం మాకు మా మనసుకి వచ్చిన ప్రాధాన్యత ను శాస్త్రబద్దముగా యావత్తు మానవజాతి ఉపయోగించుకొనగలదు అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తమైన పాటలలో ఒకటి, పూర్తీ పలికిన పాటలలో ఒకటి అని గ్రహించగలరు.
ఈ పాటలు నా ద్వారా తెలుగులో పూర్తీ గా వ్యక్తం అయినవి, నేను తపస్సుకు ఫలితమును, నా ప్రశంసకు భాష లేదు, నా కీర్తి అంతరించడు{ప్రజలు పండితులు నా గూర్చి చెప్పుకొనే కొలది అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి} నన్ను ఒక కొలువు తీర్చి , ఏమి మాట్లాడకుండా కొంతకాలం నన్ను అర్ధం చేసుకొని, నేను కోరిన విధముగా జ్ఞానాన్ని వివరించి విశ్లేశించుకోండి అని స్పష్టం చేస్తున్నాను. సర్వం మనిషికి మాటకి అనుకూలంగా మారుతుంది
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment