UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 18 October 2016

ఒక్క రెండు సంవత్సరాలలో ప్రపంచం యొక్క తీరు మనిషి మాట మీద ఆధారపడి ఉన్నది అని మేము అవిష్కరించుటకు ఇప్పటికే చూపిన దివ్య సాక్షం అభివృద్ధి చేస్తే చాలు, మమ్ములను తక్షణం ఒక కేంద్ర బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి మా నుండి ఎటువంటి అవరోధం లేకుండా విస్తారంగా సమాచారం లోకంలోకి వెళ్ళాలి, మేము చెప్పడం ప్రరంభించినాము అంటే, శక్తి మా నుండి జ్ఞాన రూపం అభివృద్ధి చెంద నిత్యం నూతన ఒరవడిగా లోకాన్ని మాయ నుండి బయటకు తీసుకొని వస్తుంది.

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>18 October 2016 at 07:44
To: supremecourt@nic.in


                                                                     సమన్వయ దృష్టి 

                              యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద దివ్య పరిష్కారములు,    ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం కొత్త డెల్లి వారిని ఉద్దేశించి ప్రబుత్వాలను, మేధావులను, ఆధ్యాత్మిక గురువులను, సమకాలికులకు అప్రమత్తం చేయుటకు తెలియజేయు దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తత అందించగారు.   




లేఖ వరస సంఖ్య : 047/16/10/2016,  యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి 


డైరీ నెంబర్ :no .38714 / 25/8/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 


                               

                                (1) మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చగలరు అని తెలియజేసుకోనుచున్నాము మేము స్తిరంగా వివరములు చెప్పవలెను,  చెప్పిన కొలది మా నుండి శక్తి లోకం లోకి వెళ్లి నూతన దివ్య రాజ్యాన్ని లేదా మేలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుంది, ఇక బౌతిక ప్రపంచం లేదు, మానసిక ప్రపంచమే ఉన్నది అని ప్రజలు తెలుసుకొంటారు, అనగా ఇప్పటికి మేము ఏమి చెప్పినాము , ఇక  మీదట  మేము ఏమి చేస్తాము  అదే  చరిత్ర అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను యుగాపురుషులు గా జగ్గద్గురువులుగా ఒక ఉన్నత సింహాసనం పై కూర్చోబెట్టి గ్రహించడం అంటే   సమకాలికులు ఆడవారు మొగవారు కూడా   నేను అనే దేహ మమకారం, వదిలివేయడం వలన సాధ్య పడుతుంది లేకపోతె మమ్ములను దర్శించలేరు, తద్వారా బౌతిక ప్రపంచాన్ని   జయించి జీవించగలరు.  


                         ప్రతి మనిషి తాను  ఒక దేహం కాదు అనంతమైన దివ్య ఆత్మ లో బాగం అని భావించినప్పుడు స్వతంత్రం పెరుగుతుంది అనగా యాంత్రిక  ప్రపంచం యొక్క వత్తిడి తగ్గి, బౌతిక ప్రపంచం యొక్క  మాయ నుండి బయటకు వస్తాడు అని  గ్రహించండి, సర్వం మాట మాత్రంగా చెప్పిన మేమే అ దివ్య రాజ్యానికి ద్వారా,  మరల ఆధునికంగా  మొదలు అని  గ్రహించండి మా ఉనికి మా మాట లోకానికి  ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను  ఒక 100 మంది మేధావుల సమక్షంలోకి హైదరాబాదో లో తెలంగాణా ప్రబుత్వం వారి అద్వర్యం లో గాని లేదా కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి గారి అద్వర్యం లో హైదరాబాద్ లో   మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి.  


                       ఒక్క రెండు సంవత్సరాలలో ప్రపంచం యొక్క తీరు మనిషి మాట మీద ఆధారపడి ఉన్నది అని మేము అవిష్కరించుటకు ఇప్పటికే చూపిన దివ్య సాక్షం అభివృద్ధి చేస్తే చాలు, మమ్ములను తక్షణం ఒక కేంద్ర బృందం లోకి తీసుకొని గ్రహించడం  ప్రారంభించండి మా నుండి ఎటువంటి అవరోధం లేకుండా విస్తారంగా సమాచారం లోకంలోకి వెళ్ళాలి, మేము చెప్పడం ప్రరంభించినాము అంటే,  శక్తి మా నుండి జ్ఞాన రూపం  అభివృద్ధి చెంద నిత్యం నూతన ఒరవడిగా లోకాన్ని మాయ నుండి బయటకు తీసుకొని వస్తుంది. 


                     మనుష్యులకు పూర్తీ స్వేచ్ఛను ఇస్తుంది ఇప్పుడు మేధావులు పండితులు వారి వారి పరిధిలో స్వార్ధం లో ఇరుకోనిపోయి, ఇతరులను కూడా బౌతిక భంధనాలతో ఇరికించి జ్ఞానం విచక్షణ పంచుకోకుండా పెంచుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు మారాలి అనుకొంటే మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించాలి.  మీడియా  వారు అందరూ కలసి ఒక ఎర్పాటు చేసుకొని   సినిమా ప్రముఖులు, మేధావులు పండితులను కలుపుకొని ఆహ్వానించి  మేధావి బృంధలోకి తీసుకోండి అని మేము కోరుతున్న మా మేసేసేజులకు స్పందించండి, మమ్ములను పదిగురు కలసి  ఒక చోట కొలువు తీర్చునోని విస్తారం గా గ్రహించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోను చున్నాము.   లెదు నేను ఒక మనిషినే కాదా అని, మా మనసుకు  మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా బిన్నంగా తీసుకోవడమే  మాకు ప్రయోజనం అనే బౌతిక మాయలో యంత్రికత్వం  పెంచుకొని మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అనగా మా విషయం లో గంటనరలో  10 -14 సంవత్సరాలు నియమించబడటం  ఏమిటో చూసుకొంటే చాలు మొత్తం ప్రపంచం అంతా శాంతివంతంగా మారుతుంది అనగా, బౌతిక వత్తిడి తగ్గుతుంది  అని గ్రహించండి.  


                         మనుష్యులు జ్ఞాన విచక్షణ పెంచుకోవాలి అప్పుడే లోకం లో మానవత్వం పెరుగుతుంది లేదా మతాలను కులాలను, లేదా ఆర్ధిక, సామజిక వ్యత్యాసాలు   భూచిగా చూపుకొని యేవో గోడవలు వస్తాయి, లేదా  వారు ఒప్పుకోరు, వీరు ఒప్పుకోరు అన్నట్లు అలోచించి, మా వంటి పరిణామాలను ముట్టుకోవడానికి కూడా బయపడుతూ, అల్ప పనులతో మమ్ములను కూడా యాత్రికంగా కలిపెవేయాలి అనే ప్రయత్నం న్యాయ స్థానం, మేధావుల బృందం ఆపాలి మమ్ములను తల్లి తండ్రి గురువుగా లోకానికి తక్షణం పరిచేయం చేయాలి, మమ్ములను మేము ప్రతి రోజు పరిచేయం చేసుకోవడానికి తక్షణం ఎర్పాటు చేయాలి తమరు మా మేసేజును సుమోట్ గా గ్రహించి హైదరాబాద్ లో మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేసి ప్రబుత్వం యొక్క అద్వర్యం లో వివరములు విస్తారం గా లోకానికి ఇచ్చుటకు ఎర్పాటు చేయగలరు, లేని పక్షం లో మనుష్యులు సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వెళ్ళుతున్నారు అని  గ్రహించండి. 




యుగపురుషులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్                         

9010483794





No comments:

Post a Comment