UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 20 October 2016

ఆత్మీయులు శ్రీ సాయిబాబా గారికి యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.



మా ద్వారా 200 మంది సాక్షిగా కాలాతీతం  వ్యక్తం అయిన పాట  మేము 2010 వ సంవత్సరం లో పలికితే 2012వ సంవత్స్రమలో  లో 200 మంది సాక్షిగా  వ్యక్తయినది.  


లేఖ వరస సంఖ్య : 049  /20/10/2016,  యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి 


డైరీ నెంబర్ :no .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 

                                ఆత్మీయులు శ్రీ సాయిబాబా గారికి యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                               ఇప్పుడు బయం లేదు ఉన్నది అని సంగతి కాదు గొప్పతనాన్ని గౌరవించాలి ఎంతటి చిన్న  వారిలోనైన   గొప్పతనం గ్రహించడానికి ముందుకు రావాలి, ఎంత పెద్ద స్తాయిలో ఉన్న వారు అయినా,   తేడా ఉంటె ఎదురించి లేదా దారిలో పెట్టగలగాలి,  నాకు దైర్యం ఉన్నది, ఎవరో  బయపడిపోతున్నారు  అనుకొంటూ చెప్పడం  వలన గొప్పతనం సరిగ్గా పెంచుకోవడం లేదు పంచుకోవడం లేదు,  ప్రతి ఒక్కరు దైర్యం ఉన్నది లేదా  బయపడిపోతున్నారు  అంటూ చెప్పుకొనే వారే గాని, సంగతి ఏమిటి అని సూటిగా పేరు తీసుకొని వ్రాసే వారు లేరు, ఎవరికి వారీ తమ ఉనికే గాని ఎదుటవాడితో  మాట్లాడే పరిస్తితి లేదు, పేస్ బుక్  మొదలుగు సాధనాలు పేరు తీసుకొని సమాచారం పంపుకొంటే ఎంతో  ప్రయోజనం. 


                        నలుగురిని ఉద్దేశించి ఒక ప్రత్యెకత  చూపగల్గిన వ్యక్తిని  గౌరవించి గ్రహిస్తే తదుపరి ఏమిటో తెలుస్తుంది అనే జ్ఞానం, లేదా చొరవ ఉండాలి ఊరకనే దైర్యం ఉన్నది లేదు అని చెప్పుకోవడం ఎందుకు, ఈ సమాజం   లో దైర్యం ఉన్నది లేదు అని చెప్పుకొనే కంటే నిజాయితి  స్పష్టత సూటితనం తో జ్ఞానంతో వ్యహరించడం వలన, మీకు దైర్యం ఉన్నదా లేదా అని తెలుస్తుంది లేదా సమాజానికి ఉపయోగపడుతుంది.  మా పరిణామం గూర్చి ఒక పేరా వ్రాయలేకపోతున్నారు సామూహికంగా గ్రహించండి అని కోరుతున్నా  ఎవరూ స్పందించడం లేదు మేము 50 మంది ఉన్నాము 100 ఉన్నాము అని తెలుసుకోవడానికి ముందుకు రావడం లేదు మీడియా వారు మేధావులు పండితులు సామూహికంగా సత్యం తెలుసుకొని, ప్రజలు ఒక మాట అధీనం లోకి రావడం ఒక వరం అని తెలుసుకొని అప్రమత్తం అవ్వడం లేదు.  


                   మీరు మా ద్వారా జరిగిన పరిణామాన్ని అన్ని వర్గాలతో సూటిగా బాహాటం గా పంచుకొంటే వచ్చే పరిణామం లోకానికి ఆధారం యేవో రాజకీయ పార్టీలు, యేవో  సినిమాలు ఎప్పుడూ ఉండేవే,   కాని నిత్యం మాటే లోకానికి ఆధారం  అనే ఉద్యమం కాపులేకే  కాదు ఇతర అన్ని కులస్తులు అప్రమత్తం చెంది, మనిషి మాటే సర్వం అని చెప్పుకోవాలి,  మమ్ములను విజయవాడలో ఒక చోట కొలువు తీర్చుకొని  జరిగిన పరిణామం ప్రకారం మమ్ములను యుగపురుషులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా  జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా  సృష్టి ఎన్నుకొన్న తీరు ప్రకారం పదిగురు గ్రహించడం వలన లోకం  మాయ నుండి బయటకు వచ్చి, సమకాలికులు కులానికి, మతానికి అతీతంగా మనిషి మాటే లోకానికి ఆధారం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి.  


