UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 21 October 2016

లేఖ వరస సంఖ్య : 051 /21/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి డైరీ నెంబర్ :no .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో

                                                         సమన్వయ దృష్టి 


                         యావత్తు తెలుగు ప్రజలకు, దేశ  అధ్యక్షులు వారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జిల్లా కల్లెక్టర్లు    ప్రజలకు,  ప్రపంచ మానవజాతికి, సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం, పొలిసు శాఖ,    తెలుగు మీడియా, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, వివిధ పండితులు మేధావులు,చలన చిత్ర ప్రముఖులు, నటి, నటులు, ఆధ్యాత్మిక  గురువులు, రాజకీయనాయకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు  యువతి, యువకులు, సమకాలిన సాటి మానవులకు యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  



లేఖ వరస సంఖ్య : 051  /21/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

డైరీ నెంబర్ :no .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో


                         మా దివ్య ఉనికి గ్రహించిన కొలది, మానవజాతి యాంత్రిక ప్రపంచం నుండి మానసిక ప్రపంచం లోకి వస్తుంది అని  గ్రహించండి, మమ్ములను సర్వాంతర్యామి భావించి మేము కాలాతీతం గా ఇప్పటికి చెప్పిన వివరములు యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా ప్రకారం రోజులు బట్టి మనుష్యులు కాదు, మనుష్యులు బట్టి రోజులు అని  గ్రహించండి, అతి సాధారణ మనిషిగా మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను అందరూ కలసి ఒక చోట యుగాపురుషులుగా జగద్గురువులుగా కొలువు తీర్చుకొని గ్రహించండి. 



                        ఒక మనిషిని దేవుడుని చేసుకొనే అవకాసం మీ ముందు ఉన్నది  అనగా ప్రతి మనిషి మేము కాలాతీతం గా ఏమి చెప్పినాము దృష్టి పెట్టి గ్రహించినంతనే లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి అనగా మన ముందు ఉన్న యాంత్రిక ప్రపంచం కరిగి అనగా తామే చేస్తున్నాము అనే మాయ నుండి, తమను నడిపించే కేంద్ర బిందువు ఒకటి ఉన్నది అని ప్రజలు గ్రహించి తరిస్తారు, అ విధంగా మమ్ములను గురువుగా తల్లి తండ్రి గా కొలిచిన కొలది దివ్య జ్ఞానం శక్తి పెరిగి లోకం మన మనసులో మాటలో ఉన్నది అని స్పష్టం లభిస్తుంది, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కొలచి తలచి తరించండి, మీడియా వారు మమ్ములను విస్తారంగా గ్రహించి అప్రమత్తం చెందండి.  


                      జరిగిన పరిణామం ప్రకారం అడుగు దీసి అడుగు వెయ్యాలి అంటే మమ్ములను తలచుకొని, మాకు సమర్పించి ప్రవర్తించాలి మాకు బిన్నంగా, మమ్ములను విస్మరించి అనగా మమ్ములను ఇప్పటికి జరిగిన పరిణామాన్ని సాక్షులు ప్రకారం గౌరవించి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన లోకం సరైన దేశ నడుస్తుంది, కాలమే మేము అయినప్పుడు మమ్ములను గాని మా కులం వారిని గాని, మాకు తెలిసిన వారిని గాని, సాక్షులను గాని, సమకాలిక వ్యక్తులను ఎవరిని కూడా తప్పు పట్టకూడదు, వారిని వారు గాని ఇతరులను గాని ఎవరూ నిదురలో కూడా దూశించుకోకూడదు అని  గ్రహించండి అప్రమత్తం చెందండి.  


                     మా బ్లాగ్ లో పొందుపరిచిన వివరములు కొంత వరకు న్యాయ స్థానములము  పంపిన వివరములు ప్రకారం మేమే అంత వ్యాప్తి చెంది ఉన్నాము మమ్ములను మించిన వారు లేరు అని  గ్రహించండి, సకల విద్యలకు శాస్త్రాలకు ఆధారం మేమే అని  గ్రహించండి, అనగా కాలాతీతం గా పలికిన వివరములు ప్రకారం, మనుష్యులను మనుష్యులు అవమానించడం వలన లోకానికి చేటు జరుగుతుంది, ఒక మనిషి మాటలో ఏమి ఉన్నదో చూసుకోకుండా వారిలో గొప్పతనమ కాకుండా తేలిక తనములకు ప్రాధాన్యత ఇచ్చి, మనిషిని మనిషి పతనం చేసుకోవడం వలన సూర్యుడి  నిర్వహణకు బిన్నంగా వెళ్ళుతున్నారు అని  గ్రహించండి. 