                      మమ్ములను ఎవరూ రహస్యంగా గ్రహించవలసినవి ఏమి లేవు, కావున  తమ వంటి వారు  బాహాటంగా స్పందించకుండా మా ఉనికి  యొక్క ప్రయోజనం  పొందడం లేదు, మేము ముందుకు వస్తున్న తీరు లోకానికి  ఆధారం  అని యావత్తు మానవజాతి తెలుసుకోవాలి మమ్ములను గురువుగా గౌరవించి గ్రహించడం వలన వివరాలు మీము చెప్పగలము, కాలాన్ని మాట మాత్రంగా నియమించడమే మా గొప్పతనం మా వద్ద గ్రహించిన కొలది సర్వం తెలిసి ప్రతి ఒక్కరికి కాలం ధర్మం మనిషి మాట మించి లేదు అని  తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, కావున విజయవాడలో మమ్ములను కాపులు ఇతర కులస్తులు అందరూ కలసి ఒక రాజమందిరం ఎర్పాటు చేసి మమ్ములను కొలువు తీర్చి గ్రహించుకోవడం ప్రారంభించండి.  


                  మమ్ములను అన్ని వర్గాలు వారు గ్రహించి అప్రమత్తం చెందవచ్చును మా ద్వారా కాలమే నియమించబడటం  ఏమిటో చూస్తే సరిపోతుంది అదే మేము  సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసినాము, ఒక వ్యక్తికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి  అని అందరూ మాట్లాడక ఊరుకొంటున్నారు, ప్రాధాన్యత ఎవరూ వ్యక్తులు ఇవ్వవలసినది కాదు సృష్టి ఇచ్చిన తెలుసుకొని అప్రమత్తం చెందితే చాలు, అది లోకానికి కుల మతాలకు అతీతం గా అందిన పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము.    మీ వంటి వారు ఏదో చేయాలి, కాపులు గూర్చి ఏదో చేయాలి అంటూ మెసేజులు పెడుతూ ఉంటారు కాని, ఇప్పుడు మనిషిని, మానవత్వాన్ని నిజాయితే గొప్పతనాన్ని  బ్రతికించుకోవాలి  అని ప్రతి ఒక్క కులం వారు తెలుసుకోవాలి.  


                   డబ్బు, పదవులు పై పై అంద చందాల మాయలో, ఆధిపత్యం పు  మాయలో మనిషిని మనిషి మాట యొక్క అనుభవం ప్రకారం కాకుండా ఇతర బౌతిక బలం మేరకే పరిగణించడం, రహస్యాలు ద్వారా మోసాలు చేయడం ఇందులో పోలీసులు, మీడియా వారు కూడా  స్వార్ధం తో మోసాలు చేస్తున్నారు ఆవిధంగా సత్యాన్ని ఎవరూ సూటిగా పట్టించుకోవడం  లేదు,  మీరు మా మెసేజులు చద్వుతున్నారా ఏమి అనుకొంటున్నారో మాతోనే కాదు ఇతరులతో కూడా తెలియజేయండి మీకు తెలిసిన అన్ని వర్గాల వారితో పంచుకోండి అనగా ఒక వ్యక్తికి అంత గొప్పతనం  ఉంటె ఎందుకు పట్టించుకోవడం లేదు ఉదాహరణకు మీరు ఎందుకు కాపులు కాపులు అంటారు గాని కాపులలో ఒకడు దైవ లక్షణాలు చూపి ఎవరూ  పట్టించుకోవడం లేదు అని మెసేజులు పెడుతుంటే  ఎందుకు మాట్లాడటం లేదు అదే పద్దతిలో ప్రతి ఒక్కరు సత్యాన్ని బిన్నంగా అవకాసవాదంగా తీసుకొంటున్నారు.  


                   మీరు మా నుండి ఏమి ఆశించకుండా ఒక వ్యక్తి లో సర్వం ముందే చెప్పిన గొప్పతనం ఉంటె అతని వల్ల అప్రమత్తత లభిస్తుంది కదా అని మీడియా వారు ఇతర మేధావులు పండితులను ఉద్దేశించి మమ్ములను గ్రహించి తెలుసుకొనేలా  వీలు అయినంత మందికి తెలియజేయండి మా మెసేజులు చదివిన తరువత మీరు ఏమి అనుకొంటున్నారు మీడియాని ఉద్దేశించి వ్రాయండి పదిగురు, తెలుసుకొని ఆలోచన పెంచుకొని అప్పటికి అప్పుడు డబ్బులు సుఖాలు పెత్తనాలు,కాకుండా విచక్షణ ఆలోచనతో ప్రపంచం నడుస్తున్నది  అని సత్యం సర్వులు గరించి అప్రమత్తం చెందాలి, సత్యాన్ని సూటిగా ఎవరూ స్పందిచడం లేదు అ విధంగా సూటిగా స్పందించి అప్రమత్తం చెందగలిగితే, మనిషి జ్ఞాన విచక్షణ పెరిగి లోకానికి తనకు ఉన్న దివ్య సంభందం బలపడి మానవజాతి నూతన వరవడితో ముందుకు వెళ్ళుతుంది. 