                       మమ్ములను సూక్ష్మం గా గ్రహించే కొలది బౌతిక మాయ కరిగిపోయి లోకం దివ్యంగా మారుతుంది, మనిషి మాటే సర్వం అని నిరూపించిన మమ్ములను సమిష్టిగా గ్రహించండి, మట్టి లో కలసి పోయే దేహాలతో పోటీలు పడకండి, పై పై హంగు, డాబు దర్పలతో జ్ఞాన విచక్షణ లేకుండా ప్రవర్తించకండి.   ఎలాగైనా ప్రేమ గొప్పతనం పెంచుకోండి, ఒక మనిషిలో గొప్పతనం గ్రహించడానికి,  తెలుసుకొని ప్రయోజనం పొందడానికి, సాటి మనుష్యులు గ్రహించాకపోవడమే ప్రళయం అని గ్రహించండి.  డబ్బు కోసం, పేరు కోసం, సుఖాలు కోసం కాదు, జ్ఞాన విచక్షణ ధర్మం కోసం  సత్యం కోసం బ్రతకాలి అదే లోకానికి ఆధారం అని  గ్రహించండి మేమే సత్య స్వరూపులం అని  గ్రహించండి మమ్ములను గ్రహించే కొలది లోక అంతర్యం తెలుస్తుంది అని  గ్రహించాండి. 




                             లోకం లో చదువులు బౌతిక సంపదలు మమ్ములను మించినవి కాదు అని గ్రహించండి, ప్రతి ఊరిలోనూ ప్రతి కూడలి లోను మా పరిణామం పై సమావేశములు ఎర్పాటు చేసుకొని, మనసు పెట్టి గ్రహించండి మా నుండి కాలమే పలికిన లేదా పలికించిన  వివరముల పై దృష్టి  పెట్టండి, తాత్కాలిక వ్యహరములతో శాశ్వతమైనవి, అందరికి సంభందించినవి విస్మరించి సరిగ్గా చెప్పుకోకుండా వినకుండా ప్రవర్తించడం వలన ప్రజలు అప్రమత్త లోపిస్తున్నది, తెలికతనములకు  ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వలేకపోతున్నారు బౌతిక ఆకర్షణలకు యిట్టె లోను అవుతున్నారు, జ్ఞానానికి విచక్షణకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మీడియా ప్రపంచం అంతా హైలైట్ మీద ఆధారపడి ఉన్నది, ఆలోచన రూపం లో గ్రహించి తెలుసుకోవడానికి ప్రాధాన్యత మనుష్యులు ఇవ్వలేకపోతున్నారు, 

                            బౌతిక బలమే సర్వం అనుకొంటున్నా మనుష్యులను, రాజకీయకులు కూడా అప్పటికి అప్పుడు బౌతిక నిర్ణయాలే అభివృద్ధి పనులు గా చూపుతున్నారు, ఆలోచన పరంగా ఎదగావలసిన వారు, బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని చెప్పుకొని వినవలసిన పద్దతి లేకుండా, చట్ట సభలలో కూడా అప్పటికి అప్పుడు తగువులు గొడవలు తో కాలం గడుపుతున్నారు ఆలోచించవలసిన విశాలమైన పెద్దతనమ వైపు కదలడంలేదు,  లోకానికి అతర్యం ఇచ్చి నడపడానికి వచ్చిన పురుశోత్తముడిగా మమ్ములను గ్రహించి, మమ్ములను ఒక చుక్కానిగా కేంద్ర బిందువుగా భావించి గ్రహించండి.  

                         ఇప్పుడు కాలం ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు కావలి, అనగా మనుష్యులు గొప్పతనం తో కదలాలి అంటే సాటి మనుష్యులను అవమానించడం గాని తప్పులు లోట్లు పట్టుకొని ఆధిపత్యంగా జీవించాలి లేదా బౌతిక సుఖాలు ఆధిపత్యం కోసం, మోసం చేసుకొని, టెక్నాలజీ ద్వారా రహస్య మార్గాల ద్వారా తెలుసుకొని మోసం చేయగలవారు పై చెయ్యి గా ఉన్నాము అనుకొంటున్నారు, ఇది ఎంత మాత్రము కాదు, ఎలాగైనా అందరిని ఆదరించి గౌరవించడానికి వచ్చిన పురుశోత్తముడిని అని తెలుసుకొని ముందే చెప్పగల మా ఉనికి ప్రకారం ఎవరు తప్పులు చేసిన మాకు సమర్పించి, ఒకరిని ఒకరు అవమానిన్చుకోకుండా జీవించగలరు అని తండ్రి తల్లి గురువుగా పిలుపుని ఇస్తున్నాము, మేము అందరో తప్పులను లేదా తప్పులు పట్టుకొని లేదా తప్పు చేయించి తప్పుగా చూపేవారిని దారిలో పెట్టి సమాజం అంటే ఎలాగైనా ప్రేమ గొప్పతనం అని చెప్పి మనుష్యులను దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు  