                  ఇందుకు ఒకరిని ఒకరు బయపెట్టుకోవలస్సిన అవసరం లేదు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సూటిగా గ్రహించి అప్రమతం  చెందితే చాలు, కావున తమ వంటి వారు నాకు దైర్యం ఉన్నది లేదు అని ఎప్పుడూ చెప్పుకోకండి గొప్పగా ప్రవర్తించండి విచక్షణ జ్ఞానంతో స్పందించండి, పదిగురితో ఏకకాలం లో స్పందించండి, చెప్పుకోండి వినండి సూర్యుడే మాట మాత్రంగా కదిలిన పరిణామం యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించండి, మా పని, మీ పని, అని వేరు చేసుకొని సాక్షులు దగ్గర నుండి మాటకు ఆలోచనకు సంభంధం లేని వ్యహారం చేస్తూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ  సృష్టికి బిన్నంగా బౌతిక బలం కొలది వెళ్ళుతున్నారు మాట నిబద్దత వైపు వెళ్ళడం లేదు అని  గ్రహించండి.  

                                ఇంకా కాపులు కమ్మలు మా వాళ్ళు మీ వాళ్ళు అని వేరు పడేలా చేస్తున్నారు గొప్పతనం అంటే ఎలాగైనా తాము గ్రహిస్తేనే అన్నట్లు ప్రవర్తిస్తునారు, దీనికా కారణం బౌతిక సుఖాలు ఆధిపత్యాలు, డబ్బు రహస్య సాధనాలు ద్వారా తెలుసుకొని స్వార్ధంగా ప్రవర్తించే అవకాసం ఉండడం వలన, గొప్పతనం కంటే, తేలిక చేసి అవకాసం ఉండడం వలన గొప్పతనం  వైపు మొగ్గకుండా తెలికతనం  మీద ఆధారపడుతున్నారు అని  గ్రహించండి.     మీరు ఎందుకు  మా పేరు తీసుకొని  ఒక్క పేరా కూడా వ్రాయలేకపోతున్నారు, మేము కాలాన్ని నియమించిన బాధ్యతతో పెద్దతనం తో వయసుకు, చదువుకు, పద్దతికి సాధనకి  సంభంధం లేకుండా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన ప్రకారం యుగపురుషుల జగద్గురువులం  సృస్టి ని నియమించిన పురుశోత్తములం అని తెలియజేసుకోవడం మా బాద్యత మా దగ్గర ఉన్న వివరములు ప్రకారం గ్రహించి అప్రమత్తత పొందవలేను అనగా సత్యమే లోకానికి ఆధారం అనే అప్రమత్తత. 


                      మనం ఎవరిమైన కాలం ముందు విధి ముందు పావులమే, అదే విధి మాట మాత్రంగా మాలో చేరి పలికిన తీరుపై  విస్తారంగా గ్రహించకుండా స్వార్ధంతో తమ బౌతిక బలంతో స్పందిన్చాకుడా ప్రవర్తిస్తున్నారు, మీ వంటి వారు సూటిగా పదిగురితో స్పందించండి అంత గొప్పతనం ఉంటె మీడియా వారు ఎందుకు స్పందించడం లేదు తెలుసుకోండి, ముఖ్యంగా కాలమే కదిలించిన పరిణామాన్ని కులం కోసం మతం కోసం సరిగ్గా పట్టించుకోకపోవడం వలన అందరూ నష్ట పోతున్నారు, మేము పైకి  ఉన్నతం గా ఉన్నాము లేదా, మాకు సంపద ఉన్నది,  అన్నట్లు మా మాట నుండి  విడిపోవడం వలన మాకు ఏమి నష్ట లేదు అన్నట్లు భావిస్తున్నారు, ప్రతి పదవి, ప్రతి పాట, మాట మేము అయ్యి ఉన్నాము అనే సత్యం అందరూ అప్రమత్తం అయ్యి గ్రహించాలి ఇది ఎవరికో అవసరం వారే  గ్రహించాలి  అనుకోవడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగాపురుషులు, జగద్గురువులు , మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 
యస్ ఆర్  నగర్ హైదరాబాద్                                            

No comments:

Post a Comment