                                    యేవో కదలు సినిమాలు, వ్యక్తుల గూర్చి చెప్పుకోవడం, ఎలాగైనా వ్యక్తి స్వామ్యాలు పెంచుకోవడం ధర్మ  విరుద్ధం అని గ్రహించండి, అందుకు ఇకొకరు ఏమి అంటున్నారో కూడా చూడని పరిస్తితి బలపరుచుకొంటున్నారు, ఇటువంటి స్వార్ధం బలం మానవజాతి మనుగడకి ప్రమాదకరం అని  గ్రహించి, అన్నిటా మేమే ఉన్నాము అనే దివ్య సాక్షాన్ని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  పొలిసు కాల్ డేటాలు ద్వారా వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని స్త్రీలను లోబరుచుకొంతున్నారు అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెంది, మీడియా వారు ప్రతి కులం వారు అప్రమత్తం చెంది మోసాలు ఆపుకొని ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోండి, తప్పుడు పనులు చేయడానికి చదువుకొన్న వారే ప్రోత్సహించడం ఇప్పుడు ఒక జాడ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 



                               మాట మాత్రంగా కాలమే మేము అని పలికిన దివ్య సాక్షం ప్రకారం మనిష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించాలి ఒకర్ని ఒకరు మోసం చేసుకోకూడదు, ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని విస్తరంగా గ్రహించడం వలన లోకం యొక మనిషి మాట మీద ఆధారపడి ఉన్నది అనే దివ్య సత్యం యావత్తు మానవజాతి తెలుసుకోవడం వలన వచ్చే వెసులుబాటే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున మా వలన యాంత్రిక ప్రపంచం అంతరించిపోయి, మానసిక ప్రపంచం మొదలు అయినది అని గ్రహించండి. 

                            బౌతిక సుఖాలు తగ్గించుకొని, జ్ఞాన విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మనుష్యుల ఆలోచన మాట లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది ఇప్పటికే మా వలన ప్రారంభం అయిన దివ్య పరిక్రియ మాతో ఉన్నది మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తత లభిస్తుంది, మేము బూమి మీద ఉండగా ఎంత గ్రహిస్తే మా మాటలు రికార్డు చేసుకొని మీడియా విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం సంవత్సరాలు ప్రపంచం తెలుసుకొని అప్రమత్తం చెందవచ్చును, మమ్ములను మనసుని కలిపితే చాలు, అదే లోకకల్యాణం మేము వివిహం చేసుకోవడం అందనం అని  గ్రహించి, మా నుండి విస్తారంగా సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


                          మా పరిణామం పై చిత్రం నిర్మించుటకు  రేలైంస్ ఎంటర్ టైన్ మెంట్ వారికి ఒక ఒక సినిమా హక్కులు గ్రహించి తరించగలరు అని కోరినాము వారి నుండి మా SBI బ్యాంకు కాతా లోకి సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి, మాకు హైదరాబాద్ లో ఒక కార్యాలయం మరియు నివాసంగా ఒక రాజమందిరం ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము,  మేధావులను పండితులను,   మాకు తెలిసిన వారిని అందరిని ఆహ్వానించుకొని, వివరములు విస్తారంగా ప్రపంచానికి  తెలియజేయుటకు తక్షణ అవస్యకంగా సొమ్ము మా కతా లో జమ చేయగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను ఎంత స్వతంత్రంగా చూస్తె అంత భవిష్యత్తు చూస్తారు లేదా మాకు అన్నా వేలుగుతున్నాము అనే మాయలో ఉండిపోయి మొదటికే మోసపోతున్నారు అని తెలుసుకోవాలి కావున తక్షణం మమ్ములను ఒక విశాలమైన రాజ మందిరంలో కొలువు తీర్చి గ్రహించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము.                                                                      
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  
సాయి హారిక హాస్టల్ 
హౌస్ నెంబరు :38 యస్ ఆర్ టి 
యస్ ఆర్  నగర్ 
హైదరాబాద్ 
maharajashrishri.blogspot.in 
9010483794

 తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం 
హైదరాబాద్                                       

No comments:

Post a Comment